ఆపరేషన్ స్నో లెపార్డ్ ముగియలేదని, ఇంకా కొనసాగుతోందని… నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి అన్నారు. మంచుతో నిండిన ప్రాంతంలో భారత సైనికులు అప్రమత్తంగా ఉన్నారంటూ చైనాకు గట... Read more
రామమందిర నిర్మాణపనుల్లో మరో అడుగు… నిర్మాణ పనుల్లో మూడోదశగా ఆలయ అంతస్తు పనులు మొదలయ్యాయి.. గ్రానైట్ రాళ్ల అమరిక మొదలైంది… ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం పనులు మొదలుపెట్టారు... Read more
ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమన్ ఏఐఎంఐఎం దూకుడు పెంచింది. ఈ ఎన్నికల్లో బాబూ సింగ్ కుష్వాహా, భారత్ ముక్తిమోర్చా పార్టీలతో పొత్తును దాదాపు ఖ... Read more
తమిళనాడు తంజావూరుకు చెందిన బాలిక లావణ్య ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుతున్నలావణ్యను పాఠశాల యాజమాన్యం మతం మారాల్సిందిగా ఒత్తిడి తేవడంవల్లే తాను ఆత్మహత్య చేసుక... Read more
నిత్యం భారత్ పై విషం చిమ్ముతూ ఫేక్ న్యూస్ ప్రచారంలో ముందుండే ది వైర్ వ్యవస్థాపక సంపాదకుడు తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక అతిథి అయ్యాడు. భారత్ పై ఆంక్షలు విధించాలని అమెరికాను కోరి.. ఆంక్షలపై... Read more
కేరళలో కోవిడ్ విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. శనివారం ఒక్కరోజే 45 వేల 136 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేరళ ప్రభుత్వం తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల స... Read more
ముస్లిం యువత తలుచుకుంటే ఈ దేశంలో హిందువులు తలదాచుకోవడానికి స్థలం దొరకదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముస్లిం మత పెద్ద, ఇత్తిహాద్ ఎ మిల్లత్ కౌన్సిల్ పార్టీ (IMC) చీఫ్ అయిన మౌలానా తౌకీర... Read more
మహిళలకు ఆస్తి హక్కుపై కీలకతీర్పునిచ్చింది సుప్రీం ధర్మాసనం. వీలునామా రాయకుండా తండ్రి మరణిస్తే..ఆయన స్వార్జితం పైనా, పితార్జితంగా వచ్చిన ఆస్తులపైనా కుమార్తెలకు హక్కు ఉంటుందని స్పష్టం చేస... Read more
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కరోనా పాజిటివ్. స్వల్పంగా కోవిడ్ లక్షణాలు ఉండడంతో వైద్యుల సూచనమేరకు ఐసోలేషన్లో ఉన్నారు. కొన్నిరోజులుగా తనను కలిసిన వారు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని కేంద్రమంత్రి... Read more