రజ్జూ భయ్యా ( ప్రొ. శ్రీ రాజేంద్ర సింగ్) రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నాలుగవ సర్ సంఘచాలక్ గా 1994 నుండి 2000 దాకా సేవలు అందించారు. 29 జనవరి 1922 జన్మించిన రజ్జూ భయ్యా అలహాబాద్ విశ్వవిద్యాలయంలో... Read more
సాధారణంగా చాలా మంది రైతులు తమ వ్యవసాయ అవసరాల కోసం ప్రభుత్వ మరియు కోపరేటివ్ బ్యాంకులు నుండి చవక వడ్డీ రేట్ తో రుణాలు తీసుకుంటూ వుంటారు. కొందరు రైతులు రుణాలు అంటే భయం చేత లేక ఇతర కారణాల వల్ల అ... Read more
ముంబైలో ముస్తాబైన స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు టిప్పు సుల్తాన్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ బీజేపీ, బజరంగదళ్ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. అయితే ఎంపీ, ఎమ్మెల్యేలు సహా పాల్గొన్న నిరసనకారులపై పోలీసులు... Read more
మహిళా జర్నలిస్టును ఇస్లాంలోకి మారాల్సిందిగా ఒత్తిడి తెచ్చిన న్యూస్ చానల్ సీఈవో – ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు
ఇస్లాంలోకి మారమని న్యూస్ చానల్ యజమాని బలవంతం చేశాడని…మారితే 25వేల నుంచి లక్ష రూపాయల జీతం పెంచుతానని ఆశ చూపాడంటూ ఓ మహిళా జర్నలిస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను మాత్రమే కాదు చానల్లో... Read more
లావణ్య కేసులో మహిళా నేతలతో బీజేపీ కమిటీ – తంజావూరు వెళ్లి నిజాలతో నివేదిక ఇవ్వాలని పార్టీ ఆదేశం
క్రైస్తవ మతమార్పిడి మాఫియా వేధింపులకు బలైన లావణ్య ఆత్మహత్య ఘటనపై విచారణకు బీజేపీ ఓ కమిటీని వేసింది. క్రైస్తవమతంలోకి మారాలని ఒత్తిడి తేవడం వల్లే ఆత్మహత్య చేసుకుందని మరణ వాంగ్మూలం కూడా ఇచ్చినట... Read more
అఖిలేష్ యాదవ్ ను ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడం అంటే రాష్ట్రంలో అంతమైన గూండారాజ్ ను మళ్లీ తెచ్చుకోవడమేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా షా మధురలో పర్యటించారు... Read more
రిపబ్లిక్ డే సందర్భంగా క్రిస్ గేల్, జాంటీ రోడ్స్ కు మోదీ ప్రత్యేక సందేశాలు – కృతజ్ఞతలు చెప్పిన దిగ్గజ క్రికెటర్లు
భారత 73వ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రముఖ క్రికెటర్లు క్రిస్ గేల్, జాంటీ రోడ్స్ కు ప్రధాని మోదీ ప్రత్యేక సందేశాలు పంపారు. ‘మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, భారత్ తో, ఈ దేశ సంస్కృతితో మ... Read more
అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన 17 ఏళ్ల బాలుడిని చైనా సైన్యం ఎట్టకేలకు భారత సైన్యానికి అప్పగించింది. లంగ్టా జోర్ ప్రాంతానికి చెందిన మిరామ్ తరోన్ ఈ నెల 18న అదృశ్యమయ్యాడు. అతన్ని చైనాకు చెందిన పీపు... Read more
ఎయిరిండియా తిరిగి టాటా గ్రూప్ చేతికి అందిన నేపథ్యంలో టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు.. దానికి సంబంధించిన ఫొటోను పీఎంవో ట్వీట్ చేసింది. ఎయిరిండియా అప్పగింత ప్ర... Read more
ఇక టాటా ఆధ్వర్యంలోనే ఎయిరిండియా కార్యకలాపాలు – సంస్థను పూర్తిగా టాటాకు అప్పగించిన కేంద్రం
ఎయిరిండియాను టాటా గ్రూపునకు అప్పగించే ప్రక్రియను కేంద్రం పూర్తి చేసింది. ఎయిరిండియా-స్పెషల్ పర్పస్ వెహికిల్ AIAHL మధ్య కుదిరిన ఒప్పందాన్ని ప్రభుత్వం నోటిఫై చేసింది. ఇక రేపటి నుంచి అంటే శుక్ర... Read more
మొదటిసారిగా 33 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించింది అధికార టీఆర్ఎస్. అందులో 19 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, ముగ్గురు జడ్పీ చైర్ పర్సన్ లు, ముగ్గురు ఎంపీలున్నారు.వారి పేర్లను కేస... Read more
13 కొత్త రెవెన్యూ జిల్లాల ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్ను విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. ఇందుకు సంబంధించి అభ్యంతరాలు, సూచనలు సమర్పించాలని పిలుపునిచ్చింది. ఈ నోటిఫికేషన్ వెలువడిన 30 రోజుల్లో... Read more
గణతంత్ర దినోత్సవ వేళ భారత సైనిక సామర్థ్యాన్ని చాటుతూ పరేడ్ సాగింది. త్రివిధ దళాలు, పారామిలిటరీ బలగాలు,ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ సహా 16 విభాగాలు కవాతులో పాల్గొన్నాయి. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి... Read more
తలపై ఉత్తరాఖండ్ హిల్ క్యాప్, మెడలో మణిపూర్ స్టోల్- గణతంత్ర వేడుకల్లో ఆకట్టుకున్న మోదీ
గణతంత్ర దినోత్సవ సంబరాల్లో మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సరికొత్త సంప్రదాయ వస్త్రధారణలో ఆయన హాజరయ్యారు. ముందు నేషనల్ వార్ మెమోరియల్ దగ్గర సైనికులకు నివాళులర్పించారు. ఆ సమయంలో ఆయన ఉత్తరాఖం... Read more
గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. దేశరాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ త్రివర్ణపతాకాన్ని ఎగురవేశారు. రాజ్ పథ్ లో జరిగిన పరేడ్లో కోవింద్ , ప్రధానిమోదీ సహా పలువురు పాల్గొన్నారు. త... Read more
గణతంత్ర దినోత్సవ పరేడ్ లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. తన శాఖకు చెందిన టెక్ట్స్ టైల్స్ విభాగం శకటం ముందుకు సాగుతుండగా కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ తన ఫోన్ తో రికార్డు... Read more
73వ గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఢిల్లీ రాజ్ పథ్ లో పరేడ్ కన్నుల పండువలా సాగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఈసారి పంజాబ్ శకటం ప్రత్యేకంగా నిలిచింది. భార... Read more
లాల్ చౌక్ క్లాక్ టవర్ పై ఎగిరిన మువ్వన్నెల పతాకం – గణతంత్ర వేడుకలు చేసుకున్న స్థానికులు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీనగర్లోని ప్రఖ్యాత లాల్ చౌక్ క్లాక్ టవర్ పై త్రివర్ణ పతాకం ఎగిరింది. స్థానికులే అక్కడ జెండా ఆవిష్కరించి ఉత్సవాలు చేసుకున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరు... Read more
జనవరి 26 న జరగబోయే గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో ఈసారి రెండు విశేషాలు ఉన్నాయి. 1) ఈ సంవత్సరం నుండి జనవరి 26 గణతంత్ర దినోత్సవం నేతాజీ జయంతి అయిన జనవరి 23 నుండి ప్రారంభమౌతుంది . 2) ఈసారి గణతంత... Read more
ఉదారవాదులు, మీడియాకు పట్టని లావణ్య, హీరాలాల్, దినేష్ యాదవ్ – హిందువులు కావడమే వారు చేసిన పాపం
లావణ్య, హీరాలాల్, దినేశ్ యాదవ్ ఈ పేర్లు ఎక్కడో విన్న గుర్తు కూడా లేదు కదా. కొద్ది రోజుల వ్యవధిలో ఇస్లామిస్టులు, క్రైస్తవ మాఫియా అఘాయిత్యాలకు బలైన హిందువులు వీళ్లు. కేవలం హిందువులు కావ... Read more
బిపిన్ రావత్ కు పద్మవిభూషణ్ – కృష్ణాఎల్లా, సుచిత్రా ఎల్లా దంపతులకు పద్మభూషణ్, గరికిపాటికి పద్మశ్రీ
2022 సంవత్సరానికి గానూ పద్మఅవార్డులను ప్రకచించింది భారత ప్రభుత్వం. ఇటీవలే హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ బిపిన్ రావత్ కు పద్మవిభూషణ్ ప్రకటించారు. ఆయనతో పాటు రాధేశ్యాం ఖేమ్కా, ప్రభాఆత... Read more
ఈ క్రింద ఇచ్చిన జర్మనీ మ్యాప్ చూడండి. దీనిలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొన్ని పెద్ద జర్మన్ కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఉన్న ప్రదేశాలు చూపుతోంది. జర్మనీ తూర్పు భాగంతో పోలిస్తే జర్మనీ పశ్చిమ భాగం... Read more
ఇండియా గేట్ వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన అమర్ జవాన్ జ్యోతి జ్వాలని జాతీయ యుద్ధ స్మారకంతో (వార్ మెమోరియల్) కలపడం గురించి కాంగ్రెస్ తీవ్ర చర్చ లేవదీసింది. ఇండియా గేట్ వద్ద పెట్టిన జ్వాల తీ... Read more
ఆర్ఎస్ఎస్ కార్యకర్త సంజీత్ హత్య సూత్రధారి SDPIకి చెందిన మహ్మద్ హరూన్ అరెస్ట్ – భార్య కళ్లెదుటే సంజీత్ ను పొడిచి చంపిన గూండాలు
ఆర్ఎస్ఎస్ కార్యకర్త సంజీత్ హత్యకేసులో ప్రధాన సూత్రధారి మహ్మద్ హరూన్ కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళ సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన హరూన్ స్వస్థలం కోజింజంపర సమీపంలోని అథిక్కో... Read more
సిద్దూను కేబినెట్లోకి తీసుకోవాలని పాక్ నుంచి, ఇమ్రాన్ నుంచి విజ్ఞప్తులు వచ్చాయి : కెప్టెన్ అమరీందర్ సింగ్
ఎన్నికల ముంగిట ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్. నవజ్యోత్ సింగ్ సిద్దూను కేబినెట్ నుంచి తొలగించిన తరువాత…తిరిగి ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకోవాలని... Read more