మహాత్మా జ్యోతి రావు ఫూలే 196వ జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఆదిలాబాద్ లో బీసీ స్టడీ సర్కిల్ అధ్వర్యంలో బీజేపీ నాయకురాలు సుహాసిని రెడ్డి ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు... Read more
రైతులకు మద్దతుగానంటూ అధికార టీఆర్ఎస్ ఆధ్వర్యంలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ డిల్లీలో దీక్షకు దిగితే…ప్రతిపక్ష బీజేపీ హైదరాబాద్ లో దీక్ష చేపట్టింది. ‘‘కేసీఆర్ వడ్లు కొను.. లేదా గద్దె ది... Read more
శ్రీరామనవమి రోజున ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్యూ)లోని ఒక హాస్టల్ సమీపంలో కొందరు విద్యార్థులు ఉత్సవం జరుపుకొంటుండగా ఘర్షణ చెలరేగింది. ఆ హాస్టల్ లో మాంసాహారం తయారు చేయవద్దన... Read more
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ, పంజాబ్ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ అకౌంట్లు హ్యాక్ – నిమిషాల్లో పునరుద్ధరించిన అధికారులు, నిపుణులు
భారత్ కు చెందిన పలు ట్విట్టర్ ఖాతాలను ఆధీనంలోకితీసుకున్నారు హ్యాకర్లు. అయితే నిపుణులు, అధికారులు అవి హ్యాక్ అయిన కొన్ని నిమిషాల్లోనే పునరుద్ధరించారు. హ్యాక్ అయిన అకౌంట్లలో ఉత్తర ప్రదేశ్ ప్రభ... Read more
గవర్నర్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి గ్యాప్ మరింత పెరుగుతోంది. తాజాగా భద్రాచలం పర్యటనలో ప్రొటోకాల్ వివాదం ఏర్పడింది. ఇవాళ భద్రాచలంలో జరిగే శ్రీసీతారాముల పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొనేందుకు గ... Read more
10 Principles of India-Africa Engagement! July 25, 2018 న ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఉగాండా పర్యటన సందర్భంగా ఉగాండా పార్లమెంట్ ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో భాగంగా 10 Principles of India... Read more
కొత్త మంత్రివర్గం కొలువుదీరిన వేళ ఏపీలో అసంతృప్తి జ్వాలలూ ఎగిసిపడుతున్నాయి. తమను కొనసాగించకపోవడంపై పలువురు, మంత్రి పదవి ఈసారి కూడా ఇవ్వనందుకు మరికొందరు అలకబూనారు. మాజీ హోం మంత్రి మేకతోటి సుచ... Read more
ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త మంత్రి వర్గం కొలువు దీరింది. పాతవాళ్ళు కొందరు, కొత్తగా కొందరూ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ క... Read more
సీతారాంబాగ్ దేవలయం నుంచి భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి, టీఆర్ఎస్ నాయకులు ఆనంద్ సింగ్ ఆధ్వర్యంలో శ్రీరాముని పల్లకి సేవ ప్రారంభంకాగా…ఆకాష్ పూరి,రాణి అవాంతిభాయ్ భవనం నుంచి ఎమ్మెల్యే... Read more
రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో అగ్రరాజ్యం అధ్యక్షుడు బైడెన్ తో ప్రధాని మోదీ కీలక చర్చలు జరపనున్నారు. యుద్ధానికి కారణమైన రష్యాపై అగ్రదేశాలు ఆంక్షలు విధించిన వేళ భారత్ ఆ దేశం నుంచి భారీ ఎత్తున... Read more
ఢిల్లీలో ఢీ – తెలంగాణ భవన్లో కేసీఆర్ రైతు దీక్ష – కేసీఆర్ పోరాటానికి రాకేష్ తికాయత్ సంఘీభావం
తెలంగాణ రైతులకు మద్దతుగా ఢిల్లీ వేదికగా కేంద్రంతో ఢీఅంటున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ భవన్లో నిరసనదీక్షకు దిగారు. ధాన్యం సేకరణలో దేశమంతా ఒకే విధానం ఉండాలనే ప్రధాన డిమాండ్ తో ఆయన దీక్ష... Read more
హర్యానా సీఎం కట్టర్ చేపట్టిన ‘మిషన్ వచన్’ కింద 182 కశ్మీరీ పండిట్ కుటుంబాలు 30 ఏళ్ల తరువాత భూ యాజమాన్య పత్రాలు పొందాయి. 1991 నుంచి 1993 మధ్య రాష్ట్రంలోని ఝుజ్జర్ జిల్లాలోని బహదూర... Read more
హనుమాన్ మాలలో వచ్చిన విద్యార్థినని స్కూల్లోకి అనుమతించని యాజమాన్యం-హిందూసంస్థల ఆధ్వర్యంలో ఆందోళన
హనుమాన్ మాలలో ఉన్నాడనే కారణంతో విద్యార్థిని పాఠశాలలోకి అనుమతించకుండా అడ్డుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. బోథ్ మండలం పొచ్చెరలోని సెయింట్ థామస్ స్కూల్లో చదువుతున్న ఓ విద్యా... Read more
ఓవైపు బుల్డోజర్లతో అక్రమ కట్టడాలు తొలగిస్తూ మరోవైపు పోలీసులతో ఆకతాయిల పని పట్టిస్తోంది యూపీలోని యోగీ సర్కారు. అమ్మాయిని వేధిస్తున్న ఓ పోకిరీకి పోలీసులు గుణపాఠం చెప్పిన వీడియో సోషల్మీడియాలో చ... Read more
లష్కరే మాజీ చీఫ్ హఫీజ్ మహ్మద్ కుమారుడు హఫీజ్ తల్హా కూడా ఉగ్రవాదే – ప్రకటించిన భారత హోంశాఖ
లష్కరే తోయిబా నాయకుడు హఫీజ్ మహ్మద్ సయీద్ కుమారుడు హఫీజ్ తల్హా సయీద్ ను ఉగ్రవాదిగా ప్రకటించింది హోం మంత్రిత్వశాఖ. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్లో, హఫీజ్ తల్హా సయీద్ భారతదే... Read more
ఇస్లాంకు ద్రోహం చేసిన బీజేపీకి మద్దతిచ్చిన కాఫిర్లు మీరంటూ ఓ ముస్లిం కుటుంబంపై ఇరుగుపొరుగువారే దాడి చేసిన ఘటన ఉత్తరాఖండ్ లో జరిగింది. రుద్రాపూర్లో ముస్లింలు అధికంగా జీవించే ఉథంసింగ్ నగర్ కు... Read more
కొండగట్టు ఆంజనేయ దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని అభివృద్ధి పరిచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ... Read more
పెద్ద మనసుతో మాకు ఆపన్నహస్తం అదిస్తున్నారు – భారత ప్రభుత్వానికి, మోదీకి కృతజ్ఞతలు – శ్రీలంక మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య
సంక్షేభంలో కొట్టుమిట్టాడుతున్న పొరుగుదేశం శ్రీలంకకు భారత్ ఆపన్నహస్తం అందించిన సంగతి తెలిసిందే. బియ్యం, పెట్రోల్, డీజిల్, బియ్యం, మందులు వంటివాటిని పెద్దమొత్తంలో ఇప్పటికే పంపించింది. అయితే సక... Read more
ఇమ్రాన్ కు సుప్రీంకోర్టులో భంగపాటు – ఈనెల 9న అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించాలని ఆదేశం
ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం నుండి తప్పించుకోవడం కోసమై డిప్యూటీ స్పీకర్ తో తిరస్కరింప చేసి, వెంటనే అధ్యక్షుడితో జాతీయ అసెంబ్లీని రద్దు చేయించి, మూడు నెలల్లో తాజా ఎన్నికలకు సి... Read more
గవర్నర్ ఆరోపణలు అవాస్తవం – 10 నిమిషాల ముందు సమాచారం ఇస్తే ఎలా ఏర్పాట్లు చేస్తాం – మంత్రి ఇంద్రకరణ్
తెలంగాణ గవర్నమెంట్, గవర్నర్ మధ్య వార్ ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ప్రభుత్వం రాజ్ భవన్ కు కనీస మర్యాద ఇవ్వడం లేదని… రాజ్యాంగపదవిలో ఉన్న తన విషయంలో కనీస ప్రొటోకాల్ పాటించడం లేద... Read more
భక్తులు ఎంతగానో ఎదురుచూసే అమర్నాథ్ యాత్ర త్వరలో ప్రారంభం కానుంది. ఈ ఏడాది మంచులింగ దర్శనానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈనెల 11 నుంచి ప్రారంభం కానుంది. జూన్ 30 నుంచి ఆగస్టు వరకు యాత్ర... Read more
అన్ని ధరలూ పెరిగిపోతున్నాయి ! నిజమే ! అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు అంటే గ్లోబలైజేషన్ కి ముందు మనకి ఇన్ని రకాల వస్తువులు అందుబాటులో లేవు. GATT [General Agriment on Trade... Read more
పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి సరిగా లేదని…శ్రీలంకలా తయారవుతోందని పాకిస్తాన్ సుప్రీంకోర్ట్ ఆందోళన వ్యక్తం చేసింది. అటు పాక్ లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో నేషనల్ అసెంబ్లీ రద్దుపై తీర్పును ఆ... Read more
ఎంపీ కవిత చేతిలో నుంచి మైక్ లాక్కున్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ – ఎమ్మెల్యే తీరుపై విమర్శలు
సాక్షాత్తూ ఓ ఎంపీకే అవమానం ఎదురైంది. అదీ ఓ మహిళకు. అందులోనూ ఆమె అధికార పార్టీ కూడా. మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎంపీని అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే అవమానించారు. ఆమె మాట్లాడతుండగా అక్కడికి వచ్చిన మహ... Read more
మనీలాండరింగ్ కేసులో ఒమర్ అబ్దుల్లాను విచారించిన ఈడీ-జమ్ము – కశ్మీర్ బ్యాంక్ స్కాంలో ఒమర్ పైనా ఆరోపణలు
మనీల్యాండరింగ్ కేసులో జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఒమర్ అబ్దుల్లాను ఈడీ ప్రశ్నించింది. అధికారుల ఆదేశాల మేరకు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వచ్చారు ఒమర్. జమ్మూ కశ్మీర్ బ... Read more