ఉర్సు ఉత్సవాలకు అనుమతి, బనేశ్వర్ జాతరకు నిరాకరణ – రాజస్థాన్ సర్కార్ తీరుపై సర్వత్రా ఆగ్రహం
రాజస్థాన్లోని దుంగార్పూర్ జిల్లాలో చాలా ప్రసిద్ధి చెందిన బనేశ్వర్ జాతరకు అనుమతి నిరాకరించిన కాంగ్రెస్ ప్రభుత్వం… అజ్మీర్లో ఉర్సు జాతరకు మాత్రం అనుమతిచ్చింది. రాజస్థాన్ తోపాటు గుజరా... Read more
తిలకం, కుంకుమ తొలగించమని విద్యార్థులను వేధిస్తే కఠిన చర్యలు – కర్ణాటక విద్యాశాఖ మంత్రి
తిలకం, కుంకుమ, బిందీ, సింధూరం వంటి వాటిని పెట్టుకున్న విద్యార్థులను స్కూలు, కాలేజీల్లోకి రానివ్వకుండా అడ్డుకునే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక విద్యాశాఖ మంత్రి బి నగేష్ హెచ్... Read more
ఆసియాలో అతిపెద్ద బయో-సీ ఎన్ జీ ప్లాంట్ ను ఫిబ్రవరి 19 నాడు మధ్యప్రదేశ్ లో ప్రారంభించారు ప్రధాని మోదీ. ఇండోర్ పరిధి దేవ్ గుడారియాలో మొత్తం 150 కోట్ల రూపాయల పెట్టుబడితో 15 ఎకరాల విస్తీర్ణంలో ప... Read more
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి పార్టీ నుంచి తప్పుకోనున్నట్టుగా ప్రకటించారు. త్వరలోనే పార్టీకి రాజీనామా చేస్తానని అన్నారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్నా తనని కోవర... Read more
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా నటి కంగనా రనౌత్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓటర్ లకు ఓటుహక్కు ని సరైన దిశగా ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ (బిజ... Read more
ఐటీ చట్టం 2000 స్థానంలో “కొత్త డిజిటల్ చట్టం” తీసుకురావాలి – మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
20 ఏళ్ల నాటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 స్థానంలో వర్తమాన కాలానికి అనుగుణంగా “కొత్త డిజిటల్ చట్టం” తీసుకురావాల్సిన అవసరం ఉందని కేంద్ర ఐటీశాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్... Read more
పంజాబ్ ఎన్నికల వేళ సిక్కు సమాజానికి చెందిన ప్రముఖులు ప్రధాని మోదీని ఢిల్లీలో కలవడం ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ గురుద్వారా కమిటీ అధ్యక్షుడు హర్మీత్ సింగ్ కల్కా, పద్మశ్రీ గ్రహీత బాబా బల్బీర్ స... Read more
సర్జికల్ స్ట్రైక్ కు ఆధారాలేవన్న కేసీఆర్ వ్యాఖ్యలపై వెటరన్ ఆర్మీమెన్ ఆగ్రహం – ఈసారి మీరు రండంటూ మేజర్ మదన్ కుమార్ ట్వీట్
పాకిస్తాన్ పై భారత ఆర్మీ చేసిన సర్జికల్ స్ట్రైక్ కి ఆధారాలు ఏవని ప్రశ్నించిన కేసీఆర్ వ్యాఖ్యలపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇక పలువురు ఆర్మీ అధికారులూ స్పందిస్తున్నారు. ఈసారి సర్జి... Read more
ఆసియాలో అతిపెద్ద బయో సీఎన్జీ ప్లాంట్ ను ఫిబ్రవరి 19 నాడు మధ్యప్రదేశ్ లో ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. ఇండోర్ పరిధి దేవ్ గుడారియాలో మొత్తం 150 కోట్ల రూపాయల పెట్టుబడితో 15 ఎకరాల విస్తీర్ణంల... Read more
రూపేశ్ పాండే కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఝూర్ఖండ్ లో నిరసనలు – నిందితులను వదిలేసి తమపై కేసులు పెడ్తున్నారంటున్న హిందూసంఘాలు
జార్ఖండ్ హజారీభాగ్ లో హనుమాన్ ఆలయంలోని విగ్రహాన్ని ధ్వంసం చేసిన షఫీ అహ్మద్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. రూపేష్ పాండే అనే యువకుడు మూకదాడికి బలైన తరువాత ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థిత... Read more
హిజాబ్ ను అడ్డుకునేవారిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాం – కర్నాటక కాంగ్రెస్ నేత ముఖర్రం ఖాన్
కర్నాటకలో మొదలైన హిజాబ్ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న వేళ ఆ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు ముఖర్రం ఖాన్ వివాదాస్పద ప్రకటన చేశారు. తమ పిల్లలను హిజాబ్ ధరించకుండా ఆపేవారిని ముక్కలు ముక్కలు... Read more
సెల్ఫీ విత్ టీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ లో భాగంగా నిరుద్యోగ యువతతో సుహాసినీరెడ్డి సెల్ఫీలు
సెల్ఫీ విత్ టీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ లో భాగంగా ఆదిలాబాద్ స్టేడియంలో నిరుద్యోగ యువత తో selfie తీసుకున్నట్టు బీజేపీ నాయకురాలు సుహాసినీ రెడ్డి తెలిపారు. ఎక్కడికక్కడ నిరుద్యోగ యువతీ యువకులతో ఫొటోలు... Read more
మూడో వారానికి ఢిల్లీ అంగన్వాడీల ఆందోళనలు – పంజాబ్ ప్రచారంలో కేజ్రీ సహా ఆప్ నేతలు బిజీ
ఢిల్లీలో అంగన్ వాడీ వర్కర్ల సమ్మె మూడోవారానికి చేరుకుంది. మెరుగైన వేతనం సహా…పీఎఫ్, పెన్షన్లు, వైద్య సహాయం, రెగ్యులరైజ్డ్ ప్రభుత్వ ఉద్యోగం, పునరుద్ధరించిన వితంతు పింఛన్ తదితర సౌకర్యాలు... Read more
మైనార్టీ విద్యా సంస్థల్లో హిజాబ్, కాషాయ కండువాలను నిషేధిస్తూ కర్నాటక ప్రభుత్వం ఉత్తర్వులు – కోర్టు తీర్పు మేరకు సర్క్యులర్
ప్రభుత్వ మైనార్టీ విద్యాసంస్థల్లోనూ హిజాబ్, కాషాయ కండువాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కర్నాటక ప్రభుత్వం. మైనార్టీ సంక్షేమ, హజ్, వక్ఫ్ శాఖ సెక్రటరీ మేజర్ మణివణ్నన్ ఈ మేరకు సర్క్యులర్... Read more
గుంటూరు జెడ్పీ చైర్ పర్సన్ కు పదవీగండం? – ఎస్సీ మహిళకు రిజర్వు చేసిన పదవిలో క్రిస్టినా
ఆమె క్రైస్తవ మహిళ. కానీ ఎస్సీ మహిళకు రిజర్వ్ చేసిన పదవిలో కూర్చుంది. అంతే కాదు ఇద్దరి కన్నా ఎక్కువ మంది సంతానం ఉండరాదనే నిబంధనను అతిక్రమించి నలుగురు పిల్లలు ఉన్న ఆమె స్థానిక సంస్థల ఎన్నికల్ల... Read more
అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో 38 మందికి ఉరిశిక్ష – ఒకే కేసులో ఇంత మందికి శిక్ష పడడం తొలిసారి
దేశ చరిత్రలోనే తొలిసారి ఏకంగా 38 మంది దోషులకు ఉరిశిక్ష పడింది. సంచలనం రేపిన 2008నాటి అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో దోషులందరికీ శిక్ష విధిస్తూ గుజరాత్ లోని ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఆ... Read more
అసోం సంస్కృతికి విరుద్ధంగా ఉన్న పేర్లు మారుస్తాం – కొత్త మెడికల్ కాలేజీకి ప్రాగ్జోతిషపూర్ పేరు : సీఎం హిమంత
అసోం సంస్కృతికి విరుద్ధంగా ఉన్న ఊర్లు, ప్రాంతాల పేర్లు మార్చే పనిలో పడ్డారు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వాశర్మ. బెంగాల్ సుల్తాన్ పేరుమీద ఉన్న కాలాపహాడ్ పేరు మార్చాల్సి ఉందన్నారు. అందుక... Read more
కర్నాటక హిందూ విద్యార్థులను ‘హిందు టెర్రరిస్టులు” అన్న జర్నలిస్ట్ రాణా ఆయూబ్ – ముంబైలో కేసు నమోదు
వివాదాస్పద జర్నలిస్ట్ రాణా ఆయూబ్ పై మరో కేసు నమోదైంది. ఉడిపి కళాశాలలో హిజాబ్ కు వ్యతిరేకంగా కాషాయ కండువాలతో నిరసన తెలుపుతున్న విద్యార్థులను హిందూ ఉగ్రవాదులు అన్నందుకు ఆమెపై పలువురు ఫిర్యాదు... Read more
ఉక్రెయిన్-భారత్ మధ్య నడిచే విమానాల సంఖ్యపై పరిమితులు తొలగింపు – విమానయాన సంస్థలకు ఏవియేషన్ మినిస్ట్రీ సమాచారం
ఉక్రెయిన్లో నెలకొన్న తాజాపరిణామాల నేపథ్యంలో భారత్, ఉక్రెయిన్ మధ్య విమానాల రాకపోకల విషయంలో పరిమితుల్ని తొలగించింది పౌర విమానయాన శాఖ. రెండు దేశాల మధ్య ఎన్ని విమానాలైనా నడవచ్చని…డిమాండ్ ద... Read more
హిజాబ్ ధరించాల్సింది పాఠశాలల్లో కాదు – అక్కడ వ్యక్తి గుర్తింపు మతపరమైన గుర్తింపు కారాదు – తస్లీమా నస్రీన్
హిజాబ్ ధరించాల్సింది పాఠశాలల్లో కాదని…అసలు హిజాబ్ ఆణచివేతకు చిహ్నమని ప్రముఖ బంగ్లాదేశీ రచయిత్రి తస్లీమా నస్రీన్ అన్నారు. కర్నాటకలో హిజాబ్ వ్యవహారం దుమారం రేపుతున్న నేపథ్యంలో ఆమె స్పంది... Read more
సెక్యూలరిజం పేరుతో ఇన్నాళ్లూ జరిగింది చాలు. మాకు మా భారతీయ “సర్వ ధర్మ సమభావన” అందించలేని ఈ విదేశీ సెక్యూలరిజం వద్దు. మీ సెక్యూలరిజం పాఠాలు ఎవరికి చెప్పాలో వారికి చెప్పే దమ్ము ధైర... Read more
వివాదాస్పదం అవుతున్న రాజాసింగ్ వ్యాఖ్యలు – ఈసీ నోటీసులకు సమాధానం ఇస్తానన్న బీజేపీ ఎమ్మెల్యే
యోగీకి ఓటు వేయకుంటే జేసీబీ, బుల్డోజర్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్న రాజాసింగ్ వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ఇక ఈసీ ఆయనకు నోటీసులు కూడా జారీచేసింది. ఈసీ నోటీసులపై ఆయన స్పందించారు.... Read more
బీజేపీలో యువ తెలంగాణ పార్టీ విలీనం – పార్టీ ముఖ్యుల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్న జిట్టా, రుద్రమ
జిట్టా బాలకృష్ణారెడ్డి యువ తెలంగాణ పార్టీ భారతీయ జనతా పార్టీలో విలీనం అయింది. పార్టీ అధ్యక్షుడు జిల్లాబాలకృష్ణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాణిరుద్రమ ఢిల్లీలో బీజేపీ ముఖ్యనేతల సమక్షంలో తమ ప... Read more
28 బ్యాంకులకు 23 వేల కోట్లు ఎగవేత – ఎస్.బి.ఐ ఫిర్యాదుతో ABG షిప్ యార్డ్ సంస్థపై సీబీఐ కేసులు నమోదు
28 బ్యాంకులకు దాదాపు 23 వేల కోట్లు ఎగవేసి మోసం చేసిన షిప్పింగ్ కంపెనీపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ABG గ్రూప్ నకు చెందిన ABG షిప్యార్డ్ ….గుజరాత్లోని సూరత్ ,దహేజ్లలో నౌకానిర్మాణం,... Read more