భారత్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్న అమెరికాకు ధీటుగా బదులిచ్చిన భారత్-అమెరికా సహా ఇతర దేశాల్లో మానవహక్కుల పరిస్థితినీ మేం పర్యవేక్షిస్తామన్న జైశంకర్
భారత్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని అన్నీ గమనిస్తున్నామని అమెరికా చేసిన వ్యాఖ్యలకు భారత్ ధీటుగానే బదులిచ్చింది.భారత్ తో సత్సంబంధాలు కోరుకుంటున్నామంటూనే ప్రతీ అంశాన్ని ఎత్తిచూపుతున్న అగ్... Read more
ఆధిపత్యం కోసం జరిగే పోరాటంలో నిత్యం ఎవరో ఒకరికి నష్టం తప్పదు కానీ నష్ట పోయిన వారికి ఒక్క విజయం దక్కితే మాత్రం అది అప్పటివరకు విజయం సాధిస్తూ వచ్చిన వాళ్లకి పెద్ద నష్టమే కలుగచేస్తుంది! ఇప్పుడు... Read more
ప్రభుత్వ అతిథిగృహాల్లోనే బస చేయాలి, హోటళ్లలో వద్దు – పీఏలుగా బంధువులను పెట్టుకోవద్దు – మంత్రులు, అధికారులకు యోగీ ఆదేశం
అక్రమార్కులు, అవినీతిపరుల గుండెల్లో నిద్రపోతూ అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో ధ్వంసం చేస్తున్న యూపీ సీఎం యోగీ తాజాగా పార్టీ నేతలు, అధికార యంత్రాగానికి పలు విషయాల్లో గట్టి హెచ్చరికలు చేశారు. అధి... Read more
అలంపురం నుంచి రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర – టీఆర్ఎస్ వైఫల్యాలతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించనున్న సంజయ్
అలంపూర్ నుంచి రెండో విడత ప్రజాసంగ్రామ పాదయాత్రను ప్రారంభించారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. పార్టీ తెలంగాణ ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ సంజయ్ కు శుభాకాంక్షలు చెప్పి యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భ... Read more
మంత్రి మల్లారెడ్డికి చేదు అనుభవం – అంబేద్కర్ కు నివాళులు అర్పించే అర్హత లేదని అడ్డుకున్న ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ సమితి నాయకులు
సొంత నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డికి చేదుఅనుభవం ఎదురైంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లోని విగ్రహానికి పూలమాల వేసేందుకు వచ్చిన మంత్రిని ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ... Read more
కొత్త పెళ్లికొడుక్కి వెసెక్టమీ చేయించినట్టుంది నా పరిస్థితి – సొంత పార్టీపైనే హార్దిక్ పటేల్ అసహనం : ఎన్నికల ముంగిట గుజరాత్ కాంగ్రెస్ లో భగ్గుమన్న అసమ్మతి
గుజరాత్ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి భగ్గుమంది. ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు ఉండగా పార్టీలో లుకలుకలు హైకమాండ్ కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. స్వయంగా పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ పార్టీ స... Read more
ఇస్లాం లోను అంటరానితనం ఉంది, వేరే వారి ఆధిపత్యాన్ని ముస్లింలు, ఇస్లాం సహించదు – బీఆర్ అంబేద్కర్
నేడు ఏప్రిల్ 14వ తేదీ.. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి.. వారిని గుర్తు చేసుకుంటూ ఈ వివరాలు తెలుసుకుందాం. ఈ తరం వారికి తెలిసింది ఏంటంటే అంబేద్కర్ హిందూ ధర్మాన్ని నిరసించారు, అందుకే బౌద్... Read more
అక్బరుద్దీన్ ఓవైసి పై నాంపల్లి కోర్టు తీర్పుపై ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ కు వెళ్లాలి : వీహెచ్పీ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్
నిర్మల్, నిజామాబాద్ బహిరంగ సభలలో హిందువులపై, దేశంపై యుద్దం ప్రకటించే విధంగా.. దేవీ దేవతలను కించపరిచే విధంగా మాట్లాడిన అక్బరుద్దీన్ కు చట్ట ప్రకారం సరైన శిక్ష పడాలని యావత్తు దేశం కోరుకుంది. క... Read more
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి ఊరట లభించింది. విద్వేషపూరిత వ్యాఖ్యలపై ఆయనపై నమోదైన కేసులో ఆయన్ని నిర్దోషిగా తేలుస్తూ కేసును కొట్టి వేసింది నాంపల్లి కోర్టు. అక్బర్ హేట్ స్పీచ్ పై విచారణ... Read more
ప్రధానమంత్రుల మ్యూజియంను ప్రారంభించిన మోదీ – మొదటి టికెట్ కొనుగోలు చేసిన భారత ప్రధాని
ఢిల్లీలో భారత ప్రధానమంత్రుల మ్యూజియాన్ని ప్రధాని నరేంద్రమోది ప్రారంభించారు. మొదటి టికెట్ ఆయనే కొనుగోలు చేసి మ్యూజియాన్ని చూశారు. ఈ మ్యూజియంలో గత ప్రధానమంత్రుల వివరాలతో పాటు…దేశాన్ని ఎల... Read more
మిల్లర్లతో కుమ్మక్కై కేసీఆర్ ప్రభుత్వం రైతుల నుండి వడ్లు కొనడం లేదని కేంద్ర మంత్రి వి మురళీధరన్ విమర్శించారు. ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ బిజెపి చేపట్టిన వరి దీక్షలో పాల్గొంటూ రాష్ట్ర ప్రభుత్వ... Read more
అది అత్యాచారమో లేక ఆమె గర్భవతో ఎవరికి తెలుసు – 14 ఏళ్ళ బాలిక అత్యాచారం, హత్యపై వివాదాస్పదం అవుతున్న మమత వ్యాఖ్యలు
పశ్చిమబెంగాల్లో కలకలం రేపిన 14 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటనపై సీఎం మమతా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి.ఘటనపై సందేహాలు వ్యక్తం చేస్తూ… యువతిపై రేప్ జరిగిందో లేక గర్భవతిగా ఉ... Read more
యూపీ కౌన్సిల్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్, 36 కు 33 కాషాయ పార్టీవే – ఖాతా తెరవని ఎస్పీ – వారణాశిలో మాత్రం అధికార పార్టీకి షాక్
ఉత్తర ప్రదేశ్ కౌన్సిల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది అధికార బీజేపీ. 36 సీట్లలో ఏకంగా 33 యోగీ టీం వశమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వా-నేనా అన్నట్టు బీజేపీతో తలపడిన సమాజ్వాదీ పార్టీ మండల... Read more
111 జీవో ఎత్తివేత, కొత్తగా 6 ప్రైవేట్ యూనివర్సిటీలు, యూనివర్సిటీ పోస్టుల భర్తీ – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో భేటీ అయిన తెలంగాణ కేబినెట్ ముఖ్యమైన అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. భేటీ అనంతరం వివరాలు వెల్లడించారు సీఎం. ఎప్పటినుంచే చర్చలో ఉన్న 111 జీవోను ఎత్తివేస్తూ కేబ... Read more
బిహార్ సీఎం నితీష్ కుమార్ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. నలందాలో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతుండగా ఓ వ్యక్తి వేదికపైకి బాంబు విసిరాడు. అయితే నితీష్ కేం కాలేదు. వెంటనే పోలీసులు అతన్ని పట్... Read more
బుల్డోజర్ మంత్రాన్ని రాహుల్ గాంధీ సైతం అందిపుచ్చుకున్నారు. బీజేపీ బుల్డోజర్లో విద్వేషం, ప్రతీకారం ఉన్నాయని…ప్రజల సమస్యల్ని పరిష్కరించండి తప్ప విద్వేషాలు రేకెత్తించవద్దని బీజేపీక... Read more
శ్రీరామనవమి అల్లర్లపై దిగ్విజయ్ తప్పుడుప్రచారం – ముస్లింలను బాధితులుగా చూపే ప్రయత్నం – శివరాజ్ సింగ్ వార్నింగ్ తో ట్వీట్ తొలగింపు
శ్రీరామనవమి సందర్భంగా మధ్యప్రదేశ్ లో ఊరేగింపుపై రాళ్లదాడి జరిగిన సంగతి తెలిసిందే. యావత్ దేశం ఆ ఘటనను ఖండిస్తుంటే…ముస్లింలను బాధితులుగా చూపేప్రయత్నం చేశారు మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్... Read more
పాకిస్తాన్ కొత్త ప్రధానికి మోదీ అభినందనలు – పాకిస్తాన్ నుంచి శాంతిని ఆశిస్తున్నామని మోదీ ట్వీట్
పాక్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన షెహబాజ్ షరీఫ్ కు శుభాకాంక్షలు తెలిపారు మోదీ. ఇస్లామాబాద్లో షరీఫ్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది నిమిషాలకు “భారతదేశం టెర్రర్ లేని ప్రాంతంలో... Read more
తెలంగాణ సర్కారుకు మరో ఎదురుదెబ్బ – జీవో నెంబర్ 402 ను సస్పెండ్ చేసిన హైకోర్టు – కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
హైకోర్టులో రాష్ట్ర సర్కారుకు మరో ఎదురుదెబ్బ. టీచర్ల బదిలీల అంశానికి సంబంధించి వివాదాస్పదంగా మారిన జీవో నెంబర్ 402 ను రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం సస్పెండ్ చేసింది. ఈ జీవో రాష్ట్రపతి ఉత్తర్వు... Read more
రష్యాపై విధించిన ఆంక్షల్నిఎవరూ ఉల్లంఘించవద్దు – భారత్ ఇంధన దిగుమతి అంశం ఆంక్షల్ని ఉల్లంఘించదు – అమెరికా
భారత్ రష్యా నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకునే అంశం – రష్యాపై విధించిన ఆంక్షల్ని ఉల్లంఘించదని అమెరికా స్పష్టం చేసింది. అలాగే ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో అమెరికా విధించిన ఆంక్షలను ఉల్లంఘించవ... Read more
బాలికపై టీఎంసీ నేత కుమారుడి అత్యాచారం, హత్య పై భగ్గుమంటున్న బెంగాల్ – బీజేపీ పిలుపు మేరకు రాష్ట్రబంద్
బాలికపై టీఎంసీ నేత కుమారుడి అత్యాచారం, హత్య ఘటనపై పశ్చిమ బెంగాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. మంగళవారు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది బీజేపీ రాష్ట్రశాఖ. ఉదయం ఆరు గంటలనుంచి మొదలైన బంద్ సాయంత్ర... Read more
50 బిలియన్ డాలర్ల గరిష్టస్థాయికి భారత వ్యవసాయ ఎగుమతులు – రికార్డు స్థాయి అని కేంద్రం ప్రకటన
2021-22 సంవత్సరానికి భారత దేశంనుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 50 బిలియన్ డాలర్ల మేర సాగాయి. దేశ వ్యవసాయ దిగుమతుల్లో అత్యధిక రికార్డు స్థాయి ఇది అని కేంద్రం అధికారికంగా ప్రకటించింది. డైరెక్ట... Read more
రైలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల సాయం ప్రకటించిన జగన్ – మృతుల్లో ముగ్గురు అసోంకు చెందిన వారు
శ్రీకాకుళం రైలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకుంటామని ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రైలు ఢీకొన్న ఘటనలో ఐద... Read more
యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి “హెలీనా”ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణిని స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన హెలికాప్టర్ నుంచి ఎత్తైన ప్రాంతాలలో ప్రయోగించారు. ఇది ప్రప... Read more
నీతి ఆయోగ్ స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ రౌండ్ 1 విడుదల – మొదటి మూడు స్థానాల్లో గుజరాత్, కేరళ, పంజాబ్
నీతి ఆయోగ్ స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ (SECI)లో గుజరాత్, కేరళ తోపాటు పంజాబ్ మొదటి మూడు రాష్ట్రాలుగా నిలిచాయి. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర... Read more