జీ తమిళ్ ఛానల్లో ప్రసారమైన రియాలిటీ షో ‘జూనియర్ సూపర్ స్టార్స్ సీజన్ 4’ ఎపిసోడ్పై దాఖలైన ఫిర్యాదుపై స్పందించాలని కోరుతూ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్కు ఇన్ఫర్మేషన్ అండ్ బ... Read more
కోవిడ్-19 వ్యాక్సినేషన్ తప్పనిసరి కాదని…అయితే టీకాలు తీసుకోవడం ఇష్టంలేని వాళ్లు ఇంట్లోనే ఉండాలని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు. కోవిడ్-19 టీకా తీసుకోనివారు ఇంటి బయట కాలుపె... Read more
“గోవుల్ని కాపాడేందుకు వెళుతోన్న హైందవ వీరులు యాక్సిడెంట్ కారణంగా మరణించారు! దీనిపై ఓ ఫేస్బుక్ స్నేహితుడి వాల్ మీద ఆసక్తికర చర్చ సాగుతోంది. నిజానికి వాళ్లు అకాల మరణం పాలయ్యారని తెలియగాన... Read more
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గారు ప్రస్తుత ముఖ్యమంత్రి నిరంకుశ యోగి గారిని ఈ ఎన్నికలలో ఓడించి గొప్ప ప్రజాస్వామ్య వాదీ, సెక్యులరిస్టు అయిన తనను ముఖ్యమంత్రిగా గెలిపించాలని ప్రజల... Read more
భారత్ కు స్టార్టప్ లే వెన్నెముక అని ప్రధాని మోదీ అన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా శనివారం దాదాపు 150 స్టార్టప్ లతో ఆయన సంభాషించారు. ఇక నుంచి ప్రతీ ఏటా జనవరి 16ను నేషనల్ స్టార్టప్ డే... Read more
సమాజ సేవ, NGO లు గతంలోనూ ఇప్పుడూ కూడా ఇది అతి సులువుగా డబ్బులు, పేరు సంపాదించే మార్గంగా చాలా మంది తెలివైన వారు ఎంచుకుంటున్నారు. దీనిలో పెట్టుబడి తక్కువ. వ్యాపార రిస్క్ తక్కువ. గతంలో ఒక లక్ష... Read more
గురు రవిదాస్ జయంత్యుత్సవాలు – పంజాబ్ ఎన్నికను వాయిదా వేయాలంటూ ఈసీకి ప్రధాన పార్టీల లేఖలు
పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నిక వాయిదా వేయాలంటూ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ పట్టుబడుతున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీలు ఈసీకి లేఖలు రాశాయి. ఫిబ్రవరి... Read more
బీజేపీలో చేరిన కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే – మోగా నుంచి హస్తం పార్టీ అభ్యర్థిగా సోనూసూద్ సోదరి మాళవిక
ఎన్నికలవేళ నాయకుల కప్పదాట్లు మొదలయ్యాయి. యూపీలో జంప్ జిలానీలు ఎక్కువ కాగా… పంజాబ్ లోనూ నాయకుల రాజీనామాలు, చేరికలు మొదలయ్యాయి. మోగా సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ హర్... Read more
బీజేపీ పాలనలోనే ముస్లింలు సురక్షితంగా ఉన్నారు, ఆ పార్టీకే ఓటేయండి – ముస్లింలకు ముస్లిం రాష్ట్రీయ మంచ్ విజ్ఞప్తి
బీజేపీ పాలనలోనే ముస్లింలు భద్రంగా, సంతోషంగా ఉన్నారని, అందువల్ల ఈ ఎన్నికల్లో అందరూ బీజేపీకి ఓటేయాలని ముస్లిం రాష్ట్రీయ మంచ్ విజ్ఞప్తి చేసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ముస్లింలను కేవలం... Read more
ఎన్నికల ముంగిట ఉత్తరప్రదేశ్ లో గూండా రాజకీయాలు మొదలయ్యాయి. సమాజ్ వాదీ పార్టీలో చేరేందుకు నిరాకరించిన కన్నైజ్ జిల్లా పంచాయతీ మెంబక్ భూపేంద్రషాక్యాపై దుండుగులు కాల్పులు జరిపిన ఘటన కలకలం రేగింద... Read more
పార్లమెంట్ బడ్దెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్ 8 వరకు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఉభయసభ సమావేశాలను షిఫ్టుల వారీగా నిర్వహించే అవకాశం ఉ... Read more
సీట్ల సర్దుబాటులో అఖిలేశ్ కు కొత్త తలనోప్పులు – ఎస్పీకి మద్దతు ఉపసంహరించుకున్నట్టు భీం ఆర్మీ ప్రకటన
యూపీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి మద్దతుగా వివిధ రాష్ట్రాల్లోని పలు ప్రాంతీయ పార్టీల నాయకులు ప్రచారం చేయనున్నట్టు తెలిసింది. ఇప్పటికే టీఎంసీ, ఎన్సీపీ తమ పార్టీతో పొత్తులు కుదుర్చుకున్నాయని... Read more
గోరఖ్ పూర్ సిటీ నుంచి యోగీ – మొదటి, రెండో దశ ఎన్నికలు జరిగే స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
యూపీ సీఎం యోగీ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారనే దానిపై ఉత్కంఠ వీడింది. ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్ అర్బన్ నుంచి పోటీ చేయనున్నారు. యోగీ అయోధ్య లేదా మధుర లేదా గోరఖ్ పూర్ లో ఓ స్థానం నుంచి పోటీ చేస్తా... Read more
పేలుళ్ల కేసు దర్యాప్తును ఎన్ఏఐ తీసుకుంది. గత నెల కోర్టు ఆవరణలో జరిగిన బాంబు పేలుడులో ఇద్దరు మరణించారు. హెడ్ కానిస్టేబుల్ గగన్ దీప్ సింగ్ అక్కడిక్కడే చనిపోగా ఆరుగురు గాయపడ్డారు. అంతర్జాతీయ ఉగ... Read more
నక్సలైట్లకు నిధులు, ఆయుధాలు సరఫరా చేస్తున్న బంగ్లాదేశ్ మహిళ అరెస్ట్ – అక్రమంగా భారత్ వచ్చి అంజలిగా మారిన ఫాతిమా
నక్సలైట్లకు పెద్దమొత్తంలో నిధులు, ఆయుధాలు సరఫరా చేస్తున్న ఢిల్లీకి చెందిన బంగ్లాదేశ్ మహిళను జార్ఖండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను ఖుల్నాకు చెందిన కనీజ్ ఫాతిమాగా గుర్తించారు. ఏడేళ్ల... Read more
మన వామపక్ష భావజాల మేధావులు, పత్రికా విలేఖరులు, ఉదారవాదులు, తటస్తులు అని చెప్పుకునే బిజేపి ద్వేషులు కాంగ్రెస్ పార్టీని సెక్యులర్ పార్టీగా పరిగణిస్తూ బిజేపిని ద్వేషించడం కోసం ఆ పార్టీని భుజాన్... Read more
భారత్ తో శాంతిని కోరుకుంటున్నాం కానీ మోదీ సర్కారుతో కాదు – నేషనల్ సెక్యూరిటీ పాలసీని లాంచ్ చేస్తున్న పాక్
నయా పాకిస్తాన్ అంటూ అధికారం చేపట్టాక కొన్నిరోజుల పాటు హడావుడి చేసిన ప్రదాని ఇమ్రాన్ కొత్తపాట అందుకున్నారు. నేషనల్ సెక్యూరిటీ పాలసీ అంటూ మళ్లీ దేశం ముందుకొస్తున్నారు. ఈ మేరకు సిద్ధం చేసిన తోల... Read more
సంక్రాంతి పండక్కి తన నియోజకవర్గానికి వెళ్లి తీరతానని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రకటించడంతో ఏపీ సీఐడీ పోలీసులు ఆయనింటికి వెళ్లారు. ఆయనమీద ఉన్న దేశద్రోహం, రాజద్రోహం కేసుల విచారణకు హాజరుకావాలని న... Read more
యూపీలోని నేపాల్ సరిహద్దు వెంబడి మసీదులు, మదర్సాలు పెరగడంపై సశస్త్ర సీమా బల్ ఆందోళన వ్యక్తం చేసింది. సరిహద్దు చుట్టుపక్కల 15 కిలోమీటర్ల పరిధిలో వందలాదిగా మసీదులు వెలిశాయి. యూపీ, నేపాల్ తో 570... Read more
యూపీ సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో రాజకీయం వేడెక్కింది. ఇక ఈ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఎక్కడ నుంచి పోటీచేయనున్నారనే దానిపై చర్చ నడుస్తోంది. ఆయన అయోధ్య నుంచి నిల... Read more
ఆ నాగ సాధువు పేరు కరుణేష్ కుమార్ శుక్లా. నాగ సాధువు అనగానే త్రిశూలం ధరించి కాషాయాంబరాలతో ఉన్న ఒక సన్యాసి మనకు గుర్తుకు వస్తాడు. కానీ కరుణేష్ కుమార్ శుక్లా సుప్రీంకోర్టు లాయరుగా హిందు ధర్మంకో... Read more
దేశంలోని న్యాయవాదులను బెదిరిస్తూ ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ ఫోన్ కాల్స్, మెసేజ్ లు చేసిన సంగతి తెలిసిందే. యూఎస్ఏ నుంచి ఈ కాల్స్ వచ్చాయి. అందులో పంజాబ్ పర్యటనలో మోదీని అడ్డుకు... Read more
ప్రపంచ హిందీ దినోత్సవం సందర్భంగా యునెస్కో తన వాల్డ్ హెరిటేజ్ సెంటర్ వెబ్ సైట్లో భారతీయ వారసత్వ ప్రదేశాల వివరాల్ని హిందీలో ప్రచురించింది. అందుకు హర్షం వ్యక్తం చేసిన యునెస్కో శాశ్వత ప్రతినిధి... Read more
సైనాకు క్షమాపణ చెప్పాడు నటుడు సిద్ధార్థ. ఓ వైపు నెటిజన్ల నుంచి ఆగ్రహం, వరుస ట్వీట్లు, మరోవైపు జాతీయ మహిళా కమిషన్ రంగంలోకి దిగడంతో వెనక్కి తగ్గాడు సిద్ధూ. తన వ్యంగ్య హాస్యానికి క్షమాపణ చెబుతు... Read more