మాలేగావ్ పేలుళ్ల కేసులో యోగిని ఇరికించాలనుకున్నారు, ఆయన పేరు చెప్పాలని ఏటీఎస్ ఒత్తిడి చేసింది – ఎన్ఐఏ కోర్టులో ప్రత్యక్షసాక్షి
మాలేగావ్ పేలుళ్ల కేసులో యోగిఆదిత్యనాథ్ ను ఇరికించే ప్రయత్నం జరిగిందా? సాక్షాత్తూ ముంబై ఏటీఎస్ ఈ కుట్రకు పాల్పడిందా? నాటి పేలుళ్ల కేసులో ఆదిత్యనాథ్ పేరు చెప్పాలని మహారాష్ట్ర ఏటీఎస్ ఒత్తిడి చే... Read more
హిందూ మతంలోకి మారినందుకు వసీం రజ్వీ తలకు రివార్డు ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ కార్యదర్శి రషీద్ ఖాన్ మరో వివాదాస్పద ప్రకటన చేశారు. తాను జీవించి ఉన్నంత వరకు భారత దేశాన్ని ఎప్పటికీ హిందూరాష్ట్... Read more
1857లో జరిగిన సాయుధ పోరాటం భారత్ లోమళ్ళీ తలఎత్తకూడదు అనేది కాంగ్రేస్ వారి లక్ష్యం, అందుకే వాళ్లే వాళ్లతో యుద్ధం చేసే సైన్యాన్ని నాయకులను యుద్ధ వ్యూహాలను నిర్ణయించారు, వాళ్లు నిర్ణయించిన... Read more
258 కోట్ల నగదు, 25 కిలోల బంగారం, 250 కిలోల వెండి దేశవ్యాప్తంగా ఖరీదైన ఇళ్లు, స్థలాలు…పలు దేశాల్లో స్తిరాస్తులు…ఇవీ కాన్పూర్ పెర్ ఫ్యూమ్ వ్యాపారి పీయూష్ జైన్ ఆస్తులు. ఐదురోజుల పాట... Read more
లుథియానా పేలుళ్ల పాత్రధారి అరెస్ట్ – భారత్ విజ్ఞప్తితో ముల్తానీని అదుపులోకి తీసుకున్న జర్మన్ పోలీసులు
లుథియానా కోర్టు పేలుళ్ల కేసులో ప్రమేయం ఉందని అనుమానిస్తున్న సిఖ్ ఫర్ జస్టిస్ SFJ కీలక సభ్యుడు జస్విందక్ సింగ్ ముల్తానీని జర్మనీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ, ముంబై సహా ప్రధాన నగరాలు లక్ష్... Read more
కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. అధినేత్రి సోనియా గాంధీ జెండాను ఎగురవేయబోతుంటే… దారం తెగింది. సోనియా పార్టీ జెండాను ఆవిష్కరించబోతున్న దృశ్యాల్ని కింది వీ... Read more
ఓ దళిత కుటుంబంతో బలవంతంగా గొడ్డుమాంసం తినిపించిన ఘటన జార్ఖండ్ లో జరిగింది. క్రైస్తవ మతాన్ని స్వీకరించడానికి ఆ కుటుంబం ఒప్పుకోకపోవడమే అందుకు కారణం. మతం మారనందుకు చివరకు ఆ కుటుంబాన్నే ఊరినుంచి... Read more
అమిత్ షాను, మోదీని చంపండని రెచ్చగొట్టిన వ్యక్తిని అవార్డుతో సత్కరించిన సీఎం స్టాలిన్
తమిళనాడుకు చెందిన విద్యావేత్త నెల్లై కన్నన్ ను..కామరాజర్ కతిర్ అవార్డుతో సత్కరించారు. సీఎం ఎంకే స్టాలిన్ సమక్షంలో ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో తరుచూ వార్తల్లో నిలుస్తు... Read more
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఎన్కౌంటర్ – నలుగురు మహిళలు సహా ఆరుగురు మావోయిస్టులు మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చత్తీస్ గఢ్ సరిహద్దు పెసలపాడు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మహిళలు సహా ఆరుగురు మావోయిస్టులు మరణించారు. ఇది గ్రేహౌండ్స్ బలగాలు, ఛత్తీస్గఢ్కు చెందిన... Read more
ఉజ్జయిని మహంకాళేశ్వరుడి దర్శించుకోవడమే పాపమైనట్టు… ఇస్లామిస్టుల దాడికి గురైంది బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్. తన ఆత్రంగి రే మూవీ విడుదలకు ముందురోజు ఆమె ఉజ్జయిని జ్యోతిర్లింగాన్ని దర్శించు... Read more
ప్రియాంక ర్యాలీలో మోదీ-మోదీ, యోగీ-యోగీ నినాదాలు – కాంగ్రెస్ కార్యకర్తల తీరుపై నెటిజన్ల ఆగ్రహం
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ర్యాలీలో మోదీ-యోగీ అంటూ అమ్మాయిలు నినాదాలు చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. డిసెంబర్ 26న ఝాన్సీలో కాంగ్రెస్ ర్యాలీలో ప్రియాంక పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతుం... Read more
బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా సరిహద్దు దాటి భారత్ లోకి ప్రవేశించిన ఆరుగురు సభ్యుల రోహింగ్యా కుటుంబాన్ని త్రిపురలోని ఉనాకోటి జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. త్రిపుర పోలీసులు, త్రిపుర స్... Read more
ఏ దేశంమీదనో దాడికి కాదు…దేశభద్రత కోసమే బ్రహ్మోస్ తయారు చేసుకుంటున్నాం – రాజ్ నాథ్ సింగ్
భారత్ బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేసుకుంటోంది ఏ దేశంపైనో దాడి చేయడానికి కాదని…దేశభద్రత కోసం, శత్రుసేనలను ఎదుర్కోవడం కోసమేనని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. లక్నోలో బ్రహ్మోస్ క్షి... Read more
హిందూసమాజం నుంచి వెల్లువెత్తిన ఆందోనళల నేపథ్యంలో సరిగమ మ్యూజిక్ కంపెనీ వెనక్కి తగ్గింది. సన్నీలియోన్ మధుబన్ పాట సాహిత్యం మారుస్తున్నట్టు ప్రకటించింది. ఇటీవలే రాధాకృష్ణుల ప్రణయగీతంపై సన్నీలియ... Read more
ఎన్నికలు సమీపిస్తున్న వేళ పంజాబ్ లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. సంయుక్త సమాజ్ మోర్చా పేరుతో రాష్ట్రంలో మరో పార్టీ పురుడుపోసుకుంది. సంయుక్త కిసాన్ మోర్చాలో భాగమైన..మూడు వ్యవసాయ చట్టాలకు వ్... Read more
ఉత్తరప్రదేశ్ లో మళ్లీ అధికారం తమదేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. 300 కు పైగా స్థానాలు గెలుచుకుని అధికారం కాపాడుకుంటామని అన్నారు. కన్నౌజ్, జలన్ లలో అమిత్ షా ప్రచారం నిర్వహ... Read more
హిందువులు ఆయుధాలు సేకరించి పెట్టుకోవాలంటూ ఉత్తరాఖండ్ లో సాధువు నర్సింహానంద్ సహా ఇతర హిందూసంస్థల నాయకుల ప్రసంగాలు వైరల్ అవడంతో వారిమీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.వాళ్ల ప్రసంగాలు రెచ్చగొట్టేలా ఉన్నా... Read more
విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ కార్యకారి మండలి సమావేశాలు ఈసారి గుజరాత్లో జరుగుతున్నాయి. జూనాగఢ్ లో మూడురోజులపాటు జరుగుతున్న ఈ ముఖ్య బైఠక్ కోసం దేశంలోని అన్నిరాష్ట్రాల నుంచి వీహెచ్పీ ప్రముఖులు హా... Read more
కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఉత్తరప్రదేశ్ లో 2 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని యోగి సర్కార్ నిర్ణయించింది. డిసెంబర్ 25 నుంచి... Read more
‘హర్ ఘర్ దస్తక్’ డ్రైవ్లో భాగంగా కోవిడ్-19 వాక్సినేషన్ వేగంగా సాగుతోంది. అందులో భాగంగా రాజస్థాన్ లో ఓ మహిళా వర్కర్ ఒంటె మీద మారుమూల గ్రామాలకు చేరుకుంది. అందుకు సంబంధించిన ఫొటోలు... Read more
దేశంలో లవ్ జిహాద్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. అయితే యూపీలో మొదటి సారి లవ్ జిహాద్ నిందితుడికి శిక్షపడింది. అసలు పేరు దాచిపెట్టి ప్రేమపేరుతో యువతిని మోసం చేసిన జావేద్ అలియాస్ మున్నాకు 10 ఏ... Read more
సుశిక్షితులైన సీఆర్పీఎఫ్ కు చెందిన తొలి మహిళా కమెండో బృందం ఇక విధుల్లోకి చేరనుంది. మొత్తం 32 మందితో కూడిన దళం రంగంలోకి దూకుతోంది. జనవరి నుంచి వీరంతా విధుల్లో చేరుతారని సమాచారం. జెడ్ ప్లస్ భద... Read more
విపక్ష సభ్యుల నిరసనల మధ్యనే మతమార్పిడి నిరోధక బిల్లును కర్ణాటక అసెంబ్లీ ఆమోదించింది. సామూహిక, బలవంతపు మతమార్పిడులకు పాల్పడేవారికి ఇక నుంచి జైలు శిక్షలుంటాయి. మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొంద... Read more
జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఈ రోజు అదిలాబాద్ లో పంజాబ్ చౌక్, మార్కెట్ యార్డ్ ఆవరణ లో కిసాన్ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సుహాసిని మాట్లాడుతూ రైతు సోదరులకు, సోదరీమణులక... Read more