కోర్టు ధిక్కరణ కేసులో విజయ్ మాల్యాకు నాలుగు నెలల జైలు శిక్ష – మాల్యా తీరుపై సుప్రీం ఆగ్రహం
కోర్టు ధిక్కరణ కేసులో విజయ్ మాల్యాకు నాలుగు నెలల జైలు శిక్ష విధించింది సుప్రీ కోర్టు.. రెండువేల రూపాయల జరిమానా కూడా విధిస్తూ…జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఎస్.ఆర్.భట్, జస్టిస్ పి... Read more
స్టార్టప్ రంగంలో కర్నాటక దూసుకెళ్తోంది. తాజా ర్యాంకింగ్ లో అత్యుత్తమ పనితీరులో గుజరాత్ ను దాటుకుని అగ్రభాగాన నిలిచింది పొరుగురాష్ట్రం. అత్యుత్తమ సాధన, కార్యనిర్వహణ, నాయకత్వం, వర్ధమాన లీడర్ష... Read more
రిలయన్స్ జియో పగ్గాలు తనయుడు ఆకాశ్ కు అప్పగించారు ముఖేశ్ అంబానీ. జియో డైరెక్టర్ గా ఆయన రాజీనామా చేశారు. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో, రిలయన్స్ జియో కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ఛైర్మన్గా నా... Read more
జులై 4లోగా తన ప్రభుత్వం జారీ చేసిన గత ఉత్తర్వులన్నింటినీ పాటించాలని ట్విట్టర్కు కేంద్రం నోటీసు జారీ చేసింది. ఎలక్ట్రానిక్స్, IT మంత్రిత్వ శాఖ జూలై 4 వరకు ఈ గడువు విధించింది, విఫలమైతే ట్విట్... Read more
చండీగఢ్లో జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశం – అన్ని రాష్ట్రాల ఆర్థికమంత్రులు, ఉన్నతాధికారులు హాజరు
చండీగఢ్లో జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశాలు జరుగుతున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 2 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, రాష్ట్రాల, అలాగే క... Read more
ఇప్పటి వరకు వ్యాపారంలో లాభాలు సంపాందించిన అదానీ ఇప్పుడు సేవా మార్గం బాట పట్టారు. తన తండ్రి శతజయంతి, అలాగే తన 60వ పుట్టిన రోజు సందర్భంగా కీలక నిర్ణయం వెల్లడించారు. అదానీ గ్రూపు ద్వారా రాబోయే... Read more
‘అగ్నిపథ్(Agnipath)’పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ… వేళ పలువురు దేశీయ కార్పొరేట్ దిగ్గజ సంస్థలు అగ్నిపథ్ కు మద్దతునిస్తున్నాయి. అంతేకాదు నాలుగేళ్ల తర్వాత బయటకొచ్చే అగ్న... Read more
టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా 200 కంటే ఎక్కువ కొత్త విమానాలను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. వాటిలో 70 శాతం ఇరుకైన జెట్ సర్వీసు విమానాలని ఎయిర్ ఇండియా వర్గాలు తెలిపాయి. ఎయిర్బస్, బో... Read more
సాయుధ దళాల్లో పనిచేసిన అగ్నివీర్ లకు మహీంద్రా గ్రూప్ లో ఉద్యోగాలిస్తాం : ఆనంద్ మహీంద్రా
అగ్నిపథ్ స్కీంద్వారా వెళ్లి ఆర్మీలో పనిచేసి నాలుగేళ్ల తరువాత బయటకొచ్చే అగ్నివీర్ లను తన కంపెనీ రిక్రూట్ చేసుకుంటుందని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రకటించారు. “అగ్నిపథ్ ను... Read more
అంటువ్యాధుల నివారణ, వ్యాధి ముప్పులను ముందుగానే గుర్తించడం కోసం మూడు భారతీయ వైద్య పరిశోధనా సంస్థలకు $122 మిలియన్ల నిధులను అమెరికా ప్రకటించినట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్... Read more
పాకిస్తాన్ లో ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి తక్కువ కప్పుల టీ తాగాలని ప్రజలను కోరిన మంత్రి అహ్సాన్ ఇక్బాల్
పాకిస్తాన్ మంత్రి అహ్సాన్ ఇక్బాల్ పాకిస్తాన్ ప్రజలను ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి టీ తాగడం తగ్గించాలని కోరారు. “పాకిస్తాన్ టీని దిగుమతి చేసుకుంటుంది, దాని కోసం డబ్బు అప్పుగా తీసుకోవలసి ఉం... Read more
భారత్ గౌరవ్ పథకం కింద భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైలు సర్వీస్ కోయంబత్తూర్ నుంచి షిర్డీకి ప్రారంభమైంది. “రైల్వే శాఖ ఈ రైలును సర్వీస్ ప్రొవైడర్కు రెండేళ్ల కాలానికి లీజుకు తీసుకుంది.... Read more
భారతదేశంలోని బ్రోకెన్ రైస్ కు పెరుగుతున్న డిమాండ్ – 83 దేశాల జాబితాలో అగ్రస్థానంలో చైనా
భారతదేశం 2021-22లో 83 దేశాలకు 38.64 LMT(lakh metric tonnes) బ్రోకెన్ బియ్యాన్ని ఎగుమతి చేసింది. ఇందులో అత్యధికంగా 15.76 LMT ని చైనా కొనుగోలు చేసింది. చైనాకు ఎగుమతి పరిమాణం 2.73 LMT ను... Read more
ఎప్పుడెప్పుడా అని ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు ప్రధాని నరేంద్ర మోడీ శుభవార్త చెప్పారు. వచ్చే ఏడాదిన్నరలోగా మిషన్ మోడ్లో భాగంగా దేశంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు,... Read more
ట్విట్టర్, యూట్యూబ్లను అవమానకరమైన (లేయర్స్ షాట్) ప్రకటనను తొలగించమని కోరిన I&B మంత్రిత్వ శాఖ
యూట్యూబ్, ట్విట్టర్ తమ సైట్ల నుంచి లేయర్స్ కంపెనీ ద్వారా రూపొందిన ‘షాట్’ అనే వివాదాస్పద బాడీ స్ప్రే యాడ్ను తొలగించాలని I&B మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అడ్వర్టైజింగ్ కోడ్ ప్రకారం ఈ వ్యా... Read more
ఆసియాలోనే కుబేరుడిగా తన స్థానాన్నిమరోసారి సుస్థిరం చేసుకున్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ. ఆదానీ గ్రూప్ ఫౌండర్ గౌతమ్ ఆదానీ కన్నా అధికసంపన్నుడిగా ముందు నిలిచారు. అయితే ఇద్దరి... Read more
నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీకి ఈడీ మళ్లీ సమన్లు జారీ చేసింది. గురవారం విచారణకు హాజరుకాకపోవడంతో జూన్ 13న విచారణకు రావాలని మరోసారి నోటీసులు పంపింది. విదేశంలో ఉన్నందున రావడం కుదరదని మరిం... Read more
సోనియాగాంధీ కి రాహుల్ కి నేషనల్ హెరాల్డ్ పేపర్ విషయంలో మనీ లాండరింగ్ జరిగింది అని ED విచారణకు హాజరుకమ్మని నోటీస్ లు ఇవ్వడంతో రాజకీయ దుమారం చెలరేగింది. అసలు ఏమిటీ ఈ నేషనల్ హెరాల్డ్ కధ? అసోసియ... Read more
2022 మేనెలలో జీఎస్టీ లక్షా 40వేల 885కోట్ల రూపాయలు వసూలైంది. జీఎస్టీ వసూళ్ల ప్రారంభంనుంచి 1.40 లక్షల కోట్ల మార్కును దాటడం ఇది నాలుగోసారి. 2022 నుంచి వరుసగా మూడునెలలు రికార్డుస్థాయిలో వ... Read more
సరికొత్త ఎలక్ట్రిక్ మోడల్తో తిరిగి రానున్న హిందుస్థాన్ మోటార్స్ – త్వరలో ఐకానిక్ ‘అంబాసిడర్’ కారు
హిందూస్థాన్ మోటార్స్ తయారు చేసిన ఐకానిక్ అంబాసిడర్ కారు కొన్ని దశాబ్దాల క్రితం భారతదేశ వీధుల్లో సర్వసాధారణంగా కనిపించేది. దేశంలో కార్ల తయారీ నిలిచిపోయిన సంవత్సరాల తర్వాత.. ఈ కారు టెక్నికల్ గ... Read more
May 24,2022 న భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ జీ జపాన్ రాజధాని టోక్యో చేరుకున్నారు. క్వాడ్ దేశాల ప్రధానులతో శిఖరాగ్ర సమావేశం కోసం మోడీజీ జపాన్ వెళ్లారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్,జపాన్ ప్ర... Read more
టైమ్ “ప్రభావశీల వ్యక్తులు’ జాబితాలో భారత్ నుంచి గౌతమ్ ఆదానీ, అడ్వకేట్ కరుణానంది పేర్లు
ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ‘ప్రపంచంలో అత్యంత ప్రభావశీల వ్యక్తుల మొదటి100 మంది’ జాబితాలో భారత్ నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, అడ్వొకేట్ కరుణా నందికి చోటుదక్కింది. పెద్దగా ప్రజల్... Read more
ఇంధనంపై ఎక్సైజ్ సుంకం తగ్గింపు భారాన్ని కేంద్రం మాత్రమే భరిస్తుంది – ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్
ఎక్సైజ్ సుంకం తగ్గింపుపై ప్రతిపక్షాల విమర్శలకు సమాధానంగా, పెట్రోలుపై లీటర్కు రూ.8 తగ్గింపు, డీజిల్పై రూ.6 తగ్గింపుపై పూర్తి వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆర్థిక మంత్రి ప్రకటించార... Read more
దేశంలోని ద్రవ్యోల్బణ, నిరుద్యోగ పరిస్థితులు చూస్తుంటే భారత్ శ్రీలంకలాగే కనిపిస్తోందన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రజల దృష్టిని మళ్లించడంవల్ల వాస్తవ పరిస్థితులు మారబోవని ట్వీట్ చేశారు.... Read more
వెయ్యి చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తాకట్టు పెట్టుకొని 20 బిలియన్ డాలర్లు అప్పుగా ఇస్తాం – శ్రీలంకకు చైనా ఆఫర్ !
వెయ్యి చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తాకట్టు పెట్టుకొని $20 బిలియన్ డాలర్లు అప్పుగా ఇస్తాను-చైనా ! ప్రస్తుత ఆర్ధిక సంక్షోభం నుండి గట్టేక్కాలంటే ఇంతకంటే వేరే మార్గం లేదు శ్రీ లంకకి! ఈ ప్రతిపాదన... Read more