జనవరి 26 న జరగబోయే గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో ఈసారి రెండు విశేషాలు ఉన్నాయి. 1) ఈ సంవత్సరం నుండి జనవరి 26 గణతంత్ర దినోత్సవం నేతాజీ జయంతి అయిన జనవరి 23 నుండి ప్రారంభమౌతుంది . 2) ఈసారి గణతంత... Read more
2022 సంవత్సరానికి గానూ పద్మఅవార్డులను ప్రకచించింది భారత ప్రభుత్వం. ఇటీవలే హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ బిపిన్ రావత్ కు పద్మవిభూషణ్ ప్రకటించారు. ఆయనతో పాటు రాధేశ్యాం ఖేమ్కా, ప్రభాఆత... Read more
ఆపరేషన్ స్నో లెపార్డ్ ముగియలేదని, ఇంకా కొనసాగుతోందని… నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి అన్నారు. మంచుతో నిండిన ప్రాంతంలో భారత సైనికులు అప్రమత్తంగా ఉన్నారంటూ చైనాకు గట... Read more
రామమందిర నిర్మాణపనుల్లో మరో అడుగు… నిర్మాణ పనుల్లో మూడోదశగా ఆలయ అంతస్తు పనులు మొదలయ్యాయి.. గ్రానైట్ రాళ్ల అమరిక మొదలైంది… ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం పనులు మొదలుపెట్టారు... Read more
ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమన్ ఏఐఎంఐఎం దూకుడు పెంచింది. ఈ ఎన్నికల్లో బాబూ సింగ్ కుష్వాహా, భారత్ ముక్తిమోర్చా పార్టీలతో పొత్తును దాదాపు ఖ... Read more
నిత్యం భారత్ పై విషం చిమ్ముతూ ఫేక్ న్యూస్ ప్రచారంలో ముందుండే ది వైర్ వ్యవస్థాపక సంపాదకుడు తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక అతిథి అయ్యాడు. భారత్ పై ఆంక్షలు విధించాలని అమెరికాను కోరి.. ఆంక్షలపై... Read more
ముస్లిం యువత తలుచుకుంటే ఈ దేశంలో హిందువులు తలదాచుకోవడానికి స్థలం దొరకదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముస్లిం మత పెద్ద, ఇత్తిహాద్ ఎ మిల్లత్ కౌన్సిల్ పార్టీ (IMC) చీఫ్ అయిన మౌలానా తౌకీర... Read more
మహిళలకు ఆస్తి హక్కుపై కీలకతీర్పునిచ్చింది సుప్రీం ధర్మాసనం. వీలునామా రాయకుండా తండ్రి మరణిస్తే..ఆయన స్వార్జితం పైనా, పితార్జితంగా వచ్చిన ఆస్తులపైనా కుమార్తెలకు హక్కు ఉంటుందని స్పష్టం చేస... Read more
భారత్ ప్రవహించే బ్రహ్మపుత్రనది, రష్యాలో ప్రవహించే మోస్క్వా నది పేర్లు కలిపి బ్రహ్మోస్ అని పెట్టారు. 21 శతాబ్దపు అత్యాధునిక సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఇది. గంటకు 4300 కి.మీ వేగంతో దూసుకెళ్... Read more
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కరోనా పాజిటివ్. స్వల్పంగా కోవిడ్ లక్షణాలు ఉండడంతో వైద్యుల సూచనమేరకు ఐసోలేషన్లో ఉన్నారు. కొన్నిరోజులుగా తనను కలిసిన వారు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని కేంద్రమంత్రి... Read more