తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా కేటీఆర్ అమెరికా టూర్ – కాలిఫోర్నియాలో ‘మీట్ అండ్ గ్రీట్ విత్ కేటీఆర్’
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అమెరికాలో బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా ఆయన రెండువారాల పర్యటన కోసం అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్కడి ప్రముఖ క... Read more
అర్జున్ మార్క్ 2 మెయిన్ బాటిల్ ట్యాంక్ కొనడానికి భారత ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించిన బహ్రెయిన్ దేశం ! చర్చలు ఫలించి ఒక వేళ కనుక బహ్రెయిన్ అర్జున్ ట్యాంకులని కొంటే అది DRDO కి పెద్ద ఊరట అవుత... Read more
రైతు చట్టాలకు అనుకూలంగా అత్యధిక వ్యవసాయ సంఘాలు – అత్యున్నత స్థాయి నిపుణుల ప్యానెల్ వెల్లడి
రద్దు చేయబడిన మూడు వ్యవసాయ చట్టాలను అధ్యయనం చేయడానికి సుప్రీం కోర్ట్ ఏర్పాటు చేసిన ఉన్నత-స్థాయి నిపుణుల ప్యానెల్, తాము సంభాషించిన అత్యధిక వ్యవసాయ సంస్థలు రైతు బిల్లులకు సానుకూలంగా ఉన్నాయని ప... Read more
అమెరికా తో పాటు యూరోపియన్ యూనియన్, జపాన్, ఆస్ట్రేలియా లు రష్యా మీద ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ దేశాలు రష్యాతో ఎలాంటి వ్యాపార,ఆర్ధిక లావాదేవీలు జరపవు, డాలర్లని చెల్లింపుల రూపంలో చేయవు... Read more
ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య చేపట్టడంతో, చమురు ధరలు భగ్గుమన్నాయి. బ్యారెల్ ముడి చమురు ధర ఏకంగా 105 డాలర్లకు చేరింది. గత ఏడేళ్లలో ఇదే గరిష్టం. 2014వ సంవత్సరంలో ముడి చమురు బ్యారెల్ ధర 100 డా... Read more
ఐటీ చట్టం 2000 స్థానంలో “కొత్త డిజిటల్ చట్టం” తీసుకురావాలి – మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
20 ఏళ్ల నాటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 స్థానంలో వర్తమాన కాలానికి అనుగుణంగా “కొత్త డిజిటల్ చట్టం” తీసుకురావాల్సిన అవసరం ఉందని కేంద్ర ఐటీశాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్... Read more
ఆసియాలో అతిపెద్ద బయో సీఎన్జీ ప్లాంట్ ను ఫిబ్రవరి 19 నాడు మధ్యప్రదేశ్ లో ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. ఇండోర్ పరిధి దేవ్ గుడారియాలో మొత్తం 150 కోట్ల రూపాయల పెట్టుబడితో 15 ఎకరాల విస్తీర్ణంల... Read more
ఉక్రెయిన్-భారత్ మధ్య నడిచే విమానాల సంఖ్యపై పరిమితులు తొలగింపు – విమానయాన సంస్థలకు ఏవియేషన్ మినిస్ట్రీ సమాచారం
ఉక్రెయిన్లో నెలకొన్న తాజాపరిణామాల నేపథ్యంలో భారత్, ఉక్రెయిన్ మధ్య విమానాల రాకపోకల విషయంలో పరిమితుల్ని తొలగించింది పౌర విమానయాన శాఖ. రెండు దేశాల మధ్య ఎన్ని విమానాలైనా నడవచ్చని…డిమాండ్ ద... Read more
28 బ్యాంకులకు 23 వేల కోట్లు ఎగవేత – ఎస్.బి.ఐ ఫిర్యాదుతో ABG షిప్ యార్డ్ సంస్థపై సీబీఐ కేసులు నమోదు
28 బ్యాంకులకు దాదాపు 23 వేల కోట్లు ఎగవేసి మోసం చేసిన షిప్పింగ్ కంపెనీపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ABG గ్రూప్ నకు చెందిన ABG షిప్యార్డ్ ….గుజరాత్లోని సూరత్ ,దహేజ్లలో నౌకానిర్మాణం,... Read more
కరోనా ప్రభావం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 7.8 శాతంగా ఉంటుందని తెలిపారు. అదే విధంగా రిపోరేటు, రివర్స్రి... Read more
కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన విజయ్ మాల్యాకు సుప్రీం కోర్టు లాస్ట్ చాన్స్ ఇచ్చింది. రెండు వారాల్లోగా తన వాదనలు వినిపించాలని, లేదంటే కోర్టు ధిక్కార నేరం కింద కేసును ఎదుర్కోవాల్స... Read more
ప్రస్తుతం దేశంలో మెదడులేని సర్కారు ఉంది. ఈ దేశాన్ని కేంద్ర ప్రభుత్వం నాశనం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ దేశంలో గొప్పగా ఏం చేయలేదు, మోదీ ఏదో చేస్తారని ప్రజలు నమ్మి ఓటేసి మోసపోయారు’ అంటూ విమర్... Read more
రాజకీయాలకు అతీతంగా అందరి మన్ననలు పొందేలా కేంద్రబడ్జెట్ ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆత్మనిర్భర్ పునాదులతో నవభారత నిర్మాణానికి ఇది దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి ని... Read more
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సర్వేను లోక్ సభలో ప్రవేశపెట్టారు. మంగళవారం బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఒకరోజు ముందుగానే ఆర్థికసర్వేను లోక్ సభలో సమర్పించారు. దే... Read more
ఒక ప్రక్క చైనా ఆధిపత్య ధోరణులు, మరోపక్క ఆఫ్ఘనిస్థాన్లో తాలిబాన్ల రాజ్యం, ఇంకొక ప్రక్క పాకిస్తాన్ ఎగదోస్తూన్న ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు కలగలిసి మధ్య ఆసియా దేశాలను సందిగ్ధంలో పడేసాయి . ఆ దే... Read more
డాక్టర్ వి.అనంత నాగేశ్వరన్ను భారత ప్రభుత్వం చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ గా నియమించింది. జనవరి 28న ఆయన బాధ్యతలు స్వీకరించారు. అహ్మదాబాద్లోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్... Read more
సాధారణంగా చాలా మంది రైతులు తమ వ్యవసాయ అవసరాల కోసం ప్రభుత్వ మరియు కోపరేటివ్ బ్యాంకులు నుండి చవక వడ్డీ రేట్ తో రుణాలు తీసుకుంటూ వుంటారు. కొందరు రైతులు రుణాలు అంటే భయం చేత లేక ఇతర కారణాల వల్ల అ... Read more
ఎయిరిండియా తిరిగి టాటా గ్రూప్ చేతికి అందిన నేపథ్యంలో టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు.. దానికి సంబంధించిన ఫొటోను పీఎంవో ట్వీట్ చేసింది. ఎయిరిండియా అప్పగింత ప్ర... Read more
ఇక టాటా ఆధ్వర్యంలోనే ఎయిరిండియా కార్యకలాపాలు – సంస్థను పూర్తిగా టాటాకు అప్పగించిన కేంద్రం
ఎయిరిండియాను టాటా గ్రూపునకు అప్పగించే ప్రక్రియను కేంద్రం పూర్తి చేసింది. ఎయిరిండియా-స్పెషల్ పర్పస్ వెహికిల్ AIAHL మధ్య కుదిరిన ఒప్పందాన్ని ప్రభుత్వం నోటిఫై చేసింది. ఇక రేపటి నుంచి అంటే శుక్ర... Read more
గణతంత్ర దినోత్సవ పరేడ్ లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. తన శాఖకు చెందిన టెక్ట్స్ టైల్స్ విభాగం శకటం ముందుకు సాగుతుండగా కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ తన ఫోన్ తో రికార్డు... Read more
జీ తమిళ్ ఛానల్లో ప్రసారమైన రియాలిటీ షో ‘జూనియర్ సూపర్ స్టార్స్ సీజన్ 4’ ఎపిసోడ్పై దాఖలైన ఫిర్యాదుపై స్పందించాలని కోరుతూ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్కు ఇన్ఫర్మేషన్ అండ్ బ... Read more
భారత్ కు స్టార్టప్ లే వెన్నెముక అని ప్రధాని మోదీ అన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా శనివారం దాదాపు 150 స్టార్టప్ లతో ఆయన సంభాషించారు. ఇక నుంచి ప్రతీ ఏటా జనవరి 16ను నేషనల్ స్టార్టప్ డే... Read more
సమాజ సేవ, NGO లు గతంలోనూ ఇప్పుడూ కూడా ఇది అతి సులువుగా డబ్బులు, పేరు సంపాదించే మార్గంగా చాలా మంది తెలివైన వారు ఎంచుకుంటున్నారు. దీనిలో పెట్టుబడి తక్కువ. వ్యాపార రిస్క్ తక్కువ. గతంలో ఒక లక్ష... Read more