తెలంగాణలో బీఆర్ఎస్ తో ఎట్టిపరిస్థితుల్లోనూ పొత్తు ఉండదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాను పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నంతకాలం అది జరగదన్నారు. బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని రాహుల్ గాంధ... Read more
బ్రాంచ్ మేనేజర్లపై చర్యలు తీసుకోవద్దు – మార్గదర్శి కేసులో సీఐడీకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు
మార్గదర్శి కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు 36 మంది బ్రాంచ్ మేనేజర్లను అరెస్ట్ చేయవద్దని, ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ సీఐడీకి ఆదేశాలు జారీ చేస... Read more
తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను నియమించారు కేసీఆర్. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్... Read more
మహారాష్ట్ర రైతు సంఘాల నేతలతో కేసీఆర్ సమావేశం – రైతునాయకుడు శరత్ జోషిని పార్టీలో చేర్చుకున్న కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర రైతు సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర రైతు నేత శరత్ జోషి సహా పలువురు బీఆర్ఎస్ లో చేరారు. ప్రగతి భవన్లో వారికి పార్టీ కండువా కప్పి సభ్... Read more
తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేశారు. గతంలో ప్రకటించిన మే 7నుంచి 14 వరకు కాకుండా మే 12 నుంచి పరీక్షలుంటాయి. మే 12 నుంచి 14 వరకు తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్ష నిర్వహిం... Read more
అనర్హులను టీఎస్పీఎస్సీ సభ్యులుగా నియమించారని…అందుకే తరచూ పేపర్ లీకేజీ ఘటనలు వెలుగుచూస్తున్నాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. దొంగలు, దోపిడీదారులకు అడ్డాగా కమిషన్ మారిందన్నారు.... Read more
కర్నాటక అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగింది. అన్నిపార్టీలు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టగా ఇక మరింత దూకుడు పెంచనున్నాయి.. ఈసారి కూడా ఎలాగైనా అధికారాన్ని నిలుపుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుంటే... Read more
రాహుల్ పై అనర్హత వేటును తప్పుబట్టిన కేసీఆర్ – మోదీ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని ఆగ్రహం
అటు రాహుల్ పై అనర్హత వేటు వేయడాన్ని విపక్ష పార్టీలు తప్పుబడుతున్నాయి. ఈ విషయంలో రాహుల్ కు మద్దతుగా నిలిచిన తెలంగాణ సీఎం కేసీఆర్…. మోదీ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. ప్రతిపక్ష పార... Read more
మోదీపై పరువునష్టం కేసు వేస్తున్నా – కోర్టులు ఎంత వేగంగా పనిచేస్తాయో చూస్తా – రేణుకాచౌదరి
ప్రధాని మోదీపై పరువునష్టం దావా వేయబోతున్నట్టు కాంగ్రెస్ మాజీఎంపీ రేణుకాచౌదరి ట్వీట్ చేశారు. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్... Read more
ఛలో విద్యుత్ సౌధ ఉద్రిక్తం – ఆందోళనలో 30వేల మంది విద్యుత్ ఉద్యోగులు – భారీగా స్తంభించిన ట్రాఫిక్
సమస్యల పరిష్కారం కోరుతూ తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు మహాధర్నాకు దిగారు.రాష్ట్రం నలుమూలలనుంచి వచ్చిన ఉద్యోగులు ఖైరతాబాద్ లోని విద్యుత్ సౌధ ముందు ధర్నాకు దిగారు. 30వేలమందికి పైగా ఉద్యోగులు నిరసన... Read more
పేపర్ లీకేజీ కేసులో సిట్ ఎదుట రేవంత్ హాజరు – రేవంత్ ఎలాంటి ఆధారాలు సమర్పించలేదన్న సిట్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో రేవంత్ రెడ్డి ఇవాళ సిట్ ఎదుట హాజరయ్యారు. అయితే రేవంత్ తమకు ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని అధికారులు తెలిపారు. పేపర్ లీక్ వెనక మంత్రి కేటీఆర్ ఉన్నారని… ఆయన పీ... Read more
తెలంగాణలోని వర్షప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. ఖమ్మం, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో అకాలవర్షాలకు దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. కొన్నిచోట్ల హెలికాఫ్టర్ నుంచే పర... Read more
ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ ను ఈనెల 24న కాకుండా 27న విచారణ జరగనుంది. 24న విచారిస్తామని మొదట తెలిపిన సీజేఐ తరువాత 27కు మార్చింది. ఇప్పటికే కవితను ఈడీ అధికారులు ప్రశ్ని... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. కవిత ఈడీ కార్యాలయానికి విచారణకు రావడం ఇది మూడోసారి. నిన్న రెండోసారి పిలిపించుకున్న ఈడీ అధికారులు ఆమ... Read more
ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ శ్రేణులకు బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్ ఏర్పడినందుకే బీజేపీ బరితెగించి దాడులు చేస్తోందని మండిపడ్డారు. పనికిమాలిన పార్టీలు పనిగట్టుకుని తమపై దుష్ప్రచారం చేస్తున్నాయ... Read more
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియా కస్టడీని మరోసారి పొడిగించింది కోర్టు. మరో 14రోజులపాటు అంటే ఏప్రిల్ 3 వరకు సిసోడియా కస్టడీని పొడిగించారు. మార్చి 20వ తేదీతో సిసోడియా కస... Read more
పేపర్ లీకేజీ వ్యవహారంలో కొనసాగుతున్న సిట్ దర్యాప్తు – ఆరోపణలపై ఆధారాలివ్వాలని రేవంత్ కు సిట్ నోటీసులు
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. లీకేజీతో సంబంధం ఉందన్న ఆరోపణలు వచ్చిన అందరినీ ఒక్కొక్కరిగా సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేశ... Read more
ఏబీవీపీ తెలంగాణ కార్యదర్శి ఝాన్సీపై పోలీసుల దౌర్జన్యం, ఇతర విద్యార్థినాయకులను ఈడ్చుకెళ్లిన పోలీసులు – పలువురికి గాయాలు
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్, కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలభారత విద్యార... Read more
ఈనెల 20న విచారణకు రావాలని కవితకు ఈడీ నోటీసులు – ఉదయం నుంచి ఢిల్లీలో నాటకీయ పరిణామాలు
డిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 20న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అసలైతే కవిత ఇవాళ ఈడీ విచారణ ఎదుర్కోవాల్సి ఉండగా… ఆమె ఆరోగ్య కారణా... Read more
తెలంగాణలో మూకుమ్మడి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి బాల వికాస్ సోషల్ సర్వీస్ సొసైటీ, బాల థెరిస్సా సొసైటీల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సొసైటీ ఫౌండర్ సింగిరెడ్డి శౌరెడ్డికి చ... Read more
అదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సోనాల సమీపంలోని గోల్లాపూర్లో పంచముఖి హనుమాన్ విగ్రహ పున ప్రతిష్టాపన వైభవంగా జరిగింది. శివలింగం, నంది, గణపతి, అన్నపూర్ణాదేవి విగ్రహాలతో పాటు.. నవగ్రహాల ప్రతిష్టాపన... Read more
అడుగడుగునా అవమానిస్తున్నారు, తెలంగాణలో మహిళలకు గౌరవం, రక్షణ లేవు – జాతీయమహిళా కమిషన్ కు షర్మిల ఫిర్యాదు
తనపట్ల అసభ్యపదజాలం వాడుతూ, ఇష్టారీతిన దూషిస్తున్న బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మహిళా కమిషన్ కు వైఎస్సార్టీపీ నేత షర్మిల ఫిర్యాదు చేశారు. తనను అసభ్యకరంగా దూషించిన వీడియోలను... Read more
కోదండరాంతో షర్మిళ భేటీ – నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలపై కలిసి పోరాడుదామని ప్రతిపాదన
వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంను కలిశారు. నాంపల్లిలోని టీజేఎస్ పార్టీ కార్యాలయంలో ఇద్దరూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై ప్రధానంగా చర్చించారు. నిర... Read more