ఇంటిముందు దీపాలు వెలిగిస్తున్న రిషి సునాక్ ఫొటో, వీడియోలు వైరల్ – ఆకట్టుకుంటున్న ఆనంద్ మహీంద్రా ట్వీట్
బ్రిటన్ ప్రధాని రేసులో ముందుకు దూసుకెళ్తున్నారు రిషి సునాక్. కన్జర్వేటివ్ పార్టీ నిర్వహించిన లాస్ట్ రౌండ్ రహస్య బ్యాలట్ లో 137 మంది ఎంపీల ఓట్లు దక్కాయి రిషికి. విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ కు... Read more
ప్రపంచంలోని సంపన్నుల జాబితాలో గౌతమ్ ఆదానీ – బిల్ గేట్స్ ను పక్కకునెట్టి నాలుగోస్థానానికి
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ 115.5 బిలియన్ డాలర్ల సంపదతో మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ను అధిగమించి ప్రపంచంలోని నాల్గవ సంపన్నుడిగా నిలిచారు. ఫోర్బ్స్ కు సంబందించిన రియల్ టైమ్... Read more
తెలంగాణలో ఆర్టీసి మళ్ళీ బాదుడుకు సిద్ధమైంది. ఇదివరకే సెస్ల రూపంలో భారీగా టికెట్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. తాజాగా లగేజీ చార్జీల రూపంలో ధరలు పెంచనుంది. ఒక్కో ప్రయాణికుడు తమ వెంట 50 కిలోల... Read more
తన అత్తమామలు నారాయణమూర్తి, సుధామూర్తిని చూసి గర్వపడుతున్నానన్నారు బ్రిటన్ ప్రధాని రేసులో ముందున్న రిషి సునక్. భార్య అక్షితపై వచ్చిన ఆరోపణలపైనా ఆయన స్పందించారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో... Read more
భారతదేశపు కిరీటంలో మరో కలికి తురాయి ఇజ్రాయెల్ తన హఫియా (HIAFA) పోర్ట్ను ఆదాని గ్రూప్ కి $1.2 బిలియన్లకు విక్రయించింది. ఈ హైఫా పోర్ట్ యొక్క ప్రాముఖ్యత : తూర్పు మెడిటరేనియన్లోని అతిపెద్ద ఓడర... Read more
ఆకట్టుకుంటున్నఆనంద్ మహీంద్రా ట్వీట్ – బ్రిటన్ ప్రధాని భవనం భవిష్యత్తులో ఎలా ఉంటుందో చెప్పే మీమ్ షేర్ చేసిన మహీంద్రాచైర్మన్
బ్రిటన్ ప్రధాని పదవి పోటీలో భారత సంతతికి చెందిన రుషి సునక్ ముందున్న సంగతి తెలిసిందే. కన్సర్వేటివ్ పార్టీనుంచి మొత్తం 8మంది పోటీలో ఉన్నసంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద... Read more
సెంట్రల్ చైనా నగరం అయిన Zhengzhou లో ప్రజలు భారీగా రోడ్ల మీదకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేశారు. చైనాలోని నాలుగు గ్రామీణ బాంకుల లో భారీగా అవకతవకలు జరగడం తో ప్రజలు తమ సేవింగ్స్ అక్కౌంట్స్ మరియు... Read more
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ [ED] వివో ఇండియా కి చెందిన 117 బ్యాంక్ అకౌంట్ల లో ఉన్న465 కోట్ల రూపాయాలని స్థమ్బింప చేసింది. దేశవ్యాప్తంగా 48 నగరాలలో ED వివో ఇండియా కి చెందిన పలు సంస్థల మీద దాడి... Read more
మన చుట్టు ప్రక్కల దేశాలలో ఆర్ధిక సంక్షోభాలు చూస్తే ఒళ్ళు జలదరిస్తోంది .. శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల పరిస్థితి ఏమీ బాలేదనే వార్తలు వింటున్నాము .. ఇక శ్రీలంకలో అయితే అధ్యక్షుడే పారి... Read more
కోర్టు ధిక్కరణ కేసులో విజయ్ మాల్యాకు నాలుగు నెలల జైలు శిక్ష – మాల్యా తీరుపై సుప్రీం ఆగ్రహం
కోర్టు ధిక్కరణ కేసులో విజయ్ మాల్యాకు నాలుగు నెలల జైలు శిక్ష విధించింది సుప్రీ కోర్టు.. రెండువేల రూపాయల జరిమానా కూడా విధిస్తూ…జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఎస్.ఆర్.భట్, జస్టిస్ పి... Read more
స్టార్టప్ రంగంలో కర్నాటక దూసుకెళ్తోంది. తాజా ర్యాంకింగ్ లో అత్యుత్తమ పనితీరులో గుజరాత్ ను దాటుకుని అగ్రభాగాన నిలిచింది పొరుగురాష్ట్రం. అత్యుత్తమ సాధన, కార్యనిర్వహణ, నాయకత్వం, వర్ధమాన లీడర్ష... Read more
రిలయన్స్ జియో పగ్గాలు తనయుడు ఆకాశ్ కు అప్పగించారు ముఖేశ్ అంబానీ. జియో డైరెక్టర్ గా ఆయన రాజీనామా చేశారు. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో, రిలయన్స్ జియో కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ఛైర్మన్గా నా... Read more
జులై 4లోగా తన ప్రభుత్వం జారీ చేసిన గత ఉత్తర్వులన్నింటినీ పాటించాలని ట్విట్టర్కు కేంద్రం నోటీసు జారీ చేసింది. ఎలక్ట్రానిక్స్, IT మంత్రిత్వ శాఖ జూలై 4 వరకు ఈ గడువు విధించింది, విఫలమైతే ట్విట్... Read more
చండీగఢ్లో జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశం – అన్ని రాష్ట్రాల ఆర్థికమంత్రులు, ఉన్నతాధికారులు హాజరు
చండీగఢ్లో జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశాలు జరుగుతున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 2 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, రాష్ట్రాల, అలాగే క... Read more
ఇప్పటి వరకు వ్యాపారంలో లాభాలు సంపాందించిన అదానీ ఇప్పుడు సేవా మార్గం బాట పట్టారు. తన తండ్రి శతజయంతి, అలాగే తన 60వ పుట్టిన రోజు సందర్భంగా కీలక నిర్ణయం వెల్లడించారు. అదానీ గ్రూపు ద్వారా రాబోయే... Read more
‘అగ్నిపథ్(Agnipath)’పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ… వేళ పలువురు దేశీయ కార్పొరేట్ దిగ్గజ సంస్థలు అగ్నిపథ్ కు మద్దతునిస్తున్నాయి. అంతేకాదు నాలుగేళ్ల తర్వాత బయటకొచ్చే అగ్న... Read more
టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా 200 కంటే ఎక్కువ కొత్త విమానాలను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. వాటిలో 70 శాతం ఇరుకైన జెట్ సర్వీసు విమానాలని ఎయిర్ ఇండియా వర్గాలు తెలిపాయి. ఎయిర్బస్, బో... Read more
సాయుధ దళాల్లో పనిచేసిన అగ్నివీర్ లకు మహీంద్రా గ్రూప్ లో ఉద్యోగాలిస్తాం : ఆనంద్ మహీంద్రా
అగ్నిపథ్ స్కీంద్వారా వెళ్లి ఆర్మీలో పనిచేసి నాలుగేళ్ల తరువాత బయటకొచ్చే అగ్నివీర్ లను తన కంపెనీ రిక్రూట్ చేసుకుంటుందని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రకటించారు. “అగ్నిపథ్ ను... Read more
అంటువ్యాధుల నివారణ, వ్యాధి ముప్పులను ముందుగానే గుర్తించడం కోసం మూడు భారతీయ వైద్య పరిశోధనా సంస్థలకు $122 మిలియన్ల నిధులను అమెరికా ప్రకటించినట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్... Read more
పాకిస్తాన్ లో ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి తక్కువ కప్పుల టీ తాగాలని ప్రజలను కోరిన మంత్రి అహ్సాన్ ఇక్బాల్
పాకిస్తాన్ మంత్రి అహ్సాన్ ఇక్బాల్ పాకిస్తాన్ ప్రజలను ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి టీ తాగడం తగ్గించాలని కోరారు. “పాకిస్తాన్ టీని దిగుమతి చేసుకుంటుంది, దాని కోసం డబ్బు అప్పుగా తీసుకోవలసి ఉం... Read more
భారత్ గౌరవ్ పథకం కింద భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైలు సర్వీస్ కోయంబత్తూర్ నుంచి షిర్డీకి ప్రారంభమైంది. “రైల్వే శాఖ ఈ రైలును సర్వీస్ ప్రొవైడర్కు రెండేళ్ల కాలానికి లీజుకు తీసుకుంది.... Read more
భారతదేశంలోని బ్రోకెన్ రైస్ కు పెరుగుతున్న డిమాండ్ – 83 దేశాల జాబితాలో అగ్రస్థానంలో చైనా
భారతదేశం 2021-22లో 83 దేశాలకు 38.64 LMT(lakh metric tonnes) బ్రోకెన్ బియ్యాన్ని ఎగుమతి చేసింది. ఇందులో అత్యధికంగా 15.76 LMT ని చైనా కొనుగోలు చేసింది. చైనాకు ఎగుమతి పరిమాణం 2.73 LMT ను... Read more
ఎప్పుడెప్పుడా అని ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు ప్రధాని నరేంద్ర మోడీ శుభవార్త చెప్పారు. వచ్చే ఏడాదిన్నరలోగా మిషన్ మోడ్లో భాగంగా దేశంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు,... Read more
ట్విట్టర్, యూట్యూబ్లను అవమానకరమైన (లేయర్స్ షాట్) ప్రకటనను తొలగించమని కోరిన I&B మంత్రిత్వ శాఖ
యూట్యూబ్, ట్విట్టర్ తమ సైట్ల నుంచి లేయర్స్ కంపెనీ ద్వారా రూపొందిన ‘షాట్’ అనే వివాదాస్పద బాడీ స్ప్రే యాడ్ను తొలగించాలని I&B మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అడ్వర్టైజింగ్ కోడ్ ప్రకారం ఈ వ్యా... Read more
ఆసియాలోనే కుబేరుడిగా తన స్థానాన్నిమరోసారి సుస్థిరం చేసుకున్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ. ఆదానీ గ్రూప్ ఫౌండర్ గౌతమ్ ఆదానీ కన్నా అధికసంపన్నుడిగా ముందు నిలిచారు. అయితే ఇద్దరి... Read more