ముచ్చింతల దివ్యసాకేత క్షేత్రంలో శ్రీరామానుజాచార్యుల సమతామూర్తి విగ్రహ ప్రారంభోత్సవం సందర్భంగా… హైదరాబాద్ లోని శంషాబాద్ కు దగ్గరలో గల ముచ్చింతలలోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో 216అడుగుల రామాను... Read more
రామానుజాచార్యుల బోధనలు ప్రపంచానికి దారి చూపిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ని దివ్యక్షేత్రంలో నిర్మించిన 216 అడుగుల ఎత్తయిన రామానుజాచార్యుల విగ్రహాన్ని ప... Read more
బీజేపీ మొట్టమొదటి ఎంపీ, సీనియర్ నేత జంగారెడ్డి కన్నుమూత – ప్రధాని సహా పలువురి సంతాపం
లోక్ సభలో బీజేపీ మొట్టమొదటి ఎంపీ చందుపట్ల జంగారెడ్డి కన్నుమూశారు. 87 ఏళ్ల ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శుక్రవారం రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు... Read more
కొన్నేళ్ల కింద మూతపడిన సీసీఐ పునరుద్ధరణ పట్ల ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆరాటం చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉందని బీజేపీ నాయకురాలు సుహాసినీరెడ్డి అన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి,... Read more
‘సమతామూర్తి’ విగ్రహావిష్కరణకు ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5న హైదరాబాద్కు రానున్నారు. అయితే దేశ ప్రధాని రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రి ఆహ్వానం పలకడం ఆనవాయితీ. అయితే ఈసారి ప్రధా... Read more
బజార్హత్నూర్ మండలంలోని బొస్రా గ్రామంలోని ప్రజలకు బోథ్ సిఐ నైలు గంజాయి మాదకద్రవ్యాల పై అవగాహన సదస్సు నిర్వహించారు.. సిఐ నైలు మాట్లాడుతూ “మండలంలోని పలు మారుమూల ప్రాంతాల్లో రైతులు తమ పొలా... Read more
ఉడిపిలో కాలేజీలో హిజాబ్ గొడవ అలా సద్దుమణిగిందో లేదో కుందాపూర్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మళ్లీ వివాదం మొదలైంది. ముస్లిం అమ్మాయిలు హిజాబ్ ధరించి కళాశాలకు రావడంపై హిందూ అబ్బాయిలు నిరసన వ్యక... Read more
గాల్వన్ ఘర్షణల్లో చైనా పెద్దఎత్తున సైనికుల్ని కోల్పోయింది – ఆస్ట్రేలియన్ పత్రిక పరిశోధనాత్మక కథనం
సరిహద్దుల్లో ఈమధ్య తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా రెచ్చగొట్టే వైఖరిని వీడడం లేదు. బీజింగ్ ఒలింపింక్స్ టార్చ్ బేరర్ గా గల్వాన్ ఘటనలో గాయపడిన ఆర్మీ అధికారి ఎంపిక చేసింది. చైనా ఈ నిర్ణ... Read more
కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఆరోపణలు – సభా హక్కుల తీర్మానం ప్రవేశపెట్టిన బీజేపీ సభ్యుడు
పార్లమెంట్ సాక్షిగా కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. దీంతో ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం కేంద్రీకృత... Read more
అనాలోచిత వ్యాఖ్యలతో భారత్ లో నిత్యం ట్రోల్ అవుతుంటారు రాహుల్ గాంధీ. రాహుల్ నోటంట వచ్చే ప్రతీమాటతో పండగ చేసుకుంటారు నెటిజన్లు. ఇక పార్లమెంట్ వేదిగ్గా తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై అమెరిక... Read more
ప్రస్తుతం దేశంలో మెదడులేని సర్కారు ఉంది. ఈ దేశాన్ని కేంద్ర ప్రభుత్వం నాశనం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ దేశంలో గొప్పగా ఏం చేయలేదు, మోదీ ఏదో చేస్తారని ప్రజలు నమ్మి ఓటేసి మోసపోయారు’ అంటూ విమర్... Read more
డాక్టర్ BR అంబెడ్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు అని చెప్పారు. రాజ్యాంగాన్ని ఫైనలైజ్ చేయడంలో ఆయన పాత్ర ఎవరూ తక్కువ చేయనవసరం లేదు కానీ ఆ రాజ్యాంగానికి అసలు డ్రాఫ్ట్ రాజ్యాంగం లేదా ముసాయిదా రాజ్... Read more
రాజకీయాలకు అతీతంగా అందరి మన్ననలు పొందేలా కేంద్రబడ్జెట్ ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆత్మనిర్భర్ పునాదులతో నవభారత నిర్మాణానికి ఇది దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి ని... Read more
చోరీకి గురైన దేవుళ్ల విగ్రహాలు తిరిగి ఆలయంలో ప్రత్యక్షమయ్యాయి. దేవుడికి భయపడో లేదా పోలీసుల విచారణలో దొరికిపోతామనే భయంతోనో దొంగిలించిన విగ్రహాలను తిరిగి ఆలయాలనికి చేర్చారు దొ... Read more
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు కోటి సంతకాల కార్యక్రమం లో భాగంగా ఈ రోజు ధర్మపురి బీజేవైఎం పట్టణ శాఖ ఆద్వర్యంలో కోటి సంతకా... Read more
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్లోని గిరిజనుల ప్రత్యక్ష దైవం నాగోబా. నాగోబాకు ప్రతి పుష్య మాసం అమావాస్యనాడు జాతరను నిర్వహిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో జరిగే అతిపెద్ద గిరిజన జాతర నాగోబా జాతర. జ... Read more
ఒకనాటి హీరో సుమన్…రియల్ హీరో అయ్యారు. తన 117 ఎకరాల భూమిని ఇండియన్ ఆర్మీకి విరాళంగా ఇచ్చారు. ఆ భూమి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి సమీపంలో ఉంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల... Read more
రిపబ్లిక్ డే సందర్భంగా హిందూ సమాజాన్ని అవమానిస్తూ…ఆలయ శిఖరం మీద పలువురు ఉన్న చిత్రాన్ని సోషల్మీడియాలో షేర్ చేసిన చిరంజీవి కోడలు కొణిదెల ఉపాసన మీద బజరంగదళ్ సహా పలు హిందూ సంస్థలు ఆగ్రహం... Read more
మొదటిసారిగా 33 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించింది అధికార టీఆర్ఎస్. అందులో 19 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, ముగ్గురు జడ్పీ చైర్ పర్సన్ లు, ముగ్గురు ఎంపీలున్నారు.వారి పేర్లను కేస... Read more
జనవరి 26 న జరగబోయే గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో ఈసారి రెండు విశేషాలు ఉన్నాయి. 1) ఈ సంవత్సరం నుండి జనవరి 26 గణతంత్ర దినోత్సవం నేతాజీ జయంతి అయిన జనవరి 23 నుండి ప్రారంభమౌతుంది . 2) ఈసారి గణతంత... Read more
ఉదారవాదులు, మీడియాకు పట్టని లావణ్య, హీరాలాల్, దినేష్ యాదవ్ – హిందువులు కావడమే వారు చేసిన పాపం
లావణ్య, హీరాలాల్, దినేశ్ యాదవ్ ఈ పేర్లు ఎక్కడో విన్న గుర్తు కూడా లేదు కదా. కొద్ది రోజుల వ్యవధిలో ఇస్లామిస్టులు, క్రైస్తవ మాఫియా అఘాయిత్యాలకు బలైన హిందువులు వీళ్లు. కేవలం హిందువులు కావ... Read more
బిపిన్ రావత్ కు పద్మవిభూషణ్ – కృష్ణాఎల్లా, సుచిత్రా ఎల్లా దంపతులకు పద్మభూషణ్, గరికిపాటికి పద్మశ్రీ
2022 సంవత్సరానికి గానూ పద్మఅవార్డులను ప్రకచించింది భారత ప్రభుత్వం. ఇటీవలే హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ బిపిన్ రావత్ కు పద్మవిభూషణ్ ప్రకటించారు. ఆయనతో పాటు రాధేశ్యాం ఖేమ్కా, ప్రభాఆత... Read more
ఈ క్రింద ఇచ్చిన జర్మనీ మ్యాప్ చూడండి. దీనిలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొన్ని పెద్ద జర్మన్ కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఉన్న ప్రదేశాలు చూపుతోంది. జర్మనీ తూర్పు భాగంతో పోలిస్తే జర్మనీ పశ్చిమ భాగం... Read more
ఇండియా గేట్ వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన అమర్ జవాన్ జ్యోతి జ్వాలని జాతీయ యుద్ధ స్మారకంతో (వార్ మెమోరియల్) కలపడం గురించి కాంగ్రెస్ తీవ్ర చర్చ లేవదీసింది. ఇండియా గేట్ వద్ద పెట్టిన జ్వాల తీ... Read more