ఆదివారం మధ్యాహ్నం పాకిస్థాన్ లోని సియాల్ కోట్ ఆయుధ డిపోలో పేలుడు సంభవించింది. మొదట పెద్ద శబ్దంతో మంట వచ్చింది వెంటనే వరుసగా ఒక దాని తరువాత ఒకటి పెద్ద పేలుళ్లు జరిగాయి. మొదట్లో ప్రమాదవశాత్తూ... Read more
ఓడిపోయినా ఆయనే – ఉత్తరాఖండ్ సీఎం పీఠంపై మళ్లీ ధామీనే – ఎల్పీ నాయకుడిగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీనే తిరిగి నియమితులవుతున్నారు. తాజా ఎన్నికల్లో ఆయన ఓటమి పాలైనా సరే..ఆయనవైపే బీజేపీ అధిష్టానం మొగ్గుచూపుతోంది. రాష్ట్రంలో రెండోసారి పార్టీని అధికారంల... Read more
శ్రీలంకను అల్లాడిస్తున్న ఆర్థిక సంక్షోభం – కిరోసిన్ కోసం క్యూలో నిలబడి కుప్పకూలిన ఇద్దరు వృద్ధులు
శ్రీలంకను ఆర్థిక సంక్షోభం అల్లాడిస్తోంది. ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరింది. అన్నింటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పాలపొడి మొదలు పెట్రోల్ ధరలు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. అన్ని నిత్... Read more
కశ్మీర్ ఫైల్స్ సినిమా చూసి దేశభక్తి నినాదాలు చేసిన యువకులపై దుండగుల దాడి – ముగ్గురికి కత్తిపోట్లు, ఆస్పత్రిలో చికిత్స
‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా చూస్తూ దేశభక్తి నినాదాలు చేసిన ముగ్గురు యువకులపై కొందరు దుండగులు కత్తితో దాడి చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ ఖుషినగర్లో జరిగింది. సచిన్, కృష్ణ, సాహుల్ అనే యువక... Read more
మోసం చేసిన ఆరోపణలతో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తనయుడు వైభవ్ గెహ్లాట్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా అయినన వైభవ్… ఓ వ్యక్తిని కోట్ల రూపాయలకు మోసం... Read more
భారతీయ జనతా పార్టీకి ఓటేసినందుకు భర్త తనను వేధిస్తున్నాడంటూ ఉత్తరప్రదేశ్ బరేలీకి చెందిన ఓ మహిళ కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీకి ఫిర్యాదు చేసింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓట... Read more
పోలీస్ స్టేషన్లో యువకుడి అనుమానాస్పద మృతి – తేనెటీగలు దాడిచేశాయంటున్నపోలీసులు – స్థానికుల దాడిలో పోలీసు మృతి
బిహార్లో హోలీ సందర్భంగా హింస చెలరేగింది. ఓ యువకుడి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. డీజే ప్లే చేస్తూ నిషేధాజ్ఞలు ఉల్లంఘించాడంటూ అనిరుధ్ అలియాస్ అమృత్ యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకు... Read more
శివమొగ్గలో హిందువులు మాత్రమే దుకాణాలు పెట్టుకోవాలి – మరికాంబ జాతర నిర్వాహక కమిటీ నిర్ణయం
కర్నాటక శివమొగ్గలోని పురాతన కోటే మరికాంబ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ జాతర సందర్భంగా హిందూ విక్రేతలకు మాత్రమే దుకాణాలు కేటాయించాలని నిర్ణయించింది. ఐదు రోజుల పాటు అక్కడ పెద్ద ఎత్త... Read more
భారత దేశ స్వతంత్ర విధానాన్ని ప్రశంసించారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై పాశ్చాత్య ఒత్తిడికి కాక తన ప్రజలకు ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పారు కొనియాడారు. రష్యాను ఖండిం... Read more
కోలార్ క్లాక్ టవర్ పై మువ్వన్నెల జెండా – పతాకావిష్కరణలో పాల్గొన్న ముస్లింలు సహా నగరప్రజలు
కర్నాటకలోని ఐకానిక్ కోలార్ క్లాక్ టవర్ పై త్రివర్ణ పతాకం ఎగిరింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య జిల్లా అధికారులు ఇస్లామిక్ జెండాను తొలగించి జాతీయ జెండాను ఎగురవేశారు. దీంతో పట్టణంలో కొద్దిసేపు ఉద... Read more
జపాన్ ప్రధానికి అరుదైన కానుక – రాజస్థాన్ ప్రత్యేక కళారూపం ‘కృష్ణపంఖీ’ బహుకరించిన మోదీ
విదేశాలనుంచి అధికారిక పర్యటనలకు వచ్చే అతిథులకు మన ప్రభుత్వాధినేతలు ఎక్కువగా ఇచ్చే బహుమతి ప్రపంచ అద్భుతాల్లో ఒకటైన తాజ్ మహల్. అయితే మోదీ ప్రధాని ఆ సంప్రదాయాన్ని మార్చేశారు. భారతదేశపు సనాతన సం... Read more
బుల్డోజర్. యూపీ ఎన్నికల్లో నాయకుల కంటే ఎక్కువగా ఈ పేరు వినిపించింది. యోగీ మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వాళ్లను ఖాళీచేయించారు. అనేక అక్రమ నిర్మాణాలని బుల్డోజర్... Read more
ఆస్ట్రేలియా నుంచి తిరిగి భారత్ చేరిన 29 పురాతన వస్తు సంపద – వాటిలో విగ్రహాలు, పెయింటింగ్ లు, శిల్పాలు – స్వయంగా పరిశీలించిన ప్రధాని
మన దేశానికి చెందిన అరుదైన, అమూల్యమైన పురాతన వస్తువులు మరికొన్ని తిరిగి స్వదేశం చేరాయి. ఆస్ట్రేలియా నుంచి ఏకంగా 29 పురాతన విగ్రహాలు భారత్ చేరాయి. ఆ దేశ ప్రధాని మారిసన్ తో మోదీ వర్చువల్ సమావేశ... Read more
యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ను కలిసింది ది కశ్మీర్ ఫైల్స్ చిత్ర బృందం. మార్చి 20న లక్నోలో మూవీ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ సహా... Read more
కశ్మీర్లో మారణహోమానికి ముందు 70 మంది ఉగ్రవాదులను విడుదల చేసిన రాజీవ్ గాంధీ, ఫరూఖ్ అబ్దుల్లా నేతృత్వంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
రాజీవ్ గాంధీ, ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని ప్రభుత్వాలు …. నీచ ఓట్ల రాజకీయం కోసం… పాకిస్తాన్ శిక్షణ పొంది, కాశ్మీరీ హిందువులపై మారణహోమానికి నాయకత్వం వహించిన… 70 మంది కరుడుకట... Read more
మణిపూర్ ముఖ్యమంత్రిగా బీరెన్ సింగ్ మరోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. అధిష్టానం ఆదేశం మేరకు పార్టీ శాసనసభాపక్షం మరోసారి 61 ఏళ్ల నోంగ్తొంబమ్ బీరెన్ సింగ్ నే తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంద... Read more
భారత్ కు చెందిన వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ చేసిన పరిశోధనలో పీఎం ఉజ్వల యోజన కారణంగా ఒక్క ఏడాదిలోనే ప్రతి ఇంటిలో వంటింట్లో వెలువడే పొగ కారణంగా సంభవించే మరణాల రేటు 13 శాతానికి తగ్గిందని త... Read more
నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఉద్రిక్తం నెలకొంది. స్థానిక అంబేద్కర్ నగర్లో శివాజీ మహా రాజ్ విగ్రహ స్థాపనను పోలీసులు అడ్డుకున్నారు. టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని… లేకుంట... Read more
దేశ విభజన సమయంలో జరిగిన మరో పొరపాటు కర్తార్ పూర్ గురుద్వారా పాకిస్తాన్ వైపుకు వెళ్లడం అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. సరిహద్దుకు కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో గురుద్వారా ఉందని గుర్తు చే... Read more
ది కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని కాశ్మీర్ పండిట్ల బాధ తెలిసినవారు.. తెలుసుకోవాలనుకునే వారు.. ప్రతీ భారతీయులు చూస్తున్నారు. ఆదిలాబాద్ లోని బోథ్ లో అక్కడి స్థానిక జాతీయవాదులంతా కలిసి కాశ్మీర్ ఫైల్... Read more
జమ్ముకశ్మీర్ భద్రతపై ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్న అమిత్ షా – చొరబాట్లు, పేలుడుపదార్థాల అక్రమరవాణాపై ప్రత్యేక దృష్టి
పీవోకేలో పెరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్ముకశ్మీర్ భద్రతపై ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. చొరబాటుదారుల ఏరివేత, తీవ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కొనే అంశ... Read more
పాకిస్తాన్ క్షిపణి ప్రయోగం విఫలం – మౌనందాల్చిన ప్రభుత్వం – వార్తను ప్రసారం చేసిన పాక్ మీడియా
పాకిస్తాన్ క్షిపణి ప్రయోగం విఫలమైంది. తొలుత ఈ క్షిపణిని గురువారం ఉదయం 11 గంటలకు సింధ్ టెస్ట్ రేంజ్ నుంచి పరీక్షించాలని నిర్ణయించారు. అయితే, ట్రాన్స్పోర్టర్ ఎరెక్టార్ లాంచర్ (టీఈఎల్)లో వైఫల్... Read more
ఈనెల 25న యోగీ ప్రమాణస్వీకారం – హాజరుకానున్న మోదీ, షా, బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణం స్వీకారం చేయనున్నారు యోగీ ఆదిత్యనాథ్. ఈనెల 25న ముహూర్తం ఖరారైంది. లక్నోలోని భారతరత్న అటల్ బిహారి వాజ్ పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో ఆరోజు సాయంత్ర... Read more
అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన బీజేపీ నాయకుడిగా శివరాజ్ సింగ్ చౌహాన్ – రమణ్ సింగ్ పేర ఉన్న రికార్డ్ బ్రేక్
అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన బీజేపీ నాయకుడిగా రికార్డ్ సృష్టించారు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. చత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్ పేర ఉన్నరికార్డును ఆయన బ్రేక్ ఇచ్చారు. 15 ఏళ్ల 10... Read more
హిజాబ్ కేసులో తీర్పునిచ్చిన న్యాయమూర్తులను టార్గెట్ చేసిన ఇస్లామిస్టులు – చంపేస్తామని బెదిరింపులు
హిజాబ్ కేసులో తీర్పునిచ్చిన కర్నాటక న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకున్నారు ఇస్లామిస్టులు. హత్య చేస్తామంటూ వారికి బెదిరింపులు వస్తున్నాయి. ఇందు మక్కల్ కట్చి షేర్ చేసిన ఓ వీడియో కలకలం రేపుతోంది... Read more