తెలంగాణ సర్కారుకు మరో ఎదురుదెబ్బ – జీవో నెంబర్ 402 ను సస్పెండ్ చేసిన హైకోర్టు – కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
హైకోర్టులో రాష్ట్ర సర్కారుకు మరో ఎదురుదెబ్బ. టీచర్ల బదిలీల అంశానికి సంబంధించి వివాదాస్పదంగా మారిన జీవో నెంబర్ 402 ను రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం సస్పెండ్ చేసింది. ఈ జీవో రాష్ట్రపతి ఉత్తర్వు... Read more
మహాత్మా జ్యోతి రావు ఫూలే 196వ జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఆదిలాబాద్ లో బీసీ స్టడీ సర్కిల్ అధ్వర్యంలో బీజేపీ నాయకురాలు సుహాసిని రెడ్డి ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు... Read more
రైతులకు మద్దతుగానంటూ అధికార టీఆర్ఎస్ ఆధ్వర్యంలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ డిల్లీలో దీక్షకు దిగితే…ప్రతిపక్ష బీజేపీ హైదరాబాద్ లో దీక్ష చేపట్టింది. ‘‘కేసీఆర్ వడ్లు కొను.. లేదా గద్దె ది... Read more
గవర్నర్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి గ్యాప్ మరింత పెరుగుతోంది. తాజాగా భద్రాచలం పర్యటనలో ప్రొటోకాల్ వివాదం ఏర్పడింది. ఇవాళ భద్రాచలంలో జరిగే శ్రీసీతారాముల పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొనేందుకు గ... Read more
రామకోటి రాసిన సోనాల రచనలో యువత, విద్యార్థులు – శుభమస్తు ఆధ్యాత్మిక వేదిక ఆధ్వర్యంలో రామకోటి రచన
శ్రీరామనవమి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా సోనాలలో విద్యార్థులు రామకోటిరాశారు. శుభమస్తు ఆధ్యాత్మిక వేదిక ఆధ్వర్యంలో ఈ రామకోటి రచన కొనసాగుతోంది. రామనామ మే సర్వ పాప హరణమని..అందుకే ఈ కార్యక్రమం తలప... Read more
సీతారాంబాగ్ దేవలయం నుంచి భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి, టీఆర్ఎస్ నాయకులు ఆనంద్ సింగ్ ఆధ్వర్యంలో శ్రీరాముని పల్లకి సేవ ప్రారంభంకాగా…ఆకాష్ పూరి,రాణి అవాంతిభాయ్ భవనం నుంచి ఎమ్మెల్యే... Read more
ఢిల్లీలో ఢీ – తెలంగాణ భవన్లో కేసీఆర్ రైతు దీక్ష – కేసీఆర్ పోరాటానికి రాకేష్ తికాయత్ సంఘీభావం
తెలంగాణ రైతులకు మద్దతుగా ఢిల్లీ వేదికగా కేంద్రంతో ఢీఅంటున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ భవన్లో నిరసనదీక్షకు దిగారు. ధాన్యం సేకరణలో దేశమంతా ఒకే విధానం ఉండాలనే ప్రధాన డిమాండ్ తో ఆయన దీక్ష... Read more
హనుమాన్ మాలలో వచ్చిన విద్యార్థినని స్కూల్లోకి అనుమతించని యాజమాన్యం-హిందూసంస్థల ఆధ్వర్యంలో ఆందోళన
హనుమాన్ మాలలో ఉన్నాడనే కారణంతో విద్యార్థిని పాఠశాలలోకి అనుమతించకుండా అడ్డుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. బోథ్ మండలం పొచ్చెరలోని సెయింట్ థామస్ స్కూల్లో చదువుతున్న ఓ విద్యా... Read more
సీనియర్ నటుడు బాలయ్య కన్నుమూశారు. ఆయన వయసు 94 ఏళ్లు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ యూసుఫ్ గూడాలోని తనింట్లోనే తుదిశ్వాస విడిచారు. 300 కు పైగా సినిమాల్లో నటించారు... Read more
లష్కరే మాజీ చీఫ్ హఫీజ్ మహ్మద్ కుమారుడు హఫీజ్ తల్హా కూడా ఉగ్రవాదే – ప్రకటించిన భారత హోంశాఖ
లష్కరే తోయిబా నాయకుడు హఫీజ్ మహ్మద్ సయీద్ కుమారుడు హఫీజ్ తల్హా సయీద్ ను ఉగ్రవాదిగా ప్రకటించింది హోం మంత్రిత్వశాఖ. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్లో, హఫీజ్ తల్హా సయీద్ భారతదే... Read more
భారత్ లో కరోనా మళ్లీ వ్యాపిస్తోంది. 24 గంటల్లో 1150 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఇప్పటివరకు 11,365 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. 83 మంది వైరస్ తో చనిపోయారు. ఇక దేశంలో ఈరోజు వరకు... Read more
బ్రిటీష్ సైన్యాలను ధీటుగా ఎదుర్కొన్న తొలి గిరిజన పోరాట యోధుడు రాంజీ గోండు. మధ్య భారత దేశంలో గోండ్వానా ప్రాంతంలో భాగమైన ఆదిలాబాద్ జిల్లాలో రోహిల్లా స్వాతంత్ర్య పోరాటం జరిగింది. 1836 నుంచి 186... Read more
కొండగట్టు ఆంజనేయ దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని అభివృద్ధి పరిచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ... Read more
దళిత జన ఉద్దారకుడు , దళిత సంస్కృతి పరి రక్షకుడు, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ ఫలాలు నిజమైన దళితులకే అందాలని ఆశించి, సతతం కృషి చేసిన కర్నె శ్రీశైలం మన మధ్య లేకపోవడం తీరని బాధను కలిగిస్తున్నది. ఆ... Read more
ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు కర్నె శ్రీశైలం కన్నుమూత – ప్రముఖుల నివాళి
జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కర్నెశ్రీశైలం కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారు. అయితే గతనెలలో హ... Read more
నీటి తొట్టె చాలెంజ్- నీటి తొట్టె చాలెంజ్- ఆదిలాబాద్ జిల్లా పక్షిప్రేమికుడి వినూత్న ప్రచారం
రైస్ బకెట్ చాలెంజ్, ప్లాంట్ ఎ ట్రీ చాలెంజ్ తరహాలో నీటి తొట్టె చాలెంజ్ విసురుతున్నాడు ఆదిలాబాద్ కు చెందిన జక్కుల వెంకటేశ్ అనే వ్యక్తి. దేశంలో ఎండలు మండిపోతున్నాయి. మరో రెండు నెల... Read more
ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఇచ్చోడ సర్కిల్స్ లో సీఐ నైలు ఆధ్వర్యంలో యువతకు ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. వివేకానంద జూనియర్, డిగ్రీ కాలేజీలో జరిగిన ఈ శిక్షణాశిబిరానికి పెద్దసంఖ్యలో యువతీయ... Read more
ఎంపీ కవిత చేతిలో నుంచి మైక్ లాక్కున్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ – ఎమ్మెల్యే తీరుపై విమర్శలు
సాక్షాత్తూ ఓ ఎంపీకే అవమానం ఎదురైంది. అదీ ఓ మహిళకు. అందులోనూ ఆమె అధికార పార్టీ కూడా. మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎంపీని అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే అవమానించారు. ఆమె మాట్లాడతుండగా అక్కడికి వచ్చిన మహ... Read more
టాలీవుడ్ డ్రగ్స్ కేసు – సీఎస్ సోమేశ్ కుమార్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్పరాజ్ అహ్మద్ కు హై కోర్ట్ నోటీసులు
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ , ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫ్ రాజ్ అహ్మద్ కు హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లో ఈ విష... Read more
విధుల్లో ఉన్న పోలీసునే దుర్భాషలాడి ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నాడు ఓ కార్పొరేటర్. సమయం ముగిసిందని దుకాణం మూయాలని పోలీసులు చెబుతుంటే అక్కడికి వచ్చి మరీ గొడవపడ్డాడు హైదరాబాద్ బోలక్ పూర్ కార్పొర... Read more
బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్మల్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. బోధ్ మండలంలో పార్టీ మండలాధ్యక్షుడు సుభాష్ సూర్య ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. పార్టీ కార్యాలయంలో జెండాను ఎగరవేశారు. రాష్ట్రంల... Read more
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రానున్న తరుణంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించనుంది. ఈ క్రమంలో ఉచిత శిక్షణ కోసం మంత్రి గంగుల కమలాకర్ రిజిస్ట్రేషన్ల ప... Read more
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి – సీఎం ఢిల్లీలోనే ఉండి ప్రధానిని ఎందుకు కలవడం లేదు – రేవంత్ రెడ్డి
రైతుల జీవితాలతో అధికార టీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీలు చెలగాటం ఆడుతున్నాయని మండిపడ్డారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేంద్రంతో కేసీఆర్ చేసుకున్న ఒప్పందం రైతులకు శాపంగా మ... Read more
తెలంగాణ నుంచే అత్యధికంగా ధాన్యం సేకరణ – ఇంకా వివక్ష ఎక్కడిది – బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్ రావు
ధాన్యం విషయంలో తెలంగాణ సర్కారు చెప్తున్నవన్నీ అబద్ధాలేనని బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్ రావు అన్నారు. పాలనా వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టి మరల్చేందుకే ధాన్యం అంశాన్ని రాజకీయం... Read more
మీడియాపై విధించిన ఆంక్షలు ఎత్తివేయాలంటూ జర్నలిస్టుల ధర్నా – అవమానిస్తున్నారంటూ ఈవో గీతపై ఆగ్రహం
యాదాద్రి ఈవో గీత తీరు తమను అవమానించేలా ఉందంటూ జర్నలిస్టులు ధర్నాకు దిగారు. ఇటీవల మీడియాపై విధించిన ఆంక్షలు ఎత్తివేయాలంటూ ఘాట్ రోడ్డు దగ్గర జర్నలిస్టులు శాంతియుత నిరసనకు దిగారు. అయితే కనీసం వ... Read more