2020 లో జరిగిన ఢిల్లీ అల్లర్లు విధ్వంసం పై ఢిల్లీలోని కర్కర్దూమా సెషన్స్ కోర్టు విచారణ జరుపుతోంది. “ఖూన్ తో బహనా పడేగా” ఆని ఉమర్ ఖలీద్, సఫూరా జర్గర్, యోగేంద్ర యాదవ్ సహా ఇతరులు ఢిల్లీలో హింస,... Read more
మొదటి సారి అసెంబ్లీ ఎన్నికల్లో తలపడుతున్న యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్ అర్బన్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. యోగీ నామినేషన్ కార్యక్రమానికి అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా... Read more
బీజేపీ మొట్టమొదటి ఎంపీ, సీనియర్ నేత జంగారెడ్డి కన్నుమూత – ప్రధాని సహా పలువురి సంతాపం
లోక్ సభలో బీజేపీ మొట్టమొదటి ఎంపీ చందుపట్ల జంగారెడ్డి కన్నుమూశారు. 87 ఏళ్ల ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శుక్రవారం రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు... Read more
కొన్నేళ్ల కింద మూతపడిన సీసీఐ పునరుద్ధరణ పట్ల ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆరాటం చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉందని బీజేపీ నాయకురాలు సుహాసినీరెడ్డి అన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి,... Read more
ఉత్తరప్రదేశ్లో ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ వాహనంపై దాడిని నిరసిస్తూ… హైదరాబాద్ లో ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరసలకు దిగారు. మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం.. చార్మినార్ దగ్గర నిరసన ప్రదర్శన ని... Read more
‘సమతామూర్తి’ విగ్రహావిష్కరణకు ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5న హైదరాబాద్కు రానున్నారు. అయితే దేశ ప్రధాని రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రి ఆహ్వానం పలకడం ఆనవాయితీ. అయితే ఈసారి ప్రధా... Read more
ఇసుక అక్రమ తవ్వకాల కేసులో పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ మేనల్లుడు భూపేంద్ర సింగ్ హనీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. హనీని నిన్న సాయంత్రం కస్టడీలోకి తీసుకున్... Read more
AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పులు జరిగాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన.. మీరట్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా దుండగులు ఆయన వాహనంపై కాల్పులు జరిపారు. నిందితులను సచిన్, శుభంగా... Read more
వంద మంది పాకిస్తాన్ సైనికులను హతమార్చినట్టు బలూచిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. పాకిస్థాన్ మిలిటరీ క్యాంపుల్లోకి వెళ్లి మరీ వారిని చంపామంది. ప్రస్తుతం పాకిస్థాన్లోని పంజ్గుర్, నుష్కీ మిలిటరీ క... Read more
ఉడిపిలో కాలేజీలో హిజాబ్ గొడవ అలా సద్దుమణిగిందో లేదో కుందాపూర్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మళ్లీ వివాదం మొదలైంది. ముస్లిం అమ్మాయిలు హిజాబ్ ధరించి కళాశాలకు రావడంపై హిందూ అబ్బాయిలు నిరసన వ్యక... Read more
గాల్వన్ ఘర్షణల్లో చైనా పెద్దఎత్తున సైనికుల్ని కోల్పోయింది – ఆస్ట్రేలియన్ పత్రిక పరిశోధనాత్మక కథనం
సరిహద్దుల్లో ఈమధ్య తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా రెచ్చగొట్టే వైఖరిని వీడడం లేదు. బీజింగ్ ఒలింపింక్స్ టార్చ్ బేరర్ గా గల్వాన్ ఘటనలో గాయపడిన ఆర్మీ అధికారి ఎంపిక చేసింది. చైనా ఈ నిర్ణ... Read more
కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఆరోపణలు – సభా హక్కుల తీర్మానం ప్రవేశపెట్టిన బీజేపీ సభ్యుడు
పార్లమెంట్ సాక్షిగా కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. దీంతో ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం కేంద్రీకృత... Read more
అనాలోచిత వ్యాఖ్యలతో భారత్ లో నిత్యం ట్రోల్ అవుతుంటారు రాహుల్ గాంధీ. రాహుల్ నోటంట వచ్చే ప్రతీమాటతో పండగ చేసుకుంటారు నెటిజన్లు. ఇక పార్లమెంట్ వేదిగ్గా తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై అమెరిక... Read more
సర్కారుతో తాడో పేడో – ‘చలో విజయవాడ’ కు తరలివచ్చిన ఉద్యోగులు – ఏడు నుంచి నిరవధిక సమ్మె
ఏపీ సర్కారుతో తాడో పేడో తేల్చుకునేందుకే ఉద్యోగులు సిద్ధమయ్యారు. పీఆర్సీ కొత్త జీవోను వ్యతిరేకిస్తూ ఆందోళనబాట పట్టిన ఉద్యోగులు ఇవాళ చలో విజయవాడ నిర్వహించారు. అడుగడుగునా ఆంక్షల్ని ఎదుర్కొంటూ ప... Read more
ప్రస్తుతం దేశంలో మెదడులేని సర్కారు ఉంది. ఈ దేశాన్ని కేంద్ర ప్రభుత్వం నాశనం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ దేశంలో గొప్పగా ఏం చేయలేదు, మోదీ ఏదో చేస్తారని ప్రజలు నమ్మి ఓటేసి మోసపోయారు’ అంటూ విమర్... Read more
డాక్టర్ BR అంబెడ్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు అని చెప్పారు. రాజ్యాంగాన్ని ఫైనలైజ్ చేయడంలో ఆయన పాత్ర ఎవరూ తక్కువ చేయనవసరం లేదు కానీ ఆ రాజ్యాంగానికి అసలు డ్రాఫ్ట్ రాజ్యాంగం లేదా ముసాయిదా రాజ్... Read more
బలూచ్ రిబరేషన్ ఆర్మీ దాడిలో మొత్తం 95 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. బలూచీల ఆత్మాహుతిదాడిలో నోష్కీలో 45 మంది సైనికులు, పంజ్ గూర్లో సెక్టార్లో 50 మంది సైనికులు హతమయ్యారు. అయితే ఈ దాడుల్ల... Read more
రాజకీయాలకు అతీతంగా అందరి మన్ననలు పొందేలా కేంద్రబడ్జెట్ ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆత్మనిర్భర్ పునాదులతో నవభారత నిర్మాణానికి ఇది దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి ని... Read more
గత ఆగస్టులో ఆఫ్గనిస్తాన్లో అధికారాన్ని చేపట్టిన నాటి నుండి తాలిబన్ ప్రభుత్వం మారణ హోమాన్ని సృష్టిస్తూనే ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు సెక్యూరిటీ సిబ్బంది, అంతర్జాతీయ భద్రతా దళాలతో కలిసి ప... Read more
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు కోటి సంతకాల కార్యక్రమం లో భాగంగా ఈ రోజు ధర్మపురి బీజేవైఎం పట్టణ శాఖ ఆద్వర్యంలో కోటి సంతకా... Read more
ఎంఐఎం నేత వారిస్ పఠాన్ పై దాడి – దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నందుకే దాడి చేసినట్టు అంగీకరించిన నిందితుడు సద్దాం
దేశ వ్యతిరేక, మత విద్వేష ప్రసంగాలు చేస్తున్న ఎంఐఎం నాయకుడు వారిస్ పఠాన్ పై ఓ యువకుడు దాడి చేశాడు. మధ్యప్రదేశ్ ఇండోర్ లోని నహర్ షా వలీ ఖజ్రానా దర్గాకు వెళ్లి బయటకు వస్తున్న పఠాన్ పై ఓ యువకుడు... Read more
‘చింతామణి’ నాటకం నిషేధం వ్యవహారంలో ప్రభుత్వంపై ఏపీ హైకోర్ట్ సీరియస్ అయ్యింది. ప్రజాప్రయోజన వ్యాజ్యంపై న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. నాటకంలో పాత్రపై అభ్యంతరం ఉంటే ప... Read more
భారత వైమానిక దళంలో మహిళా ఫైటర్ పైలట్ల ప్రవేశానికి సంబంధించిన ప్రయోగాత్మక పథకాన్ని శాశ్వత పథకంగా మార్చాలని మినిస్ట్రీ అఫ్ డిఫెన్స్(MoD) నిర్ణయించింది. ‘ఇది దేశ ‘నారీ శక్తి’... Read more
After 75 years of Long wait….finally reaches its destination! Congratulations Manipur . The first ever Goods Train reached Rani Gaidinliu Railway Station, Tamenglong, Manipur on Januar... Read more
నేతాజీకి స్మృతీ పాదాభివందనం – ఆశీర్వదించి ఆప్యాయంగా పలకరించిన ములాయం – సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో
సమావేశాల ప్రారంభం రోజున పార్లమెంట్ ఆవరణలో ఆసక్తికర సన్నివేశం చోటుచోటుకుంది. కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ లోపలకు వెళ్తుండగా బయటకు వస్తున్న సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ పాదాలకు నమస్... Read more