సికింద్రాబాద్ డివిజన్ లో వినూత్న రైల్వే ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ “కవచ్” సిస్టం ప్రయోగం
ఈ రోజు సికింద్రాబాద్ డివిజన్ లో సనత్ నగర్ -శంకరపల్లి రైల్ సెక్షన్ లో ఒక విచిత్రం జరగబోతోంది. అది ఏమిటంటే ఫుల్ స్పీడ్ లో ఎదురు ఎదురుగా వెళ్తున్న రెండు ట్రైన్స్ గుద్దుకోడానికి ప్రయత్నిస్తాయి.... Read more
బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసే ప్రయత్నంలో బిజీ అయ్యారు తెలంగాణ సీఎం కేసీఆర్. హస్తిన పర్యటనలో ఉన్న ఆయన.. బీకేయూ అధికార ప్రతినిధి, రైతు నాయకుడు రాకేష్ టికాయత్ తో సమావేశమయ్యా... Read more
శివుని అత్యంత పవిత్రమైన నివాసాలుగా చెప్పబడే పుణ్యక్షేత్రాలులో మహాకాళేశ్వర జ్యోతిర్లింగం అనేది పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇది మధ్యప్రదేశ్ లో ఉజ్జయినిలో ఉంది . ఈ ఆలయం పవిత్రమైన షిప్రా నది... Read more
బోథ్ మండలంలోని నిరుపేద కుటుంబానికి చెందిన నగేష్ అనే యువకుడికి ఇటీవల రోడ్డు ప్రమాదం జరిగింది. నడుము భాగంలోని పక్కటెముక విరిగింది. ఆదిలాబాద్, యావత్మల్ హాస్పిటల్లో చేర్చారు బంధువులు. రెండు లక్ష... Read more
పదహారేళ్ళ బాలికను అత్యాచారం చేసిన తెరాస నేత షేక్ సాజిత్ – నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులపై తెరాస కార్యకర్తల దాడి
నిర్మల్ లోని విశ్వనాథ్ పేట్ కు చెందిన స్థానిక 16 సంవత్సరాల హిందూ మైనర్ బాలికపై అక్కడి మున్సిపల్ వైస్ చైర్మన్ సాజిద్ ఖాన్ అత్యాచారం చేశారు. నిర్మల్ డీస్పీ ఉపేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకార... Read more
కూకట్ పల్లిలోని PNM హై స్కూల్ లో సేవగాథ వెబ్ సైట్ తెలుగు వెర్షన్ ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది . రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సేవా విభాగం నిర్వహిస్తున్న సేవగాథ వెబ్ సైట్ ను తెలుగు భాష లో న... Read more
ఉగ్రవాదుల అఘాయిత్యాలు అన్నీ ఇన్నీకావు – నరకం చూశాం – గొంతు విప్పుతున్న కశ్మీరీ ముస్లిం మహిళలు
ఒకప్పటి కల్లోల కశ్మీరంలో ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయి. 370 ఆర్టికల్ ఎత్తివేత తరువాత లోయలోని పౌరుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపే ప్రయత్నం చేస్తోంది భారత ప్రభుత్వం. అందులోభాగంగా మౌలికసదుపాయ... Read more
నేతాజీ సాహసం, మేధోశక్తి అద్వితీయం: “నేతాజీ” పుస్తక ఆవిష్కరణలో శ్రీ దత్తాత్రేయ హోసబలే జీ
నేతాజీ సాహసం, మేధోశక్తి అద్వితీయం అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహా శ్రీ దత్తాత్రేయ హోసబలే జీ అన్నారు. ప్రముఖ పాత్రికేయులు శ్రీ ఎంవీఆర్ శాస్త్రీ గారు రచించిన “నేతాజీ” పు... Read more
ఆదిలాబాద్ లోని రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించి రామాయి రాంపూర్ రైతులకు న్యాయం చేయాలని లేదా భూములు వెనక్కి ఇప్పించాలని ఎస్టీ రైతుల తరపున నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యులు అనంత నాయక్, బీసీ రైతుల... Read more
రాష్ట్రీయ వానరసేన తెలంగాణ రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షులుగా గిరీశ్ దారమోని నియమితులయ్యారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రాంరెడ్డి గిరీశ్ నియామకాన్ని ప్రకటించి ఆయన్ని అభినందించారు. రాష్ట్రవ్... Read more
హైదరాబాద్ నగరంలో మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసిన ఘటనకు సంబంధించి ఏడుగురు వ్యక్తులను రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి మంగళవారం రాత్రి చోటుచేసుకున్న... Read more
బీజేపీ నాయకురాలు, న్యాయవాది ప్రసన్నపై దాడి – మొహంపై తీవ్రగాయాలు – ఆస్పత్రిలో చికిత్స
బీజేపీ నాయకురాలు, న్యాయవాది ప్రసన్నపై దాడి జరిగింది. తోటి న్యాయవాదులే ఆమెపై భౌతికదాడికి దిగారు. మల్కాజ్ గిరి కోర్టు ఆవరణలో ఉన్న తనతో కొందరు ఘర్షణకు దిగారని..మేకల శ్రీనివాసయాదవ్ అనే వ్యక్తి చ... Read more
మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి,మహిళా జె ఏ సి లో చురుకైన పాత్ర పోషించి, ఉస్మానియా విద్యార్థుల ఆకలి తీర్చి అమ్మల సంఘం అధ్యక్షురాలు గా కొనసాగిన అల్లం పద్మ గారు అస్వస్థతతో కన్ను... Read more
కాంగ్రెస్ లేకుండా కూటమా? అసాధ్యం – ఉద్ధవ్ తో చర్చల్లో కాంగ్రెస్ లేని కూటమి అని కేసీఆర్ అనలేదు – శివసేన ఎంపీ సంజయ్ రౌత్
కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయమంటూ కొత్త కూటమికోసం తెలంగాణ సీఎం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్య చేశారు. కాంగ్రెస్ లేకుండా ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాట... Read more
హిజాబ్ పై అనవసర రాద్దాంతం ఆపండి – వేర్పాటువాదం తీవ్రవాదం వైపు తీసుకెళ్తుంది – సుప్రీంకోర్టు న్యాయవాది సుబుహీఖాన్
హిజాబ్ పై కొందరు అమ్మాయిలు అనవసర రాద్దాంతం చేస్తున్నారంటూ మండిపడ్డారు సుప్రీం కోర్టు న్యాయవాది సుబుహీ ఖాన్. ఫిబ్రవరి 12 న ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది... Read more
దిల్సుఖ్ నగర్ పేలుళ్ళలో మరణించిన వారికి నివాళులు – ఉగ్రవాదులను వెంటనే ఉరితీయాలని ATF డిమాండ్
దిల్సుఖ్ నగర్ సాయిబాబా మందిరం నుండి బాంబు పేలుళ్లు జరిగిన రాజీవ్ చౌక్ (21 ఫిబ్రవరి 2013 రోజున) వరకు ATF( Anti Terrorism Forum) ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో నాడు బాంబు పేలుళ్ళలో గా... Read more
హిందు ధర్మ రక్షణకోసం పోరాడుతున్న యువకులకు ఉచితన్యాయం సహాయం అందిస్తున్న న్యాయవాది కరుణాసాగర్ కు ఛత్రపతి శివాజీ జాతీయ సేవా పురస్కారం దక్కింది. ధర్మరక్షణలో ఉంటూ ప్రత్యర్థుల వేధింపులకు గురవుతున్... Read more
ఏపీ పరిశ్రమలు, ఐటీశాఖా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (49) కన్నుమూశారు. తెల్లవారుజామున 7:30 కి గుండెపోటు రావడంతో ఆయన్ని హుటాహుటిన హైదరాబాద్ అపోలోకు తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందించినా... Read more
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి పార్టీ నుంచి తప్పుకోనున్నట్టుగా ప్రకటించారు. త్వరలోనే పార్టీకి రాజీనామా చేస్తానని అన్నారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్నా తనని కోవర... Read more
సర్జికల్ స్ట్రైక్ కు ఆధారాలేవన్న కేసీఆర్ వ్యాఖ్యలపై వెటరన్ ఆర్మీమెన్ ఆగ్రహం – ఈసారి మీరు రండంటూ మేజర్ మదన్ కుమార్ ట్వీట్
పాకిస్తాన్ పై భారత ఆర్మీ చేసిన సర్జికల్ స్ట్రైక్ కి ఆధారాలు ఏవని ప్రశ్నించిన కేసీఆర్ వ్యాఖ్యలపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇక పలువురు ఆర్మీ అధికారులూ స్పందిస్తున్నారు. ఈసారి సర్జి... Read more
సెల్ఫీ విత్ టీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ లో భాగంగా నిరుద్యోగ యువతతో సుహాసినీరెడ్డి సెల్ఫీలు
సెల్ఫీ విత్ టీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ లో భాగంగా ఆదిలాబాద్ స్టేడియంలో నిరుద్యోగ యువత తో selfie తీసుకున్నట్టు బీజేపీ నాయకురాలు సుహాసినీ రెడ్డి తెలిపారు. ఎక్కడికక్కడ నిరుద్యోగ యువతీ యువకులతో ఫొటోలు... Read more
బీజేపీలో యువ తెలంగాణ పార్టీ విలీనం – పార్టీ ముఖ్యుల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్న జిట్టా, రుద్రమ
జిట్టా బాలకృష్ణారెడ్డి యువ తెలంగాణ పార్టీ భారతీయ జనతా పార్టీలో విలీనం అయింది. పార్టీ అధ్యక్షుడు జిల్లాబాలకృష్ణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాణిరుద్రమ ఢిల్లీలో బీజేపీ ముఖ్యనేతల సమక్షంలో తమ ప... Read more
ప్రారంభమైన తెలంగాణ కుంభమేళా సమ్మక్క – సారలమ్మ జాతర – వనదేవతల మహాజాతరకు పోటెత్తుతున్న భక్తకోటి
తెలంగాణ కుంభమేళాగా చెప్పే సమ్మక్క-సారలమ్మ జాతర నేడు ప్రారంభమైంది. ఈనెల 19 వరకు వనదేవతల మహా జాతర జరగనుంది. అయితే కొద్ది రోజుల ముందునుంచే ములుగు జిల్లాలోని మేడారంలో కొలువైన అమ్మలిద్దరి దర్శనం... Read more