యావదాస్తిని రాహుల్ గాంధీకి వీలునామాగా రాసిన బామ్మ-రాహుల్ అవసరం ఈ దేశానికి ఉందంటున్న పుష్ప ముంజియల్
రాజకీయనాయకులపై ఒక్కొక్కరు ఒక్కోరకంగా తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఇక డెహ్రాడూన్ కు చెందిన ఓ బామ్మ రాహుల్ గాంధీపై ఆయన కుటుంబంపై తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకుంది. తన యావత్ ఆస్తిని ఆయ... Read more
జమ్ముకశ్మీర్లో ఒకే రోజు మూడు చోట్ల దాడులు – ఓ కశ్మీరీ పండిట్ సహా జవానును పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులు
కశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ హింసకు తెగబడ్డారు. ఒకేరోజు మూడుచోట్ల దాడులు చేశారు. షోపియాన్ జిల్లా చోటోగ్రామ్ లో ఓ కశ్మీర్ పండిట్ ను పొట్టనపెట్టుకున్నారు. ఉగ్రవాదులు అతన్ని కాల్చారన్న సమాచారంతో... Read more
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. మహీంద రాజపక్స నేతృత్వంలోని శ్రీలంక ప్రభుత్వం పార్లమెంటులో మెజారిటీని కోల్పోయింది. సొంతపార్టీ ఎంపీలు, మిత్రపక్షాలతో... Read more
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి – సీఎం ఢిల్లీలోనే ఉండి ప్రధానిని ఎందుకు కలవడం లేదు – రేవంత్ రెడ్డి
రైతుల జీవితాలతో అధికార టీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీలు చెలగాటం ఆడుతున్నాయని మండిపడ్డారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేంద్రంతో కేసీఆర్ చేసుకున్న ఒప్పందం రైతులకు శాపంగా మ... Read more
సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. గత నెలలో ఆయన నిర్వహించిన మీడియా సమావేశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈమేరకు సీఎంస్ సమీర్ శర్మ ఆయనకు నోటీసుల... Read more
విదేశాంగ కార్యదర్శిగా నేపాల్లో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రాను భారత ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఉన్న హర్షవర్ధన్ ష్రింగ్లా ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయడంతో క్వాత్రా బాధ్యతలు స్వీకరించ... Read more
న్యాయమూర్తిగా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంకు అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొన్న పాకిస్థాన్ మాజీ ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్ ఆ దేశ ఆపద్ధర్మ ప్రధానిగా ఎంపికయ్యారు. జాతీయ అసెంబ్... Read more
తెలంగాణ నుంచే అత్యధికంగా ధాన్యం సేకరణ – ఇంకా వివక్ష ఎక్కడిది – బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్ రావు
ధాన్యం విషయంలో తెలంగాణ సర్కారు చెప్తున్నవన్నీ అబద్ధాలేనని బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్ రావు అన్నారు. పాలనా వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టి మరల్చేందుకే ధాన్యం అంశాన్ని రాజకీయం... Read more
సంజయ్ రౌత్ ఆస్తులు సీజ్ – పత్రాచాల్ కుంభకోణం కేసులో ఆస్తులు అటాచ్ చేసినట్టు వెల్లడించిన ఈడీ
శివసేన సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ కు చెందిన ఆస్తులను సీజ్ చేసింది ఈడీ. వేల కోట్ల విలువైన పత్రా చాల్ కుంభకోణం దర్యాప్తులో భాగంగా ఈ చర్యకు దిగింది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. రౌత్... Read more
22 యూట్యూబ్ చానల్స్ పై నిషేధం – దేశ సమగ్రత, భద్రతకు భంగం కలిగించేలా ప్రసారాలుండడమే కారణం
మరికొన్ని యూట్యూబ్ చానళ్లపై కేంద్రం కొరడా ఝలిపించింది. దేశసమగ్రత, భద్రతకు భంగం కలిగించేలా వార్తలు ప్రసారం చేస్తున్నాయంటూ ఇప్పటికే 320 యాప్స్ ను నిషేధించిన కేంద్రం…తాజా 2021 ఐటీ నిబంధనల... Read more
సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు ఆపన్నహస్తం – పెద్ద మొత్తంలో డీజిల్, బియ్యం పంపిన భారత్
సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు భారత్ 40,000 టన్నుల డీజిల్ను డెలివరీ చేసిందని ఆ దేశానికి చెందిన న్యూస్వైర్ తెలిపింది. దేశంలోని చాలా ఇంధన కేంద్రాల్లో గత కొన్ని రోజులుగా డీజిల్ లేదు. ఆ కొర... Read more
భూటాన్, సింగపూర్ సహా UAE తరువాత నేపాల్ ఇటీవల భారతీయ రూపే కార్డ్ను ఉపయోగిస్తున్న నాలుగో విదేశీ దేశంగా అవతరించింది. PTI ప్రకారం, నేపాల్లో భారత ఎలక్ట్రానిక్ చెల్లింపు వ్యవస్థను ప్రారంభించాలని... Read more
బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇటేవలే తన పార్టీని విలీనం చేసి జిట్టా బాలకృష్ణారెడ్డి బీజేపీలో చేరగా..అదే జిల్లాకు చెందిన మరో కీలక నేత కాషాయ కండువా కప్పుకున్నారు. మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్... Read more
ఒడిశాలోని పూరీలోని శ్రీ జగన్నాథ దేవాలయంలో వంట గదిలో ఉన్న దాదాపు 40 మట్టి పొయ్యి(చుల్హా)లను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ పొయ్యిలను జగన్నాథునికి, అతని తోబుట్టువులైన దేవతలకు అర్పించ... Read more
హలాల్, హిజాబ్ అంశాలపై కాక ఇన్ ఫ్రా, ఐటీలపై దృష్టిపెడదాం, మన నగరాల అభివృద్ధికోసం పోటీపడదాం – కర్నాటక పీసీసీ చీఫ్ డీకే, మంత్రి కేటీఆర్ ట్వీట్ల చర్చ
ట్విట్టర్ వేదిగ్గా సవాళ్లు చేసుకున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్, కర్నాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్. ఈసందర్భంగా హైదరాబాద్, బెంగళూరు అభివృద్ధిపై వారిద్దరి మధ్య ఆసక్తికర చర్చ సాగిందనే చెప్పవచ్చ... Read more
కరౌలీ మత ఘర్షణపై విచారణ – ముందుగానే హెచ్చరించిన పీఎఫ్ఐ – ఘర్షణలో పీఎఫ్ఐ పాత్ర కోణంలో దర్యాప్తు
నూతన సంవత్సరాది వేడుకల సందర్భంగా రాజస్థాన్ లోని కరౌలీలో జరిగిన మత ఘర్షణకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. కరౌలి జిల్లాలో బైక్ ర్యాలీ సందర్భంగా హింస చెలరేగే ప్రమాదం ఉందని… పాపులర్ ఫ్ర... Read more
గోరఖ్ నాథ్ ఆలయంపై దాడి కేసులో ఏటీఎస్ దర్యాప్తు – ముంబైలో ముర్తజా అబ్బాసీ ఇంటికి వెళ్లిన అధికారుల బృందం – మూడేళ్లుగా కుటుంబానికి దూరంగా ముర్తజా
గోరఖ్ పూర్ లోని గోరఖ్నాథ్ ఆలయంపై దాడి కేసు దర్యాప్తులో భాగంగా… ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ బృందం మంగళవారం ముంబైకు చేరుకుంది. నవీ ముంబైలో ముర్తజా అబ్బాసీ తన కుటుంబంతో ఉన్న ఇంటిని టీం సందర్శించ... Read more
జంతువులను హింసించి చంపడం సరికాదు – అపస్మారకస్థితిలోకి వెళ్లేలా చేసి అప్పుడు వధించేలాచూడండి – బెంగళూరు నగరపాలికకు రాష్ట్ర పశుసంవర్థక శాఖ ఆర్డర్
అత్యంతకర్కషంగా జంతువులను వధించే హలాల్ పై కర్నాటక ప్రభుత్వం దృష్టి సారించింది. కబేళాల్లో వాటిని వధించే ముందు అపస్మారక స్థితికి తీసుకురావడం తప్పని సరి చేయాలని బృహత్ బెంగళూరు మహానగర పాలక సంస్థ... Read more
అల్లాహు అక్బర్ అని అరుస్తూ గోరఖ్ నాథ్ ఆలయ ప్రాంగణంలోకి దూసుకెళ్లేందుకు దుండగుడియత్నం-అడ్డుకున్న పోలీసులపై ఆయుధంతో దాడి
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలోని గోరఖ్నాథ్ ఆలయ ప్రాంగణంలోకి ఓ వ్యక్తి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. అతను పదునైన ఆయుధం కలిగి ఉన్నాడు. అతనిని అదుపుచేయడానికి ప్రయత్నించిన ఇద్ద... Read more
Rajakeeya Chadarangam రాజకీయ చదరంగం -Pramod Buravalli,Kiran Thummala, 3rd April 2022
Rajakeeya Chadarangam రాజకీయ చదరంగం -Pramod Buravalli,Kiran Thummala, 3rd April 2022 | MyindMedia Read more
శ్రీలంక లో నేడు నెలకొన్న దుర్భర పరిస్థితులకి కారణం ఎవరు ? ఖచ్చితంగా వారసత్వ రాజకీయాలు అని చెప్పవచ్చు. ప్రజలు తమ విజ్ఞతని ప్రదర్శించక పొతే అది దేశం కావచ్చు లేదా దేశంలో ఒక భాగంగా ఉండే ప్రానిస్... Read more
కాశ్మీర్ లోయ నుంచి 1990వ దశకంలో తరిమి వేయబడిన పండిట్లు మరో సంవత్సరంలో తిరిగి స్వస్థలాలకు చేరుకోగలరని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ విశ్వాసం వ్యక్తం చేశా... Read more
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో మరో సారి డ్రగ్స్ కలకలం రేగింది. హైదరాబాద్ నగర నడిబొడ్డున బంజారాహిల్స్లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో నిషేధిత మాదకద్రవ్యాలు లభ్య... Read more
ముస్లింలు లౌడ్ స్పీకర్లలో ఆజాన్ ప్లే చేయడం ఆపకపోతే మసీదుల బయట హనుమాన్ చాలీసా పెడతాం – రాజ్ ఠాక్రే
మసీదుల ముందు లౌడ్ స్పీకర్లలో హనుమాన్ చాలీసా పెడతామన్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఏప్రిల్ 2న గుడిపడ్వా సందర్భంగా ముంబైలోని శివాజీ పార్క్లో జరిగ... Read more
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా విదేశాంగ విధానం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవడానికి గల కారణాలు..
గత 15 రోజులలో మొత్తం 11 దేశాల అధిపతులు, విదేశాంగ మంత్రులు న్యూఢిల్లీని సందర్శించారు. దాదాపుగా ప్రపంచ మీడియా రష్యా ఉక్రెయిన్ యుద్ధ వార్తల మీద దృష్టి పెట్టి అంతకంటే తీవ్రమైన అంశంని విస్మరించాయ... Read more