https://youtu.be/fhYfeNKo-CE Read more
నిరుద్యోగ సమస్య పై యువమోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్ tspsc ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు.. రాష్ట్రం లో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్య... Read more
ఇన్ని రోజులు ఎక్కడికి పోయావ్? నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు ని అడ్డుకున్న బాధితులు… బైంసా పట్టణం లోగత ఫిబ్రవరి లో జరిగిన అల్లర్లలో జైలుకు వెళ్లిన కుంటుంబ సభ్యులను ఎంపీ సాయం బాపురా... Read more
విద్యాసంస్థలను పునఃప్రారంభించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది..జూలై 1నుంచి స్కూళ్లు, కాలేజీలు తెరవాలనుకుంటోంది. రాష్ట్రంలో లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేసిన సంగతి తెలిసిందే. పూర్తిస్థాయి సన్... Read more
ఓ యువతికి నిమిషాల వ్యవధిలోనే డబుల్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చిన ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. హయత్నగర్ మండలం అబ్దల్లాపూర్ మెట్లో ఓ యువతికి నిమిషాల వ్యవధిలో రెండో డోసు వేసింది ఆ నర్స్..దీంతో య... Read more
తెలంగాణలో లాక్ డౌన్ను పూర్తిగా ఎత్తేసింది ప్రభుత్వం. రాష్ట్రంలో కరోనా కేసులు పూర్తిగా తగ్గడ, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గడంతో లాక్ డౌన్ ఎత్తివేయాలని నిర్ణయించారు. కరోనా పూర్తి నియంత్రణలోక... Read more
తెలంగాణ పోలీసులకు డబుల్ ధమాకా. క్షేత్రస్థాయి సిబ్బంది మొదలుకొని ఐపీఎస్ అధికారుల వరకు వరాలజల్లు కురిపిస్తూ డీజీపీ మహేందర్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. సోమవారం జరిగిన భద్రత, ఆరోగ్య భద్రత ట్ర... Read more
ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది సహా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లందరికీ అంటే మొత్తం 9,21,037 మందికి 30 శాతం పీఆర్సీని కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈమేర... Read more
విశ్వహిందూ పరిషత్ ,బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఈరోజు పంజాగుట్ట లో ఉన్న స్మశాన వాటికాను సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు రామరాజు గారు రాష్ట్ర కార్యదర్శి బండ... Read more
ప్రగతి భవన్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. పెట్రోల్ పోసుకుని తగులబెట్టుకోబోతుండగా పోలీసులు అడ్డుకున్నారు. పేట్ బషీర్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ మహేష్ బిల్డర్ లతో కుమ్మక్కై... Read more
ఔషధాన్ని ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను విజ్ఞప్తి చేశారు.ఔషధం తయారీ సామగ్రి కొనుగోలుకు సహకారం అందించాలని జగన్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం న... Read more
హైదరాబాద్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 13 న ఆయన బీజేపీలో చేరనున్నారు. ఢిల్లీ వెళ్లి పార్టీ చీఫ్ జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈయ... Read more
హైదరాబాద్: సేవా భారతి ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సేవలు ప్రారంభమయ్యాయి. ఉచిత అంబులెన్స్ సేవలు కావాలనుకునేవారు 040-48213100 నంబర్ను సంప్రదించాలని సేవాభారతి ప్రతినిధులు తెలిపారు. బర్కత్పురా... Read more
TPCC Chief Revanth Reddy Sensational Comments On KCR and KTR
https://youtu.be/on28I0OQ4HA Read more