కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కరోనా సోకింది. కోవిడ్ -19 పాజిటివ్ నిర్ధారణ అయిందని..ఆమె హోం ఐసోలేషన్లోకి వెళ్లినట్టు కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్లో వెల్లడించింది. నేషనల్ హెరాల్డ... Read more
సాలార్ జంగ్ మ్యూజియంలోని ఎగ్జిబిషన్లో నెహ్రూ చిత్రపటం తొలగింపు – కాంగ్రెస్ నేతల నిరసన
హైదరాబాద్ సాలార్ జంగ్ మ్యూజియంలో జరిగిన ఓ ప్రోగ్రాంలో జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటం లేకపోవడంపై చర్చ జరుగుతోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా నిర్వహించిన ప్రదర్శనలో నెహ్రూ చిత్రపటంలేదు. బదు... Read more
భాగ్యనగరంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరగబోతోంది. మూడు రోజుల పాటు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా నగరంలోనే ఉండనున్నారు. మొన్నటికి మొన్న హైదరాబాద్ లో బీజేపీ నేతలు వరుస పర్యటనల ద... Read more
సరికొత్త ఎలక్ట్రిక్ మోడల్తో తిరిగి రానున్న హిందుస్థాన్ మోటార్స్ – త్వరలో ఐకానిక్ ‘అంబాసిడర్’ కారు
హిందూస్థాన్ మోటార్స్ తయారు చేసిన ఐకానిక్ అంబాసిడర్ కారు కొన్ని దశాబ్దాల క్రితం భారతదేశ వీధుల్లో సర్వసాధారణంగా కనిపించేది. దేశంలో కార్ల తయారీ నిలిచిపోయిన సంవత్సరాల తర్వాత.. ఈ కారు టెక్నికల్ గ... Read more
ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్(కేకే) కన్నుమూత – అసహజ మరణంగా కేసు నమోదు చేసిన కోల్కతా పోలీసులు
ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్ అలియాస్ కేకే కన్నుమూశారు. ఆయన వయస్సు 53 సంవత్సరాలు. కోల్కతాలో తన ప్రదర్శన తర్వాత కేకే మరణించారు. ఆయన నజ్రుల్ మంచ్లో ఒక సంగీత కచేరీలో పాల్గొన్నారు. షో తర... Read more
యూనిఫాం సివిల్ కోడ్ (UCC)కి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించింది ఇస్లామిక్ సంస్థ జమియత్-ఉలమా-ఏ-హింద్. ఇది ముస్లిం పౌర విషయాలలో ఏకరూపతను అమలు చేయడానికి ప్రయత్నిస్తుందని పేర్కొంది. ఉత్తరప్రదేశ... Read more
కోవిడ్-19 కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను ఆదుకోవడానికి “పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్”
ప్రధానమంత్రి నరేంద్ర ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్’ పథకం కింద బెనిఫిట్స్ ను విడుదల చేశారు. 2020 మార్చి 11 నుంచి 2022 ఫిబ్రవరి 28 వరకు కోవిడ్-19 మహమ్మ... Read more
కేరళలోని అలప్పుజాలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) నిర్వహించిన ర్యాలీలో హిందువులు, క్రైస్తవులకు వ్యతిరేకంగా మతపరమైన నినాదాలు చేసిన బాలుడి తండ్రిని కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలు... Read more
తెలంగాణ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ‘రెడ్ల సింహ గర్జన’ సభకు హాజరైన మంత్రి మల్లారెడ్డిపై దాడి జరిగింది. మే డ్చల్ జిల్లా ఘట్కేసర్లో ఆదివారం రాత్రి జరిగిన ఈ... Read more
ఆదిలాబాద్లో ఘోరం – ముస్లిం యువకుడిని ప్రేమించిన కుమార్తెను హత్య చేసిన తల్లిదండ్రులు
పరమతస్తుడితో కూతురు ప్రేమలో ఉందని తెలిసి ఆమెను తల్లిదండ్రులే హత్య చేశారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం నాగకొండలో ఈ ఘోరం జరిగింది. మే 21న యువతి రక్తపు మడుగులో శవమై కనిపించగా…హత్యకు ఉ... Read more
స్టార్టప్ ఎకోసిస్టం, ఆత్మనిర్భర్ భారత్ కలలతో భారతదేశం ముందుకు సాగుతోంది : హైదరాబాద్లో ప్రధాని మోదీ
తెలంగాణలోని ఐఎస్బీ హైదరాబాద్ 20 ఏళ్ల వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొన్నారు. 2022 పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (PGP) క్లాస్ గ్రాడ్యుయేషన్ వేడుకలో కూడా ఆయన ప్రసంగించారు. ఈ సందర... Read more
తెలంగాణాలో తెరాస ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిపై విమర్శలనేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్పై ప్రశంసలు కురిపించారు ప్రధాని మోదీ. “ఈ తెలంగాణ నేలనుంచి యోగి ఆదిత్యనాథ్ జ... Read more
అండర్ వాల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లోని కరాచీలో నివసిస్తున్నాడని ఈడీ తెలిపింది. మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా అతని మేనల్లుడు అలీషా పార్కర్ ఈవిషయం చెప్పాడని అధికారులు తెలిపారు.... Read more
మదర్సాలను కీర్తించిన జర్నలిస్టుకు NCPCR చైర్మన్ కౌంటర్- వాటిని సమర్థించడం అంటే బాలల హక్కుల్ని ఉల్లంఘించడమేనన్న ప్రియాంక్
ట్విట్టర్ వేదిగ్గా మదర్సాలను పొగిడిన ఇండిపెండెంట్ జర్నలిస్ట్ రణ్ విజయ్ సింగ్ పై మండిపడ్డారు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం చైర్మన్ ప్రియాంక్ కనూంగో. మదర్సాలు సాధారణ పాఠశాలలవంటివే తప్ప మరేం... Read more
మరో మూడు రోజుల పాటు దేశ రాజధానిలో ఉంది, జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖులతో భేటీ కావాలని అనుకున్నా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు షెడ్యూల్ కన్నా మూడు రోజుల ముందే హైదరాబాద్ కు తిరిగి రావడం రాజకీయ వర... Read more
జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి జిల్లా కోర్టు సోమవారం వాదనలను పూర్తి చేసింది. ఈ కేసులో సివిల్ దావాను జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎకె విశ్వేషా విచారించారు. దీనిపై మంగళవారం కోర్టు నిర్ణయం తీసుకోన... Read more
హోంమంత్రి అమిత్ షా ఇవాళ న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని సందర్శించారు. సతీమణితో కలిసి వెళ్లారు షా. సంగ్రహాలయాన్ని గత నెలలో ప్రధాని మోదీ ప్రారంభించారు. దీనిని ఢిల్లీలోని తీన్ మూర్తి... Read more
అమిత్ షా నేతృత్వంలో ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ప్యానెల్ – ప్యానెల్ లో యోగి, ఉద్ధవ్ ఠాక్రే, జగన్ రెడ్డి
నూతనంగా ఏర్పాటైన ఇంటర్ స్టేట్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, బీహార్ సీఎం నితీష్ కుమార్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనా... Read more
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ హత్యాచారం కేసు మరోమలుపు తిరిగింది. ఈ కేసులో ఎన్కౌంటర్పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ... Read more
17 ఏళ్ల యువకుడు తన 13 ఏళ్ల చెల్లెలిపై గత రెండేళ్లుగా పలు సందర్భాల్లో అత్యాచారం చేశాడు. ఈ ఘటన హైదరాబాద్లోని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాచుపల్లిలో జరిగింది. బాలుడిని అదుపులోకి తీసుకుని... Read more
స్వదేశీ హైపర్లూప్ సిస్టం అభివృద్దిపై ఇండియన్ రైల్వే దృష్టి – మద్రాస్ ఐఐటీతో కలిసి ప్రాజెక్ట్
‘స్వదేశీ’ హైపర్లూప్ సిస్టమ్ అభివృద్ధి కోసం IIT మద్రాస్తో చేతులు కలిపింది ఇండియన్ రైల్వె. 8.34 కోట్ల అంచనా వ్యయంతో ఇన్స్టిట్యూట్లో హైపర్లూప్ టెక్నాలజీల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలె... Read more
మద్యం ధరలు మళ్లీపెంచింది తెలంగాణ ప్రభుత్వం. దాదాపు 20 నుంచి 25 శాతం వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల కిందట 2020 మే లో మద్యం ధరలను పెంచిన ప్రభుత్వం.. మళ్ళీ ఇప్పుడు పెంచింది.... Read more
ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ విజేతగా నిలిచింది భారత బాక్సర్ నిఖత్ జరీన్. తెలంగాణకు చెందిన జరీన్… ప్రపంచ చాంపియన్షిప్లో ‘స్వర్ణ’చరిత్ర లిఖించింది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్ ల... Read more
బహుశా వివాదాస్పదమయ్యే ఒక తీర్పులో మహారాష్ట్రలోని జువైనల్ జస్టిస్ బోర్డు ISIS ఉగ్రవాద దోషిని విడుదల చేయాలని నిర్ణయించింది. అతని విడుదల కు ఆదేశిస్తూ అతను వుండే ప్రాంతంలోని పాఠశాల విద్యార్థులకు... Read more
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 26న తెలంగాణ రానున్నారు. ఆరోజు ప్రత్యేక విమానంలో నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ISB) వార్షికోత్సవంలో పాల్గ... Read more