ఈటల రాజేందర్ బావమరిది మధుసూదన్ రెడ్డి దళితులను అవమానపరిచినట్టు ఫేక్ వార్తలు సృష్టించి ప్రచారం చేయడాన్ని నిరసిస్తూ హుజురాబాద్ లోని అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసిన ఈటల జమున... Read more
నోటిఫికేషన్ కి ముందే హుజురాబాద్ లో ఎన్నికలరాజకీయం వేడెక్కింది…హుజూరాబాద్ లోని అంబేద్కర్ విగ్రహానికి ఈటల జమునారెడ్డి పాలాభిషేకం చేస్తున్న సందర్భంలో కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి... Read more
ఐసిఎంఆర్తో సంప్రదించి రాష్ట్ర-నిర్దిష్ట సెరో సర్వేలను నిర్వహించాలని కేంద్రం రాష్ట్రాలకు సలహా ఇచ్చింది. దాని ఆధారంగా రాష్ట్రాలు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆద్వర్యంలో 4వ రౌండ్ సెరో... Read more
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని అడ్డుకున్న నిరుద్యోగులు పాఠశాల ప్రారంభం కాక ఎంతో మంది ఉపాధ్యాయులు జీవితాలు అగమ్య గోచరంగా తయారు అయ్యాయి భావి భారత పౌరులని తీర్చిదిద్దాల్సిన అధ్యాపకులు వారి కడుప... Read more
Rajakeeya Chadarangam రాజకీయ చదరంగం Pramod Buravalli Kiran Thummala July 26 2021| MyindMedia
Rajakeeya Chadarangam రాజకీయ చదరంగం Pramod Buravalli Kiran Thummala July 26 2021| MyindMedia Read more
పెట్రోల్ డీజిల్ ధరలు/టాక్స్ లు తగ్గించలేరు. కారణం? ఉచితాలు. కేంద్రానికి అయినా రాష్ట్రాలకు అయినా ఆదాయం వచ్చేది టాక్స్ లు ద్వారా మాత్రమే. ‘ఉచితాలు ఊరికే రావు’ . ప్రజలకు ఒకటి ఫ్రీగా... Read more
పశ్చిమబంగ సీఎం మమతాబెనర్జీ డిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. విపక్షాల ఏకీకరణే ప్రధాన ఎజెండాగా భావిస్తున్నారు. ఆమె వెంట ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ, ఎంఎస్ బెనర్జీలు ఉన్నారు. తన హస్తిన పర్యట... Read more
సీఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా.. Read more
ఈటల రాజేందర్ ప్రజాదీవెన యాత్రలో ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. చిన్న కోమటి పల్లి నుంచి ఇవాళ యాత్ర మొదలైంది. ఇల్లంతకుంటలో భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. మహిళలు హారతులత... Read more
అవుననే ప్రపంచ చరిత్ర చెబుతున్నది, చరిత్రలో మనం మరింత లోతుగా వెళ్లకుండా కేవలం మూడు నాలుగు వందల సంవత్సరాల ప్రపంచ చరిత్రను గమనిస్తే మనకు అర్థమయ్యేది అదే. 1893 నాటికే అమెరికా ఒక శక్తివంతమై... Read more
పాకిస్తాన్ ప్రధాన మంత్రి నేతృత్వంలోని 14 మంది సభ్యుల నామినేటెడ్ సంస్థ అయిన సర్వాధికారాలు గల కాశ్మీర్ కౌన్సిల్ ద్వారా పాకిస్తాన్ ప్రభుత్వం పీఓకే లో పాలనను నిర్వహిస్తుంది. ఆరుగురు సభ్యులను పాక... Read more
భారీవర్షాలకు నిర్మల్ జిల్లాలోని చాలాగ్రామాలు జలమయమయ్యాయి. సోన్ మండలం మాదాపూర్ లో భారీ వర్షానికి రోడ్లూ నిండిపోయాయి. దెబ్బతిన్న రోడ్లు,బ్రిడ్జిలు, పంట పొలాలను నిర్మల్ బీజేపీ నాయకులు అప్పాల గణ... Read more
మంత్రాలయం పుణ్యక్షేత్రంలో దారుణం జరిగింది. ఓ భక్తుని చితకబాదిన సెక్యూరిటీ సిబ్బంది చితకబాదిన వీడియో వైరల్ అవుతోంది. కొట్టద్దు,కొట్టద్దు అని ప్రాధేయపడినా సెక్యూరిటీ కొడుతూనే ఉన్నాడు. కర్రలు,ప... Read more
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రజాదీవెనయాత్ర కొనసాగుతోంది.. ఇవాళ ఇల్లందకుంట మండలంలోని రాచపల్లి గ్రామానికి వెళ్లిన ఆయనకు మహిళలు మంగళ హారతులతో, డప్పు చప్పుళ్లతో ఘనంగా స్వాగతం పలికారు. రాచపల్లి గ్ర... Read more
మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసునమోదు.. Read more
బిజిగిరి షరీఫ్ ఉర్సు ఉత్సవాలలో ఈటల రాజేందర్… మూడు రోజుల పాటు జరుగుతున్న బిజిగిరి షరీఫ్ ఉర్సు ఉత్సవాలకు హాజరైన ఈటల రాజేందర్. ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఈటెల. Read more
కరీంనగర్ జిల్లా.. ఇళ్ళందకుంట మండలం బోగంపాడు గ్రామంలో మాజీ మంత్రి, బిజేపి నేత ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. “రూ.10లక్షల స్కీమ్ తో దళితుల ఓట్లు బాజాప్తా కొంటం అని బరితెగించి చెబుతుర్రు. జీహ... Read more
ఈటల రాజేందర్ పాదయాత్ర కొనసాగుతోంది. రెండోరోజు యాత్రలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, వరంగల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ. పాల్గొన్నారు. ఉదయం అంబాల నుండి యాత్ర మొదలైంది. తన... Read more
ఆదిలాబాద్ లో ఏబీవీపీ విద్యార్థుల ఆందోళన .. ఆదిలాబాద్ లో ABVP నాయకుల ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. జిల్లా కేంద్రంలోని మహిళ డిగ్రీ కళాశాల ప్రహరీ గోడకు అనుకోని షెడ్ల నిర్మాణాలు వెంటనే ఆపివేయాలని... Read more
ABVP నాయకుల ఆమరణ నిరాహారదీక్ష జిల్లా కేంద్రంలోని మహిళ డిగ్రీ కళాశాల ప్రహరీ గోడకు అనుకోని షెడ్ల నిర్మాణాలు వెంటనే ఆపివేయాలని ఏబీవీపీ నాయకులు ఆమరణ నిరాహారదీక్షకు కూర్చున్నారు.ఈ సందర్బంగా ఏబీవీ... Read more
హుజూరాబాద్ నియోజకవర్గంలో మాజీమంత్రి ఈటలరాజేందర్ పాదయాత్ర ఇవాళే మొదలైంది.. ఉదయం 9.30 గంటలకు కమలాపూర్ మండలం బత్తినివాని పల్లి నుంచి యాత్ర ప్రారంభించారు.బత్తినివానిపల్లి లో ఆంజనేయస్వామి దేవాలయం... Read more
ఏ దేశంలోనూ జాతీయ భద్రత మీద ముఖ్య రాజకీయ పక్షాలు రాజకీయం చేయరు. చూడండి ఇజ్రెయేల్ లో ప్రధాని మారినా భద్రత విషయంలో పాత ప్రభుత్వ పంథాను అనుసరిస్తున్నారు..కానీ అదేం దరిద్రమో మన దేశంలో ముఖ్య పార్ట... Read more
తెలంగాణ రాష్ట్రంలో గోరక్ష చట్టాన్ని కఠినాది కఠినంగా అమలు పర్చాలని తలపెట్టిన ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి వచ్చిన కొంతమంది భజరంగ్ దళ్ కార్యకర్తలపై పిడుదులు గుద్ధి అసభ్యకరంగా ప్రవర్తించిన... Read more
కేరళలో మహిళలకు రక్షణేది ? Read more
తెలంగాణ సర్కారు గోహంతకుల కొమ్ముకాస్తుందోనని వీహెచ్పీ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ అన్నారు. వీహెచ్పీ ఆధ్వర్యంలో ‘ఛలో ప్రగతి భవన్’ కు బయలుదేరిన శశిధర్ సహా హిందుత్వవాదులను పోలీస... Read more