ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో పెట్రోల్ ధరలు 1/10 వంతు మాత్రమే పెరిగాయి – కేంద్రమంత్రి పూరి
పెట్రోల్ ధరలు అమాంతం పెరిగిపోతున్న వేళ ఆ పెరుగుదల తక్కువేనంటున్నారు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి. పెట్రో ధరల పెరుగుదలపై లోక్ సభలో ఆయన వివరణ ఇచ్చారు. “భారతదేశంలో పెరిగిన... Read more
తాను చదువుకున్న విద్యాసంస్థకు ఏకంగా వందకోట్లు విరాళమిచ్చారొకాయన. ఆయన మరెవరో కాదు ఇండిగో కో ఫౌండర్ రాకేశ్ గంగ్వార్. ఐఐటీ కాన్పూర్ ప్రాంగణంలో ఏర్పాటుచేయతలపెట్టిన స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్... Read more
తెలంగాణ నుంచే అత్యధికంగా ధాన్యం సేకరణ – ఇంకా వివక్ష ఎక్కడిది – బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్ రావు
ధాన్యం విషయంలో తెలంగాణ సర్కారు చెప్తున్నవన్నీ అబద్ధాలేనని బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్ రావు అన్నారు. పాలనా వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టి మరల్చేందుకే ధాన్యం అంశాన్ని రాజకీయం... Read more
భూటాన్, సింగపూర్ సహా UAE తరువాత నేపాల్ ఇటీవల భారతీయ రూపే కార్డ్ను ఉపయోగిస్తున్న నాలుగో విదేశీ దేశంగా అవతరించింది. PTI ప్రకారం, నేపాల్లో భారత ఎలక్ట్రానిక్ చెల్లింపు వ్యవస్థను ప్రారంభించాలని... Read more
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో మరో సారి డ్రగ్స్ కలకలం రేగింది. హైదరాబాద్ నగర నడిబొడ్డున బంజారాహిల్స్లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో నిషేధిత మాదకద్రవ్యాలు లభ్య... Read more
హలాల్ మాంసాన్ని ముస్లిమేతరులతో తినిపించడం పాపం – ముస్లిమేతరులు హలాల్ తినడం ధర్మభ్రష్టత్వం – కర్నాటక నేత రహీమ్ ఉచిల్
ముస్లిమేతరులు హలాల్ మాంసాన్ని తినడం అంటే ధర్మభ్రష్టులవడమేనని కర్నాటక బీజేపీ నాయకులు రహీమ్ ఉచిల్ అన్నారు. హలాల్ చేసిన విషయాన్ని దాచి పెట్టి ముస్లిమేతరులు దాన్ని తినేలా చేయడం ముస్లింలకూ మంచిది... Read more
స్వదేశీ తయారీని ప్రోత్సహించే దిశగా రక్షణ శాఖ – వచ్చే ఏడేళ్లలో రూ. 5 లక్షల కోట్ల విలువ చేసే సైనిక పరికరాల కొనుగోలు
స్వదేశీ రక్షణ తయారీని ప్రోత్సహించే విధానానికి అనుగుణంగా వచ్చే ఐదు నుంచి ఏడేళ్లలో దేశీయ పరిశ్రమల నుంచి రూ. 5 లక్షల కోట్ల విలువైన సైనిక పరికరాలను కొనుగోలు చేయాలని రక్షణశాఖ యోచిస్తోంది. రాజ్యసభ... Read more
డేటా రక్షణ, డిజిటల్ సహా ఇతర సైబర్ భద్రతా చట్టాల ఫ్రేమ్వర్క్ కోసం భారత్ కసరత్తు – కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్
భారతీయ ఇంటర్నెట్ ను ప్రమాదంబారిన పడకుండా కాపాడ్డానికి అలాగే బిక్ టెక్ వ్యాపారుల చేతుల్లో ఆయుధంగా మారకుండా చూసేందుకు స్థానిక చట్టాలపై పునరాలోచించాల్సిన అవసరం ఉందని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మ... Read more
రష్యా నుంచి క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ కొనాలంటే రష్యన్ రూబుల్స్ లో చెల్లించాల్సిందే
రష్యా నుంచి ఎవరైనా క్రూడ్ ఆయిల్ కానీ నాచురల్ గ్యాస్ కొనాలి అంటే రూబుల్స్ లో చెల్లించాల్సిందే ..పుతిన్! ఫిబ్రవరి 24 న పుతిన్ ఉక్రెయిన్ మీద స్పెషల్ మిలటరీ ఆపరేషన్ కోసం ఆదేశించిన తరువాత అమెరికా... Read more
ఎవరికే ఆపదా వచ్చినా ఆదుకోవడంలో ముందుంటారు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా. అంతబిజీ లైఫ్ లోనూ సోషల్మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ…తనదైన శైలిలో మంచి సందేశాలిస్తుంటారు. ఆకట్టుకునే అంశాల... Read more
రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాల ప్రదానం – పద్మశ్రీ అందుకున్న కృష్ణా ఎల్లా, సుచిత్రా ఎల్లా
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవ వేడుక ఘనంగా జరిగింది. యూపీ మాజీ సీఎం దివంగత కల్యాణ్ సింగ్ కు ప్రకటించిన పద్మవిభూషణ్ ను ఆయన కుమారుడు రాజ్ వీర్ సింగ్ అందుకున్నారు. ఇక ఆం... Read more
ఇప్పటికే తైవాన్ కి చెందిన ఆపిల్ ఐ ఫోన్స్ తయారీ సంస్థలు అయిన ఫాక్సాన్, విస్ట్రాన్ భారత దేశంలో ఆపిల్ ఫోన్స్ తయారు చేస్తూ.. ఎగుమతులు చేస్తూ ఉంటే కొత్తగా అదే దేశానికి చెందిన ఆపిల్ ఫోన్లను తయారు... Read more
“మేక్ ఇన్ ఇండియా’ లో భాగంగా హైదరాబాద్కు చెందిన HC రోబోటిక్స్ సంస్థ దేశంలోని భద్రతా దళాల కోసం నిఘా పరికరాలను రూపొందిస్తోంది. అమెరికా, యూరోప్లోని పరిశోధనా కేంద్రాల సహకారంతో... Read more
తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన ఫిష్-ఇన్ – సంస్థ ప్రతినిధులతో కేటీఆర్ సమావేశం
ప్రపంచంలోనే అత్యధికంగా తిలాపియా చేపలను ఎగుమతి చేసే ప్రతిష్టాత్మక కంపెనీ ఫిష్ ఇన్ తెలంగాణ లో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ఈరోజు అమెరికాలో మంత్రి శ్రీ కేటీఆర్ తో జరిగిన... Read more
ఆర్థిక నేరాలకు పాల్పడి, విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు చెందిన దాదాపు రూ.19,000 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం తెలిపిం... Read more
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక – రోడ్లపైకి వస్తున్న జనం – ఎక్కడికక్కడ ఆందోళనలు, నిరసనలు
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది శ్రీలంక. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ కొరతతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఏ బంకు దగ్గర చూసినా వందలాది వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి. దీంతో ఆగ్రహంతో ఊగి... Read more
తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా కేటీఆర్ అమెరికా టూర్ – కాలిఫోర్నియాలో ‘మీట్ అండ్ గ్రీట్ విత్ కేటీఆర్’
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అమెరికాలో బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా ఆయన రెండువారాల పర్యటన కోసం అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్కడి ప్రముఖ క... Read more
అర్జున్ మార్క్ 2 మెయిన్ బాటిల్ ట్యాంక్ కొనడానికి భారత ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించిన బహ్రెయిన్ దేశం ! చర్చలు ఫలించి ఒక వేళ కనుక బహ్రెయిన్ అర్జున్ ట్యాంకులని కొంటే అది DRDO కి పెద్ద ఊరట అవుత... Read more
రైతు చట్టాలకు అనుకూలంగా అత్యధిక వ్యవసాయ సంఘాలు – అత్యున్నత స్థాయి నిపుణుల ప్యానెల్ వెల్లడి
రద్దు చేయబడిన మూడు వ్యవసాయ చట్టాలను అధ్యయనం చేయడానికి సుప్రీం కోర్ట్ ఏర్పాటు చేసిన ఉన్నత-స్థాయి నిపుణుల ప్యానెల్, తాము సంభాషించిన అత్యధిక వ్యవసాయ సంస్థలు రైతు బిల్లులకు సానుకూలంగా ఉన్నాయని ప... Read more
అమెరికా తో పాటు యూరోపియన్ యూనియన్, జపాన్, ఆస్ట్రేలియా లు రష్యా మీద ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ దేశాలు రష్యాతో ఎలాంటి వ్యాపార,ఆర్ధిక లావాదేవీలు జరపవు, డాలర్లని చెల్లింపుల రూపంలో చేయవు... Read more
ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య చేపట్టడంతో, చమురు ధరలు భగ్గుమన్నాయి. బ్యారెల్ ముడి చమురు ధర ఏకంగా 105 డాలర్లకు చేరింది. గత ఏడేళ్లలో ఇదే గరిష్టం. 2014వ సంవత్సరంలో ముడి చమురు బ్యారెల్ ధర 100 డా... Read more
ఐటీ చట్టం 2000 స్థానంలో “కొత్త డిజిటల్ చట్టం” తీసుకురావాలి – మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
20 ఏళ్ల నాటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 స్థానంలో వర్తమాన కాలానికి అనుగుణంగా “కొత్త డిజిటల్ చట్టం” తీసుకురావాల్సిన అవసరం ఉందని కేంద్ర ఐటీశాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్... Read more
ఆసియాలో అతిపెద్ద బయో సీఎన్జీ ప్లాంట్ ను ఫిబ్రవరి 19 నాడు మధ్యప్రదేశ్ లో ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. ఇండోర్ పరిధి దేవ్ గుడారియాలో మొత్తం 150 కోట్ల రూపాయల పెట్టుబడితో 15 ఎకరాల విస్తీర్ణంల... Read more
ఉక్రెయిన్-భారత్ మధ్య నడిచే విమానాల సంఖ్యపై పరిమితులు తొలగింపు – విమానయాన సంస్థలకు ఏవియేషన్ మినిస్ట్రీ సమాచారం
ఉక్రెయిన్లో నెలకొన్న తాజాపరిణామాల నేపథ్యంలో భారత్, ఉక్రెయిన్ మధ్య విమానాల రాకపోకల విషయంలో పరిమితుల్ని తొలగించింది పౌర విమానయాన శాఖ. రెండు దేశాల మధ్య ఎన్ని విమానాలైనా నడవచ్చని…డిమాండ్ ద... Read more