సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు ఆపన్నహస్తం – పెద్ద మొత్తంలో డీజిల్, బియ్యం పంపిన భారత్
సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు భారత్ 40,000 టన్నుల డీజిల్ను డెలివరీ చేసిందని ఆ దేశానికి చెందిన న్యూస్వైర్ తెలిపింది. దేశంలోని చాలా ఇంధన కేంద్రాల్లో గత కొన్ని రోజులుగా డీజిల్ లేదు. ఆ కొర... Read more
భూటాన్, సింగపూర్ సహా UAE తరువాత నేపాల్ ఇటీవల భారతీయ రూపే కార్డ్ను ఉపయోగిస్తున్న నాలుగో విదేశీ దేశంగా అవతరించింది. PTI ప్రకారం, నేపాల్లో భారత ఎలక్ట్రానిక్ చెల్లింపు వ్యవస్థను ప్రారంభించాలని... Read more
బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇటేవలే తన పార్టీని విలీనం చేసి జిట్టా బాలకృష్ణారెడ్డి బీజేపీలో చేరగా..అదే జిల్లాకు చెందిన మరో కీలక నేత కాషాయ కండువా కప్పుకున్నారు. మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్... Read more
ఒడిశాలోని పూరీలోని శ్రీ జగన్నాథ దేవాలయంలో వంట గదిలో ఉన్న దాదాపు 40 మట్టి పొయ్యి(చుల్హా)లను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ పొయ్యిలను జగన్నాథునికి, అతని తోబుట్టువులైన దేవతలకు అర్పించ... Read more
హలాల్, హిజాబ్ అంశాలపై కాక ఇన్ ఫ్రా, ఐటీలపై దృష్టిపెడదాం, మన నగరాల అభివృద్ధికోసం పోటీపడదాం – కర్నాటక పీసీసీ చీఫ్ డీకే, మంత్రి కేటీఆర్ ట్వీట్ల చర్చ
ట్విట్టర్ వేదిగ్గా సవాళ్లు చేసుకున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్, కర్నాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్. ఈసందర్భంగా హైదరాబాద్, బెంగళూరు అభివృద్ధిపై వారిద్దరి మధ్య ఆసక్తికర చర్చ సాగిందనే చెప్పవచ్చ... Read more
కరౌలీ మత ఘర్షణపై విచారణ – ముందుగానే హెచ్చరించిన పీఎఫ్ఐ – ఘర్షణలో పీఎఫ్ఐ పాత్ర కోణంలో దర్యాప్తు
నూతన సంవత్సరాది వేడుకల సందర్భంగా రాజస్థాన్ లోని కరౌలీలో జరిగిన మత ఘర్షణకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. కరౌలి జిల్లాలో బైక్ ర్యాలీ సందర్భంగా హింస చెలరేగే ప్రమాదం ఉందని… పాపులర్ ఫ్ర... Read more
గోరఖ్ నాథ్ ఆలయంపై దాడి కేసులో ఏటీఎస్ దర్యాప్తు – ముంబైలో ముర్తజా అబ్బాసీ ఇంటికి వెళ్లిన అధికారుల బృందం – మూడేళ్లుగా కుటుంబానికి దూరంగా ముర్తజా
గోరఖ్ పూర్ లోని గోరఖ్నాథ్ ఆలయంపై దాడి కేసు దర్యాప్తులో భాగంగా… ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ బృందం మంగళవారం ముంబైకు చేరుకుంది. నవీ ముంబైలో ముర్తజా అబ్బాసీ తన కుటుంబంతో ఉన్న ఇంటిని టీం సందర్శించ... Read more
జంతువులను హింసించి చంపడం సరికాదు – అపస్మారకస్థితిలోకి వెళ్లేలా చేసి అప్పుడు వధించేలాచూడండి – బెంగళూరు నగరపాలికకు రాష్ట్ర పశుసంవర్థక శాఖ ఆర్డర్
అత్యంతకర్కషంగా జంతువులను వధించే హలాల్ పై కర్నాటక ప్రభుత్వం దృష్టి సారించింది. కబేళాల్లో వాటిని వధించే ముందు అపస్మారక స్థితికి తీసుకురావడం తప్పని సరి చేయాలని బృహత్ బెంగళూరు మహానగర పాలక సంస్థ... Read more
అల్లాహు అక్బర్ అని అరుస్తూ గోరఖ్ నాథ్ ఆలయ ప్రాంగణంలోకి దూసుకెళ్లేందుకు దుండగుడియత్నం-అడ్డుకున్న పోలీసులపై ఆయుధంతో దాడి
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలోని గోరఖ్నాథ్ ఆలయ ప్రాంగణంలోకి ఓ వ్యక్తి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. అతను పదునైన ఆయుధం కలిగి ఉన్నాడు. అతనిని అదుపుచేయడానికి ప్రయత్నించిన ఇద్ద... Read more
Rajakeeya Chadarangam రాజకీయ చదరంగం -Pramod Buravalli,Kiran Thummala, 3rd April 2022
Rajakeeya Chadarangam రాజకీయ చదరంగం -Pramod Buravalli,Kiran Thummala, 3rd April 2022 | MyindMedia Read more
శ్రీలంక లో నేడు నెలకొన్న దుర్భర పరిస్థితులకి కారణం ఎవరు ? ఖచ్చితంగా వారసత్వ రాజకీయాలు అని చెప్పవచ్చు. ప్రజలు తమ విజ్ఞతని ప్రదర్శించక పొతే అది దేశం కావచ్చు లేదా దేశంలో ఒక భాగంగా ఉండే ప్రానిస్... Read more
కాశ్మీర్ లోయ నుంచి 1990వ దశకంలో తరిమి వేయబడిన పండిట్లు మరో సంవత్సరంలో తిరిగి స్వస్థలాలకు చేరుకోగలరని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ విశ్వాసం వ్యక్తం చేశా... Read more
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో మరో సారి డ్రగ్స్ కలకలం రేగింది. హైదరాబాద్ నగర నడిబొడ్డున బంజారాహిల్స్లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో నిషేధిత మాదకద్రవ్యాలు లభ్య... Read more
ముస్లింలు లౌడ్ స్పీకర్లలో ఆజాన్ ప్లే చేయడం ఆపకపోతే మసీదుల బయట హనుమాన్ చాలీసా పెడతాం – రాజ్ ఠాక్రే
మసీదుల ముందు లౌడ్ స్పీకర్లలో హనుమాన్ చాలీసా పెడతామన్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఏప్రిల్ 2న గుడిపడ్వా సందర్భంగా ముంబైలోని శివాజీ పార్క్లో జరిగ... Read more
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా విదేశాంగ విధానం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవడానికి గల కారణాలు..
గత 15 రోజులలో మొత్తం 11 దేశాల అధిపతులు, విదేశాంగ మంత్రులు న్యూఢిల్లీని సందర్శించారు. దాదాపుగా ప్రపంచ మీడియా రష్యా ఉక్రెయిన్ యుద్ధ వార్తల మీద దృష్టి పెట్టి అంతకంటే తీవ్రమైన అంశంని విస్మరించాయ... Read more
భారత విదేశాంగ విధానాలు భేష్ : రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్ రోవ్ – ఢిల్లీలో జైశంకర్ తో చర్చలు
రష్యా- ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో భారత్ పర్యటకు వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్ రోవ్ ….భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తో సమావేశమయ్యారు. ఉక్రెయిన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇండ... Read more
పరీక్షల్ని పండగలా మార్చుకోండి – పరీక్షలకోసం, మార్కుల కోసం మాత్రమే చదవకండి – పరీక్షా పే చర్చాలో ప్రధాని
ఏప్రిల్లో వార్షిక పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు భారత ప్రధాని మోదీ. పరీక్షల్ని ఉత్సవాల్లా, పండగల్లా భావించాలంటూ..వాటిని సంబరంగా ఎలా మార్చుకోవచ్చునో చర్చిద్దామంటూ పరీ... Read more
రాష్ట్రపతితో మైనారిటీ కమిషన్ ప్రతినిధి బృందం భేటీ – మైనార్టీలకు సంబంధించిన అంశాలపై చర్చ
జాతీయ మైనారిటీ కమిషన్ ప్రతినిధి బృందం ఇవాళ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో భేటీ అయింది. చైర్ పర్సన్ సయ్యద్ షెహజాదితో పాటు కమిషన్ సభ్యులు కెర్సీ దెబూ, ధన్యకుమార్ జినప్ప, రించెన్ లామో రాష్ట్రప... Read more
మూడు రోజుల పర్యటనకోసం భారత్ వచ్చిన నేపాల్ ప్రధాని – కాశీ విశ్వనాథుడిని దర్శించుకోనున్న షేర్ బహదూర్ దంపతులు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్ బా మూడు రోజుల భారత్ పర్యటన నిమిత్తం న్యూఢిల్లీ చేరుకున్నారు. దేవ్ బా తో పాటు ఆయన సతీమణి డాక్టర్ అర్జు దేవ్ బా సహా ఉన్న... Read more
భారత్-నేపాల్ రైలు సర్వీస్ రేపు ప్రారంభం – ఢిల్లీనుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్న ఇరుదేశాల ప్రతినిధులు
భారత్ నుంచి నేపాల్ కు రైలు సర్వీస్ రేపటినుంచి ప్రారంభం కానుంది. బిహార్ జయనగర్ నుంచి నేపాల్ లోని కుర్తా మధ్య 34 కిలోమీటర్ల మేర నడిచే రైలు సర్వీస్ ను న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ నుంచి వీడియో... Read more
నేరస్తులపట్ల కనికరం అక్కర్లేదు – 100 రోజుల్లో 10,000 పోలీసు నియమకాలు – అధికారులకు యోగీ ఆదేశం
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాబోయే 100 రోజుల్లో 10,000 మంది పోలీసులను నియమించనుంది. ఈమేరకు రిక్రూట్ మెంట్ కు సన్నద్ధం కావాలని సీఎం యోగీ అధికారులను ఆదేశించారు. నేరాలను అదుపు చేసే ప్రయత్నాల్లో సాంక... Read more
కేంద్ర మంత్రి శ్రీ గడ్కరీ గారు కైలాస మానససరోవర యాత్రీకులకు శుభవార్త తెలిపారు. వచ్చే సంవత్సరం చివరి నాటికి మానస సరోవర యాత్ర కోసం నేరుగా ఉత్తరాఖండ్ లోని పితోరగడ్ ద్వారా నేరుగా కైలాస్ పర్వత యాత... Read more
ప్రధానిని చంపేస్తామంటూ ఓ ఆగంతుకుడు సాక్షాత్తూ ఎన్ఐఏకు పంపిన మెయిల్ కలకలం రేపుతోంది. మోదీ మాత్రమే కాక వేలాదిమందిని హత్య చేసేందుకు కుట్ర పన్నామని మెయిల్లో పేర్కొన్నాడు. ఎన్ఐఎ ముంబై బ్రాంచ్ కు... Read more
ఎగువసభలో 100కు పెరిగిన బీజేపీ బలం – రాజ్యసభ ఎన్నికల్లో చెరో 5 స్థానాలు గెలుచుకున్న ఆప్, బీజేపీ
ఆరు రాష్ట్రాల్లోని 13 స్థానాలకు జరిగిన రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాలతో రాజ్యసభలో బీజేపీ బలం 100కు చేరుకుంది. 1988 తర్వాత రాజ్యసభలో 100 సీట్ల మార్కును దాటిన తొలి పార్టీగా... Read more
ఏప్రిల్ 3న నవ్రే వేడుకలు – కశ్మీరీ హిందువులను ఉద్దేశించి ప్రసంగించనున్న ఆర్ఎస్ఎస్ సారథి మోహన్ భగవత్
ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ ఏప్రిల్ 3న నవ్రే ఉత్సవాల సందర్భంగా కశ్మీర్ హిందూ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. జమ్మూలోని సంజీవనీ శారదా కేంద్రం ‘త్యాగ్, శౌర్య దివస్... Read more