నాగాలాండ్లో ఘటనపై కోర్టు ఎంక్వైరీకి ఇండియన్ ఆర్మీ ఆదేశించింది. భద్రతాబలగాలు పౌరులపైకి కాల్పులు జరిపిన ఘటనలో 14 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. మేజర్ జనరల్ ర్యాంక్ అధికారి నేతృత్వంలో ఈ విచారణ... Read more
దేశంలోనే తొలి మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ శారదా మీనన్ కన్నుమూశారు. పలు ఆరోగ్యసమస్యలతో బాధపడుతున్న ఆమె 98 ఏళ్లవయసులో కొద్దిసేపటిక్రితం చనిపోయారు. మంగళూరులో పుట్టిన డాక్టర్ శారద.. మద్రాస్... Read more
షియా వక్ఫ్ బోర్డు మాజీ చీఫ్ వసీం రిజ్వీ ఇస్లాం మతాన్ని త్యజించి హిందూ మతం స్వీకరించారు. ఘజియాబాద్లోని దాస్నా దేవి ఆలయంలో మహంత్ యతి నరసింహానంద గిరి సమక్షంలో హిందూ మతంలోకి మారాడు. తన పూర్వీకు... Read more
ఈ రోజు దేశంలో హిందూ అనండి హిందుత్వం ఆనండి దానిని ఎవ్వరు విస్మరించే పరిస్థితి లేదు , కాబట్టి మేము కూడా హిందువులమే కానీ RSS చెప్పే హిందువులం కాదు అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ,వాళ్లే ఒక... Read more
భద్రతా బలగాలు ప్రత్యేక సందర్భాలలో కలిసి కూర్చొని భోజనం చేసే సంప్రదాయాన్ని పెద్ద బోజనం (‘బడా ఖానా’) అని అంటారు. జైసల్మేర్లోని బిఎస్ఎఫ్ క్యాంపులో సైనికులు, అధికారులతో కలిసి భోజనం... Read more
రైతులను ఉద్దరించడానికే తమ ప్రభుత్వాలు ఉన్నాయని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు బాకాలు ఊదుతాయి.. రైతు భరోసా, రైతు బంధు పథకాలను గొప్పగా ప్రచారం చేసుకుంటున్నాయి.. దేశంలో ఎక్కడా లేని పథకాలు ఇక్కడే ఉన్న... Read more
మన మీడియా, విదీశీ మీడియా పని కట్టుకుని ప్రపంచ వ్యాప్తంగా హిందువులను ఎలా టార్గెట్ చేస్తోందో ఈ స్లైడ్స్ ద్వారా చూడండి. ఇది ఇప్పుడు మొదలు అయింది కాదు. దశాబ్దాలుగా జరుగుతోంది. ఇప్పుడు సోషల్ మీడి... Read more
వందేమాతరం పాడేందుకు నిరాకరించిన ఎంఐఎం ఎమ్మెల్యే- అది తన మత విశ్వాసాలకు వ్యతిరేకమని వాదన
వందేమాతరం పాడేందుకు నిరాకరించారు బిహార్ కు చెందిన ఓ ఎంఐఎం ఎమ్మెల్యే. గతంలో హిందుస్థాన్ పదంపై అభ్యంతరం వ్యక్తం చేయగా..తాజాగా ఇమామ్ వందేమాతరం పాడబోననడం వివాదాస్పదమైంది. ఇమామ్ ఎంఐఎం పార్టీ రాష్... Read more
పాకిస్తాన్ లో ఘోరం జరిగింది. దైవదూషణ చేశాడనే నెపంతో శ్రీలంకకు చెందిన వ్యక్తిని చంపి బహిరంగంగా సజీవదహనం చేశారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం రేపింది. పంజాబ్ ప్రావిన్స్ లోని సియాల్... Read more
ఓ మహిళను నగ్నంగా నిలబెట్టి వీడియో తీసి దాన్ని వైరల్ చేసిన సీపీఎం నేత చుమత్ర ఎలిమన్నిల్ సాజిని తిరువల్ల పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. సీపీఎం కార్యదర్శి సీసీ సాజిమోన్ తోపాటు... Read more
మరోసారి పాకిస్తాన్ సిగ్గుపోయింది. ఆ దేశ దౌత్య కార్యాలయమే తీవ్రంగా అవమానించింది. సెర్బియా ఎంబసీ తన అధికారిక హ్యాండిల్ ద్వారా ఇమ్రాన్ ఖాన్ ను నిలదీస్తూ ట్వీట్ చేసింది. ఇమ్రాన్ ఖాన్ ను తప్పుబడు... Read more
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు లో వ్యవసాయ బిల్లుల ఉపసంహరణ బిల్లు పాస్ చేసి చేతులు దులువుకుంది. బహుశా ఇటువంటి అరుదైన సంఘటన ప్రపంచ చరిత్రలో ఇదేనేమో కూడా. ఎందుకంటే మాకు ఫలనావి కావాలి అని దశ... Read more
తెలంగాణలో ఆరు విమానాశ్రయాల అభివృద్ధికోసం సాంకేతిక సాధ్యాసాధ్యాలపై నివేదికను ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) రాష్ట్రప్రభుత్వానికి అందచేసింది. రాష్ట్ర ప్రభుత్వ తదుపరి చర్యల ఆధారంగా ఈ ప్రా... Read more
నటుడు, మక్కల్ నీదిమయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారని తమిళనాట ప్రచారం జరుగుతోంది. కాదు కాదు కొద్దిరోజులు విరామం ప్రకటిస్తారనీ మరికొందరు అంటున్నారు. మొన్నటి అసెంబ్లీ... Read more
తెలంగాణ ఉద్యమనేత టి ఎస్ పి ఎస్ సి మాజీ సభ్యుడు విఠల్ బీజేపీలో చేరనున్నారు. ఈనెల 9న ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బీజేపీలో చేరనున్నారని సమాచారం. ఉద్యమకారులు బీజేపీలోకి రావాలని ఆయన పిలు... Read more
భారతదేశం 2024 నాటికి 9 అణు రియాక్టర్లతో పాటు మరో కొత్త అణు ప్రాజెక్టు కలిగి ఉండేలా తన మొదటి అణు కార్యక్రమాన్ని ప్రకటించింది. దేశంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు ప్రత్యామ్నాయ లేదా క్లీన్ ఎ... Read more
విప్లవ స్వాతంత్య్ర సమరయోధుడు ఖుదీరామ్ బోస్ జయంతి ఇవాళ. కేవలం 18 సంవత్సరాల వయస్సులో భారత స్వాతంత్య్ర పోరాటం కోసం ఈ ధీరుడు తన జీవితాన్ని అర్పించాడు.. ఖుదీరామ్ బోస్ డిసెంబరు 3, 1889లో పశ్చిమ బె... Read more
సీతారామశాస్త్రిని చాలా దగ్గరనుండి చూశాను. అతడి కెంత పొగరో మీకు తెలియదు, నాకు తెలుసు. అంత పొగరున్నవాడు ఇంత జనాదరణ ఎలా పొందగలిగాడు? చదవండి…విగరున్నవాడికే పొగరు ఉంటుంది. అది సహజం. ఆ మాత్రం పొగర... Read more
భారతసైన్యం అమ్ములపొదిలోకి సరికొత్త డ్రోన్లు చేరాయి. సరిహద్దుల్లో తరచూ కయ్యానికి కాలుదువ్వుతున్న చైనాపై నిఘా కోసం ఇజ్రాయెల్ నుంచి ఈ డ్రోన్లు తెప్పించారు. హెరాన్ మానవ రహిత డ్రోన్లు అత్యాధునిక... Read more
బీజేపీతో పొత్తుకు నా ఏకైక షరతు రైతుల ఆందోళనకు పరిష్కారం అని పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ అన్నారు. కొత్తపార్టీ ఏర్పాటు, పొత్తులపై ఆయన స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే కేంద్ర హోంత్రిని కలిసి మాట్ల... Read more
2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 300 స్థానాలు గెలుచుకుంటుదని తాను అనుకోవడం లేదని పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. 370 ఆర్టికల్ పునరుద్ధరిస్తామని పార్టీ అంటోందని కానీ పార్లమ... Read more
పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మీద ముంబైలో బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. అసంపూర్ణంగా జాతీయగీతం ఆలపించారన్నది ఆరోపణ. కూర్చుని జాతీయ గీతాలాపన మొదలుపెట్టిన మమతా..పూర్తిగా పాడలేదంటూ వీడియోను... Read more
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు నవంబర్ లో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఏకంగా రూ. 1.31,526 కోట్లను ప్రభుత్వం సేకరింపగలిగింది. ఇది కిందటేడాది నవంబర్లో వచ్చిన రూ.... Read more
ప్రపంచ ఫార్మసీగా భారత్ నిలుస్తోంది..అభివృద్ధిచెందిన ప్రపంచదేశాలకు ఔషధాలు భారత్ నుంచే వెళ్తున్నాయి. అమెరికా తీసుకుంటున్న ప్రతి నాలుగు టాబ్లెట్లలో ఒక టాబ్లెట్ భారత్ కు చెందినదే ఉంటోందిట. ఆలాగే... Read more
పాకిస్థాన్ ఒకవైపు డ్రోన్ల ద్వారా ఉగ్రవాదులకు ఆయుధాలను సరఫరా చేస్తుంటే… మరోవైపు ప్రజారోగ్యమే లక్ష్యంగా భారత్… తన డ్రోన్ల ద్వారా మారుమూల ప్రజలకు టీకాలు, అత్యవసర ఔషధాలను సరఫరా చేస్త... Read more