డేటా రక్షణ, డిజిటల్ సహా ఇతర సైబర్ భద్రతా చట్టాల ఫ్రేమ్వర్క్ కోసం భారత్ కసరత్తు – కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్
భారతీయ ఇంటర్నెట్ ను ప్రమాదంబారిన పడకుండా కాపాడ్డానికి అలాగే బిక్ టెక్ వ్యాపారుల చేతుల్లో ఆయుధంగా మారకుండా చూసేందుకు స్థానిక చట్టాలపై పునరాలోచించాల్సిన అవసరం ఉందని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మ... Read more
వెంకయ్యే కాబోయే రాష్ట్రపతి అంటూ వార్తలు – వదంతులేనని ఖండించిన ఉపరాష్ట్ర పతి కార్యాలయం
రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు పేరును ప్రతిపాదించారంటూ వస్తున్న వార్తల్ని ఉపరాష్ట్రపతి కార్యాలయం ఖండించింది. ఉదయం నుంచి సోషల్మీడియాలోనూ, పలు మీడియా చానళ్లలోనూ ఈ వార్త హల్ చల్ చేసింది.... Read more
ఆర్టికల్ 370ని ఎత్తివేసిన తరువాత 34 మంది స్థానికేతరులు అక్కడ స్థిరాస్తులు కొనుగోలు చేసినట్టు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ లోక్ సభలో వివరాలు తెలిపారు.... Read more
కవిత, కాంగ్రెస్ నేతల మధ్య ట్విట్టర్ వార్ – రైతు సమస్యలకు కారణం మీరంటే మీరేనంటూ ట్వీట్లు
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, కాంగ్రెస్ నాయకుల మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. తెలంగాణ రైతాంగ సమస్యలపై రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ కు కవిత కౌంటర్ ఇవ్వగా…కవిత ట్వీట్ కు రేవంత్ కౌంటరిచ్చారు. తె... Read more
రష్యా నుంచి క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ కొనాలంటే రష్యన్ రూబుల్స్ లో చెల్లించాల్సిందే
రష్యా నుంచి ఎవరైనా క్రూడ్ ఆయిల్ కానీ నాచురల్ గ్యాస్ కొనాలి అంటే రూబుల్స్ లో చెల్లించాల్సిందే ..పుతిన్! ఫిబ్రవరి 24 న పుతిన్ ఉక్రెయిన్ మీద స్పెషల్ మిలటరీ ఆపరేషన్ కోసం ఆదేశించిన తరువాత అమెరికా... Read more
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో నెలల తరబడి చురుగ్గా పార్టీ బిజెపి విజయం కోసం పనిచేసిన తర్వాత విరామం నుండి గత వారం యోగి ఆదిత్యనాథ్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేపడుతున్న సందర్భంగా... Read more
హిందీ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యారణ్య సంస్మరణ సభ-హాజరైన బండారు దత్తాత్రేయ, సీనియర్ జర్నలిస్టులు
అనారోగ్యంతో కన్నుమూసిన సీనియర్ జర్నలిస్ట్ విద్యారణ్య కామ్లేకర్ సంతాప సభ హైదరాబాద్ లో జరిగింది. ప్రెస్ క్లబ్ లో జరిగిన సభకు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాడభూషి శ్రీధర్ సహా సీనియర్ జర్న... Read more
ఈ ఏడాది పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని ఏప్రిల్ 1 ని నిర్వహించనున్నారు. విద్యార్థుల ఒత్తిడిని దూరం చేసేందుకు ప్రతిఏటా పరీక్షలకు ముందు ప్రధాని మోదీ పరీక్షా పే చర్చా కార్యక్రమం నిర్వహిస్తూ వస్... Read more
గోవా సీఎం గా మరోసారి ప్రమాణస్వీకారం చేశారు ప్రమోద్ సావంత్. గోవాలోని డాక్టర్ శ్యమ్ ప్రసాద్ ముఖర్జీ స్టేడియం వేదిగ్గా… గవర్నర్ శ్రీధరన్ పిళ్లై ప్రమోద్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధ... Read more
యోగీ సీఎం అయినా బుల్డోజర్లు యూపీని వీడడం లేదు. ఎక్కడకెళ్లినా అవే చర్చనీయాంశం అవుతున్నాయి. ఇక యూపీ ప్రయోగరాజ్ లో ఓ సామూహిక వివాహ వేడుకలో పెళ్లి చేసుకున్న దంపతులందరికీ వినూత్నంగా బుల్డోజర్లు బ... Read more
ఆదిలాబాద్ లో రేణుక సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ప్రభుత్వం అక్కడి ప్రజల భూములు తీసుకొని నాలుగు సంవత్సరాలుగా ఎలాంటి పనులు ప్రారంభించలేదని ఆరోపిస్తూ…వారికి న్యాయం చేయాలంటూ స్థానిక బీజే... Read more
సంగం బ్యారేజీకి దివంగత మంత్రి మేకపాటి గౌతం రెడ్డి పేరుపెట్టనున్నట్టు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.నెల్లూరులో గౌతంరెడ్డి సంతాపసభలో పాల్గొన్న సీఎం ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు... Read more
కశ్మీర్ ఫైల్స్ సినిమాను ఎగతాళి చేస్తూ విరగబడి నవ్విన రాఖీబిర్లా – ఆమె కుటుంబసభ్యులపై ఉన్న కేసుల్ని ప్రస్తావిస్తూ ట్రోల్ చేస్తున్న ప్రత్యర్థులు, నెటిజన్లు
కాశ్మీరీ హిందువుల మారణహోమాన్ని అపహాస్యం చేస్తూ ఢిల్లీ అసెంబ్లీలో అరవింద్ కేజ్రీవాల్ చేసిన వివాదాస్పద ప్రసంగం వైరల్ అవుతోంది. జూతీ అంటే నకిలీ చిత్రంగా కశ్మీర్ ఫైల్స్ ను పేర్కొన్నాడు కేజ్రీ. ట... Read more
నవయుగ భారతి ప్రచురించిన “స్ఫూర్తి ప్రదాత శ్రీ సోమయ్య” గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం హైదరాబాద్లోని కేశవ మెమోరియల్ స్కూల్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భారత ఉప రాష్ట్రపతి శ... Read more
బీజేపీ గెలిచిందని సంబరాలు చేసుకున్నందుకు ముస్లిం యువకుడిని కొట్టి చంపారు – ఉత్తరప్రదేశ్ లో ఘోరం
బీజేపీ విజయంతో సంబరాలు చేసుకున్న ఓ ముస్లింను పొరుగువాళ్లే కొంటి చంపిన అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఖుషీనగర్ జిల్లా రాంకోలా పోలీస్ స్టేషన్ పరిధి కథఘర్హికి చెందిన బాబర్ అనే యువకుడు బీ... Read more
కశ్మీర్ ఫైల్స్ ను నిషేధించకుంటే తీవ్ర పరిణామాలు- జమ్ముకశ్మీర్ కు చెందిన మౌల్వీ హెచ్చరిక
ముస్లిం రాజుల పాలనలో 8 వందల ఏళ్లపాటు హిందుస్థాన్ శాంతియుతంగా ఉందని …ఇప్పుడు ‘దికశ్మీర్ ఫైల్స్ ‘ సినిమా ప్రదర్శనను ఆపకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు కశ్మీర్... Read more
నేను లొంగిపోతున్నా, నన్ను ఎన్ కౌంటర్ చేయకండి – ప్లకార్డులతో వచ్చిమరీ పోలీస్ స్టేషన్లలో లొంగిపోతున్న నేరస్థులు
ఆదిత్యనాథ్ తిరిగిఅధికారంలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే దాదాపు 50మంది నేరస్థులు లొంగిపోయారు. దోపిడీదొంగలు, గో హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్నవాళ్లు సహా రకరకాల నేరాలు చేసిన వాళ్లు అందులో ఉన్నారు. వార... Read more
అవిశ్వాస తీర్మానం ముంగిట పాక్ ప్రధాని కొత్తరాగం – విదేశీకుట్ర అంటూ ఆగ్రహం – మరోసారి మతాన్ని ఆయుధంగా వాడుకుంటున్న ఇమ్రాన్
అవిశ్వాసం తీర్మానం ముంగిట కొత్తరాగం అందుకున్నారు పాక్ ప్రధాని ఇమ్రాన్. మరోసారి మతాన్ని ఆయుధంగా మలుచుకుంటున్నారు. పదవీచ్యుతుడవం ఖాయమని తేలడంతో తనపై, దేశంపై కుట్ర జరుగుతోందంటూ ఆరోపణలు మొదలుపెట... Read more
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మొదటి నుండి అంటున్నది : ఉక్రెయిన్ లో ఉన్న నియో నాజీలని అంతం చేయడమే నా లక్ష్యం ! నేను చేసేది యుద్ధం కాదు స్పెషల్ మిలటరీ ఆపరేషన్. ఈ నియో నాజీ అనే పదం ఇప్పుడు... Read more
ఎన్నికలకి ముందు పంజాబ్ రాష్ట్ర అప్పు 3 లక్షల 25 వేల కోట్లు. మొన్న జరిగిన పంజాబ్ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఎన్నికల వాగ్దానం కింద ఒక్కో మహిళకి నెలకి 1000/- రూపాయలు పెన్షన్ కింద ఇస్తా అన్నారు. పంజా... Read more
ఇప్పటికే తైవాన్ కి చెందిన ఆపిల్ ఐ ఫోన్స్ తయారీ సంస్థలు అయిన ఫాక్సాన్, విస్ట్రాన్ భారత దేశంలో ఆపిల్ ఫోన్స్ తయారు చేస్తూ.. ఎగుమతులు చేస్తూ ఉంటే కొత్తగా అదే దేశానికి చెందిన ఆపిల్ ఫోన్లను తయారు... Read more
రెండోసారి ప్రమాణం చేసిన యూపీ సీఎం ఆదిత్యనాథ్ యోగీ మరునాడే కీలక నిర్ణయం తీసుకున్నారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాసే తమ ప్రభుత్వ నినాదం, విధానం అని చాటిచెబుతూ ఉచిత రేషన్ బియ్యాన్ని వచ్చే మూడునెలల... Read more
మోదీ జీవిత విశేషాల సమాహారం-మోదీస్టోరీ వెబ్ పోర్టల్ ప్రారంభించిన మహాత్మాగాంధీ మనవరాలు సుమిత్రాగాంధీ
ప్రధాని మోదీ జీవితవిశేషాలు తెలియచేస్తూ modistory.in వెబ్ సైట్ ను ప్రారంభించారు మహాత్మాగాంధీ మనవరాలు సుమిత్రాగాంధీ. ఆయన జీవితంలో ఎదిగిన తీరు, ఆక్రమంలో ఎదురైన అనుభవాలు, స్ఫూర్తిదాయక క్షణాలను అ... Read more
ఎన్నికల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ఓటర్ల జాబితాతో ఆధార్ను అనుసంధానించాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజుజు తెలిపారు. ఎన్నికల్లో అక్రమాలను అడ్డుకోవ... Read more