శ్రీనగర్లోని ఆల్ ఇండియా రేడియో బాల్టాల్ బేస్ క్యాంప్ నుంచి అమర్నాథ్ యాత్ర ప్రత్యేక ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకు ప్రత్యేకంగా స్టూడియో ఏర్పాటు చేసింది. ఇక్కడ యాత్రకు సంబంధించి వివరాలతో... Read more
అగ్నిపథ్ ను నిరసిస్తూ హన్మకొండ లో కాంగ్రెస్ చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. పెద్దసంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంలోకి దూసుకెళ్లారు. పథకాన్ని రద్దుచేయలని నినాదాలు చేస్తూ ముం... Read more
తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) ఫలితాలు విడుదలయ్యాయి. ఈరోజు ఉదయం 11.30 గంటలకు ఫలితాలను వెల్లడించారు. జూన్ 12న నిర్వహించిన టెట్ పరీక్ష పేపర్-1కు 3,18,506, పేపర్-2కు 2,51,070 మంది... Read more
జులై 2, 3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదికైంది. సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరు కానున్న నేపథ్యంలో… టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోస్టర్ వార్ నెలకొంది. ఈ... Read more
ఆలయ భూముల రక్షణకు చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ కు వినతిపత్రం సమర్పించిన రాష్ట్రీయ వానరసేన బృందం
అన్యాక్రాంతమైన దేవాలయ భూములు కాపాడేందుకు సంకల్పదీక్ష తీసుకుని పోరాటం చేస్తున్న తెలంగాణ వానరసేన బృందం గవర్నర్ తమిళిసైని కలిసింది. రాష్ట్రంలో కబ్జాకు గురైన ఆలయ భూముల విముక్తి కోసం చర్యలు తీసుక... Read more
అగ్నిపథ్ పథకంపై ఆదిలాబాద్లో నెహ్రూయువకేంద్రం ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. పథకంపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ యువతకు వాస్తవాలు తెలిపే ఉద్దేశంతో నిర్వాహకులు కార్యక్రమం ఏర్పాట... Read more
పలు దక్షిణాది భాషాచిత్రాల్లో నటించి మెప్పించిన హీరోయిన్ మీనా భర్త కన్నుమూశారు. కరోనా తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న విద్యాసాగర్ నిన్న రాత్రి చనిపోయారు. గత కొంతకాలంగా ఆయన చెన్నైలోన... Read more
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై ఉజ్జల్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్య... Read more
అట్టహాసంగా టీహబ్-2 ప్రారంభం – రెండువేలకు పైగా స్టార్టప్ లు కార్యకలాపాలు నిర్వహించుకునే వీలు
దేశంలోనే ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇంక్యుబేటర్ టి-హబ్-2 ప్రారంభమైంది. పెట్టుబడిదారులను ఆకర్షించడమే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ… స్టార్టప్ లనూ ప్రోత్సహిస్తోంది. ఇందుకోసమే ఏడేళ్ళ క్రితమ... Read more
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల – ఫస్టియర్లో 63.32 శాతం, సెకండియర్లో 67.16 శాతం ఉత్తీర్ణత
తెలంగాణ ఇంటర్ ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి 11 గంటలకు ఫలితాలు విడుదల చేశారు. ఫస్టియర్లో 63.32 శాతం, సెకండ్ ఇయర్లో 67.16 శాతం విద్యార్థులు ఉ... Read more
ఇప్పటి వరకు వ్యాపారంలో లాభాలు సంపాందించిన అదానీ ఇప్పుడు సేవా మార్గం బాట పట్టారు. తన తండ్రి శతజయంతి, అలాగే తన 60వ పుట్టిన రోజు సందర్భంగా కీలక నిర్ణయం వెల్లడించారు. అదానీ గ్రూపు ద్వారా రాబోయే... Read more
ముర్ము నామినేషన్, ద్రౌపది పేరును ప్రతిపాదించిన మోదీ – బలపరిచిన కేంద్రమంత్రులు, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల ముఖ్యులు
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్ము నామినేషన్ వేశారు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ చీఫ్ నడ్డా, కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్షా, బీజేపీ పాలితరాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ భాగస్... Read more
ద్రౌపది ముర్మును రాష్ట్రపతి పదవికిసమర్థురాలన్నారు జేడీఎస్ చీఫ్ దేవెగౌడ. ముర్మును కేవలం గిరిజన అభ్యర్థిగా పేర్కొనడం తనకు ఇష్టం లేదని.. అయితే ఆమె రాష్ట్రపతి పదవికి “సమర్థురాలు” అని... Read more
తెలంగాణ హైకోర్టు లాయర్ శిల్ప ఇంట్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతం చిలుకానగర్లోని ఆమె నివాసంలో ఎన్ఐఏ అధికారులు ఇవాళ ఉదయం సోదాలు చేశా... Read more
నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇస్తామని జనతాదళ్ యునైటెడ్ ఈరోజు ప్రకటించింది. ఈ పదవికి ద్రౌపది ముర్ము పేరును బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్... Read more
కోవిడ్ -19, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ నుంచి పూర్తిగా కోలుకునే వరకు ఏజెన్సీ ముందు హాజరు కావడాన్ని కొన్ని వారాల పాటు వాయిదా వేయాలని కోరుతూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం ఎన్ఫోర్స్... Read more
ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసే CJ వెర్లెమాన్ ట్విట్టర్ అకౌంట్ ను భారత్ లో నిలిపివేసిన ట్విట్టర్..
ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసే CJ వెర్లెమాన్ ట్విట్టర్ అకౌంట్ ను భారతదేశంలో ట్విట్టర్ నిలిపివేసింది.ట్విట్టర్ ఈ నిర్ణయం ఇవాళే తీసుకుంది. ట్విట్టర్ తీసుకున్న నిర్ణయంతో విసుగు చెందిన వెర్లెమాన్ ట్వ... Read more
ఉగ్రవాదం రాజ్యమేలుతున్న సమయంలో సినిమా తీయడం మామూలువిషయం కాదు, మేం ధైర్యంగా ముందుకెళ్లాం-వివేక్ అగ్నిహోత్రి
కశ్మీర్ లోయలో హిందువుల మారణహోమంపై సినిమా తీయడమంటే తామెంతో ధైర్యం చేసినట్టని ది కశ్మీర్లో ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి అన్నారు. తీవ్రవాదానికి అందరూ భయపడ్డారని మేం మాత్రం ముందుకు వెళ్లా... Read more
మారుతున్న వార్ ఫేర్ లో భారతదేశాన్ని బలోపేతం చేయడమే ప్రధాని మోదీ లక్ష్యం : అగ్నిపథ్ కు అజిత్ దోవల్ మద్దతు
సాయుధ దళాల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనల వెల్లువెత్తుతున్న వేళ… జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. “దీన్ని విభిన్న కోణం న... Read more
హిమాలయాల్లో తక్కువ ఆక్సిజన్ ఉండే ఎత్తైన ప్రదేశాల్లో యోగా సాధన చేసిన ITBP సిబ్బంది..
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు(ITBP) లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ సహా భారతదేశం-చైనా సరిహద్దుల్లోని వివిధ ఎత్తైన హిమాలయ శ్రేణులలో యోగా ఆసనాలను ప్రదర్శిస్తూ ప్ర... Read more
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉత్తరాఖండ్లోని జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ లో కూడా యోగా వేడుక నిర్వహించారు. ITBP, పోలీస్, NDRF, DDRF, SDRF సిబ్బంది సహా పెద్ద సంఖ్యలో యాత్రికులు కే... Read more
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మరో రెండురోజులుండగానే సందడి నెలకొంది. వరంగల్లోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద మెడికల్ కాలేజీ విద్యార్థులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. యోగావల్ల కలిగ... Read more
సుదీర్ఘ చర్చల తరువాతే అగ్నిపథ్ స్కీం – శిక్షణ విషయంలో రాజీ ఉండదు – అనవసర రాద్ధాంతం వద్దు:రాజ్ నాథ్ సింగ్
అగ్నిపథ్ పథకంపై రాజకీయాలు చేయడం మానుకోవాలని విపక్షాలకు హితవు పలికారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. ఎలాంటి సంప్రదింపులు లేకుండా తీసుకున్న నిర్ణయమేం కాదన్నారు. మాజీ సైనికులు, సహా అనేక మ... Read more
భారత సాయుధ బలగాల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీంకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ చీఫ్లత... Read more
పాకిస్తాన్ ISI కార్యకర్త హనీట్రాప్ లో హైదరాబాద్ DRDL ఉద్యోగి – సీక్రెట్ మిస్సైల్ డెవలప్మెంట్ సమాచారం లీక్
హైదరాబాద్లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాబొరేటరీ (DRDL) కాంట్రాక్ట్ ఉద్యోగి భారతదేశం మిస్సైల్ డెవలప్మెంట్ కు సంబంధించిన రహస్య రక్షణ సమాచారాన్ని పాకిస్తాన్లోని ఆరోపించిన ISI కార్... Read more