కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఆరోపణలు – సభా హక్కుల తీర్మానం ప్రవేశపెట్టిన బీజేపీ సభ్యుడు
పార్లమెంట్ సాక్షిగా కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. దీంతో ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం కేంద్రీకృత... Read more
అనాలోచిత వ్యాఖ్యలతో భారత్ లో నిత్యం ట్రోల్ అవుతుంటారు రాహుల్ గాంధీ. రాహుల్ నోటంట వచ్చే ప్రతీమాటతో పండగ చేసుకుంటారు నెటిజన్లు. ఇక పార్లమెంట్ వేదిగ్గా తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై అమెరిక... Read more
సర్కారుతో తాడో పేడో – ‘చలో విజయవాడ’ కు తరలివచ్చిన ఉద్యోగులు – ఏడు నుంచి నిరవధిక సమ్మె
ఏపీ సర్కారుతో తాడో పేడో తేల్చుకునేందుకే ఉద్యోగులు సిద్ధమయ్యారు. పీఆర్సీ కొత్త జీవోను వ్యతిరేకిస్తూ ఆందోళనబాట పట్టిన ఉద్యోగులు ఇవాళ చలో విజయవాడ నిర్వహించారు. అడుగడుగునా ఆంక్షల్ని ఎదుర్కొంటూ ప... Read more
ప్రస్తుతం దేశంలో మెదడులేని సర్కారు ఉంది. ఈ దేశాన్ని కేంద్ర ప్రభుత్వం నాశనం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ దేశంలో గొప్పగా ఏం చేయలేదు, మోదీ ఏదో చేస్తారని ప్రజలు నమ్మి ఓటేసి మోసపోయారు’ అంటూ విమర్... Read more
డాక్టర్ BR అంబెడ్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు అని చెప్పారు. రాజ్యాంగాన్ని ఫైనలైజ్ చేయడంలో ఆయన పాత్ర ఎవరూ తక్కువ చేయనవసరం లేదు కానీ ఆ రాజ్యాంగానికి అసలు డ్రాఫ్ట్ రాజ్యాంగం లేదా ముసాయిదా రాజ్... Read more
బలూచ్ రిబరేషన్ ఆర్మీ దాడిలో మొత్తం 95 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. బలూచీల ఆత్మాహుతిదాడిలో నోష్కీలో 45 మంది సైనికులు, పంజ్ గూర్లో సెక్టార్లో 50 మంది సైనికులు హతమయ్యారు. అయితే ఈ దాడుల్ల... Read more
రాజకీయాలకు అతీతంగా అందరి మన్ననలు పొందేలా కేంద్రబడ్జెట్ ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆత్మనిర్భర్ పునాదులతో నవభారత నిర్మాణానికి ఇది దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి ని... Read more
గత ఆగస్టులో ఆఫ్గనిస్తాన్లో అధికారాన్ని చేపట్టిన నాటి నుండి తాలిబన్ ప్రభుత్వం మారణ హోమాన్ని సృష్టిస్తూనే ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు సెక్యూరిటీ సిబ్బంది, అంతర్జాతీయ భద్రతా దళాలతో కలిసి ప... Read more
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు కోటి సంతకాల కార్యక్రమం లో భాగంగా ఈ రోజు ధర్మపురి బీజేవైఎం పట్టణ శాఖ ఆద్వర్యంలో కోటి సంతకా... Read more
ఎంఐఎం నేత వారిస్ పఠాన్ పై దాడి – దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నందుకే దాడి చేసినట్టు అంగీకరించిన నిందితుడు సద్దాం
దేశ వ్యతిరేక, మత విద్వేష ప్రసంగాలు చేస్తున్న ఎంఐఎం నాయకుడు వారిస్ పఠాన్ పై ఓ యువకుడు దాడి చేశాడు. మధ్యప్రదేశ్ ఇండోర్ లోని నహర్ షా వలీ ఖజ్రానా దర్గాకు వెళ్లి బయటకు వస్తున్న పఠాన్ పై ఓ యువకుడు... Read more
‘చింతామణి’ నాటకం నిషేధం వ్యవహారంలో ప్రభుత్వంపై ఏపీ హైకోర్ట్ సీరియస్ అయ్యింది. ప్రజాప్రయోజన వ్యాజ్యంపై న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. నాటకంలో పాత్రపై అభ్యంతరం ఉంటే ప... Read more
భారత వైమానిక దళంలో మహిళా ఫైటర్ పైలట్ల ప్రవేశానికి సంబంధించిన ప్రయోగాత్మక పథకాన్ని శాశ్వత పథకంగా మార్చాలని మినిస్ట్రీ అఫ్ డిఫెన్స్(MoD) నిర్ణయించింది. ‘ఇది దేశ ‘నారీ శక్తి’... Read more
After 75 years of Long wait….finally reaches its destination! Congratulations Manipur . The first ever Goods Train reached Rani Gaidinliu Railway Station, Tamenglong, Manipur on Januar... Read more
నేతాజీకి స్మృతీ పాదాభివందనం – ఆశీర్వదించి ఆప్యాయంగా పలకరించిన ములాయం – సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో
సమావేశాల ప్రారంభం రోజున పార్లమెంట్ ఆవరణలో ఆసక్తికర సన్నివేశం చోటుచోటుకుంది. కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ లోపలకు వెళ్తుండగా బయటకు వస్తున్న సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ పాదాలకు నమస్... Read more
రాహుల్ గాంధీపై ఆర్ఎస్ఎస్ కార్యకర్త వేసిన పరువునష్టం దావా కేసు విచారణ ఈనెల ఫిబ్రవరి 5న
రాహుల్ గాంధీపై ఆర్ఎస్ఎస్ కార్యకర్త వేసిన పరువునష్టం దావా కేసును ఫిబ్రవరి 5న విచారించనుంది థానే కోర్టు. ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సంబంధించి కేసులను త్వరితగతిన పరిష్కరించాలంటూ సుప్రీంకోర్టు ఇ... Read more
మతమార్పిడి మాఫియా అరాచకాలకు బలైన తమిళనాడు బాలిక లావణ్య కేసును సీబీఐకి అప్పగిస్తూ మద్రాస్ కోర్టు ఆదేశించింది. తమిళనాడు పోలీసులపై తమకు నమ్మకం లేదని… తన కుమార్తె ఆత్మహత్య కేసును కేంద్ర దర... Read more
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సర్వేను లోక్ సభలో ప్రవేశపెట్టారు. మంగళవారం బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఒకరోజు ముందుగానే ఆర్థికసర్వేను లోక్ సభలో సమర్పించారు. దే... Read more
ఒక ప్రక్క చైనా ఆధిపత్య ధోరణులు, మరోపక్క ఆఫ్ఘనిస్థాన్లో తాలిబాన్ల రాజ్యం, ఇంకొక ప్రక్క పాకిస్తాన్ ఎగదోస్తూన్న ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు కలగలిసి మధ్య ఆసియా దేశాలను సందిగ్ధంలో పడేసాయి . ఆ దే... Read more
హక్కుల కోసం అని ఎవరో కొందరు ప్రారంభించే ఉద్యమాన్ని సంఘ విద్రోహ శక్తులు హై జాక్ చేసి ఆందోళనల పేరుతో చేసే అరాచకత్వాన్ని, విధ్వంసాన్ని ఉదారవాదం పేరుతో, సిద్ధాంతాల నెపంతో ఒకనాడు సమర్ధిస్తే అది ఒ... Read more
దుమారం రేపుతున్న హమీద్ అన్సారీ వ్యాఖ్యలు – అలాంటివాడికి ఉపరాష్ట్రపతి పదవి ఎలా కట్టబెట్టారంటున్న నెటిజన్లు
దేశ పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసిన మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీపై దేశ ప్రజలనుంచి పెద్దఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దేశ ప్రతిష్టను పెంచే ప్రయత్నాలు ప్రధాని చేస్తు... Read more
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 165 కోట్ల వ్యాక్సిన్ లు పూర్తి – జాతీయ రికవరీ రేటు 93.89శాతం
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద దేశంలో 165 కోట్ల డోస్ల కోవిడ్ వ్యాక్సిన్లను అందించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 24 గంటల్లో 56 లక్షల 72 వేలకు పైగా కోవిడ్ టీకాలువేశార... Read more
అసోం ముఖ్యమంత్రి కాన్వాయ్ ని ఆరు కార్లకు పరిమితం చేస్తూ ఆ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గువాహటిలో ఆరు, ఇతర ప్రాంతాలు, జిల్లాల్లో పర్యటించేటపుడు ఎస్కార్ట్ సహా 12 కార్లు ఉండాలని నిర్ణయిం... Read more
డాక్టర్ వి.అనంత నాగేశ్వరన్ను భారత ప్రభుత్వం చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ గా నియమించింది. జనవరి 28న ఆయన బాధ్యతలు స్వీకరించారు. అహ్మదాబాద్లోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్... Read more
అత్యంత అధునాతనమైన ఎల్బిట్ అటానమస్ హోవిడ్జర్స్ ను ఇజ్రాయిల్ తో కలిసి తయారుచేయనుంది భారత్..మేకిన్ ఇండియాలో భాగంగా దీన్ని తయారుచేయనుంది. శత్రువును గుక్కతిప్పుకోనివ్వకుండా చేసే ఈ హోవిడ్జర్... Read more
జమాతే ఇస్లామి అనేది పాకిస్తాన్ లో ఒక రాజకీయ పార్టీ.. దీనికి ఆ దేశంలో గల పలు టెర్రర్ గ్రూప్స్ తో సంబంధాలు వున్నాయి అని ఆరోపణలు ఉన్నాయి. ఈ జమాతే ఇస్లామిక్ సంస్థ అమెరికన్ బ్రాంచ్ పేరు ఇస్లామిక్... Read more