“డిజిటల్ చెల్లింపుల” పై చార్జీలు వేసే యోచనలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అని మీడియాలోనూ సోషల్ మీడియాలో నూ వస్తున్న వార్తలు అవాస్తవమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. కేంద్ర... Read more
భారతి ఎయిర్టెల్ ఈనెల 17న ప్రభుత్వంతో కుదిరిన ఒప్పొందం ప్రకారం 5G స్పెక్ట్రమ్ కోసం టెలికాం డిపార్ట్మెంట్ (DoT)కి రూ. 8312.40 కోట్లు చెల్లించింది. అలా చెల్లించిన కొన్ని గంటల్లోనే ఎయిర్టెల్... Read more
అమెజాన్, ఎక్సోటిక్ ఇండియా వెబ్సైట్లలో ‘అశ్లీల’ రాధాకృష్ణ పెయింటింగులు – ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న హిందూ సంస్థలు
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ రాధా కృష్ణుల అశ్లీల చిత్రాలను విక్రయిస్తోందని హిందూ జనజాగృతి సమితి నిన్న ఆరోపించింది. దీంతో ఆగ్రహం చెందిన ట్విట్టర్ వినియోగదారులు #Boycott_Amazon అనే హ్యాష్ట్యాగ్... Read more
చైనా మొబైల్ మార్కెట్ కష్టాలలో ఉందని గణాంకాలు తెలుపుతున్నాయి. మెయిన్ లాండ్ చైనా సహా విదేశాలకి ఎగుమతి చేసే జియోమీ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు బాగా తగ్గాయి. లేటెస్ట్ డాటా ప్రకారం రెండో త్రైమాసిక అమ... Read more
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని కోలార్ లో తన కుమార్తె మొదటి పుట్టిన రోజు నాడు ఆంచల్ గుప్తా అనే ఓ పానీపూరీ వ్యాపారి లక్షకుపైగా పానీపూరీలను ఉచితంగా పంచిపెట్టాడు. తన గారాలపట్టి జన్మదినం సందర్... Read more
భారతదేశంలోనే మొట్టమొదటి ఈ-డబుల్ డెక్కర్ ఎయిర్ కండిషన్డ్ బస్సును కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఆవిష్కరించారు. . అశోక్ లేలాండ్ యొక్క అనుబంధ సంస్థ అయిన స్విచ్ మొబిలిటీ లిమిట... Read more
పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీకి కేంద్ర ప్రభుత్వం CRPF కమాండోల ‘Z’ కేటగిరీ వీఐపీ భద్రతను కల్పించింది. వీఐపీలకు ఇచ్చే భద్రత కింద సీఆర్పీఎఫ్ కమాండోలు ఆయనకు భద... Read more
దేశంలో మరో 8 యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఓ ప్రకటనలో పేర్కొంది. దేశ వ్యతిరేక, తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నందున ఈ ఛానళ్లను నిషేధించినట్టు కేంద్రం ప... Read more
5.4 బిలియన్ డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చి ఆపదలో ఆదుకున్నందుకు ప్రతిగా శ్రీలంక భారత్ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. మొదటి బహుమతి చైనా కి చెందిన నిఘా నౌక యువాన్ వాంగ్ 5 ని శ్రీలంకలోని చైనా అధీనం... Read more
సోనియాగాంధీ ని రాహుల్ ని నేషనల్ హెరాల్డ్ పేపర్ విషయంలో మనీ లాండరింగ్ జరిగింది అని ED గంటలు తరబడి విచారణ చేయడంతో రాజకీయ దుమారం చెలరేగింది. మోడీ ప్రతిపక్షాలు మీద ఈడీని ప్రయోగిస్తున్నాడు అని ఆర... Read more
శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ని పాత్రాచల్ హౌసింగ్ ₹1000 కోట్ల రూపాయల స్కామ్ తో లింక్ ఉందని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అసలు ఈ వెయ్యి కోట్ల రూపాయల స్కామ్ ఏమిటో తెలుసుకుందాం. ఉత్తర ముంబైలో... Read more
వివిధ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి మొత్తం 2 లక్షల యాభైవేల కోట్ల రూపాయాలు బకాయి పడ్డాయి ఆయా రాష్ట్రాల జెన్కో ,డిస్కం లకి. శనివారం ప్రధాని మోదీ మాట్లాడుతూ రాష్ట్రాలు తమ పవర్ జె... Read more
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కొనసాగుతోన్న విచారణలో భాగంగా న్యూఢిల్లీలోని నేషనల్ హెరాల్డ్ భవనంలో ఉన్న యంగ్ ఇండియన్ లిమిటెడ్ కార్యాలయానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్న సీల్ వేసిం... Read more
దేశంలో మంకీపాక్స్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. అయితే పెరుగుతోన్న కేసుల నేపథ్యంలో ఈ వ్యాధికి వ్యాక్సిన్ ను కనుగొనడానికి పరిశోధనలు జరుగుతున్నాయని.. దాని అవసరం ఉందో లేదో తెలుసుకోవడాని... Read more
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారించిన అనంతరం నేషనల్ హెరాల్డ్ హెడ్ క్వార్టర్స్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తోంది. హెరాల్డ్ హౌస్ లోని 4వ అంతస్తులో ఈడీ దాడులు కొనసాగుతున... Read more
బంగ్లాదేశ్ అంతర్జాతీయ ద్రవ్య నిధి [IMF] నుంచి 4.5 బిల్లియన్ డాలర్ల అప్పు కోసం అభ్యర్ధన పంపింది. బంగ్లాదేశ్ కి చెందిన డెయిలీ స్టార్ న్యూస్ కధనం ప్రకారం శ్రీలంక, పాకిస్థాన్ ల సరసన బంగ్లాదేశ్ క... Read more
గత యెనిమిది ఏళ్ల మోదీ పాలనలో అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ భారీగా పతనం అయ్యింది అంటున్నారు. ఈ కింది చార్ట్ చూస్తే ఆగస్ట్, 2013 నుండి జూలై, 2022 వరకు డాలరుతో రూపాయి మారకం విలువ 15% క్షీణ... Read more
ఎంతకీ ఎగతెగని రష్యా ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం వలన అటు రష్యా తో పాటు ఇటు ఉక్రెయిన్, ఐరోపా దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. యూరోపియన్ దేశాలు తమ దేశాల గ్యాస్ వాడకం మీద కఠిన ఆంక్షలు విధించే దిశగా ఆ... Read more
మహారాష్ట్ర చీఫ్ ఏక్నాథ్ షిండే ఇవాళ ఉదయం టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటాతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఇరువురి మధ్య భేటీకి సరైన కారణం వెల్లడికాలేదు. ముంబైలోని కోలాబాలోని ఆయన నివాసంలో రతన్ టాటాన... Read more
నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక యాజమాన్యంలోని కాంగ్రెస్ మద్దతు గల యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఆర్థిక అవకతవకలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈరోజు మూడో ర... Read more
తెలంగాణాలో మరికొన్ని ఎలక్ట్రిక్ బస్సులను కొనడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్కు చెందిన గ్రూప్ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్, త... Read more
హజ్, ఉమ్రా సర్వీసులకు GST మినహాయింపు ఇవ్వాలని ప్రైవేట్ టూర్ కంపెనీల పిటిషన్ – కొట్టేసిన సుప్రీం కోర్టు
సౌదీ అరేబియాకు వెళ్లే యాత్రికులకు అందించే హజ్, ఉమ్రా సర్వీసులకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ వివిధ ప్రైవేట్ టూర్ ఆపరేటర్లు వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వివిధ టూర... Read more
డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ పతనం! సోషల్ మీడియాలో మరియు న్యూస్ ప్రింట్,ఎలెక్ట్రానిక్ మీడియాలో డాలర్ తో రూపాయి విలువ పతనం మీద చేస్తున్న విమర్శలు,విశ్లేషణలు అర్ధ రహితంగా ఉండడంలేదు. ఎవరికి తో... Read more
తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న 94 యూట్యూబ్ చానళ్లు, 19 సామాజిక మాధ్యమ అకౌంట్లను మూసివేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం–2000లోని సెక్షన్ 69ఏ ప్రకారం ఈ మేరకు... Read more
సౌదీ అరేబియా రష్యా నుండి క్రూడ్ ఆయిల్ ని దిగుమతి చేసుకుంటున్నది ! మీరు చదువుతున్నది నిజమే ! సౌదీ అరేబియా రష్యా నుండి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నది. ప్రపంచంలోనే అత్యధిక దేశాలకి ముడి చము... Read more