బీజేపీ ఓ అరుదైన ఫీట్ను అందుకోనుంది. రెండోసారి సీఎం వ్యక్తిగా యోగీ రికార్డ్ క్రియేట్ చేశారు..1985 తర్వాత యూపీలో ఎవరూ రెండోసారి ముఖ్యమంత్రి కాలేదు.1985 ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి నారయణ... Read more
భారత రెస్క్యూ టీం సహకారంతో 533 మంది నేపాలీలు ఉక్రెయిన్ నుంచి బయటపడ్డారు. తమ పౌరులకు సాయం చేసి భద్రంగా దేశం చేరడంలో సహకరించిన భారత్ కు కృతజ్ఞతలు తెలిపారు నేపాల్ విదేశాంగ మంత్రి నారాయణ్ ఖడ్కా.... Read more
ఇండియన్ ఎంబసీకి, ప్రధాని మోదీకు కృతజ్ఞతలు తెలిపిన పాకిస్తాన్ బాలిక – అస్మాషఫీక్ ను కాపాడిన భారత బృందాలు
తనను సురక్షితంగా ఉక్రెయిన్ నుంచి బయటపడేసిన కీవ్ లోని భారత రాయబార కార్యాలయానికి , ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపింది పాకిస్తాన్ బాలిక. కీవ్ ప్రాంతం నుంచి భారత అధికారుల సాయంతో బయటపడిన అస్మా షఫ... Read more
‘ది కశ్మీర్ ఫైల్స్ ” సినిమా విడుదలపై స్టే కోరుతూ దాఖలైన పిల్ కొట్టివేత-ఈనెల 11న సినిమా రిలీజ్
‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా విడుదలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిల్ పిటిషన్ ను బాంబే హైకోర్టు మార్చి 8న కొట్టేసింది. ఈనెల 11న సినిమా విడుదల కావల్సి ఉండగా… నిలుపుదల చేయాలంటూ ఇంతేజార... Read more
ఐదు రాష్ట్రాల ఎన్నికలు ప్రశాంతంగా ముగిసి ఫలితాలకు మరికొన్ని గంటలే ఉన్ననేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈవీఎంల అపహరణ జరిగిందని ఆయన ఆరోపించారు... Read more
తెలంగాణలో ఉద్యోగాల జాతర – 80,039 ఉద్యోగాలను భర్తీచేయనున్న ప్రభుత్వం – అసెంబ్లీలో కేసీఆర్ కీలక ప్రకటన
తెలంగాణలోని నిరుద్యోగులకు తీపికబురు అందించారు సీఎం కేసీఆర్. నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉద్యోగాల జాతర త్వరలో మొదలుకానుంది. ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీ వేదికగా కీలకప్రకటన చేసి... Read more
తెలంగాణ శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ – హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యేలు
తెలంగాణ శాసనసభ నుంచి సస్పెండ్ చేయడాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పిటిషన్లను హైకోర్ట్ లో ముగ్గురూ వేర్వేరుగా దాఖలు చేశారు. సస్ప... Read more
అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వ ‘డొనేట్ ఎ పెన్షన్’ -పెన్షన్ పథకంలో మరో అడుగు
పింఛన్లలో నిర్ణీత మొత్తాన్ని అసంఘటిత రంగంలో పని చేస్తున్న పేదవృద్ధ కార్మికుల కోసం డొనేట్ ఎ-పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్-ధన్ (PM-SYM) పెన్షన్ పథకంలో... Read more
సంక్షోభం నేపథ్యంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న మోదీ – ఉక్రెయిన్, రష్యా అధ్యక్షులకు ఫోన్
ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో పెద్దన్నపాత్ర పోషిస్తున్నారు మోదీ. ఇరు దేశాల అధ్యక్షులతోనూ ఆయన ఫోన్లో మాట్లాడారు. పుతిన్ తో ఇప్పటికే రెండు సార్లు మాట్లాడిన సంగతి తెలిసిందే. జోక్యం చేసుకోవా... Read more
బడ్జెట్ సమావేశాల తొలిరోజే గందరగోళం. విపక్ష బీజేపీ సభ్యుల సస్పెన్షన్ తో ఈ సెషన్ మొదలైంది. ఎన్నడూ లేనిది మొదటిసారి గవర్నర్ ప్రసంగం లేకుండా సమావేశాలు మొదలైన సంగతి తెలిసిందే. అయితే సంప్రదాయానికి... Read more
మహారాష్ట్రలోని పూణే మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్నిప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు. 1,850 కిలోల రాగి,తగరం లోహాలతో దీన్ని రూపొందించారు. విగ్రహం ఎత్... Read more
ఆర్ఎస్ఎస్ అంతర్జాతీయ విభాగం సేవా ఇంటర్నేషనల్ చొరవతో భారత్ చేరిన 298 మంది విద్యార్థులు
ఆర్ఎస్ఎస్ అంతర్జాతీయ విభాగం సేవా ఇంటర్నేషనల్ ఇచ్చిన సమాచారంతో అక్కడ వారి రక్షణలో ఉన్న 298 మంది విద్యార్థులను సురక్షితంగా భారత్ చేర్చింది కేంద్ర ప్రభుత్వం. ఉక్రెయిన్ లోని పిసోచిస్ లో ఉంటున్న... Read more
వివాదాస్పద బిషప్ ను కలిసిన చెన్నై మేయర్ ఆర్ ప్రియ – హిందువుని అని ఎవరైనా అంటే ముఖం మీద గుద్దాలని సర్గుణమ్ పిలుపు
29 ఏళ్ల వయసులో చెన్నై మేయర్ గా ఎన్నికై రికార్డు సృష్టించిన ఆర్ ప్రియ వివాదాస్పద బిషప్ ఎజ్రా సర్గుణమ్ ను కలవడం సంచలనం రేపుతోంది. అత్యధిక కార్పొరేషన్లను గెలుచుకున్న డీఎంకే… ఆమెను మేయర్ ప... Read more
బడ్జెట్లో హిందువులపై వరాల జల్లు కురిపించింది కర్నాటకలోని బీజేపీ ప్రభుత్వం. రాష్ట్రం నుంచి కాశీకి వెళ్లే భక్తులకు 5 వేల రూపాయల చొప్పున రాయితీ ఇవ్వనున్నట్టు సీఎం బొమ్మై ప్రకటించారు. ఏడాదికి 30... Read more
మహా పతనం దిశగా బిజెపి అంటూ మీడియాలో చాలా రోజులుగా ఉన్న ఒక పెద్దాయన ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. దానికి ఆయన చూపించిన కారణం బెంగాల్ లోకల్ బాడీ ఎన్నికల ఫలితాలు. గత సం. జరిగిన అసెంబ్లీ ఎన్నికల్... Read more
నాణ్యమైన గోధుమలు పంపిన భారత్ కు ధన్యావాదాలు – పాకిస్తాన్ తినడానికి వీల్లేని నాసిరకం గోధుమలు పంపింది – తాలిబన్ అధికారి
ఆఫ్గనిస్తాన్ ప్రజలను ఆదుకునేందుకు గోధుమలు పంపిన భారత ప్రభుత్వానికి ప్రత్యేకధన్యవాదాలు తెలిపారు తాలిబన్ అధికారులు. అదేసమయంలో పాకిస్తాన్ అందజేసిన గోధుమలు నాసిరకంగా ఉన్నాయని, కనీసం తినేందుకు పన... Read more
ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్యకేసులో నిందితుడికి బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేసిన సీబీఐ – తిరస్కరించిన సుప్రీంకోర్టు
ఆర్ఎస్ఎస్ కార్యకర్తను కిరాతకంగా హత్య చేసిన నిందితుడికి బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్త జాని తొట్టతి మనోజ్ హత్య,... Read more
స్వదేశంలోనే కోర్సు పూర్తి చేసే అవకాశం? – ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులకు ఊరటనిచ్చే ప్రయత్నాల్లో భారత ప్రభుత్వం
భీకర యుద్ధం ప్రారంభం కావడంతో ప్రాణాలకు తెగించి, దేశ సరిహద్దులను దాటి, భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానాలలో స్వదేశానికి వచ్చిన ఉక్రెయిన్ లో వైద్య విద్య చేస్తున్న వేలాదిమంది విద్యార్థులకు స్... Read more
ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న భారతీయ విద్యార్థుల వెతలు తీర్చేందుకు ముందుకు వచ్చారు ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా. వైద్యవిద్యకోసం అక్కడ... Read more
ఉక్రెయిన్లోని అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రంపై రష్యా దాడి – పైకి చర్చలు జరుపుతూనే దాడులు ఉధృతం చేస్తోందంటున్న ఉక్రెయిన్
ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున ఉక్రెయిన్ లోని అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రంపై రష్యా దాడులు చేసింది. ఐరోపాలోనే అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రం అయిన జపోరిజియా... Read more
‘ది కశ్మీర్ ఫైల్’ లో చూపించిన ప్రతీ ఫ్రేమ్ వాస్తవం , కోర్టులో నిరూపించేందుకు సిద్ధం – దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి
‘ది కశ్మీర్ ఫైల్స్” పై అనవసర రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. ప్రతీ ఫ్రేమ్, ప్రతీపదం వాస్తవమని ఎక్కడైనా, చివరకు కోర్టులైనా నిరూపించేందుకు తా... Read more
ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయుల తరలింపు విషయంలో కేంద్రం చర్యలు ప్రశంసనీయం : సుప్రీం కోర్టు
ఉక్రెయిన్లో చిక్కుకున్నభారతీయులను తరలించే విషయంలో కేంద్ర ప్రభుత్వ చర్యలను ప్రశంసించింది దేశ అత్యున్నత న్యాయస్థానం. ఇప్పటివరకు అక్కడినుంచి 11 వేల మందిని దేశానికి తీసుకువచ్చామని కేంద్రం సుప్రీ... Read more
ఖుర్కివ్, సుమీల్లో చిక్కుకున్న వెయ్యిమంది – సురక్షితంగా తరలించే ఏర్పాట్లు చేస్తున్న భారత్
ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయుల్ని స్వదేశానికి తరలించే ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి. ఆపరేషన్ గంగ కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 10వేలమంది స్వదేశానికి చేరారు. అయితే రష్య... Read more
రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య నేపథ్యంలో భారత వైఖరికి మద్దతు తెలిపాయి విపక్షాలు. భారత్ అనుసరిస్తోన్న విదేశాంగ విధానమే సరైందని మూకుమ్మడిగా స్పష్టం చేశాయి. రష్యాకు వ్యతిరేకంగా ఐరాస తీర్మానం చేసిన... Read more