తెలంగాణలో దోచుకున్నది చాలక ఇంకా దోచుకోవడానికే కేసీఆర్ కుటుంబం ఢిల్లీమీద పడిందని మాజీమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. డిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర ఉందో లేదో దర్యాప్తు సంస్థలు తేలుస్తాయన్నారు... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావించారు. సౌత్ గ్రూప్ను శరత్రెడ్డి, కవిత, ఎంపీ మాగుంట నియంత్రించారని ఈడీ పేర్కొంది. ఈ కేసులో... Read more
ఈసారి మనీష్ సిసోడియా సన్నిహితుడు అమిత్ అరోరా – డిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో అరెస్ట్
మద్యం పాలసీ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సన్నిహితుడు అమిత్ అరోరాను ఈడీ అరెస్ట్ చేసింది. అమిత్ అరోరా బడ్డీ రిటైల్ డైరెక్టర్. అతనితోపాటు మనీశ్ కు అత్యంత సన్నిహితులైన దినేష్ అరోరా... Read more
ఎన్డీటీవీ బోర్డ్ పదవులనుంచి వైదొలగిన ప్రణయ్ రాయ్ దంపతులు – ఇక ఎన్డీటీవీని చూసేదిలేదన్న తెలంగాణ మంత్రి కేటీఆర్
ఎన్డీటీవీ బోర్డు డైరెక్టర్ల పదవికి రాజీనామా చేశారు ప్రణయ్ రాయ్, ఆయన సతీమణి రాధికారాయ్. వారి స్థానంలో సంజయ్ పుగాలియా, సెంథిల్ చెంగల్వరాయన్ నియామకాన్ని బోర్డ్ ఆమోదించింది. https://twitter.com/... Read more
50 కోట్ల వాట్స్ అప్ నంబర్స్ అమ్మకానికి పెట్టారు ! దాదాపుగా 500 మిలియన్ వాట్స్ అప్ ఫోన్ నంబర్స్ ని ఆల్ లైన్ లో అమ్మకానికి పెట్టారు. 84 దేశాల వాట్స్ అప్ వినియోగదారుల ఫోన్ నంబర్స్ ని అమ్మకానికి... Read more
డిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ చార్జిషీట్ – ఏ1 గా సమీర్ మహేంద్ర, చార్జిషీట్లో లేని మనీష్ సిసోడియా పేరు
డిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ తొలి చార్జిషీట్ దాఖలు చేసింది. సీబీఐ ఏడుగురిని నిందితులుగా పేర్కొంటూ చార్జిషీట్ దాఖలు చేసిన మరుసటిరోజే ఈడీ అభియోగపత్రాన్ని దాఖలు చేసింది. రౌజ్ అవెన్యూ కోర్టులో... Read more
వరసపెట్టి ఒక్కో బహుళజాతి సంస్థ తమ ఉద్యోగులని తీసేస్తున్నాయి ! Lay Offs. ఆర్ధిక మందగమనం అంతర్జాతీయంగా ఇప్పటికే ప్రభావం చూపిస్తున్నదా? లేక ముందు జాగ్రత్తగా రాబోయే రీసెషన్ కి భయపడి ఇప్పటి నుండే... Read more
డిల్లీ మద్యం కేసులో సీబీఐ తొలి చార్జిషీట్ – అభిషేక్, విజయ్ నాయర్ సహా ఏడుగురి పేర్లు చేర్చిన అధికారులు
డిల్లీ మద్యం కేసులో సీబీఐ తొలిచార్జిషీట్ దాఖలు చేసింది. 10వేల పేజీల చార్జిషీట్లో నిందితులుగా హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ను పేర్కొంది. మొదటి అరెస్ట్ జ... Read more
డిల్లీమద్యం కేసులో సీబీఐకి చుక్కెదురు – అభిషేక్, విజయ్ నాయర్ బెయిల్ పై స్టేకు నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు
ఢిల్లీ మద్యం కేసులో డిల్లీ కోర్టులో సీబీఐకి చుక్కెదురైంది. అభిషేక్ రావు, విజయ్ నాయర్ బెయిల్ పై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను డిసెంబర్ 1కి వాయిదా వేసింది.మద్యం కుంభకోణ... Read more
ఎలన్ మస్క్ మరో సంచలన నిర్ణయంతీసుకున్నారు. ట్విట్టర్ సొంతం చేసుకున్న వెంటనే 50శాతం ఉద్యోగులను తీసివేసిన ఆయన తాజాగా…తాజాగా…అందులో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారు. గత... Read more
గ్రానైట్ మైనింగ్ అక్రమాలపై ఈడీ, ఐటీ జాయింట్ రైడ్స్ – మంత్రి కమలాకర్ ఇల్లు, కార్యాలయం సహా 30 చోట్ల సోదాలు
మైనింగ్ అక్రమాలకు సంబంధించి కరీంనగర్ జిల్లా ఈడీ, ఐటీ సంయుక్త ఆపరేషన్ కొనసాగుతోంది. గ్రానైట్ తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడిన కంపెనీల యజమానలు, వ్యక్తుల కార్యాలయాలు, ఇళ్లపై సోదాలు కొనసాగుతున్నాయి... Read more
రోజులు గడిచేకొద్దీ ట్విట్టర్ లోని రహస్యాలు బయటపడుతున్నాయి ! బాబిలోన్ బీ [Bobylon Bee] అనే పేరుతో ఒక అకౌంటు ఉంది ట్విట్టర్ లో. ఈ అకౌంటు ఒక గ్రూపు కి సంబంధించినది అంటే కన్సర్వేటివ్ వ్యక్తుల సమ... Read more
ట్విట్టర్ ఈసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. వివిధ దేశాల్లో పనిచేస్తన్న వారిలో దాదాపు సగం మందికి ఉద్వాసన పలకాలని నిర్ణయించింది. ఉద్యోగంలో కొనసాగాలా? లేదా? అనే అంశాన్ని వ్యక్తిగత ఈ-మెయిల్ ఐడీలకు... Read more
బీజేపీ, సీపీఐఎం ఒక్కటయ్యాయి. మీరు విన్నది నిజమే. అయితే ఎన్నికలకోసం మాత్రం ఈ రెండు పార్టీలు కలిసి సాగడం లేదు. కేరళలో ఓ ప్రజాఉద్యమాన్ని రెండు పార్టీలు కలిసి ముందుండి నడిపిస్తున్నాయి. విజింజం ప... Read more
ట్విట్టర్ ను కైవసం చేసుకున్న ఎలాన్ మస్క్ భారీ మార్పులు చేపడుతున్నారు. తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ట్విట్టర్లో వెరిఫైడ్ అకౌంట్ అంటే బ్లూటిక్ తో అకౌంట్ కొనసాగాలంటూ నెలకు 8 డాలర్ల... Read more
వరల్డ్ బ్యాంక్ ప్రశంసిస్తే తట్టుకోలేకపోయిన చిదంబరం, ట్విట్టర్లో అక్కసు – నెటిజన్ల కౌంటర్లు
ఈ మధ్య వరల్డ్ బాంక్ , ఐఎంఎఫ్ మోడీ ప్రభుత్వము సంక్షేమ పథకాల ఫలాలను DBT అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా లబ్ది దారుల ఖాతాల్లోకి వేసే సిస్టమ్ ని చాలా ఘనంగా పొగిడింది. వరల్డ్ బ్యాంక్ ,I... Read more
ట్విట్టర్లో యాక్టివ్ గా ఉంటూ సందేశాత్మక సమాచారాన్ని షేర్ చేస్తూ… చురుగ్గా స్పందించే పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఈసారి భారత ప్రధానిపై ప్రశంసల జల్లు కురిపిస్తూ ట్వీట్ చేశారు. సరిహ... Read more
ప్రపంచవ్యాప్తంగా రెండు గంటలపాటు వాట్సప్ సేవలు నిలిచిపోయాయి. అసలే జరిగిందో తెలియక యూజర్లు ఇబ్బందిపడ్డారు. ఒక్కసారిగా సర్వీస్ నిలిచిపోవడంతో డేటా ఆగిపోయిందా లేక ఇంకేమన్నా సమస్యా అంటూ అయోమయం చెం... Read more
గతంలో రూపాయి బలహీన పడిన సందర్భంలో ప్రపంచంలో అన్ని ముఖ్య కరెన్సీలతో రూపాయి బలహీన పడేది. అంటే మన రూపాయి డాలర్ తో మాత్రమే కాకుండా, పౌండ్, ఎన్, యురో ఇలా అన్ని ముఖ్య కరన్సీ లతో కూడా బలహీన పడేది.... Read more
చాలా దేశాల కన్నాభారత ఆర్థిక వ్యవస్థ బాగుందని ఐఎంఎఫ్ తెలిపింది. చాలా దేశాల ఆర్థిక వృద్ధి మందగమనంలో సాగుతుంటే… భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైన స్థితిలో ఉందని సంస్థ ఆసియా-పసిఫిక్ డిపార్ట్మెంట... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో అరెస్ట్ – బోయినపల్లి అభిషేక్ ను హైదరాబాద్లో అరెస్ట్ చేసిన ఢిల్లీ తరలించిన సీబీఐ
డిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ వేగవంతం చేసింది సీబీఐ. కొంతగాలంగా పలువురిని విచారించిన అధికారులు మరొకరిని అరెస్టే చేశారు. స్కాంలో కీలక నిందితుడిగా భావిస్తున్న హైదరాబాద్ కు చెందిన బోయినపల్లి అభ... Read more
ట్రాఫిక్ జామ్ తో ఉక్కిరిబిక్కిరి అయ్యే బెంగళూరు మహానగరం కాస్త ఊపిరిపీల్చుకోనుంది. వచ్చేనెల 10వ తేదీనుంచి నగరంలో హెలికాఫ్టర్ రైడ్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. బెంగళూరు సిటీ- కెంపేగౌడ అంతర్జ... Read more
ఆకట్టుకుంటున్న మొబైల్ మారేజ్ హాల్ – డిజైన్ చేసిన వ్యక్తిని కలవాలనుందని ఆనంద్ మహీంద్రా ట్వీట్
ఆసక్తికరమైన, సందేశాత్మకమైన అంశాలను ట్విట్టర్ వేదిగ్గా పంచుకుంటుంటారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా. తాజాగా ఓ ట్వీట్ ఆకట్టుకుంటోంది. ఓ మొబైల్ మారేజ్ హాల్ వీడియోను షేర్ చేస్తూ ఆ ట్వీట... Read more
నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీచేసింది. షబ్బీర్ అలీ, సుదర్శన్రెడ్డి, అంజన్కుమార్ యాదవ్, రేణుకాచౌదరి, గీతారెడ్డిసహా మరో నలుగురికి నోటీసులు జారీ చేసింద... Read more