బీజేపీ కార్యకర్తల అక్రమ అరెస్టులను నిరసిస్తూ పెద్దసంఖ్యలో యువకులు వడ్డేపల్లిలో నిరసన నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. గద్వాల టౌన్ ఎస్సైపై చర్యలు తీసుకోకుంటే ఎస్పీ... Read more
పంజాబ్ లుథియానాలోని జిల్లా కోర్టులో జరిగిన పేలుడులో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. కోర్ట్ కాంప్లెక్స్ రెండో ఫ్లోర్ బాత్రూంలో మధ్యాహ్నం పన్నెండున్నరకు ఈ పేలుడు సంభ... Read more
తమ పిల్లల ఇన్స్టాగ్రామ్ ఖాతాలు హ్యాక్ అయ్యాయన్న ప్రియాంక వాద్రా గాంధీ ఆరోపణల్ని కేంద్రం కొట్టేసింది. వాళ్ల ఖాతాలు హ్యాకవలేదని స్పష్టం చేసింది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ... Read more
పోర్చుగీసు వాళ్లు ధ్వంసం చేసిన పురాతన ఆలయాల్ని పునర్నిర్మించాలి – గోవా సీఎం ప్రమోద్ సావంత్
కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవం నుంచీ దేశంలోని పురాతన ఆలయాల గురించి చర్చ మొదలైంది. కాశీ కారిడార్ తరహాలో మధురలోనూ ఏదన్నా ఏర్పాటు చేసి కృష్ణ జన్మస్థానాన్ని మరింత అభివృద్ధి చేయాలని అక్కడి... Read more
విజయనగరం జిల్లా రామతీర్థం బొడికొండ పై ఉద్రిక్తత నెలకొంది. రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన జరుగుతున్న సమయంలో ఆలయ ధర్మ కర్త అశోక్ గజపతిరాజుకు, మంత్రి వెల్లం పల్లికి మధ్య వాగ్వాదం జరిగింది.... Read more
పోలీస్ శాఖలో ట్రాన్స్ జెండర్లను తీసుకునేలా.. రిజర్వేషన్ కు అనుమతిచ్చింది కర్ణాటక ప్రభుత్వం. ఇకనుంచి పోలీస్ డిపార్ట్మెంట్ లో జరిగే నియామకాలలో ట్రాన్స్ జెండర్ లకు 1 శాతం రిజర్వేషన్ ఉంటుంది. పో... Read more
పంజాబ్ మాజీ మంత్రి రాణా గుర్మిత్ సింగ్ సోధీ కాంగ్రెస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. పార్టీ చీఫ్ జేపీ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. రాణా సోధి మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్కు నమ... Read more
ప్రధానిని చూసి గర్విస్తున్నాం, పనికిమాలిన ‘పిల్’లువేసి టైం వేస్ట్ చేయకండి – కేరళ హైకోర్టు
వాక్సినేషన్ సర్టిఫికెట్ నుంచి ప్రధాని మోదీ ఫొటోను తొలగించాలనే అభ్యర్థనను కేరళ హైకోర్టు కొట్టివేసింది. అంతేకాదు లక్ష రూపాయల జరిమానా విధించింది. ఆ పిటిషన్ పనికిమాలినది అని వ్యాఖ్యానించింది. అద... Read more
ఆగ్రాలోని ఘటియా ఆజం ఖాన్ రోడ్డుకు అశోక్ సింఘాల్ పేరుపెట్టారు. ఆగ్రా మేయర్ నవీన్ జైన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మార్పు బానిసత్వ కాలాన్ని తలపించే ప్రాంతాల పేర్లను మార్చే ప్రక్రియలో భాగమేనని... Read more
‘ఆధార్-ఓటర్’ ఐడీని లింక్ చేసే ఎన్నికల చట్టాల(సవరణ) బిల్లు లోక్సభలో ఆమోదం పొందింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టిన ఎన్నికల చట్టాల(సవరణ) బిల్లు 2021, సోమవారం మ... Read more
మతమార్పిడి నిరోధక బిల్లును కర్నాటక కేబినెట్ ఆమోదించింది. ఉత్తర్ ప్రదేశ్లో మతమార్పిడి చట్టం ఆధారంగా దీన్ని రూపొందించారు. ఈ చట్ట సవరణ కింద బలవంతంగా మతంమారిస్తే.. పదేళ్ల జైలు శిక్ష, లక్... Read more
సముద్రం లోతుల్లోకి వెళ్ళి “Advance Happy Birthday CM sir” అని రాసి ఉన్న పేపర్ ప్రదర్శిస్తూ విష్ చేశారు. తనకిష్టమైన స్కూబా డైవింగ్ చేస్తూ ఇష్టపడే నాయకుడికి ప్రత్యేకంగా విష్ చేయడం... Read more
ఇండో-నేపాల్ సరిహద్దులో చైనా అక్రమచొరబాటుదారుడి అరెస్ట్ – చైనా గుర్తింపు పత్రాలు లభ్యం
ఎలాంటి అనుమతి పత్రం లేకుండా భారత్ లోకి చొరబడిన చైనా జాతీయుడిని ఐబీ, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ SIB అధికారులు అరెస్ట్ చేశారు. ఇండో-నేపాల్ సరిహద్దు సమీపంలోని మధుబనిలో అదుపులోకి తీసుకున్నారు.... Read more
లక్నో ఐపీఎల్ ఫ్రాంచైజీకి మెంటార్ గా నియమితులైన మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ పై, ప్రధానిమోదీపై సోనీ స్పోర్ట్స్ చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. అయితే కాసేపటికే ఆ అభ్యంతరకర పోస్టును డిలిట్... Read more
మహారాష్ట్రలో రెచ్చిపోయిన జిహాదీలు – హిందువుల దుకాణాలు, వాహనాలు లక్ష్యంగా విధ్వంసకాండ
మహారాష్ట్రలో అల్లర్లు యవత్మాల్ జిల్లాకు పాకాయి. ఉమర్ ఖేఢ్ లో హిందువులు లక్ష్యంగా జిహాదీ గ్రూపులు రెచ్చిపోయాయి. సోషల్ మీడియాలో మహ్మద్ ప్రవక్త పట్ల అనుచిత పోస్టు పెట్టారని వారంతా పట్టణంలో బీభత... Read more
1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా గోవా, డామన్ & డయ్యూ లకు మాత్రం స్వేచ్చ లభించలేదు. గోవా రాష్ట్రాన్ని పోర్చుగీసులు ఆక్రమించి కొన్ని శతాబ్ధాలుగా అక్కడే పాతుకు పోయారు. గోవాను భారతదే... Read more
తుదిశ్వాసవరకూ గోవా కోసమే పనిచేశారు – విమోచనోత్సవాల్లో పరికర్ ను గుర్తు చేసుకున్న మోదీ..
దేశం మొఘలుల పాలనలో ఉన్న సమయంలో గోవా పోర్చుగల్ పాలన కిందకు వెళ్లిందని… అయితే ఇన్నేళ్లైనా గోవా భారతీయతను మర్చిపోలేదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. గోవా విమోచన ఉత్సవాల సందర్భంగా పలు అధికా... Read more
స్వాతంత్య్రం వచ్చిన 14 ఏళ్లకు పైగా పరాయి పాలనలోనే మగ్గిన గోవాను భారత దేశంలో విలీనం చేసే విషయంలో కేంద్రం లోని జవహర్ లాల్ నెహ్రు ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెడుతూ ఉంటె, పోలీస్ చర్య అవసరమని ప్రతి... Read more
కమ్యూనిస్టు పార్టీ పాలనలో ఉన్న కేరళలో హత్యా రాజకీయాలు కలకలం రేపుతున్నాయి. ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకుల హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కేరళ ఓబీసీ మోర్చా కార్యదర్శి , న్యాయవాది రంజిత్ శ్రీనివాసన్ ను... Read more
మనచరిత్రలోని కొన్ని సమయాలు క్లిష్టమైనవి కీలకమైనవి ఉన్నాయి. హర్షునికీ పృథ్వీరాజుకీ మధ్య మనరాజులపేర్లు మనకు చెప్పబడటం లేదు. మహమూద్ గజినీ దండయాత్రకు, మహమ్మద్ ఘోరీ దండయాత్రకు మధ్యగల 180సంవత్సరాల... Read more
పంజాబ్ లో అమరీందర్ సింగ్ కొత్తపార్టీ ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’, బీజేపీ పొత్తుఖరారైంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలూ కలిసిపోటీచేయనున్నాయి. పంజాబ్ బీజేపీ ఇంచార్జ్, కేంద్ర... Read more
తాము అధికారం చేపట్టిన ఏడేళ్లలో ఎలాంటి అవినీతి జరగలేదని హోం మంత్రి అన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI) 94వ వార్షికోత్సవ సమావేశంలో హోంమంత్రి అన్నారు. ఆర్ట... Read more
‘విజయ్ శ్రాంఖ్లా ఔర్ సంస్కృతీయోం కా మహాసంగం’ గ్రాండ్ ఫినాలే సందర్భంగా 22 భాషల్లో నేషనల్ క్యాడెట్ కోర్ క్యాడెట్లు రూపొందించిన రాష్ట్రీయ ఏక్తా గీత్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్... Read more
అగ్ని సిరీస్లో కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని P’ని DRDO విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని డా. ఏ పి జె అబ్దుల్ కలాం దీవిలో ఉదయం 11:06 గంటలకు ఈ ప్రయోగం జరిగింది. వివిధ టెలిమెట్రీ,... Read more