బీర్భూమ్ జిల్లాలోని రాంపూర్హాట్ గ్రామంలో 10 మందిని దారుణంగా చంపిన ఘటనపై కలకత్తా హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి ప్రకాష్ శ్రీవాస్తవ నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు మధ్యా... Read more
బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం – అండమాన్-నికోబార్ దీవుల్లో పరీక్షించిన రక్షణశాఖ
బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది భారత రక్షణ శాఖ. ఉపరితలం నుంచి ఉపరితలంలోని ప్రయోగించగల ఈ క్షిపణిని అండమాన్ నికోబార్ దీవుల్లో చేపట్టింది ఆర్మీ. నిర్దేశిత లక్... Read more
తన రక్తంతో ‘ది కశ్మీర్ ఫైల్స్ ‘ పోస్టర్ వేసిన ఆర్టిస్ట్ – మంజుసోనికి వివేక్ అగ్నిహోత్రి కృతజ్ఞతలు
కశ్మీరీ హిందువుల ఊచకోత నేపథ్యంగా తెరకెక్కిన కశ్మీర్ ఫైల్స్ ఎంతగా ప్రజాదరణపొందుతోందో అంతగా విమర్శలు, వివాదాలు చుట్టుముడుతున్నాయి. కశ్మీరీ పండిట్లు సహా హిందువులపై నాడు సాగిన అకృత్యకాండను తెరమీ... Read more
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. నియామక ప్రక్రియలో భాగంగా.. మొదటగా 30,453 పోస్టుల భర్తీకి ఆర్ధిక శాఖ అనుమతులిచ్చింది. శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు... Read more
‘ది కశ్మీర్ ఫైల్స్’ పై బీబీసీ అక్కసు – ఒక వ్యక్తి అభిప్రాయాన్ని కశ్మీరీ హిందువులందరి గొంతుకగా ప్రసారం
33 ఏళ్లనాటి కశ్మీరీ హిందువుల ఊచకోత, పండిట్ల తరిమివేత నేపథ్యంగా తెరకెక్కిన కశ్మీర్ ఫైల్స్ నాటి వాస్తవపరిస్థితిని కళ్లకుకడుతోంది. సినిమాకు విశేష ఆదరణ వస్తుండడం, దేశవ్యాప్తంగా ఇదే చర్చనీయాంశం అ... Read more
రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న కేటీఆర్..ఇవాళ పలువురిని కలిశారు. ప్రపంచ ప్రఖ్యాత మెడికల్ డివైజెస్ తయారీ కంపెనీ కన్ ఫ్లూయెంట్ మెడికల్ (Confluent Medical)... Read more
తెలంగాణ రాష్ట్రంలో కరెంటు చార్జీలు పెరిగాయి. ఏప్రిల్ 1 నుంచి కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. బిల్లులపై ఆ ప్రభావం మే 1 నుంచి కనిపించనుంది. ప్రజలు ఇళ్లల్లో వాడే కరెంటుకు ప్రస్తుత చార్జీలపై... Read more
రష్యా ఉక్రెయిన్ మీద దాడి మొదలుపెట్టి ఇప్పటికి నెల రోజులు అవుతుంది. పశ్చిమ దేశాల యుద్ధ వ్యూహకర్తలు, వ్యూహ నిపుణుల అంచనా ప్రకారం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశాలు కనపడట్లేదు. ఉక్... Read more
నెహ్రూ-గాంధీ కుటుంబానికి తాము బానిసలమని.. చివరి శ్వాస వరకు వారికి బానిసలుగా ఉంటామని సిరోహి ఎమ్మెల్యే సన్యామ్ లోధా రాజస్థాన్ అసెంబ్లీలో సగర్వంగా ప్రకటించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్ల... Read more
పశ్చిమ బెంగాల్ లో మంగళవారం తెల్లవారుజామున బీర్భూమ్ జిల్లాలో ఎనిమిది మందిని చంపడాన్ని “భయంకరమైన అనాగరికం”గా అభివర్ణిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని గవర్నర్ జగదేవ్ ధన్కర్... Read more
ఆర్థిక నేరాలకు పాల్పడి, విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు చెందిన దాదాపు రూ.19,000 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం తెలిపిం... Read more
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో, వారి ఆశీస్సులతో రాజధాని డెహ్రాడూన్ లో ఆయన ప్రమాణస్వీకార మహోత్సవం... Read more
తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా కేటీఆర్ అమెరికా టూర్ – కాలిఫోర్నియాలో ‘మీట్ అండ్ గ్రీట్ విత్ కేటీఆర్’
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అమెరికాలో బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా ఆయన రెండువారాల పర్యటన కోసం అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్కడి ప్రముఖ క... Read more
తెలంగాణకు కొత్తగా నియమితులైన పది మంది న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్రశర్మ. సీజే ఎన్వీరమణ నేతృత్వంలోని కొలీజియం సిఫార్స్ మేరకు 10మంది న్యాయమూర... Read more
ప్రపంచంలో ఢిల్లీ నెంబర్ వన్, దక్షిణాదిలో హైదరాబాద్ టాప్ – కాలుష్య రాజధానుల జాబితాలో మన నగరాలు
అత్యంత కాలుష్య రాజధానుల జాబితాలో మరోసారి మొదటిస్థానంలో నిలిచింది ఢిల్లీ. స్విస్ పొల్యూషన్ టెక్నాలజీ కంపెనీ ‘ఐక్యూ ఎయిర్’ ప్రపంచ వాయు నాణ్యత నివేదిక ప్రకారం వరుసగా నాలుగో సారి మొదటి స్థానం... Read more
బలవంతంగా మతమార్పిడి చేస్తే ఐదేళ్ల జైలు శిక్ష, లక్షకు పైగా జరిమానా – మతమార్పిడి నిరోధక బిల్లుకు హర్యానా అసెంబ్లీ ఆమోదం
మతమార్పిడి నిరోధక బిల్లును హర్యానా అసెంబ్లీ మంగళవారం ఆమోదించింది. ఈ బిల్లు ద్వారా బలవంతపు మత మార్పిడికి పాల్పడిన వారికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, లక్ష రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ జరిమానా విధిం... Read more
అర్జున్ మార్క్ 2 మెయిన్ బాటిల్ ట్యాంక్ కొనడానికి భారత ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించిన బహ్రెయిన్ దేశం ! చర్చలు ఫలించి ఒక వేళ కనుక బహ్రెయిన్ అర్జున్ ట్యాంకులని కొంటే అది DRDO కి పెద్ద ఊరట అవుత... Read more
2022 పద్మ అవార్డు గ్రహీతలు న్యూ ఢిల్లీలోని NationalWarMemorialని సందర్శించారు. స్మారక చిహ్నం చుట్టూ తిరిగారు.దేశ రక్షణలో త్యాగం చేసిన సాయుధ దళాల సిబ్బందికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.... Read more
రైతు చట్టాలకు అనుకూలంగా అత్యధిక వ్యవసాయ సంఘాలు – అత్యున్నత స్థాయి నిపుణుల ప్యానెల్ వెల్లడి
రద్దు చేయబడిన మూడు వ్యవసాయ చట్టాలను అధ్యయనం చేయడానికి సుప్రీం కోర్ట్ ఏర్పాటు చేసిన ఉన్నత-స్థాయి నిపుణుల ప్యానెల్, తాము సంభాషించిన అత్యధిక వ్యవసాయ సంస్థలు రైతు బిల్లులకు సానుకూలంగా ఉన్నాయని ప... Read more
కోల్కతాలోని విక్టోరియా మెమోరియల్ హాల్లో బిప్లోబీ భారత్ గ్యాలరీని మార్చి 23న ప్రారంభించనున్నారు ప్రధానిమోదీ. షహీద్ దివస్ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. గ్యాలరీలో స్... Read more
ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలి బెన్నెట్ ఏప్రిల్ మొదటి వారంలో భారత్లో పర్యటించనున్నారు. ఇండో-ఇజ్రాయెల్ సంబంధాలు పరస్పర ప్రశంసలు, అర్థవంతమైన సహకారంపై ఆధారపడి ఉన్నాయని, రెండు దేశాల మధ్య దౌత్... Read more
ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న దాడిపట్ల భారత వైఖరిని క్వాడ్ సభ్య దేశాలు సమర్థించాయి.వివాదానికి ముగింపు పలకడానికి ప్రధాని నరేంద్ర మోదీ తన పరిచయాలను ఉపయోగిస్తున్నందున అందరూ సంతోషంగా ఉన్నారని ఆస్... Read more
స్వాతంత్రం వచ్చిన దగ్గరనుండి కాశ్మీర్ ఒక ప్రత్యేక సమస్య, కాశ్మీర్ పాకిస్తాన్ లో కలవాలని వాదించే వారు కొందరైతే, కాశ్మీరును ప్రత్యేక దేశంగా నిర్మాణం చేయాలని ప్రయత్నించేవారు మరికొందరు, అసలు స... Read more
`ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రం దేశవ్యాప్తంగా ప్రజల నీరాజనాలు అందుకొంటుంటే బాలీవుడ్ లో మాత్రం మౌనం రాజ్యమేలుతుంది. అక్కడ ఆధిపఃత్యం వహిస్తున్న ఖాన్లు (సల్మాన్, అమీర్ లేదా షారూఖ్) లేదా బిగ్ బి ఎ... Read more
దేశంలోనే పొడవైన టన్నెల్ రోడ్ హైదరాబాద్ లో రాబోతోంది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 జంక్షన్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 జంక్షన్ వరకు దాదాపు 10 కి.మీల దూరం పొడవైన హైవే రోడ్ టన్నెల్ను నిర్మి... Read more