పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి సరిగా లేదని…శ్రీలంకలా తయారవుతోందని పాకిస్తాన్ సుప్రీంకోర్ట్ ఆందోళన వ్యక్తం చేసింది. అటు పాక్ లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో నేషనల్ అసెంబ్లీ రద్దుపై తీర్పును ఆ... Read more
ఎంపీ కవిత చేతిలో నుంచి మైక్ లాక్కున్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ – ఎమ్మెల్యే తీరుపై విమర్శలు
సాక్షాత్తూ ఓ ఎంపీకే అవమానం ఎదురైంది. అదీ ఓ మహిళకు. అందులోనూ ఆమె అధికార పార్టీ కూడా. మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎంపీని అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే అవమానించారు. ఆమె మాట్లాడతుండగా అక్కడికి వచ్చిన మహ... Read more
మనీలాండరింగ్ కేసులో ఒమర్ అబ్దుల్లాను విచారించిన ఈడీ-జమ్ము – కశ్మీర్ బ్యాంక్ స్కాంలో ఒమర్ పైనా ఆరోపణలు
మనీల్యాండరింగ్ కేసులో జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఒమర్ అబ్దుల్లాను ఈడీ ప్రశ్నించింది. అధికారుల ఆదేశాల మేరకు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వచ్చారు ఒమర్. జమ్మూ కశ్మీర్ బ... Read more
గడిచిన రెండు సంవత్సరాల కాలఖండం లో ప్రపంచం లో చోటు చేసుకున్న మూడు పరిణామాలు భారత్ ను ఆలోచనలో పడేసింది అందులో 1) చైనా హిమాలయాల పై ఆక్రమణకు ప్రయత్నించటం 2) ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన అగ్రరాజ్... Read more
క్రిమినల్ ప్రొసీజర్ బిల్లును ఆమోదించిన పార్లమెంట్ – ఖైదీల గుర్తింపు చట్టం – 1920 కు ప్రత్యామ్నాయంగా కొత్తచట్టం
క్రిమినల్ ప్రొసీజర్ బిల్లు-2022 ను పార్లమెంట్ ఆమోదించింది. సోమవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా దీనిని లోక్ సభలో ప్రవేశపెట్టారు. అదే రోజు లోక్ సభలో… రెండు రోజుల తర్వాత రాజ్యసభలో బిల్లు ఆ... Read more
టాలీవుడ్ డ్రగ్స్ కేసు – సీఎస్ సోమేశ్ కుమార్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్పరాజ్ అహ్మద్ కు హై కోర్ట్ నోటీసులు
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ , ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫ్ రాజ్ అహ్మద్ కు హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లో ఈ విష... Read more
విధుల్లో ఉన్న పోలీసునే దుర్భాషలాడి ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నాడు ఓ కార్పొరేటర్. సమయం ముగిసిందని దుకాణం మూయాలని పోలీసులు చెబుతుంటే అక్కడికి వచ్చి మరీ గొడవపడ్డాడు హైదరాబాద్ బోలక్ పూర్ కార్పొర... Read more
10వేల కోట్లతో మిషన్ స్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్స్ – గుజరాత్ లో పర్యటిస్తున్న వాల్డ్ బ్యాంక్ ప్రతినిధి బృందం
రాష్ట్రంలో విద్యారంగ పురోభివృద్ధిని సమీక్షించేందుకు వరల్డ్ బ్యాంకు ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గుజరాత్ లో పర్యటిస్తోంది. వరల్డ్ బ్యాంకు గ్లోబల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జైమ్ సవేద్రా నేతృత్వంలోన... Read more
కోర్టు ఆదేశాలను ధిక్కరించి లౌడ్స్పీకర్ల వినియోగం – 310 కు పైగా మసీదులు, సంస్థలకు నోటీసులిచ్చిన బెంగళూరు పోలీసులు
కర్ణాటకలో బెంగళూరు పోలీసులు సుమారు 310 కు పైగా సంస్థలకు నోటీసులు జారీ చేశారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య నిషేధిత సమయాల్లో కోర్టు ఆదేశాలను ధిక్కరించి.. లౌడ్స్పీకర్లను ఉపయోగించినంద... Read more
నూతన సంవత్సరం సందర్భంగా ఈ నెల 2వ తేదీ ముందుగా పొలీస్ అనుమతి తీసుకుని కొందరు హిందువులు రాజస్థాన్ కరౌలి నగరంలో బైక్ రాలీ నిర్వహించారు. ఆ రాలీ ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న మెయిన్ బజార్ వద్దకు వచ... Read more
ఉక్రెయిన్ లో వైద్య విద్యని అభ్యసిస్తూ యుద్ధం వలన తిరిగి భారత దేశానికి వచ్చిన 18,000 వేల మంది విద్యార్ధులు దాక ఉన్నారు! వీళ్ళలో కొత్తగా చేరిన వాళ్ళతో తో పాటు రెండవ సంవత్సరం విద్యార్ధులు,మూడవ... Read more
కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్ను తమకు పూర్తిగా అప్పగించాలన్న పంజాబ్ ప్రభుత్వ డిమాండును హర్యానా అసెంబ్లీ మంగళవారం ముక్తకంఠంతో ఖండించింది. హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా మాత్రమే... Read more
అటు గోరఖ్ నాథ్ ఆలయ ఘటన కేసు నిందితుడు ముర్తజాను విచారణలో భాగంగా లక్నో తరలించింది యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటీఎస్. అతని నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్లను దర్యాప్తు కోస... Read more
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. పార్లమెంట్ లో ఇద్దరూ దాదాపు అరగంటపాటు మాట్లాడుకున్నారు. మహారాష్ట్రలోని అధికార మహా వికాస్ అఘాడి నేతలపై…ముఖ్యంగా ఎన్సీపీ, శివసేన నేత... Read more
బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్మల్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. బోధ్ మండలంలో పార్టీ మండలాధ్యక్షుడు సుభాష్ సూర్య ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. పార్టీ కార్యాలయంలో జెండాను ఎగరవేశారు. రాష్ట్రంల... Read more
బీజేపీ కార్యకర్తలుగా గర్విద్దాం – కుటుంబ, వారసత్వ పార్టీలతో దేశానికి నష్టం – పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందేశంలో ప్రధాని
నాలుగు రాష్ట్రాల్లో అధికారం నిలుపుకుని, రాజ్యసభలో ఎంపీల సంఖ్యను వందదాటిన తరుణంలో ఆవిర్భావ వేడుకలు చేసుకోవడం సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కా... Read more
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రానున్న తరుణంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించనుంది. ఈ క్రమంలో ఉచిత శిక్షణ కోసం మంత్రి గంగుల కమలాకర్ రిజిస్ట్రేషన్ల ప... Read more
ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో పెట్రోల్ ధరలు 1/10 వంతు మాత్రమే పెరిగాయి – కేంద్రమంత్రి పూరి
పెట్రోల్ ధరలు అమాంతం పెరిగిపోతున్న వేళ ఆ పెరుగుదల తక్కువేనంటున్నారు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి. పెట్రో ధరల పెరుగుదలపై లోక్ సభలో ఆయన వివరణ ఇచ్చారు. “భారతదేశంలో పెరిగిన... Read more
నేను ఫ్రెండ్లీ గవర్నర్ ని – నాపట్ల ప్రభుత్వం ఎందుకిలా వ్యవహరిస్తున్నదో అర్థం కావట్లేదు – ప్రధానితో భేటీ అనంతరం తమిళిసై
తాను ఫ్రెండ్లీ గవర్నర్ నని మరోసారి స్పష్టం చేశారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. అలాంటి తనపై తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపుతోందంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆమె ప్రధ... Read more
యావదాస్తిని రాహుల్ గాంధీకి వీలునామాగా రాసిన బామ్మ-రాహుల్ అవసరం ఈ దేశానికి ఉందంటున్న పుష్ప ముంజియల్
రాజకీయనాయకులపై ఒక్కొక్కరు ఒక్కోరకంగా తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఇక డెహ్రాడూన్ కు చెందిన ఓ బామ్మ రాహుల్ గాంధీపై ఆయన కుటుంబంపై తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకుంది. తన యావత్ ఆస్తిని ఆయ... Read more
జమ్ముకశ్మీర్లో ఒకే రోజు మూడు చోట్ల దాడులు – ఓ కశ్మీరీ పండిట్ సహా జవానును పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులు
కశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ హింసకు తెగబడ్డారు. ఒకేరోజు మూడుచోట్ల దాడులు చేశారు. షోపియాన్ జిల్లా చోటోగ్రామ్ లో ఓ కశ్మీర్ పండిట్ ను పొట్టనపెట్టుకున్నారు. ఉగ్రవాదులు అతన్ని కాల్చారన్న సమాచారంతో... Read more
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. మహీంద రాజపక్స నేతృత్వంలోని శ్రీలంక ప్రభుత్వం పార్లమెంటులో మెజారిటీని కోల్పోయింది. సొంతపార్టీ ఎంపీలు, మిత్రపక్షాలతో... Read more
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి – సీఎం ఢిల్లీలోనే ఉండి ప్రధానిని ఎందుకు కలవడం లేదు – రేవంత్ రెడ్డి
రైతుల జీవితాలతో అధికార టీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీలు చెలగాటం ఆడుతున్నాయని మండిపడ్డారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేంద్రంతో కేసీఆర్ చేసుకున్న ఒప్పందం రైతులకు శాపంగా మ... Read more
సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. గత నెలలో ఆయన నిర్వహించిన మీడియా సమావేశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈమేరకు సీఎంస్ సమీర్ శర్మ ఆయనకు నోటీసుల... Read more