ఆదానీకి 1600 హెక్టార్లు కట్టబెట్టిన రాజస్థాన్ సర్కార్- వాట్ ఈజ్ దిస్ రా.గా అంటూ నెటిజన్ల ట్రోలింగ్
కాంగ్రెస్ చీఫ్ రాహుల్ ప్రతీ ప్రసంగంలో వ్యాపార దిగ్గజాలైన అంబానీలు, ఆదానీలను లక్ష్యంగా చేసుకుంటారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశసంపదనంతా ఆ ఇద్దరికీ దోచిపెడుతోందని మండిపడుతుంటారు. ఇటీవల రా... Read more
2021-23 మధ్య కాలంలో విదేశీ ఉపగ్రహాల ప్రయోగాలకు సంబంధించి నాలుగు దేశాలతో ఒప్పందం చేసుకున్నామని అణుశక్తి, అంతరిక్షశాఖ మంత్రి డా. జితేంద్ర సింగ్ అన్నారు. ఈ విదేశీ ఉపగ్రహాలను వాణిజ్య ప్రాతిపదికన... Read more
ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. పరిస్థితి చేయిదాటి పోయినదని స్వయంగా అధికార పార్టీ ఎంపీ పార్లమెంట్ లో ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ఆదుకొంటే గాని ముందడుగు... Read more
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈనెల 1 నాటికి 41,177 ఖాళీలు ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఒక్క ఎస్బీఐలోనే ఎక్కువగా 8,544 ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందన్నారు. అల... Read more
ప్రపంచ ప్రసిద్ధ కంపెనీకి భారతీయ బాస్ – ఫ్రెంచ్ ఫ్యాషన్ హౌజ్ చానల్ సీఈవోగా లీనా నాయర్
ప్రపంచంలోని ప్రసిద్ధ కార్పొరేట్ కంపెనీలకు ప్రస్తుతం భారతీయులే బాస్ లుగా ఉన్నారు. మేమేం తక్కువ తిన్నామంటూ ప్రపంచంలో ఎక్కడున్నా సత్తా చాటుతోంది భారతనారి. తాజాగా మరో అంతర్జాతీయ సంస్థకు సీఈవోగా... Read more
2022-23 సాధారణ బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ కసరత్తు ప్రారంభించారు. ఆర్థికరంగ నిపుణులు, పలు స్టేక్ హోల్టర్ గ్రూపులతో ఆమె ఇవాళ డిల్లీలో సమావేశమయ్యారు. వ్యవ... Read more
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు నవంబర్ లో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఏకంగా రూ. 1.31,526 కోట్లను ప్రభుత్వం సేకరింపగలిగింది. ఇది కిందటేడాది నవంబర్లో వచ్చిన రూ.... Read more
భారత ఆర్ధిక రాజధాని ముంబై మహానగరంలో కొద్దీ సమయం తేడాలో ఎనిమిది చోట్ల వరుస బాంబు పేలుళ్లు. ఈ రోజుకి ఆ దురదృష్టమైన భీకర సంఘటన జరిగి 13 స.లు అయింది. 1. ఛత్రపతి శివాజీ టెర్మినస్ 2. ఒబేరాయ్ ట్రైడ... Read more
ముఖేష్ అంబానీని పక్కకు నెట్టి ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానీ. ET Now కథనం ప్రకారం….బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నుండి వచ్చిన డేటా ప్రకారం,... Read more
పత్తి ధరలు కనీస మద్దతు ధరల స్థాయికి చేరినందున, పత్తి రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పత్తి ధర విషయంలో మద్దతు కోసం భారతీయ పత్తి కమిషన్ కు (సి.సి.ఐ.క... Read more
ప్రపంచంలో అత్యంత సంపన్న దేశంగా చైనా నిలిచింది.గడిచిన రెండు దశాబ్దాల్లో ప్రపంచ సంపద మూడురెట్లు పెరింగిందని అమెరికాను దాటుకుని చైనా మొదటిస్థానానికి చేరిందని ‘బ్లూమ్ బర్గ్’ కథనం పేర... Read more
నిన్నామొన్నటి వరకు భయపెట్టిన వంటనూనెల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నప్పటికీ దిగుమతి సుంకాన్ని కేంద్రం తగ్గించడంతో మనదేశంలో 5 శాతంనుంచి 8శాతం వరకూ ధరలు పడి... Read more
ఎయిరిండియా తిరిగి తమకే సొంతం అవడంపై చైర్మన్ రతన్ టాటా హర్షం వ్యక్తం చేశారు. ‘ఎయిర్ ఇండియాకు తిరిగి స్వాగతం’ అంటూ ట్వీట్ చేశారు. కంపెనీ మాజీ చైర్మన్ జేఆర్డీ టాటా ఎయిరిండియా విమానం... Read more
కరోనా కావచ్చు, ఇతర కారణాలు కావచ్చు…కొంతకాలంగా డిజిటల్ చెల్లింపులు కొంతకాలంగా బాగా పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో సైతం రికార్డు స్థాయిలో డిజిటల్ లావాదేవీలు కొనసాగుతున్నాయి. దేశంలో డీ మోన... Read more
ఈ ఏడాది బిలియన్ డాలర్లకుపైగా విలువ కలిగిన స్టార్టప్ల సంఖ్య దేశంలో దాదాపు రెట్టింపైంది. నెలకు మూడు చొప్పున పెరుగుతూపోయిన యునికాన్లు.. గత నెలాఖరుకల్లా 51కి చేరాయని ‘హురున్ ఇండియా ఫ్యూచర్ య... Read more
ఆంధ్రప్రదేశ్ సెక్యూరిటీ బాండ్ల వేలం.. Read more
కరోనా సంక్షోభ సమయంలో శుభవార్త చెప్పారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్… గతంలో రెండేళ్లపాటు మారటోరియం సదుపాయాన్ని పొందిన వారికి మరో రెండేళ్ల మారటోరియం కల్పిస్తున్నట్టు ప్రకటించారు.మార్చి... Read more
తీవ్ర ఒడిదుడుకుల్లో దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాలు నమోదు చేసుకున్నాయి. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నిర్ణయాన్ని వెలువరించడం నిన్న మార్కెట్లకు కొత్త ఊపునిచ్చింద... Read more
దేశీయ మార్కెట్లు లాభాల బాటపట్టాయి. స్టీల్ కంపెనీల షేర్లు భారీ లాభాలను ఆర్జించడంతో సెనెక్స్ లాభాల బాట పట్టింది Read more
కోవిడ్-19 మహమ్మారి నుంచి... భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఆశ్చర్యకరంగా కోలుకుందని, అయితే కష్టాల నుంచి ఇంకా బయటపడాల్సి ఉందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. Read more
అమెరికాలో భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడంతో వాల్స్ట్రీట్ బుధవారం భారీ లాభాల్లో ముగిసింది. ఆ ప్రభావం దేశీయ స్టాక్మార్కెట్లపై కూడా పడింది. Read more
బుధవారం స్టాక్ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. . 49,786 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించిన సెన్సెక్స్ ఉదయం 10 గంటల వరకు ఏకంగా 400 పాయింట్లు నష్టపోయింది. 14,712 వద్ద రోజును ప్రారంభించిన నిఫ్టీ ..... Read more