పత్తి ధరలు కనీస మద్దతు ధరల స్థాయికి చేరినందున, పత్తి రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పత్తి ధర విషయంలో మద్దతు కోసం భారతీయ పత్తి కమిషన్ కు (సి.సి.ఐ.క... Read more
ప్రపంచంలో అత్యంత సంపన్న దేశంగా చైనా నిలిచింది.గడిచిన రెండు దశాబ్దాల్లో ప్రపంచ సంపద మూడురెట్లు పెరింగిందని అమెరికాను దాటుకుని చైనా మొదటిస్థానానికి చేరిందని ‘బ్లూమ్ బర్గ్’ కథనం పేర... Read more
నిన్నామొన్నటి వరకు భయపెట్టిన వంటనూనెల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నప్పటికీ దిగుమతి సుంకాన్ని కేంద్రం తగ్గించడంతో మనదేశంలో 5 శాతంనుంచి 8శాతం వరకూ ధరలు పడి... Read more
ఎయిరిండియా తిరిగి తమకే సొంతం అవడంపై చైర్మన్ రతన్ టాటా హర్షం వ్యక్తం చేశారు. ‘ఎయిర్ ఇండియాకు తిరిగి స్వాగతం’ అంటూ ట్వీట్ చేశారు. కంపెనీ మాజీ చైర్మన్ జేఆర్డీ టాటా ఎయిరిండియా విమానం... Read more
కరోనా కావచ్చు, ఇతర కారణాలు కావచ్చు…కొంతకాలంగా డిజిటల్ చెల్లింపులు కొంతకాలంగా బాగా పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో సైతం రికార్డు స్థాయిలో డిజిటల్ లావాదేవీలు కొనసాగుతున్నాయి. దేశంలో డీ మోన... Read more
ఈ ఏడాది బిలియన్ డాలర్లకుపైగా విలువ కలిగిన స్టార్టప్ల సంఖ్య దేశంలో దాదాపు రెట్టింపైంది. నెలకు మూడు చొప్పున పెరుగుతూపోయిన యునికాన్లు.. గత నెలాఖరుకల్లా 51కి చేరాయని ‘హురున్ ఇండియా ఫ్యూచర్ య... Read more
ఆంధ్రప్రదేశ్ సెక్యూరిటీ బాండ్ల వేలం.. Read more
కరోనా సంక్షోభ సమయంలో శుభవార్త చెప్పారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్… గతంలో రెండేళ్లపాటు మారటోరియం సదుపాయాన్ని పొందిన వారికి మరో రెండేళ్ల మారటోరియం కల్పిస్తున్నట్టు ప్రకటించారు.మార్చి... Read more
తీవ్ర ఒడిదుడుకుల్లో దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాలు నమోదు చేసుకున్నాయి. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నిర్ణయాన్ని వెలువరించడం నిన్న మార్కెట్లకు కొత్త ఊపునిచ్చింద... Read more
దేశీయ మార్కెట్లు లాభాల బాటపట్టాయి. స్టీల్ కంపెనీల షేర్లు భారీ లాభాలను ఆర్జించడంతో సెనెక్స్ లాభాల బాట పట్టింది Read more
కోవిడ్-19 మహమ్మారి నుంచి... భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఆశ్చర్యకరంగా కోలుకుందని, అయితే కష్టాల నుంచి ఇంకా బయటపడాల్సి ఉందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. Read more
అమెరికాలో భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడంతో వాల్స్ట్రీట్ బుధవారం భారీ లాభాల్లో ముగిసింది. ఆ ప్రభావం దేశీయ స్టాక్మార్కెట్లపై కూడా పడింది. Read more
బుధవారం స్టాక్ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. . 49,786 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించిన సెన్సెక్స్ ఉదయం 10 గంటల వరకు ఏకంగా 400 పాయింట్లు నష్టపోయింది. 14,712 వద్ద రోజును ప్రారంభించిన నిఫ్టీ ..... Read more