ఈ దీపావళినాటికి దేశంలోని ముఖ్యనగరాల్లో జియో 5 జి నెట్వర్క్ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చీఫ్ ముకేశ్ అంబానీ. డిసెంబర్ 2023 నాటికి దేశంలోని... Read more
విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ పిలుపు మేరకు ఈరోజు బంద్ తెలంగాణ రాష్ట్రంలో మతకల్లోలాలు జరిగేలాగా మునావరు షోకు అనుమతి ఇవ్వడం , గోషామాల్ ని తగలబెట్టేస్తానన్న రషీద్ ఖాన్ నీ అరెస్టు చేయకపోవడం, సౌత్... Read more
ఇటీవలే క్రికెట్ కు గుడ్ బై చెప్పిన టీమిండియా విమెన్ కెప్టెన్ మిథాలీ రాజ్ పాలిటిక్స్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొద్దిసేపటిక్రితం హైదరాబాద్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డాతో భేటీ... Read more
లక్షలాదిమంది అనాథలకు అన్యాయం జరుగుతోంది-దత్తత ప్రక్రియను సరళతరం చేయండి-కేంద్రానికి సుప్రీం ఆదేశం
దత్తత ప్రక్రియను సరళతరం చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీం కోర్టు. ప్రస్తుతం అమల్లో ఉన్న సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ ప్రక్రియ సరిగా లేదని ధర్మాసనం అభిప్రాయ పడింది. దత్తత ప్రక్రియ... Read more
ప్రపంచ నేతల్లో ప్రజాదరణ కలిగిన నేతగా మోదీ – మార్నింగ్ కన్సల్ట్ తాజా సర్వేలో 75 శాతం ఓటింగ్ తో టాప్ ప్లేస్
దేశవ్యాప్తంగా అంతకంతకూ ఫాలోయింగ్ పెంచుకుంటున్న భారత ప్రధాని మోదీ చరిష్మా అంతర్జాతీయంగానూ పెరుగుతోంది. ప్రపంచ నేతల్లో ప్రజాదరణ కలిగిన నేతల్లో మళ్లీ నెంబర్ వన్ గా నిలిచారు మోదీ. తాజాగా... Read more
రానున్న 2024 లోక్సభ ఎన్నికలకోసం ఈవీఎంలు సిద్ధమవుతున్నాయి. సమయానికి ముందుగానే ముందుగానే ఎలకా్ట్రనిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం), వీవీప్యాట్లను సిద్దం చేయాలని కేంద్రప్రభుత్వ సన్నద్ధం చేయాలని క... Read more
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లలిత్ ప్రమాణ స్వీకారం – ప్రమాణ చేయించిన ద్రౌపది ముర్ము
సుప్రీం కోర్ట్ 49వ ప్రధానన్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతిభవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెతో ప్రమాణస్వీకారం చేయించారు. ఎన్వీరమణ పదవీవిరమణ ఈనెల 26త... Read more
జగేయి మతారీ జగేయి పండుగ పర్ది కే గ్రామములో ఘనంగా సంప్రదాయ పద్ధతిలో నిర్వహించడం జరిగింది. పొలాల అమావాస్య పండుగ సందర్భంగా తెల్లవారు జామున గ్రామ పెద్దలు వెదురు కర్రలతో , జగేయి మాతరి జగేయి,అంటూ... Read more
మునుగోడులో ప్రచారం చేయను, ప్రజాభిప్రాయం మేరకు పీసీసీ చీఫ్ ను నియమించాలి – కోమటిరెడ్డి వెంకటరెడ్డి
హుజురాబాద్ లో లాగానే మునుగోడులో కూడా కాంగ్రెస్ పార్టీ 3,4 వేల ఓట్లు తెచ్చుకుంటుందని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మునుగోడు ఎన్నికల ప్రచారంతో తనకు సంబంధం లే... Read more
రేపటి వరంగల్ బీజేపీ సభకు హైకోర్ట్ అనుమతిచ్చింది. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా అక్కడ సభ నిర్వహించాలని బీజేపీ అనుకుంది. అయితే పోలీసులు సభకు అనుమతివ్వలేదు.... Read more
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీయాక్ట్ నమోదైంది. ఈమేరకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. అనంతరం బెయిల్ మీద ఉన్న ఎమ్మెల్యేను మళ్లీ అరెస్ట్ చేశారు. శాంతిభద్రతల పరిరక... Read more
దాదాపు 50ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వివిధ పదవుల్లో పనిచేసిన గులాంనబీ ఆజాద్ ఆ పార్టీని వీడారు. రాహుల్ గాంధీ తీరు నచ్చకనే పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. ఈమేరకు పార్టీ చీఫ్ సోనియాకు... Read more
సంజయ్ పాదయాత్ర కొనసాగింపునకు అనుమతి – యాత్ర నిలిపివేత నోటీసులను సస్పెండ్ చేసిన హైకోర్ట్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర కొనసాగింపునకు అనుమతి లభించింది. సంజయ్ యాత్రను నిలిపివేయాలని, జనగామ జిల్లాలో పాదయాత్రకు అనుమతి లేదని వర్ధన్నపేట ఏసీపీ నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసుల... Read more
మరోసారి రాజాసింగ్ అరెస్ట్ – పాతకేసులో నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్న మంగళ్ హాట్ పోలీసులు
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను మరోసారి అరెస్ట్ చేశారు పోలీసులు. మూడ్రోజుల క్రితమే అరెస్టైన రాజాసింగ్ బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. అయితే పాతకేసుల్లో నోటీసులు ఇచ్చిన కొద్దిసేపటికే మంగళహా... Read more
బిజేపి మీడియాని కూడా రాజకీయం చేస్తున్నది ! ఔనా ? బిజేపి తనకి అనుకూలంగా ఉన్న పారిశ్రామికవేత్తలని మీడియా మీదకి ఉసిగొల్పుతున్నది ! అవునా ? నేషనల్ హెరాల్డ్ పత్రిక ఎవరు ఎవరికోసం స్థాపించారు ? మార... Read more
నేరడిగొండ మండలం కుంటాల ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు విషజ్వరాలు సోకి దాదాపు 21 మంది విద్యార్థుల ఆరోగ్యం క్షీణించి అదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయమై తెలంగా... Read more
మోదీ తీసుకువస్తున్న సంస్కరణలు అన్ని దీర్ఘకాలిక శాశ్వత పరిష్కారాలు. దీని కోసం అతను టెక్నాలజీ విరివిగా ఉపయోగిస్తున్నారు. మనందరికీ బాగా తెలిసిన ఓపెన్ సీక్రెట్ ప్రభుత్వ టెండరింగ్ పద్దతిలో ఉన్న భ... Read more
ఎమ్మెల్యే రాజాసింగ్ ను సస్పెండ్ చేసింది బీజేపీ అధిష్టానం. ఆయన మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ వేటువేసింది. ఆ వ్యాఖ్యలపై పదిరోజుల్లోగా వివరణ ఇవ్వాలనీ ఆదేశించింది... Read more
బీజేపీ నేతలపై కవిత పరువునష్టం దావా – కవితను టార్గెట్ చేస్తూ బీజేపీ, కాంగ్రెస్ విమర్శలు
అటు డిల్లీ లిక్కర్ స్కామ్ లో తనపై ఆరోపణలు చేసిన బీజేపీ నేతలపై పరువు నష్టం దావా వేశారు ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మజుందర్ సిస్రా ప్రెస్ మీట్ పెట్... Read more
నూపుర్ శర్మ హత్యకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను భగ్నం చేశారు పోలీసులు. ఆత్మాహుతి దాడికి సిద్ధమై రష్యా నుంచి భారత్ వస్తున్న 28ఏళ్ల ఐసిస్ ఉగ్రవాది అజమౌని అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు రష్యాకు చె... Read more
తెలంగాణలో ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రకంపనలు – బండి సంజయ్ అరెస్ట్ – బీజేపీ శ్రేణులపై కేసులు నమోదు
ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రకటన తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందన్న ఆ రాష్ట్ర బీజేపీ నేత వ్యాఖ్యలతో ఇక్కడ బీజేపీ ఆమెనుటార్గెట్ చేసింది. ఆమె ఇంటి... Read more
బీజేపీ నేత ,గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదులతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. భవానీనగర్, డబీర్పురా, రెయిన్ బజార్... Read more
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ (బాహుబలి మరియు RRR రచయిత) మొదటినుండి జాతీయవాది. అందుకే అతని సినిమాల్లో మన దేశ ప్రాచీన సంస్కృతి కి సంబంధించిన దృశ్యాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అయితే చాలా మంద... Read more