ఎల్పీజీ వినియోగదారులకు శుభవార్త. గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింది. మూడు నెలలకు పైగా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా స్థిరంగా ఉండడంతో..దేశీయ చమురు కంపెనీలు వాణిజ్య సిలిండర్ ధరను తగ్గించాయి.19... Read more
మహిళలకు గుడ్ న్యూస్. గర్భాశయ కేన్సర్ కు వాక్సిన్ వచ్చేసింది.దేశీయంగా అభివృద్ధి చేసిన క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపిల్లోమావైరస్ వ్యాక్సిన్ ను డిల్లీలోని ఐఐసీలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్... Read more
పేరుమోసిన అండర్ వాల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆచూకీ తెలిపిన వారికి 25 లక్షల రివార్డు ప్రకటించింది జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ. ముంబయిపేలుళ్ల నేపథ్యంలో అమెరికా ఎప్పుడో దావూద్ ఇబ్రహీంను అంతర్జాతీ... Read more
సోషల్మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ సయ్యద్ అబ్దాహ్ ఖాద్రిపై పీడీయాక్ట్, అరెస్ట్ – రెచ్చగొట్టే నినాదాలు చేసిన ఖాద్రి
రాజాసింగ్ ఉదంతంలో రెచ్చగొట్టే నినాదాలు చేస్తూ అల్లర్లకు నేతృత్వం వహించిన సోషల్మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ సయ్యద్ అబ్దాహ్ ఖాద్రీపై పీడీ యాక్టు పెట్టారు పోలీసులు. కొద్దిసేపటి క్రితమే అతన్ని అరెస్ట్... Read more
కాంగ్రెస్ చీఫ్ రేసులో శశిథరూర్ పేరు? ఎన్నిక స్వేచ్ఛగా జరగాలని ఆకాంక్షిస్తున్నా :థరూర్
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకోసం షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. అక్టోబరు 17న పోలింగ్ జరుగనుండగా.. అక్టోబరు 19న కౌంటింగ్ నిర్వహించి.. ఫలితాలను ప్రకటిస్తారు. సెప్టెంబరు 24 నుంచి నామినేషన్లు స్... Read more
భోథ్ మండలం కౌఠ (బి) గ్రామంలో సద్గురు శబరిమాత అఖండజ్యోతి ముగింపు కార్యక్రమంలో తెలంగాణరాష్ట్ర అధ్యాపకసంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ పాల్గొన్నారు. శ్రావణమాసంలో అమ్మవారి జ్యోతి ప్రజ్వలన నిరం... Read more
భార్య, పిల్లలు, కుటుంబం లేని మోదీ కఠినాత్ముడనుకున్నా, సున్నిత మనస్కుడని ఆ రోజే తెలిసింది:గులాంనబీ ఆజాద్
రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేస్తూ ఇటీవలే కాంగ్రెస్ ను వీడిన సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ మోదీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. భార్య, పిల్లలు, కుటుంబం లేని మోదీ కఠిన హృదయుడని తాను అనుకునేవాడి... Read more
ఈ దీపావళినాటికి దేశంలోని ముఖ్యనగరాల్లో జియో 5 జి నెట్వర్క్ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చీఫ్ ముకేశ్ అంబానీ. డిసెంబర్ 2023 నాటికి దేశంలోని... Read more
విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ పిలుపు మేరకు ఈరోజు బంద్ తెలంగాణ రాష్ట్రంలో మతకల్లోలాలు జరిగేలాగా మునావరు షోకు అనుమతి ఇవ్వడం , గోషామాల్ ని తగలబెట్టేస్తానన్న రషీద్ ఖాన్ నీ అరెస్టు చేయకపోవడం, సౌత్... Read more
ఇటీవలే క్రికెట్ కు గుడ్ బై చెప్పిన టీమిండియా విమెన్ కెప్టెన్ మిథాలీ రాజ్ పాలిటిక్స్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొద్దిసేపటిక్రితం హైదరాబాద్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డాతో భేటీ... Read more
లక్షలాదిమంది అనాథలకు అన్యాయం జరుగుతోంది-దత్తత ప్రక్రియను సరళతరం చేయండి-కేంద్రానికి సుప్రీం ఆదేశం
దత్తత ప్రక్రియను సరళతరం చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీం కోర్టు. ప్రస్తుతం అమల్లో ఉన్న సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ ప్రక్రియ సరిగా లేదని ధర్మాసనం అభిప్రాయ పడింది. దత్తత ప్రక్రియ... Read more
ప్రపంచ నేతల్లో ప్రజాదరణ కలిగిన నేతగా మోదీ – మార్నింగ్ కన్సల్ట్ తాజా సర్వేలో 75 శాతం ఓటింగ్ తో టాప్ ప్లేస్
దేశవ్యాప్తంగా అంతకంతకూ ఫాలోయింగ్ పెంచుకుంటున్న భారత ప్రధాని మోదీ చరిష్మా అంతర్జాతీయంగానూ పెరుగుతోంది. ప్రపంచ నేతల్లో ప్రజాదరణ కలిగిన నేతల్లో మళ్లీ నెంబర్ వన్ గా నిలిచారు మోదీ. తాజాగా... Read more
రానున్న 2024 లోక్సభ ఎన్నికలకోసం ఈవీఎంలు సిద్ధమవుతున్నాయి. సమయానికి ముందుగానే ముందుగానే ఎలకా్ట్రనిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం), వీవీప్యాట్లను సిద్దం చేయాలని కేంద్రప్రభుత్వ సన్నద్ధం చేయాలని క... Read more
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లలిత్ ప్రమాణ స్వీకారం – ప్రమాణ చేయించిన ద్రౌపది ముర్ము
సుప్రీం కోర్ట్ 49వ ప్రధానన్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతిభవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెతో ప్రమాణస్వీకారం చేయించారు. ఎన్వీరమణ పదవీవిరమణ ఈనెల 26త... Read more
జగేయి మతారీ జగేయి పండుగ పర్ది కే గ్రామములో ఘనంగా సంప్రదాయ పద్ధతిలో నిర్వహించడం జరిగింది. పొలాల అమావాస్య పండుగ సందర్భంగా తెల్లవారు జామున గ్రామ పెద్దలు వెదురు కర్రలతో , జగేయి మాతరి జగేయి,అంటూ... Read more
మునుగోడులో ప్రచారం చేయను, ప్రజాభిప్రాయం మేరకు పీసీసీ చీఫ్ ను నియమించాలి – కోమటిరెడ్డి వెంకటరెడ్డి
హుజురాబాద్ లో లాగానే మునుగోడులో కూడా కాంగ్రెస్ పార్టీ 3,4 వేల ఓట్లు తెచ్చుకుంటుందని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మునుగోడు ఎన్నికల ప్రచారంతో తనకు సంబంధం లే... Read more
రేపటి వరంగల్ బీజేపీ సభకు హైకోర్ట్ అనుమతిచ్చింది. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా అక్కడ సభ నిర్వహించాలని బీజేపీ అనుకుంది. అయితే పోలీసులు సభకు అనుమతివ్వలేదు.... Read more
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీయాక్ట్ నమోదైంది. ఈమేరకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. అనంతరం బెయిల్ మీద ఉన్న ఎమ్మెల్యేను మళ్లీ అరెస్ట్ చేశారు. శాంతిభద్రతల పరిరక... Read more
దాదాపు 50ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వివిధ పదవుల్లో పనిచేసిన గులాంనబీ ఆజాద్ ఆ పార్టీని వీడారు. రాహుల్ గాంధీ తీరు నచ్చకనే పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. ఈమేరకు పార్టీ చీఫ్ సోనియాకు... Read more
సంజయ్ పాదయాత్ర కొనసాగింపునకు అనుమతి – యాత్ర నిలిపివేత నోటీసులను సస్పెండ్ చేసిన హైకోర్ట్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర కొనసాగింపునకు అనుమతి లభించింది. సంజయ్ యాత్రను నిలిపివేయాలని, జనగామ జిల్లాలో పాదయాత్రకు అనుమతి లేదని వర్ధన్నపేట ఏసీపీ నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసుల... Read more
మరోసారి రాజాసింగ్ అరెస్ట్ – పాతకేసులో నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్న మంగళ్ హాట్ పోలీసులు
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను మరోసారి అరెస్ట్ చేశారు పోలీసులు. మూడ్రోజుల క్రితమే అరెస్టైన రాజాసింగ్ బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. అయితే పాతకేసుల్లో నోటీసులు ఇచ్చిన కొద్దిసేపటికే మంగళహా... Read more
బిజేపి మీడియాని కూడా రాజకీయం చేస్తున్నది ! ఔనా ? బిజేపి తనకి అనుకూలంగా ఉన్న పారిశ్రామికవేత్తలని మీడియా మీదకి ఉసిగొల్పుతున్నది ! అవునా ? నేషనల్ హెరాల్డ్ పత్రిక ఎవరు ఎవరికోసం స్థాపించారు ? మార... Read more
నేరడిగొండ మండలం కుంటాల ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు విషజ్వరాలు సోకి దాదాపు 21 మంది విద్యార్థుల ఆరోగ్యం క్షీణించి అదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయమై తెలంగా... Read more