జపాన్ ప్రధానికి అరుదైన కానుక – రాజస్థాన్ ప్రత్యేక కళారూపం ‘కృష్ణపంఖీ’ బహుకరించిన మోదీ
విదేశాలనుంచి అధికారిక పర్యటనలకు వచ్చే అతిథులకు మన ప్రభుత్వాధినేతలు ఎక్కువగా ఇచ్చే బహుమతి ప్రపంచ అద్భుతాల్లో ఒకటైన తాజ్ మహల్. అయితే మోదీ ప్రధాని ఆ సంప్రదాయాన్ని మార్చేశారు. భారతదేశపు సనాతన సం... Read more
కశ్మీర్లో మారణహోమానికి ముందు 70 మంది ఉగ్రవాదులను విడుదల చేసిన రాజీవ్ గాంధీ, ఫరూఖ్ అబ్దుల్లా నేతృత్వంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
రాజీవ్ గాంధీ, ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని ప్రభుత్వాలు …. నీచ ఓట్ల రాజకీయం కోసం… పాకిస్తాన్ శిక్షణ పొంది, కాశ్మీరీ హిందువులపై మారణహోమానికి నాయకత్వం వహించిన… 70 మంది కరుడుకట... Read more
భారత్ కు చెందిన వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ చేసిన పరిశోధనలో పీఎం ఉజ్వల యోజన కారణంగా ఒక్క ఏడాదిలోనే ప్రతి ఇంటిలో వంటింట్లో వెలువడే పొగ కారణంగా సంభవించే మరణాల రేటు 13 శాతానికి తగ్గిందని త... Read more
నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఉద్రిక్తం నెలకొంది. స్థానిక అంబేద్కర్ నగర్లో శివాజీ మహా రాజ్ విగ్రహ స్థాపనను పోలీసులు అడ్డుకున్నారు. టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని… లేకుంట... Read more
ది కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని కాశ్మీర్ పండిట్ల బాధ తెలిసినవారు.. తెలుసుకోవాలనుకునే వారు.. ప్రతీ భారతీయులు చూస్తున్నారు. ఆదిలాబాద్ లోని బోథ్ లో అక్కడి స్థానిక జాతీయవాదులంతా కలిసి కాశ్మీర్ ఫైల్... Read more
జమ్ముకశ్మీర్ భద్రతపై ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్న అమిత్ షా – చొరబాట్లు, పేలుడుపదార్థాల అక్రమరవాణాపై ప్రత్యేక దృష్టి
పీవోకేలో పెరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్ముకశ్మీర్ భద్రతపై ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. చొరబాటుదారుల ఏరివేత, తీవ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కొనే అంశ... Read more
ఫాంహౌస్ లో మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం అత్యవసర సమావేశం – ముందస్తు ఎన్నికలపై ఊహాగానాల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం
థర్డ్ ఫ్రెంట్ అంటూ హడావుడి చేస్తూ సమయం దొరికినప్పుడల్లా కేంద్రంపై, మోదీపై విరుచుకుపడుతున్న సీఎం కేసీఆర్ ఇవాళ తన మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. మంత్రివర్గ సహచరులకు ఫోన్ చేసి ఉన్నపళంగ... Read more
హిందీలో విడుదలై సంచలనం రేపుతున్న ది కశ్మీర్ ఫైల్స్ మూవీని విమర్శలు, వివాదాలూ చుట్టుముడుతున్నాయి. ఇక ఆదిలాబాద్ పట్టణంలో సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లో ఉద్రిక్తం నెలకొంది. సినిమా చూస్తూ కొంద... Read more
బోథ్, పొచ్చేర క్రాస్ రోడ్ వద్ద శ్రీ మాధవ సేవా సమితి (RSS) అధ్వర్యంలో చలివేంద్రాల ఏర్పాటు..
శ్రీ మాధవ సేవా సమితి(RSS) ఆదిలాబాద్ ఆధ్వర్యంలో బలరాం జాదవ్ గారి (తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) సహకారంతో బోథ్ మండలంలో స్థానిక బోథ్ ప్రయాణ ప్రాంగణంలో, పొచ్చేర ఎక్స్... Read more
ఈ నెల 15వ తేదీ నుంచి అకడమిక్ ఇయర్ చివరిరోజు వరకు రాష్ట్రంలో ఒంటిపూట బడులను నిర్వహించాలని విద్యా శాఖ తెలిపింది.ఇందుకు గాను స్కూలు వేళలను మార్పు చేసింది. ఉదయం 8గంటలనుంచి మధ్యాహ్నం 12:30గం.ల వర... Read more
తెలంగాణ అసెంబ్లీ లో 5వ రోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను చేపట్టిన వెంటనే డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మధ్య వాగ... Read more
తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఫీల్డ్ అసిస్టెంట్లు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. 14 ఏళ్లుగా విధుల్లో ఉన్న తమను ప్రభుత్వం తిలగించటం అన్యాయమని వాపోయారు.... Read more
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షల నిమిత్తం యశోద హాస్పిటల్ లో చేరారు. వైద్యులు ఆయనకు గుండె, కరోనరీ యాంజియోగ్రామ్ యాంజియోగ్రామ్, సిటీస్కాన్ పరీక్షలు చేశారు... Read more
బీజేపీ ఓ అరుదైన ఫీట్ను అందుకోనుంది. రెండోసారి సీఎం వ్యక్తిగా యోగీ రికార్డ్ క్రియేట్ చేశారు..1985 తర్వాత యూపీలో ఎవరూ రెండోసారి ముఖ్యమంత్రి కాలేదు.1985 ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి నారయణ... Read more
తెలంగాణలో ఉద్యోగాల జాతర – 80,039 ఉద్యోగాలను భర్తీచేయనున్న ప్రభుత్వం – అసెంబ్లీలో కేసీఆర్ కీలక ప్రకటన
తెలంగాణలోని నిరుద్యోగులకు తీపికబురు అందించారు సీఎం కేసీఆర్. నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉద్యోగాల జాతర త్వరలో మొదలుకానుంది. ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీ వేదికగా కీలకప్రకటన చేసి... Read more
తెలంగాణ శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ – హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యేలు
తెలంగాణ శాసనసభ నుంచి సస్పెండ్ చేయడాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పిటిషన్లను హైకోర్ట్ లో ముగ్గురూ వేర్వేరుగా దాఖలు చేశారు. సస్ప... Read more
బడ్జెట్ సమావేశాల తొలిరోజే గందరగోళం. విపక్ష బీజేపీ సభ్యుల సస్పెన్షన్ తో ఈ సెషన్ మొదలైంది. ఎన్నడూ లేనిది మొదటిసారి గవర్నర్ ప్రసంగం లేకుండా సమావేశాలు మొదలైన సంగతి తెలిసిందే. అయితే సంప్రదాయానికి... Read more
సోనాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 2003-2004 బ్యాచ్ విద్యార్థులు కార్యక్రమం నిర్వహించుకున్నారు. చదువు చెప్పిన గురువులను ప్రత్యేకంగా సన్మానించుకున్... Read more
నాణ్యమైన గోధుమలు పంపిన భారత్ కు ధన్యావాదాలు – పాకిస్తాన్ తినడానికి వీల్లేని నాసిరకం గోధుమలు పంపింది – తాలిబన్ అధికారి
ఆఫ్గనిస్తాన్ ప్రజలను ఆదుకునేందుకు గోధుమలు పంపిన భారత ప్రభుత్వానికి ప్రత్యేకధన్యవాదాలు తెలిపారు తాలిబన్ అధికారులు. అదేసమయంలో పాకిస్తాన్ అందజేసిన గోధుమలు నాసిరకంగా ఉన్నాయని, కనీసం తినేందుకు పన... Read more
స్వదేశంలోనే కోర్సు పూర్తి చేసే అవకాశం? – ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులకు ఊరటనిచ్చే ప్రయత్నాల్లో భారత ప్రభుత్వం
భీకర యుద్ధం ప్రారంభం కావడంతో ప్రాణాలకు తెగించి, దేశ సరిహద్దులను దాటి, భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానాలలో స్వదేశానికి వచ్చిన ఉక్రెయిన్ లో వైద్య విద్య చేస్తున్న వేలాదిమంది విద్యార్థులకు స్... Read more
ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న భారతీయ విద్యార్థుల వెతలు తీర్చేందుకు ముందుకు వచ్చారు ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా. వైద్యవిద్యకోసం అక్కడ... Read more
‘ది కశ్మీర్ ఫైల్’ లో చూపించిన ప్రతీ ఫ్రేమ్ వాస్తవం , కోర్టులో నిరూపించేందుకు సిద్ధం – దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి
‘ది కశ్మీర్ ఫైల్స్” పై అనవసర రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. ప్రతీ ఫ్రేమ్, ప్రతీపదం వాస్తవమని ఎక్కడైనా, చివరకు కోర్టులైనా నిరూపించేందుకు తా... Read more
ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయుల తరలింపు విషయంలో కేంద్రం చర్యలు ప్రశంసనీయం : సుప్రీం కోర్టు
ఉక్రెయిన్లో చిక్కుకున్నభారతీయులను తరలించే విషయంలో కేంద్ర ప్రభుత్వ చర్యలను ప్రశంసించింది దేశ అత్యున్నత న్యాయస్థానం. ఇప్పటివరకు అక్కడినుంచి 11 వేల మందిని దేశానికి తీసుకువచ్చామని కేంద్రం సుప్రీ... Read more
ఖుర్కివ్, సుమీల్లో చిక్కుకున్న వెయ్యిమంది – సురక్షితంగా తరలించే ఏర్పాట్లు చేస్తున్న భారత్
ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయుల్ని స్వదేశానికి తరలించే ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి. ఆపరేషన్ గంగ కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 10వేలమంది స్వదేశానికి చేరారు. అయితే రష్య... Read more