కేరళ లలితకళా అకాడమీ 2019-2020 సంవత్సరానికిగానూ కార్టూన్ల పోటీ నిర్వహించింది. అందులో అనూప్ రాధాకృష్ణన్ వేసిన కార్టూన్ ను గౌరవప్రదమైన కార్టూన్ గా ఎంపిక చేసింది. కోవిడ్ ను నియంత్రించడంలో భారత్... Read more
నా సోదరి మాళవిక రాజకీయాల్లోకి రానుంది – ఏ పార్టీ అనేది ఇంకా నిర్ణయించుకోలేదు : సోనూసూద్
తన సోదరి మాళవిక రాజకీయాల్లోకి వస్తున్నట్టు నటుడు సోనూసూద్ ప్రకటించాడు. వచ్చే ఏడాది జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాళవికా సూద్ పోటీ చేయనున్నారు. అయితే ఆమె ఏ రాజకీయ పార్టీలో చేరేదీ ఇంకా తెల... Read more
భోపాల్లో అద్భుత దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా పెద్దసంఖ్యలో ముస్లింలు ఆయనవచ్చే దారిలో బారులు ధన్యవాదాలు తెలిపారు. త్రిపుల్ తలాక్ ను రద్దు చేసినందుకు ధన్యవాదాలంటూ ఉన్... Read more
ప్రపంచంలో అత్యంత సంపన్న దేశంగా చైనా నిలిచింది.గడిచిన రెండు దశాబ్దాల్లో ప్రపంచ సంపద మూడురెట్లు పెరింగిందని అమెరికాను దాటుకుని చైనా మొదటిస్థానానికి చేరిందని ‘బ్లూమ్ బర్గ్’ కథనం పేర... Read more
ఉత్తరప్రదేశ్ లో నిర్మించిన పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వేను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఈ అత్యాధునిక రహదారి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని ఈ సందర్భంగా ప్రధాని అన్నారు.... Read more
నిజాయితీ, చిత్త శుద్ధి ఉంటే ఉన్న సమయంలోనే ముఖ్యమంత్రిగా ఎంత అభివృద్ధి చెయ్య వచ్చో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆడిత్యనాధ్ గారు ఉదాహరణ. సాధారణంగా ముఖ్య మంత్రికి పనిచేసే కాలం 4 సం..లు మాత్రమ... Read more
హిందుత్వను ఇస్లాం ఉగ్రవాద జిహాదీలతో పోలుస్తూ కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ రాసిన పుస్తకం ‘Sunrise Over Ayodhya: Nationhood in Our Times’ పై నిషేధం విధించాలని హిందూసేన డిమాండ్ చే... Read more
జమ్ముకశ్మీర్ లోని కొండ ప్రాంతాలు చక్కటి రోడ్లతో కనువిందు చేస్తున్నాయి. PMGSY పథకం కింద ఆ ప్రాంతంలోని చిన్న చిన్న ఆవాసాలకు రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. రహదార్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతు... Read more
చమురు వాడకాన్ని తగ్గించడం, వాతావరణ కాలుష్యాన్ని నివారించడమనే ప్రధాన లక్ష్యంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం విద్యుత్ వాహనాల వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సాహిస్తున్నది. అందులో భాగంగా సబ్సిడీలను, రా... Read more
పశ్చిమ బెంగాల్ నదియాకు చెందిన బీరేన్ కుమార్ ప్రధాని మోదీకి ఓ అఫూర్వ కానుక అందజేశారు. భారతదేశ సంస్కృతీ, సంప్రదాయాలతో కూడిన విభిన్న అంశాలను జోడిస్తూ రూపొందించిన వస్త్రాన్ని ఆయన మోదీకి బహుకరించ... Read more
మరి ఎప్పుడో చచ్చిపోయిన కాళన్నను ఇంకా మనం ఎందుకు యాది జేసుకోవాలె. ఎందుకంటే కాళన్న తన రాతతోటి , తీరుతోటి మన గుండెల్ల నిలిచిండు గనుక. తెలంగాణ అంటె కాళోజీ, కాళోజీ అంటే తెలంగాణ అన్నట్టు బతికిండు... Read more
నమాజ్ శబ్దం ఎందరికో నిద్రాభంగం కలిగిస్తోంది – సాధువులం ప్రశాంతంగా ధ్యానం చేసుకోవద్దా – ఎంపీ ప్రగ్యాసింగ్
మసీదుల నుంచి రోజూ ఐదుసార్లు లౌడ్ స్పీకర్లతో వినిపించే శబ్దం చాలా చికాగ్గా ఉందని వ్యాఖ్యానించారు బీజేపీ భోపాల్ ఎంపీ, ఫైర్ బ్రాండ్ సాధ్వి ప్రగ్యాసింగ్. రోజూ ఉదయం 5 గంటలనుంచి మొదలయ్యే పెద్ద శబ్... Read more
ఆఖరికి ఈ దేశం లో ప్రభుత్వం రోడ్లు నిర్మించడానికి కూడా బోలెడు ఆటంకాలు. ఎవడో ఒకడు ఒక NGO ప్రారంభించి ఏదో ఒక పర్యావరణ కారణం చూపించి కోర్టులో కేసు వేస్తే అది తేలడానికి సం. లు పట్టచ్చు లేదా దశాబ్... Read more
తాను స్వయంగా వేసిన మధుబని కళారూపాన్ని ప్రధానిమోదీకి అందజేసింది పద్మశ్రీ పురస్కారగ్రహీత దులారీదేవి. రాష్ట్రపతిభవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్న అనంతరం ఆమె... Read more
భారత్ హిందువులది అని…ప్రపంచంలో ఎక్కడైనా భద్రతలేదని భావించే హిందువులు భారత్ కు వచ్చి ఉండవచ్చని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ అన్నారు. బంగ్లాదేశ్ నుంచివచ్చే హిందువులకు పౌరసత్వం ఇస్తారా అనే ప... Read more
వారణాశి నుంచి వందేళ్ల క్రితం చోరీకి గురైన మాతా అన్నపూర్ణేశ్వరీదేవి విగ్రహం తిరిగి భారత్ చేరింది. ఇటీవలే దాన్ని కెనడాలో గుర్తించారు. భారతసర్కారు ప్రత్యేక చొరవతో తిరిగి దాన్ని భారత్ రప్పించింద... Read more
హర్యానా, యూపీల్లో పెట్రోల్ పోయించుకుంటున్న ఢిల్లీ వాసులు – వ్యాట్ తగ్గించాలని ఇంధన డీలర్ల డిమాండ్లు
పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ ను తగ్గించేందుకు నిరాకరించింది డిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం. దీంతో వాహనదారులే కాదు, ఇంధన డీలర్లూ ఇబ్బంది పడుతున్నారు. పొరుగు రాష్ట్రాలైన హర్యానా, యూపీల్లో పె... Read more
అందరికీ వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్ అధికారులు వినూత్నంగా వెళ్తున్నారు. రాష్ట్రంలో 36 జిల్లాలుండగా వ్యాక్సినేషన్లో ఔరంగాబాద్ జిల్లా 26 వ స్థానంలో ఉంది.... Read more
హిందుత్వను రాడికల్ జిహాదీ గ్రూప్లైన ఐఎస్ఐఎస్, బోకా హరామ్లతో పోల్చారు కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ . తన కొత్త పుస్తకంలో ఇలా పోల్చడంపై మండిపడింది బీజేపీ. ముస్లిం ఓట్ల కోసం ఇస్లామిక... Read more
శ్రీనగర్ పాతబస్తీలో మహ్మద్ ఇబ్రహీంఖాన్ అనే వ్యక్తిని ఇస్లామిక్ ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఓ కశ్మీర్ పండిట్ నడుపుతున్న కిరాణా దుకాణంలో ఇబ్రహీం సేల్స్ మన్ గా పనిచేస్తున్నాడు. ఛాతి, పొత్తికడుపుప... Read more