సీఎం హోదాలో మొదటిసారి ఆయన ఆస్పత్రికి వెళ్లారు. ఆయనతో పాటు హరీశ్, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. చికిత్స, వసతుల గురించి ఆస్పత్రి అధికారులు, సిబ్బందిని అడిగి Read more
అనుమతి ఉంటేనే రాష్ట్రంలోకి ఎంట్రీ అంటూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్ట్ స్టే విధించింది.. గతంలో తాము జారీ చేసిన ఉత్తర్వులను పట్టించుకోకపోవడంపై హైకోర్టు Read more
కోవిడ్ వ్యాప్తి కారణంగా రంజాన్ పండగను ముస్లింలంతా ఇళ్లల్లోనే జరుపుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్సజ్జనార్ సూచించారు. Read more
అత్యాధునిక హంగులతో 25 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన ఖమ్మం బస్టాండ్ హఠాత్తుగా కూలింది. Read more
తెలంగాణలో లాక్డౌన్ కొనసాగుతోంది..ఉదయం పదిగంటలకే రాష్ట్రవ్యాప్తంగా దుకాణాలన్నీ మూతపడ్డాయి..ఎక్కడివాళ్లక్కడే గప్ చుప్ అన్నట్టు అంతా ఇళ్లకే పరిమితమయ్యారు..రోడ్లు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు అన్... Read more
తెలంగాణలో లాక్ డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో సమయాలు కుదించారు. నేటినుంచి పదిరోజుల పాటు రాష్ట్రంలో లాక్ డౌన్ అమలవుతోంది. Read more
The rulers finally set foot on the outskirts of Kovid Read more
ఈ-పాస్ ద్వారానే ప్రత్యేక పాసుల జారీ Read more
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో భేటీ అయిన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.. Read more
సుల్తాన్ బబార్ డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ (DI )లక్ష్మణ్ రోడ్డుప్రమాదంలో చనిపోయారు. ఉదయం సొంతూరు సూర్యాపేటనుంచి తీసుకుని హైదరాబాద్ వస్తుండగా... Read more
రేపటినుంచి పదిరోజుల పాటు తెలంగాణలో లాక్ డౌన్ Read more
సీఎంను కలిసిన నోముల భగత్ Read more
కరోనా విలయ కాలంలో ప్రజలకు సేవ చేసేందుకు వైద్యులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. తాత్కాలిక ప్రాతిపదికన వైద్యులు, వైద్యసిబ్బంది నియామకాలు చేపట్టింది సర్కారు. Read more
తెలంగాణలో కేసులు ఉధృతమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ రేపు సమావేశం అవుతోంది Read more
కరోనా మరో జర్నలిస్టును బలిదీసుకుంది... Read more
తెలంగాణలో ఎట్టిపరిస్థితుల్లో లాక్డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. లాక్ డౌన్ విధించే విషయంలో గత అనుభవాలతో పాటు ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పలు ఇతర రాష్ట్రాల్లో... Read more
కర్నాటకలో కరోనా విలయతాండవం చేస్తోంది. అదే సమయంలో పలు ఆస్పత్రులు రోగుల నుంచి భారీగా డబ్బులు పిండుతున్నాయి. ఇక బెంగళూరులోని పలు ఆస్పత్రుల్లో నకిలీ పేర్లతో పడకల్ని రిజర్వ్ చేస్తున్నారు. ఈ స్కాం... Read more
అన్నదాతకు శుభవార్త. అనుకున్న సమయానికే రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. ఈసారి సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది…రైతులకు మంచిరోజులేనని అంచనా వేస్తున్నారు. అయితే, ఇది ముందస్తు అంచనా మాత్... Read more
తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనానుంచి కోలుకున్నారు. పూర్తిగా కోలుకున్నఆయన చాలాకాలానికి ప్రగతి భవన్ కు వచ్చారు. ఏప్రిల్ 19న ఆయనకు కరోనా అని తేలింది. దీంతో ఆయన గజ్వేల్ లోని తన ఫాంహౌజ్ లోనే ఐసోలేషన్ల... Read more
తనక కనీస ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తన భూముల్లో సర్వే చేశారంటూ మంత్రి ఈటల కుటుంబం వేసిన అత్యవసర పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. Read more
దేవరయాంజల్లోని దేవాదాయ భూముల్నీ మాజీ మంత్రి ఈటల రాజేందర్ కబ్జా చేశారన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అందులోభాగంగా... Read more
బెంగాల్ హింసాంకాండపై ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ జగ్దీప్ ధన్కర్కు మంగళవారం మోదీ ఫోన్ చేసి, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆరా తీశారు. రాష్ట్రంలో లూటీలు, హత్యలపై ప్రధాని... Read more
బెంగాల్లో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయో లేదా హింసాకాండ చెలరేగింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అల్లర్లలో ఆరుగురు బీజేపీ కార్యకర్తలు హత్యకు గురైనట్టు తెలుస్తోంది. ఫలితాలు వెలువడగానే పలు ప్రాంతాల్ల... Read more
గ్రేటర్ పరిధిలోని లింగోజీగూడ డివిజన్ కు జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఓటమి పాలయ్యాడు. సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ పోగొట్టుకున్నట్టైంది. అక్కడినుంచి కాంగ్రెస్ అభ్యర్థి దర్పల్లి రాజశేఖర్... Read more
ఈటల అసైన్డ్ భూముల కబ్జా నిజమేనని తేలింది. భూ వివాదానికి సంబంధించి ఆయనపై ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే విచారణకు ఆదేశించారు. దీంతో .... Read more