మోదీ ప్రభుత్వానికి పిచ్చిముదిరింది – ప్రజలే బీజేపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలి : కేసీఆర్
ప్రధాని మోదీపై, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఎనిమిదేళ్ల పాలనలో బీజేపీ ప్రభుత్వం దేశానికి చేసిందేంలేదన్నారు. మోదీ ప్రభుత్వానికి పిచ్చి ముదిరి పిచ్చ... Read more
ముస్కాన్ ధీరవనిత, హిందూ విద్యార్థులు క్రూరులు – మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే – ముస్కాన్ కు ఐఫోన్, స్మార్ట్ వాచ్ బహుకరణ
హిజాబుకు మద్దతుగా అల్లాహు అక్బర్ అని అరిచిన ముస్కాన్ ఖాన్ కు ప్రశంసలతోపాటు బహుమతుల వర్షం కురుస్తోంది. మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆమెకు ఐఫోన్ బహుమతిగా ఇచ్చాడు. ఇంతకుముందు జమాతే ఉలామా ఇ హి... Read more
హిజాబ్ వివాదం వెనక ఐఎస్ఐ – ఉర్దూయిస్తాన్ కోసం ఉద్యమించాలని రెచ్చగొడుతూ SFJ చీఫ్ గురుపత్వంత్ పన్నూ వీడియో
కర్నాటకలో ప్రారంభమైన హిజాబ్ దుమారం వెనక పాకిస్తాన్ ఐఎస్ఐ హస్తం ఉన్నట్టు నిఘావర్గాల సమాచారం. నిషేధిత సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ SJF సహకారంతో ఈ వివాదాన్ని మరింత రాజేసేందుకు ఐఎస్ఐ ప్రయత్నిస్తోందన... Read more
రానా, తీస్తా, గోఖలే…సేవ పేరుతో కోట్లు నొక్కేశారు – రానా ఆస్తుల జప్తుతో బయటకొస్తున్న లెఫ్ట్ మేధావుల మోసాలు
మనీలాండరింగ్ చట్టం కింద జర్నలిస్టు రాణా అయ్యూబ్ కు సంబంధించిన 1.77 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు జప్తు చేశారు. పబ్లిక్ ఫండ్స్ నుంచి వసూలు చేసిన మొత్తాన్ని తన... Read more
ప్రధాని తెలంగాణను అవమానించారంటూ…పార్లమెంట్ బడ్దెట్ తొలివిడత సమావేశాల్ని బహిష్కరించింది టీఆర్ఎస్. రాష్ట్ర విభజనపై రెండు రోజుల క్రితం ప్రధాని మోదీచేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని ఆపార్టీ ఎంపీ... Read more
తెలంగాణ ఏర్పాటుపై రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మోదీ వ్యాఖ్యల్ని నిరసిస్తూ అధికార టీఆర్ఎస్ పిలుపు మేరకు బుధవారం తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. మోద... Read more
శ్రీరామ నగరంలోని 216 అడుగుల భగవద్రామానుజుల విగ్రహాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్జీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ దర్శించుకున్నారు. 108 దివ్యదేశాలను సందర్శించారు. ఆలయాల వ... Read more
ముచ్చింతల దివ్యసాకేత క్షేత్రంలో శ్రీరామానుజాచార్యుల సమతామూర్తి విగ్రహ ప్రారంభోత్సవం సందర్భంగా… హైదరాబాద్ లోని శంషాబాద్ కు దగ్గరలో గల ముచ్చింతలలోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో 216అడుగుల రామాను... Read more
రామానుజాచార్యుల బోధనలు ప్రపంచానికి దారి చూపిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ని దివ్యక్షేత్రంలో నిర్మించిన 216 అడుగుల ఎత్తయిన రామానుజాచార్యుల విగ్రహాన్ని ప... Read more
బీజేపీ మొట్టమొదటి ఎంపీ, సీనియర్ నేత జంగారెడ్డి కన్నుమూత – ప్రధాని సహా పలువురి సంతాపం
లోక్ సభలో బీజేపీ మొట్టమొదటి ఎంపీ చందుపట్ల జంగారెడ్డి కన్నుమూశారు. 87 ఏళ్ల ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శుక్రవారం రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు... Read more
కొన్నేళ్ల కింద మూతపడిన సీసీఐ పునరుద్ధరణ పట్ల ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆరాటం చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉందని బీజేపీ నాయకురాలు సుహాసినీరెడ్డి అన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి,... Read more
‘సమతామూర్తి’ విగ్రహావిష్కరణకు ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5న హైదరాబాద్కు రానున్నారు. అయితే దేశ ప్రధాని రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రి ఆహ్వానం పలకడం ఆనవాయితీ. అయితే ఈసారి ప్రధా... Read more
బజార్హత్నూర్ మండలంలోని బొస్రా గ్రామంలోని ప్రజలకు బోథ్ సిఐ నైలు గంజాయి మాదకద్రవ్యాల పై అవగాహన సదస్సు నిర్వహించారు.. సిఐ నైలు మాట్లాడుతూ “మండలంలోని పలు మారుమూల ప్రాంతాల్లో రైతులు తమ పొలా... Read more
ఉడిపిలో కాలేజీలో హిజాబ్ గొడవ అలా సద్దుమణిగిందో లేదో కుందాపూర్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మళ్లీ వివాదం మొదలైంది. ముస్లిం అమ్మాయిలు హిజాబ్ ధరించి కళాశాలకు రావడంపై హిందూ అబ్బాయిలు నిరసన వ్యక... Read more
గాల్వన్ ఘర్షణల్లో చైనా పెద్దఎత్తున సైనికుల్ని కోల్పోయింది – ఆస్ట్రేలియన్ పత్రిక పరిశోధనాత్మక కథనం
సరిహద్దుల్లో ఈమధ్య తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా రెచ్చగొట్టే వైఖరిని వీడడం లేదు. బీజింగ్ ఒలింపింక్స్ టార్చ్ బేరర్ గా గల్వాన్ ఘటనలో గాయపడిన ఆర్మీ అధికారి ఎంపిక చేసింది. చైనా ఈ నిర్ణ... Read more
కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఆరోపణలు – సభా హక్కుల తీర్మానం ప్రవేశపెట్టిన బీజేపీ సభ్యుడు
పార్లమెంట్ సాక్షిగా కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. దీంతో ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం కేంద్రీకృత... Read more
అనాలోచిత వ్యాఖ్యలతో భారత్ లో నిత్యం ట్రోల్ అవుతుంటారు రాహుల్ గాంధీ. రాహుల్ నోటంట వచ్చే ప్రతీమాటతో పండగ చేసుకుంటారు నెటిజన్లు. ఇక పార్లమెంట్ వేదిగ్గా తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై అమెరిక... Read more
ప్రస్తుతం దేశంలో మెదడులేని సర్కారు ఉంది. ఈ దేశాన్ని కేంద్ర ప్రభుత్వం నాశనం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ దేశంలో గొప్పగా ఏం చేయలేదు, మోదీ ఏదో చేస్తారని ప్రజలు నమ్మి ఓటేసి మోసపోయారు’ అంటూ విమర్... Read more
డాక్టర్ BR అంబెడ్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు అని చెప్పారు. రాజ్యాంగాన్ని ఫైనలైజ్ చేయడంలో ఆయన పాత్ర ఎవరూ తక్కువ చేయనవసరం లేదు కానీ ఆ రాజ్యాంగానికి అసలు డ్రాఫ్ట్ రాజ్యాంగం లేదా ముసాయిదా రాజ్... Read more
రాజకీయాలకు అతీతంగా అందరి మన్ననలు పొందేలా కేంద్రబడ్జెట్ ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆత్మనిర్భర్ పునాదులతో నవభారత నిర్మాణానికి ఇది దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి ని... Read more
చోరీకి గురైన దేవుళ్ల విగ్రహాలు తిరిగి ఆలయంలో ప్రత్యక్షమయ్యాయి. దేవుడికి భయపడో లేదా పోలీసుల విచారణలో దొరికిపోతామనే భయంతోనో దొంగిలించిన విగ్రహాలను తిరిగి ఆలయాలనికి చేర్చారు దొ... Read more
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు కోటి సంతకాల కార్యక్రమం లో భాగంగా ఈ రోజు ధర్మపురి బీజేవైఎం పట్టణ శాఖ ఆద్వర్యంలో కోటి సంతకా... Read more
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్లోని గిరిజనుల ప్రత్యక్ష దైవం నాగోబా. నాగోబాకు ప్రతి పుష్య మాసం అమావాస్యనాడు జాతరను నిర్వహిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో జరిగే అతిపెద్ద గిరిజన జాతర నాగోబా జాతర. జ... Read more