సోనియాగాంధీ ని రాహుల్ ని నేషనల్ హెరాల్డ్ పేపర్ విషయంలో మనీ లాండరింగ్ జరిగింది అని ED గంటలు తరబడి విచారణ చేయడంతో రాజకీయ దుమారం చెలరేగింది. మోడీ ప్రతిపక్షాలు మీద ఈడీని ప్రయోగిస్తున్నాడు అని ఆర... Read more
శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ని పాత్రాచల్ హౌసింగ్ ₹1000 కోట్ల రూపాయల స్కామ్ తో లింక్ ఉందని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అసలు ఈ వెయ్యి కోట్ల రూపాయల స్కామ్ ఏమిటో తెలుసుకుందాం. ఉత్తర ముంబైలో... Read more
వివిధ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి మొత్తం 2 లక్షల యాభైవేల కోట్ల రూపాయాలు బకాయి పడ్డాయి ఆయా రాష్ట్రాల జెన్కో ,డిస్కం లకి. శనివారం ప్రధాని మోదీ మాట్లాడుతూ రాష్ట్రాలు తమ పవర్ జె... Read more
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కొనసాగుతోన్న విచారణలో భాగంగా న్యూఢిల్లీలోని నేషనల్ హెరాల్డ్ భవనంలో ఉన్న యంగ్ ఇండియన్ లిమిటెడ్ కార్యాలయానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్న సీల్ వేసిం... Read more
దేశంలో మంకీపాక్స్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. అయితే పెరుగుతోన్న కేసుల నేపథ్యంలో ఈ వ్యాధికి వ్యాక్సిన్ ను కనుగొనడానికి పరిశోధనలు జరుగుతున్నాయని.. దాని అవసరం ఉందో లేదో తెలుసుకోవడాని... Read more
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారించిన అనంతరం నేషనల్ హెరాల్డ్ హెడ్ క్వార్టర్స్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తోంది. హెరాల్డ్ హౌస్ లోని 4వ అంతస్తులో ఈడీ దాడులు కొనసాగుతున... Read more
బంగ్లాదేశ్ అంతర్జాతీయ ద్రవ్య నిధి [IMF] నుంచి 4.5 బిల్లియన్ డాలర్ల అప్పు కోసం అభ్యర్ధన పంపింది. బంగ్లాదేశ్ కి చెందిన డెయిలీ స్టార్ న్యూస్ కధనం ప్రకారం శ్రీలంక, పాకిస్థాన్ ల సరసన బంగ్లాదేశ్ క... Read more
గత యెనిమిది ఏళ్ల మోదీ పాలనలో అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ భారీగా పతనం అయ్యింది అంటున్నారు. ఈ కింది చార్ట్ చూస్తే ఆగస్ట్, 2013 నుండి జూలై, 2022 వరకు డాలరుతో రూపాయి మారకం విలువ 15% క్షీణ... Read more
ఎంతకీ ఎగతెగని రష్యా ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం వలన అటు రష్యా తో పాటు ఇటు ఉక్రెయిన్, ఐరోపా దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. యూరోపియన్ దేశాలు తమ దేశాల గ్యాస్ వాడకం మీద కఠిన ఆంక్షలు విధించే దిశగా ఆ... Read more
మహారాష్ట్ర చీఫ్ ఏక్నాథ్ షిండే ఇవాళ ఉదయం టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటాతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఇరువురి మధ్య భేటీకి సరైన కారణం వెల్లడికాలేదు. ముంబైలోని కోలాబాలోని ఆయన నివాసంలో రతన్ టాటాన... Read more
నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక యాజమాన్యంలోని కాంగ్రెస్ మద్దతు గల యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఆర్థిక అవకతవకలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈరోజు మూడో ర... Read more
తెలంగాణాలో మరికొన్ని ఎలక్ట్రిక్ బస్సులను కొనడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్కు చెందిన గ్రూప్ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్, త... Read more
హజ్, ఉమ్రా సర్వీసులకు GST మినహాయింపు ఇవ్వాలని ప్రైవేట్ టూర్ కంపెనీల పిటిషన్ – కొట్టేసిన సుప్రీం కోర్టు
సౌదీ అరేబియాకు వెళ్లే యాత్రికులకు అందించే హజ్, ఉమ్రా సర్వీసులకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ వివిధ ప్రైవేట్ టూర్ ఆపరేటర్లు వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వివిధ టూర... Read more
డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ పతనం! సోషల్ మీడియాలో మరియు న్యూస్ ప్రింట్,ఎలెక్ట్రానిక్ మీడియాలో డాలర్ తో రూపాయి విలువ పతనం మీద చేస్తున్న విమర్శలు,విశ్లేషణలు అర్ధ రహితంగా ఉండడంలేదు. ఎవరికి తో... Read more
తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న 94 యూట్యూబ్ చానళ్లు, 19 సామాజిక మాధ్యమ అకౌంట్లను మూసివేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం–2000లోని సెక్షన్ 69ఏ ప్రకారం ఈ మేరకు... Read more
సౌదీ అరేబియా రష్యా నుండి క్రూడ్ ఆయిల్ ని దిగుమతి చేసుకుంటున్నది ! మీరు చదువుతున్నది నిజమే ! సౌదీ అరేబియా రష్యా నుండి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నది. ప్రపంచంలోనే అత్యధిక దేశాలకి ముడి చము... Read more
ఇంటిముందు దీపాలు వెలిగిస్తున్న రిషి సునాక్ ఫొటో, వీడియోలు వైరల్ – ఆకట్టుకుంటున్న ఆనంద్ మహీంద్రా ట్వీట్
బ్రిటన్ ప్రధాని రేసులో ముందుకు దూసుకెళ్తున్నారు రిషి సునాక్. కన్జర్వేటివ్ పార్టీ నిర్వహించిన లాస్ట్ రౌండ్ రహస్య బ్యాలట్ లో 137 మంది ఎంపీల ఓట్లు దక్కాయి రిషికి. విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ కు... Read more
ప్రపంచంలోని సంపన్నుల జాబితాలో గౌతమ్ ఆదానీ – బిల్ గేట్స్ ను పక్కకునెట్టి నాలుగోస్థానానికి
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ 115.5 బిలియన్ డాలర్ల సంపదతో మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ను అధిగమించి ప్రపంచంలోని నాల్గవ సంపన్నుడిగా నిలిచారు. ఫోర్బ్స్ కు సంబందించిన రియల్ టైమ్... Read more
తెలంగాణలో ఆర్టీసి మళ్ళీ బాదుడుకు సిద్ధమైంది. ఇదివరకే సెస్ల రూపంలో భారీగా టికెట్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. తాజాగా లగేజీ చార్జీల రూపంలో ధరలు పెంచనుంది. ఒక్కో ప్రయాణికుడు తమ వెంట 50 కిలోల... Read more
తన అత్తమామలు నారాయణమూర్తి, సుధామూర్తిని చూసి గర్వపడుతున్నానన్నారు బ్రిటన్ ప్రధాని రేసులో ముందున్న రిషి సునక్. భార్య అక్షితపై వచ్చిన ఆరోపణలపైనా ఆయన స్పందించారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో... Read more
భారతదేశపు కిరీటంలో మరో కలికి తురాయి ఇజ్రాయెల్ తన హఫియా (HIAFA) పోర్ట్ను ఆదాని గ్రూప్ కి $1.2 బిలియన్లకు విక్రయించింది. ఈ హైఫా పోర్ట్ యొక్క ప్రాముఖ్యత : తూర్పు మెడిటరేనియన్లోని అతిపెద్ద ఓడర... Read more
ఆకట్టుకుంటున్నఆనంద్ మహీంద్రా ట్వీట్ – బ్రిటన్ ప్రధాని భవనం భవిష్యత్తులో ఎలా ఉంటుందో చెప్పే మీమ్ షేర్ చేసిన మహీంద్రాచైర్మన్
బ్రిటన్ ప్రధాని పదవి పోటీలో భారత సంతతికి చెందిన రుషి సునక్ ముందున్న సంగతి తెలిసిందే. కన్సర్వేటివ్ పార్టీనుంచి మొత్తం 8మంది పోటీలో ఉన్నసంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద... Read more
సెంట్రల్ చైనా నగరం అయిన Zhengzhou లో ప్రజలు భారీగా రోడ్ల మీదకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేశారు. చైనాలోని నాలుగు గ్రామీణ బాంకుల లో భారీగా అవకతవకలు జరగడం తో ప్రజలు తమ సేవింగ్స్ అక్కౌంట్స్ మరియు... Read more
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ [ED] వివో ఇండియా కి చెందిన 117 బ్యాంక్ అకౌంట్ల లో ఉన్న465 కోట్ల రూపాయాలని స్థమ్బింప చేసింది. దేశవ్యాప్తంగా 48 నగరాలలో ED వివో ఇండియా కి చెందిన పలు సంస్థల మీద దాడి... Read more
మన చుట్టు ప్రక్కల దేశాలలో ఆర్ధిక సంక్షోభాలు చూస్తే ఒళ్ళు జలదరిస్తోంది .. శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల పరిస్థితి ఏమీ బాలేదనే వార్తలు వింటున్నాము .. ఇక శ్రీలంకలో అయితే అధ్యక్షుడే పారి... Read more