ఈ నెల 15వ తేదీ నుంచి అకడమిక్ ఇయర్ చివరిరోజు వరకు రాష్ట్రంలో ఒంటిపూట బడులను నిర్వహించాలని విద్యా శాఖ తెలిపింది.ఇందుకు గాను స్కూలు వేళలను మార్పు చేసింది. ఉదయం 8గంటలనుంచి మధ్యాహ్నం 12:30గం.ల వర... Read more
తెలంగాణ అసెంబ్లీ లో 5వ రోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను చేపట్టిన వెంటనే డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మధ్య వాగ... Read more
తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఫీల్డ్ అసిస్టెంట్లు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. 14 ఏళ్లుగా విధుల్లో ఉన్న తమను ప్రభుత్వం తిలగించటం అన్యాయమని వాపోయారు.... Read more
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షల నిమిత్తం యశోద హాస్పిటల్ లో చేరారు. వైద్యులు ఆయనకు గుండె, కరోనరీ యాంజియోగ్రామ్ యాంజియోగ్రామ్, సిటీస్కాన్ పరీక్షలు చేశారు... Read more
బీజేపీ ఓ అరుదైన ఫీట్ను అందుకోనుంది. రెండోసారి సీఎం వ్యక్తిగా యోగీ రికార్డ్ క్రియేట్ చేశారు..1985 తర్వాత యూపీలో ఎవరూ రెండోసారి ముఖ్యమంత్రి కాలేదు.1985 ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి నారయణ... Read more
తెలంగాణలో ఉద్యోగాల జాతర – 80,039 ఉద్యోగాలను భర్తీచేయనున్న ప్రభుత్వం – అసెంబ్లీలో కేసీఆర్ కీలక ప్రకటన
తెలంగాణలోని నిరుద్యోగులకు తీపికబురు అందించారు సీఎం కేసీఆర్. నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉద్యోగాల జాతర త్వరలో మొదలుకానుంది. ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీ వేదికగా కీలకప్రకటన చేసి... Read more
తెలంగాణ శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ – హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యేలు
తెలంగాణ శాసనసభ నుంచి సస్పెండ్ చేయడాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పిటిషన్లను హైకోర్ట్ లో ముగ్గురూ వేర్వేరుగా దాఖలు చేశారు. సస్ప... Read more
బడ్జెట్ సమావేశాల తొలిరోజే గందరగోళం. విపక్ష బీజేపీ సభ్యుల సస్పెన్షన్ తో ఈ సెషన్ మొదలైంది. ఎన్నడూ లేనిది మొదటిసారి గవర్నర్ ప్రసంగం లేకుండా సమావేశాలు మొదలైన సంగతి తెలిసిందే. అయితే సంప్రదాయానికి... Read more
సోనాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 2003-2004 బ్యాచ్ విద్యార్థులు కార్యక్రమం నిర్వహించుకున్నారు. చదువు చెప్పిన గురువులను ప్రత్యేకంగా సన్మానించుకున్... Read more
నాణ్యమైన గోధుమలు పంపిన భారత్ కు ధన్యావాదాలు – పాకిస్తాన్ తినడానికి వీల్లేని నాసిరకం గోధుమలు పంపింది – తాలిబన్ అధికారి
ఆఫ్గనిస్తాన్ ప్రజలను ఆదుకునేందుకు గోధుమలు పంపిన భారత ప్రభుత్వానికి ప్రత్యేకధన్యవాదాలు తెలిపారు తాలిబన్ అధికారులు. అదేసమయంలో పాకిస్తాన్ అందజేసిన గోధుమలు నాసిరకంగా ఉన్నాయని, కనీసం తినేందుకు పన... Read more
స్వదేశంలోనే కోర్సు పూర్తి చేసే అవకాశం? – ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులకు ఊరటనిచ్చే ప్రయత్నాల్లో భారత ప్రభుత్వం
భీకర యుద్ధం ప్రారంభం కావడంతో ప్రాణాలకు తెగించి, దేశ సరిహద్దులను దాటి, భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానాలలో స్వదేశానికి వచ్చిన ఉక్రెయిన్ లో వైద్య విద్య చేస్తున్న వేలాదిమంది విద్యార్థులకు స్... Read more
ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న భారతీయ విద్యార్థుల వెతలు తీర్చేందుకు ముందుకు వచ్చారు ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా. వైద్యవిద్యకోసం అక్కడ... Read more
‘ది కశ్మీర్ ఫైల్’ లో చూపించిన ప్రతీ ఫ్రేమ్ వాస్తవం , కోర్టులో నిరూపించేందుకు సిద్ధం – దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి
‘ది కశ్మీర్ ఫైల్స్” పై అనవసర రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. ప్రతీ ఫ్రేమ్, ప్రతీపదం వాస్తవమని ఎక్కడైనా, చివరకు కోర్టులైనా నిరూపించేందుకు తా... Read more
ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయుల తరలింపు విషయంలో కేంద్రం చర్యలు ప్రశంసనీయం : సుప్రీం కోర్టు
ఉక్రెయిన్లో చిక్కుకున్నభారతీయులను తరలించే విషయంలో కేంద్ర ప్రభుత్వ చర్యలను ప్రశంసించింది దేశ అత్యున్నత న్యాయస్థానం. ఇప్పటివరకు అక్కడినుంచి 11 వేల మందిని దేశానికి తీసుకువచ్చామని కేంద్రం సుప్రీ... Read more
ఖుర్కివ్, సుమీల్లో చిక్కుకున్న వెయ్యిమంది – సురక్షితంగా తరలించే ఏర్పాట్లు చేస్తున్న భారత్
ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయుల్ని స్వదేశానికి తరలించే ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి. ఆపరేషన్ గంగ కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 10వేలమంది స్వదేశానికి చేరారు. అయితే రష్య... Read more
రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య నేపథ్యంలో భారత వైఖరికి మద్దతు తెలిపాయి విపక్షాలు. భారత్ అనుసరిస్తోన్న విదేశాంగ విధానమే సరైందని మూకుమ్మడిగా స్పష్టం చేశాయి. రష్యాకు వ్యతిరేకంగా ఐరాస తీర్మానం చేసిన... Read more
కర్నాటక బాటలో హర్యానా సర్కారు వెళ్తోంది. బలవంతపు మతమార్పిడిలకు అడ్డుకట్ట వేసేలా… కీలక చట్టం తీసుకువచ్చింది మనోహర్ లాల్ కట్టర్ ప్రభుత్వం. ‘హర్యానా ప్రివెన్షన్ ఆఫ్ అన్ లాఫుల్ కన్వర్షన్ ఆ... Read more
సికింద్రాబాద్ డివిజన్ లో వినూత్న రైల్వే ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ “కవచ్” సిస్టం ప్రయోగం
ఈ రోజు సికింద్రాబాద్ డివిజన్ లో సనత్ నగర్ -శంకరపల్లి రైల్ సెక్షన్ లో ఒక విచిత్రం జరగబోతోంది. అది ఏమిటంటే ఫుల్ స్పీడ్ లో ఎదురు ఎదురుగా వెళ్తున్న రెండు ట్రైన్స్ గుద్దుకోడానికి ప్రయత్నిస్తాయి.... Read more
బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసే ప్రయత్నంలో బిజీ అయ్యారు తెలంగాణ సీఎం కేసీఆర్. హస్తిన పర్యటనలో ఉన్న ఆయన.. బీకేయూ అధికార ప్రతినిధి, రైతు నాయకుడు రాకేష్ టికాయత్ తో సమావేశమయ్యా... Read more
శివుని అత్యంత పవిత్రమైన నివాసాలుగా చెప్పబడే పుణ్యక్షేత్రాలులో మహాకాళేశ్వర జ్యోతిర్లింగం అనేది పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇది మధ్యప్రదేశ్ లో ఉజ్జయినిలో ఉంది . ఈ ఆలయం పవిత్రమైన షిప్రా నది... Read more
బోథ్ మండలంలోని నిరుపేద కుటుంబానికి చెందిన నగేష్ అనే యువకుడికి ఇటీవల రోడ్డు ప్రమాదం జరిగింది. నడుము భాగంలోని పక్కటెముక విరిగింది. ఆదిలాబాద్, యావత్మల్ హాస్పిటల్లో చేర్చారు బంధువులు. రెండు లక్ష... Read more
పదహారేళ్ళ బాలికను అత్యాచారం చేసిన తెరాస నేత షేక్ సాజిత్ – నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులపై తెరాస కార్యకర్తల దాడి
నిర్మల్ లోని విశ్వనాథ్ పేట్ కు చెందిన స్థానిక 16 సంవత్సరాల హిందూ మైనర్ బాలికపై అక్కడి మున్సిపల్ వైస్ చైర్మన్ సాజిద్ ఖాన్ అత్యాచారం చేశారు. నిర్మల్ డీస్పీ ఉపేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకార... Read more