ఓఎంసీ కేసులు శ్రీలక్ష్మికి క్లీన్ చిట్ – ఆధారాలు లేనందున నిర్దేషిగా తేల్చిన ధర్మాసనం
ఓఎంసీ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి హైకోర్టులో ఊరట దక్కింది. ఆమెకు క్లీన్ చిట్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. ఓబులాపురం మైనింగ్ కేసులో ఆమెపై ఉన్న అభియోగాల్ని ధర్మాసనం క... Read more
హిందూ ధర్మ జాగరణ మండలి ఆధ్వర్యంలో శనివారం రాత్రి స్థానిక రామాలయంలో కార్తీక దీపోత్సవం,తులసి దామోదర కళ్యాణం నిర్వహించారు. గ్రామంలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపారాధన చేశారు. నిర్మల్ నుండ... Read more
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుపై విచారణను సుప్రీం కోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. తమకు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ రామచంద్రభారతి సహా ముగ్గురు నిందితులు సుప్రీంకు వెళ్లారు. ప... Read more
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల అంశంపై సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. వారికి 10శాతం కోటా విషయంలో కేంద్రం నిర్ణయాన్ని సమర్థించింది ధర్మాసనం. ఈ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్ల... Read more
ఉస్మానియా యూనివర్సిటి న్యాయశాఖ విభాగంలో “యాంటి టెర్రరిజం లాస్ ఇన్ పోస్ట్ 9/11 వరల్డ్ అండ్ ఇండియన్ లాస్ – ఎ కంపారేటివ్ స్టడి ” అనే అంశంపై ప్రొఫెసర్ S.B. ద్వారకానాథ్ గారి పర్... Read more
అక్కడక్కడా ఘర్షణలతో మునుగోడు పోలింగ్ ముగిసింది. పెద్దసంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ సమయం ముగిసిన ఆరు గంటల తరువాత కూడా చాలా పోలింగ్ కేంద్రాల్లో బారులుగా దర్శనమిచ్చార... Read more
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. 5 గంటలవరకు 77.5 శాతం పోలింగ్ నమోదైంది. ఆరుగంటల వరకు పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే పలు చోట్ల బారులు తీరిఉన్నారు. ఆరుగంటల వరకు క్యూలో ఉన్నఅందరికీ ఓటేసే అ... Read more
మునుగోడు ఎన్నికల వేళ రకరకాల ఫేక్ వీడియోస్, న్యూస్ వైరల్ అవుతున్నాయి. నిన్నటికి నిన్న మునుగోడు ఎన్నికపై ఆర్ఎస్ఎస్ సర్వే చేసింది.అందులో టీఆర్ఎస్ గెలుస్తోందంటూ ఓ సర్వే రిపోర్ట్ బయటకు వచ్చింది.... Read more
మునుగోడు ఎన్నికకు సంబంధించి ప్రచారానికి గడువు ముగిసింది. అయితే ఈ ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఓ సర్వే నిర్వహించిందని..అందులో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తోందని తేలిందంట... Read more
పుల్వామా దాడిని సెలబ్రేట్ చేసుకున్న బెంగళూరు విద్యార్థికి ఐదేళ్ల జైలుశిక్ష విధించిన ప్రత్యేక కోర్ట్
పుల్వామా దాడిని సమర్థిస్తూ వేడుకలు చేసుకోవడంతో పాటు సోషల్మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన బెంగళూరు విద్యార్థి ఫైజ్ రషీద్ ను ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది. ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చ... Read more
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణలో ఉత్సాహంగా సాగుతోంది. నిన్న పిల్లలతో పరుగులు తీసిన రాహుల్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. మధ్యమధ్యలో ఎక్కడికక్కడ విద్యార్థి, కార్మిక, మేధావి, రైతు వర... Read more
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో రిమాండ్ కు నిందితులు – బీజేపీ పిటిషన్ పై హైకోర్ట్ స్టే
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి బీజేపీ వేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్ట్ స్పందించింది. పోలీసుల దర్యాప్తుపై కోర్టు స్టే విధించింది. అలాగే 8 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.... Read more
కలకలం రేపుతున్న ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం – విచారణ వేగవంతం చేసిన తెలంగాణ పోలీసులు
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారన్న వ్యవహారం కలకలం రేపుతోంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం పెద్దమొత్తంలో డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామని బీజేపీవాళ్లు తమను ప్రలోభపెడ్తున్నా... Read more
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. కాంగ్రెస్ సారధిగా ఖర్గే పదవీస్వీకారం, దీపావళి సందర్భంగా యాత్రకు మూడురోజులు విరామం ఇచ్చారు రాహుల్. తిరిగి బుధవారం యాత్ర ప్ర... Read more
ప్రపంచవ్యాప్తంగా రెండు గంటలపాటు వాట్సప్ సేవలు నిలిచిపోయాయి. అసలే జరిగిందో తెలియక యూజర్లు ఇబ్బందిపడ్డారు. ఒక్కసారిగా సర్వీస్ నిలిచిపోవడంతో డేటా ఆగిపోయిందా లేక ఇంకేమన్నా సమస్యా అంటూ అయోమయం చెం... Read more
అంతర్జాతీయ ఆకలి సూచీ,భారత్. International Food Policy Research Institute- India. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఆకలి చావులు,పోషకాహార లోపం ఎంత శాతంగా ఉందో మరియు దానిని ఎలా అరికట్టాలి అనే ఆశయంతో 19... Read more
టీఆర్ఎస్ కు బూర నర్సయ్య గౌడ్ రాజీనామా – తన అవసరం పార్టీకి లేనట్టుంది – రాజీనామాలేఖలో బూర
భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.ఆయన బీజేపీలో చేరడం దాదాపు ఖరారైంది. ఈమేరకు సీఎంకు రాజీనామా లేఖను సమర్పించిన పార్టీలో తనకు అవమానం జరిగిందని వాపోయిన నర్సయ్యగౌడ్... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో అరెస్ట్ – బోయినపల్లి అభిషేక్ ను హైదరాబాద్లో అరెస్ట్ చేసిన ఢిల్లీ తరలించిన సీబీఐ
డిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ వేగవంతం చేసింది సీబీఐ. కొంతగాలంగా పలువురిని విచారించిన అధికారులు మరొకరిని అరెస్టే చేశారు. స్కాంలో కీలక నిందితుడిగా భావిస్తున్న హైదరాబాద్ కు చెందిన బోయినపల్లి అభ... Read more
మునుగోడు బరిలో అధికారపార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి – ఖరారు చేసిన కేసీఆర్
వచ్చే నెలలో జరిగే మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికకోసం అధికార పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ నుంచి గెలి... Read more
దసరా సందర్భంగా కేసీఆర్ కొత్త పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి పార్టీ ఏకగ్రీవ... Read more
ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయ శ్రీమతి సంతోష్ యాదవ్ జీ, వేదికనలంకరించిన విదర్భ ప్రాంత మాననీయ సంఘచాలక్, నాగపూర్ మహానగర్ సంఘచాలక్, సహ సంఘచాలక్, ఇతర అధికారులు, పురప్రముఖులు, మాతలు, సోదరీమణ... Read more
ప్రధానిమోదీ హైదరాబాద్ పర్యటన రద్దైంది. ఈనెల 10వ తేదీ నుంచి 14 వరకు హైదరాబాద్ వేదికగా జరిగే UNWGIC సమావేశాలకు మోదీ హాజరు కావల్సిఉంది. 120 దేశాలకు చెందిన 2 వేల మంది ప్రతినిధులు ఆ కార్యక్రమంలో... Read more
మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 3న పోలింగ్, నవంబర్ 6న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదలచేసింది. నోటిఫికేషన్ ఈ నెల 7న విడుదల కానుంది. ఈ నెల 14... Read more