తండ్రిస్వార్జితంపై దాయాదుల కన్నా కుమార్తెలకే మొదటి హక్కు ఉంటుంది : మహిళలకు ఆస్తిహక్కుపై సుప్రీం కోర్టు కీలక తీర్పు
మహిళలకు ఆస్తి హక్కుపై కీలకతీర్పునిచ్చింది సుప్రీం ధర్మాసనం. వీలునామా రాయకుండా తండ్రి మరణిస్తే..ఆయన స్వార్జితం పైనా, పితార్జితంగా వచ్చిన ఆస్తులపైనా కుమార్తెలకు హక్కు ఉంటుందని స్పష్టం చేస... Read more
ఢిల్లీ ఇండియా గేట్ దగ్గర నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ట్విట్టర్ వేదిగ్గా ఈ విషయం చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. విగ్రహం సిద్ధమయ్యే వరకు నేతాజీ హోలోగ్రామ్ ను ఈ ప్ర... Read more
సువేందు అధికారి ఇంటిముందున్న సీసీ కెమెరాలు, లౌడ్ స్పీకర్లు తొలగించండి – మమతా సర్కారుకు హైకోర్ట్ ఆదేశం
పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి ఇంటి వెలువల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను తొలగించాలని కోల్ కతా హైకోర్టు పశ్చిమబెంగాల్ సర్కారును ఆదేశించింది. అంతే కాదు రాత్రి 8 గంటల తరువాత ఆ... Read more
ఆప్ ఆఫర్ కు నో చెప్పిన ఉత్పల్ పరీకర్ – పనాజీ నుంచి స్వంతంత్ర అభ్యర్థిగా బరిలోకి ఉత్పల్
పనాజీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు గోవా దివంగత సీఎం మనోహర్ పరీకర్ కుమారుడు ఉత్పల్. తన తండ్రి పనాజీ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి పార్టీకోసం కష్టపడ్డారని ఉత్పల్... Read more
అరుణాచల్ ప్రదేశ్లోని అప్పర్ సియాంగ్ జిల్లా బిషింగ్ లో 17 ఏళ్ల యువకుడిని చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(PLA) కిడ్నాప్ చేసింది. ఆ యువకుడు తన స్నేహితుడితో కలిసి అడవిలో వేటకు వెళ్లినప్పుడు అపహర... Read more
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీల నేతలు ఫిరాయింపుల పర్వానికి తెర లేపారు. వివిధ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఖరారు చేస్తున్న దృష్ట్యా పలు పా... Read more
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దేశప్రజలు ఎన్డీఏ వైపే – ఇండియాటుడే, మూడ్ ఆఫ్ ది నేషన్ తాజా సర్వే
ఇప్పటికిప్పుడు దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగితే తిరిగి ఎన్డీఏనే అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే, మూడ్ ఆఫ్ ది నేషన్ తాజా సర్వే తేల్చింది. 543 స్థానాలకు గానూ ఎన్డీఏ 296 స్థానాలు గెలుచుకుంట... Read more
చిందులేస్తున్న మతోన్మాదులు విమర్శలను తిప్పికొట్టిన నటుడు, దర్శకుడు, ఐఎంకే కేరళ: మెప్పడియాన్ అనే మలయాళ చిత్రంలో ప్రముఖ స్వచ్ఛంద సంస్థ సేవా భారతికి చెందిన అంబులెన్స్ వినియోగించారు. దీనిని ఓర... Read more
కిషన్ రెడ్డికి పాజిటివ్, హోం ఐసోలేషన్లో కేంద్రమంత్రి – తెలంగాణలో రేపటినుంచి ఫీవర్ సర్వే
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కరోనా పాజిటివ్. స్వల్పంగా కోవిడ్ లక్షణాలు ఉండడంతో వైద్యుల సూచనమేరకు ఐసోలేషన్లో ఉన్నారు. కొన్నిరోజులుగా తనను కలిసిన వారు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని కేంద్రమంత్రి... Read more
బీజేపీలో చేరిన జనరల్ బిపిన్ రావత్ సోదరుడు – అప్పుడు ఆర్మీలో, ఇప్పుడు బీజేపీలో సేవచేసే అవకాశం రావడం అదృష్టమంటున్న విజయ్ రావత్
దివంగత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ సోదరుడు కల్నల్(రిటైర్డ్) విజయ్ రావత్ బీజేపీలో చేరారు. అంతకుముందు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామిని కలిసిన కల్నల్ రావత్….పార్టీ రాష్ట్ర చీఫ్ మదన్ కౌ... Read more
గోవా అభ్యర్థుల జాబితా విడుదల చేసిన బీజేపీ – ఉత్పల్ పరికర్ కు టికెట్ ఆఫర్ చేసిన కేజ్రీవాల్
గోవా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 34 మంది అభ్యర్థుల తొలిజాబితాను విడుదల చేసింది బీజేపీ. సీఎం ప్రమోద్ సావంత్ సాంక్వెలిమ్ నుంచి, డిప్యూటీ సీఎం మనోహర్ అజ్గాంకర్ మార్గోవ్ నుంచి పోటీ చేయనున్నారు.... Read more
నామినేషన్ వేసిన మరునాడే ఎస్పీ అభ్యర్థి అరెస్ట్ – జ్యుడీషియల్ కస్టడీలో కైరానా అభ్యర్థి, గ్యాంగ్ స్టర్ నహిద్ హసన్
ఉత్తరప్రదేశ్ కైరానా అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసిన మరునాడే ఎస్పీ సిట్టింగ్ ఎమ్మెల్యే నహిద్ హసన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై గతంలోనూ పలు క్రిమినల్ కేసులున్నాయి. యూపీలో వెల... Read more
జైలు నుంచీ వచ్చీరాగానే టికెట్ – రాంపూర్ స్వర్ తండా నుంచి ఎస్పీ అభ్యర్థిగా ఆజం కుమారుడు అబ్దుల్లా
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి రాంపూర్ హాట్ సీట్ గా మారనుంది. ఇంతకాలం జైల్లో ఉన్న ఆజంఖాన్ కుమారుడు అబ్దుల్లా ఖాన్ బెయిల్ మీద బయటకు రావడంతో అక్కడ వాతావరణం హీటెక్కింది. అబ్దుల్లా రాంపూర్ జిల్లా... Read more
పాకిస్తాన్ ఐఎస్ఐతో టచ్ లో ఉన్న ఖలిస్తానీ ఉగ్రసంస్థలు – పంజాబ్ ఎన్నికలే అవకాశంగా పెద్దఎత్తున విధ్వంసానికి కుట్ర
పంజాబ్ ఎన్నికల్లో విధ్వంస రచనకు ఐఎస్ఐ కుట్రచేస్తోంది. ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం ద్వారా అల్లకల్లోలం రేపాలని అది భావిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. నిఘావర్గాల హె... Read more
జమ్మూకాశ్మీర్లో పనిచేసిన కల్నల్ తేజ్కుమార్ టికో అక్కడ నుంచి కాశ్మీరీ పండిట్లను ఎందుకు, ఎలా తరిమివేశారో వివరిస్తూ `కాశ్మీర్: ఇట్స్ అబోరిజన్స్ అండ్ దెయిర్ ఎక్సోడస్’ అనే పుస్తకం రాశారు. కా... Read more
సిక్కు సమాజం కోసం ఎంతో చేసిన మీకు కృతజ్ఞతలు – మోదీకి సిక్కునాయకుడు, కెనడా వ్యాపారవేత్త రిపుదమన్ లేఖ
పంజాబ్ లో ఈ సారి కూడా బీజేపీకి ప్రతికూల ఫలితాలే ఉంటాయన్న అంచనాల నేపథ్యంలో సిక్కు నాయకుడు కెనడాలో స్థిరపడిన వ్యాపారవేత్త రిపుదమన్ సింగ్ రాసిన లేఖ చర్చనీయాంశమైంది. సిక్కు సమాజం కోసం ఎన్నో సాను... Read more
జనవరి 19వ తేదీ 1990. ఈ రోజు కొన్ని వేల హిందూ, సిక్కు కుటుంబాలకు చీకటి రోజు. కొంప, గోడూ వదిలేసి తమ చేస్తున్న వ్యాపారాలు, ఉద్యోగాలు వదిలేసి, ప్రాణాలు అరచేత పట్టుకుని కట్టు బట్టలతో తమ దేశంలోనే... Read more
5 రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్న వేళ..కీలకమైన యూపీలో తిరిగి అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ వేగంగా కదులుతోంది. తొలి దశ ప్రచారానికి ప్రధాని మోదీ సహా పలువురు సీనియర్లు రంగంలోకి దిగ... Read more
ఎన్నికలు సమీపిస్తున్నవేళ యూపీలో సమాజ్ వాదీ పార్టీకి పెద్ద దెబ్బే తగిలింది..ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్ బీజేపీలో చేరారు. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, బీజేపీ యూపీ అధ్యక్ష... Read more
కర్నాటకలో సంస్కృత యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున భూమి, నిధులు కేటాయించడంపై దుమారం రేగుతోంది. మగడిలో విశ్వవిద్యాలయ క్యాంపస్ నిర్మాణానికి 324 కోట్లు నిధులు కేటాయిస్తూ... Read more
ఆ గుజరాత్ నగరాల్లో హిందువుల జనాభా తగ్గింది…చూస్తుండగానే ముస్లింల ప్రాబల్యం పెరిగింది
గుజరాత్ లోని బెహ్రూచ్, సూరత్ వంటి ప్రాంతాల్లో జైనులు, హిందువులు ఎంత ఇబ్బంది పడ్డారు? సొంత ప్రాంతాల్ని వదిలిపెట్టి ఎలా వెళ్లిపోయారు? ఉన్నంతకాలం ఎలా నరకం అనుభవించారు? 2014లో మోదీ గుజరాత్ సీఎంగ... Read more
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు తేదీ మారింది. గురు రవిదాస్ జయంత్యుత్సవాల నేపథ్యంలో పోలింగ్ తేదీని మారుస్తున్నట్టు ఈసీ ప్రకటించింది. షెడ్యూల్లో ముందు ప్రకటించిన ఫిబ్రవరి 14 కాక ఫిబ్రవరి 20న ఒకే విడత... Read more
ప్రధాని నరేంద్రమోదీ సహా ప్రముఖులకు ఉగ్ర ముప్పు ఉందని నిఘా వర్గాలకు సమాచారం అందింది. రిపబ్లిక్ డే కు కుట్ర చేస్తున్న ఉగ్రవాదుల కదలికలను ఇంటెలిజెన్స్ కనిపెట్టింది. అందుకు సంబంధించి తొమ్మిది పే... Read more