జగిత్యాల జిల్లాలో ABVP విద్యార్థులు కలెక్టరేట్ ను ముట్టడించారు. పెండింగ్ లో ఉన్న 3816 కోట్ల స్కాలర్షిప్ రీయింబర్స్ మెంట్ ను వెంటనే విడుదల చేయాలని కలెక్టరేట్ ముందు ధర్నా చేసి అనంతరం కలెక్టర్... Read more
బంగ్లాదేశ్ పౌరులకు హిందూ పేర్లతో నకిలీ పాస్పోర్ట్లు ఇచ్చి విదేశాలకు పంపిన మానవ అక్రమ రవాణా రాకెట్ గుట్టును ఛేదించింది ఉత్తరప్రదేశ్ ఏటీఎస్. మొత్తం 9మంది బంగ్లాదేశ్ పౌరులను అదుపులోకి తీసుకు... Read more
తమ S-500 ‘Prometey’ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కొనుగోలు చేసే తొలి దేశం భారతే కానుందని రష్యా ఉపప్రధాని యూరీ బోరిసోవ్ అన్నారు. ఆ అధునాతన సిస్టమ్ తమ తరువాత……దాన్ని పొందే ఇతర దేశాల జా... Read more
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈనెల 1 నాటికి 41,177 ఖాళీలు ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఒక్క ఎస్బీఐలోనే ఎక్కువగా 8,544 ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందన్నారు. అల... Read more
2022-23 సాధారణ బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ కసరత్తు ప్రారంభించారు. ఆర్థికరంగ నిపుణులు, పలు స్టేక్ హోల్టర్ గ్రూపులతో ఆమె ఇవాళ డిల్లీలో సమావేశమయ్యారు. వ్యవ... Read more
కర్ణాటకలో పోలీస్ స్టేషన్ ఎదుటే నమాజుకు సిద్ధమైన పీఎఫ్ఐ ఆందోళనకారులు – పోలీసుల లాఠీచార్జి
ముగ్గురు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నేతలను కర్ణాటక ఉప్పినగండి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు కేసుల్లో విచారణ కోసం వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తమ వారిని విడుదల చేయాలని డిమాండ్ చ... Read more
దేశంలో పలుచోట్ల వరుస ఉగ్రదాడులకు పథక రచన చేస్తున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పీఎఫ్ఐకి చెందిన ఇద్దర్ని ఉత్తరప్రదేశ్ పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి పెద్దమొత్త... Read more
వాయుసేన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మరణంపట్ల ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. వరుణ్ సింగ్ ఆత్మగౌరవం, ధైర్యసాహసాలు, అత్యంత వృత్తి నైపుణ్యాలతో దేశానికి సేవ చేశారని నివాళులర్పించారు. ఆయన చేసి... Read more
కోవిడ్ కొత్త వేరియంట్ రూపంగా ఓమిక్రాన్ గా తరుముకొస్తోంది. తాజాగా తెలంగాణలో మూడు కేసులు వెలుగుచూశాయి. మూడూ హైదరాబాద్ లోనే నమోదయ్యాయి. హైదరాబాద్ వచ్చిన 24 ఏళ్ల కెన్యా యువకుడితో పాటు సోమాలియా జ... Read more
డిసెంబర్ 10న జరిగిన స్థానిక అధికారుల నియోజకవర్గాల ఎన్నికల్లో అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి మంగళవారం మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకుంది.ఐదు జిల్లాల్లోని ఆరు ఎల్ఏసీ నియోజకవర్గాల... Read more
హిందూమతంలోకి మారిన షియా వక్ఫ్ బోర్డ్ మాజీ చైర్మన్ వసీం రజ్వీని చెప్పుతో కొట్టిన వారికి 11 లక్షల రివార్డు ఇస్తానని ప్రకటించారు మొరాదాబాద్ జిల్లా ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (A... Read more
విదేశీ దండయాత్రికుల ఆక్రమణల వల్ల ఎన్నో పురాతన ఆలయాలు శిథిలమయ్యాయి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా సెక్యులర్ పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎన్నో ఆలయాలు అభివృద్ధికి నోచుకోలేదు. వాటిని పునరుద్ధరించే... Read more
నిన్న కాశి విశ్వనాథ కారిడార్ అట్టహాసంగా ప్రధాని నరేంద్రమోడీ చేతులమీదుగా మొదలైంది. గంగా నుంచి గర్భగుడి వరకు నిర్మించిన కారిడార్ ను మోడీ ప్రారంభించారు. అయితే ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన భర... Read more
గద్వాల జిల్లా కేంద్రంలో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద సోమవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో పేదల ఇండ్ల స్థలాల పరిరక్షణ కోసం రిలే నిరాహారదీక్ష చేస్తున్న వారికి డి కె అరుణ మద్దతు తెలిపారు. 2400 పేద కుటుంబ... Read more
నరుడికి నారాయణుడు బోధించిన జీవనసారం భగవద్గీత.. మహాభారత యుద్ధరంగంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశించిన కర్తవ్య బోధ మాత్రమే కాదు, ఇది సకల ఉపనిషత్తుల సారం. ప్రపంచంలోనే తొలి వ్యక్తిత్వ, మరో విక... Read more
వారణాశిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాశీ విశ్వనాథ్ కారిడార్ ను ప్రారంభించి దేశ ప్రజలకు అంకితం చేశారు భారత ప్రధాని మోదీ. రోజంతా ఆయన కాశీలోనే గడిపారు. ఉదయం వారణాశి చేరుకున్న ఆయనకు సీఎం యోగి,... Read more
మత ప్రాతిపదికపై భారత దేశ విభజన చారిత్రక తప్పిదమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 1971 భారత్-పాక్ యుద్ధం మనకు చెబుతున్నదదేనని తెలిపారు. 1971లో భారత్ విజయం, ఇండో-బంగ్ల... Read more
గంగ నుంచి విశ్వనాథాలయం వరకు నిర్మించిన కాశీ విశ్వనాథ్ కారిడార్ పనులను మోదీ ప్రారంభించారు. అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలో ప్రత్యక్షంగా వేలాదిమంది పాలుపంచుకోగా…కోట్లాదిమంది వివిధ మాధ్యమాల ద... Read more
కాశీలో గంగా పూజ – పుణ్యస్నానం తరువాత మరోసారి విశ్వనాథుడి దర్శనం చేసుకున్నారు ప్రధాని. తరువాత గంగానదిలో నౌకా విహారం చేశారు. విహార నౌకలోనే ముఖ్యమంత్రులతో సమావేశం అయ్యారు. Read more
కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభ వేడుక సందర్భంగా నగరంలోని పారిశుధ్య కార్మికులనూ మోదీ పలకరించారు. వారిపైకి పూలు చల్లి అభినందించారు. గతంలో కూడా వారణాశి పారిశుధ్య కార్మికుల పాదాలు కడిగారు మోదీ. Read more
అప్పటికప్పుడు మూడుసార్లు దుస్తులు మార్చారు మోదీ. కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా వారణాశి వెళ్లిన మోదీ ఒక్కో సందర్భంలో ఒక్కో డ్రెస్ లో కనిపించారు. గోధుమరంగు కుర్తాలో వారణాశి చ... Read more
మోదీ వారణాశి పర్యటనలో ఓ అనూహ్య ఘటన జరిగింది. భద్రతాధికారులే అవాక్కయ్యారు. ప్రధాని విశ్వనాథాలయం సమీపానికి చేరుకోగానే… ఓ సాధువు హఠాత్తుగా మోదీ వాహనంవైపు వచ్చారు. మోదీ పర్సనల్ సెక్యూరిటీ... Read more
కాశీవిశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవం కోసం వచ్చిన భారత ప్రధాని మోదీకి వారణాశిలో ఘన స్వాగతం లభించింది. ఎయిర్ పోర్ట్ నుంచి పట్టణానికి చేరుకునే దారిపొడవునా ప్రజలు ఆయనకు అడుగడుగునా నీరాజనాలు పలిక... Read more
కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవం కోసం వారణాశి చేరుకున్న మోదీ ముందు కాలభైరవుడి దర్శనం చేసుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామికి హారతినిచ్చారు. Read more
దివ్య కాశీలోని “బాబా విశ్వనాథుని” పుణ్యక్షేత్రం. పవిత్ర గంగానది నుంచి నేరుగా ఆలయ గర్భ గుడి వరకు రూ 900 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ఈ నెల 13వ తేదీన ప్రధాని మోదీ గారు జాతికి... Read more