పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం పంపుహౌజ్ లోకి క్రేన్ సాయంతో దిగుతుండగా.. దానికి చెందిన ఒక వైర్ తెగి ఐదుగురు కార్మికులు మరణించారు. మరొకరికి తీవ్ర... Read more
హైదరాబాద్ మైనర్ గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు 350 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. బాలికను మే 28న అమ్నీసియా పబ్ నుంచి కిడ్నాప్ చేసి ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారిలో ఐద... Read more
మీరు రోడ్డుపై ప్రయాణించడానికి గూగుల్ మ్యాప్స్ ని ఉపయోగిస్తున్నారా? అయితే, మీ కోసం ఒక శుభవార్త ఉంది. ఎట్టకేలకు స్ట్రీట్ వ్యూ ఫీచర్ను ఇండియాకు తీసుకొచ్చింది గూగుల్. బుధవారం సెర్చ్ ఇంజన్ దిగ్గ... Read more
తెలంగాణలోని ఆదిలాబాద్ లో సోనాల గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని గ్రామస్థులు నిరసన చేపట్టారు. గత శాసనసభ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ 2018లో ఆదిలాబాద్ సభలో సొనాల, సాత్నాల గ్రామాలను మండలాలుగా ఏర్పాటు... Read more
మనీలాండరింగ్ కేసుల్లో ఈడీకి ఉన్న అరెస్టు చేసే అధికారాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు..
మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద విచారించడం, అరెస్టు చేయడం సహా ఆస్తులను అటాచ్ చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారాన్ని సుప్రీంకోర్టు ఈరోజు సమర్థించింది. ఈడీ చేపట్టిన అరెస్టు,... Read more
తెలంగాణాలో మరికొన్ని ఎలక్ట్రిక్ బస్సులను కొనడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్కు చెందిన గ్రూప్ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్, త... Read more
తెలంగాణ హైకోర్టులో కొత్తగా ఆరుగురిని జడ్జిలుగా నియమించాలని సుప్రీం కొలీజియం సిఫారసు చేసింది. న్యాయవాదులకు హైకోర్టు జడ్జిలుగా పదోన్నతి కల్పించాలని సిఫారసులో వెల్లడించింది. కొలీజియం సిఫారసు చే... Read more
కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టు గేట్లు అన్ని తెరిచి నీటిని క్రిందికి వదిలివేశారు. దీంతో గోదావరి నది పరివాహక ప్రాంతాలైన ధర్మపురి, దండెపల్లి, కోటపల్లి, చెన్నూరు మ... Read more
ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు ఢిల్లీలోని పార్టీ మాజీ ప్రత్యేక ప్రతినిధి మాజీ ఐఏఎస్ రామచంద్రు తేజావత్. ఇదొక్కటే కాక తెలంగాణ ప్రభుత్... Read more
స్వాతంత్ర్య దినోత్సవాల వేళ వచ్చే నెల ఆగస్ట్ 13 నుంచి 15 మధ్య భారతీయులంతా తమ ఇళ్లల్లో జాతీయ జెండాను ఎగురవేయాలని దేశప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘మువ్వన్నెల... Read more
అస్వస్థతకు గురైన ఓ విమాన ప్రయాణీకుడికి ప్రథమచికిత్స చేశారు తెలంగాణ గవర్నర్. డా. తమిళిసై వృత్తి రీత్యా డాక్టర్ అని అందరికీ తెలుసు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న క్రమంలో ఆమె ప్రయాణిస్తున్న వ... Read more
కోవింద్ కు మోదీ విందు – సొంత పార్టీ ఎమ్మెల్యేలు సహా జగన్ కు ఆహ్వానం – కేసీఆర్ కు అందని పిలుపు
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు వీడ్కోలు విందు ఇచ్చారు ప్రధాని మోదీ. ఢిల్లీలోని హోటల్ అశోకలో జరిగిన విందుకు విపక్షాలకు చెందిన కొందరు ముఖ్యమంత్రులకు ఆహ్వానం అందలేదు.. ఈ విందులో ఉపరాష్ట్రపతి... Read more
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.భాగ్యనగరంలో కూడా ఉదయం నుంచీ ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఎడతెగక కురుస్తున్న వానలతో రోడ్లన్నీ జలమయమయ్... Read more
68వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించిన కేంద్రం – ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కలర్ ఫొటో’
68వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి కూడా జాతీయ అవార్డుల్లో తెలుగుసినిమా సత్తా చాటింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కలర్ ఫొటో’ ఎంపికైంది. ఉత్తమ కొరియోగ్రఫీ, మేక... Read more
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఐదుగురు సభ్యులతో కూడిన ఈడీ బృందం సోనియాను విచారిస్తోంది… ఈ నేపథ్యంలో కాంగ్రెస్ దేశ వ్యాప్త ఆ... Read more
తెలంగాణలో ఆర్టీసి మళ్ళీ బాదుడుకు సిద్ధమైంది. ఇదివరకే సెస్ల రూపంలో భారీగా టికెట్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. తాజాగా లగేజీ చార్జీల రూపంలో ధరలు పెంచనుంది. ఒక్కో ప్రయాణికుడు తమ వెంట 50 కిలోల... Read more
ఇటీవలి భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ సందర్భంగా వరదబాధితుల సహాయర్థం సేవాభారతి అనేక కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా బాధితులకు అవసరమైన... Read more
గత 10 రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. నీటి ఉదృత అధికమవడంతో అనేక చోట్ల వరదల వల్ల ఇండ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సేవాభారతి... Read more
ములుగు జిల్లాలో ప్రతిపాదిత గిరిజన వర్సిటీ త్వరలోనే సాకారం కానుంది. ప్రస్తుతం వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే వర్సిటీ బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు కేంద్రం ప్రకటించింది. బిల్లు వివరాల్ని లో... Read more
రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి పోలింగ్ ముగిసింది. పార్లమెంట్లో ఎంపీలు, ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధికార ఎన్డీయే మిత్రపక్షాల అభ్యర్థిగా ఆదివాసీ మ... Read more
ఎన్డీఏ అభ్యర్థి ముర్ముకు నేను ఓటేయలేదు – సిద్ధాంతం కోసం కట్టుబడి ఉండే వ్యక్తిని నేను – అబద్దపు ప్రచారం ఆపండి-సీతక్క
తాను పొరపాటున ఎన్డీఏ అభ్యర్థికి ఓటువేశానన్న వార్తల్లో నిజం లేదని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. బాలెట్ పేపర్లో పేర్లకు పైన స్కెచ్ మార్క్ పడడంతో రిటర్నింగ్ అధికారిని మరో పేపర్ అడిగానని స్పష్టత ఇచ్... Read more