అమిత్ షా తెలంగాణ టూర్ వాయిదాపడింది. గుజరాత్, మహారాష్ట్రలో భారీవర్షాలు, తుఫాన్ కారణంగా ఖమ్మం సభను వాయిదా వేసినట్టు రాష్ట్ర పార్టీ ప్రకటించింది. Read more
తెలంగాణలో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారు. Read more
కేంద్రప్రభుత్వం ఓవైపు నైపుణ్యాభివృద్ధి చేపడుతూనే.. మరోవైపు ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో ఉపాధి కల్పనకు బాటలు వేస్తోందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిఅన్నారు. Read more
భారతీయ జనతా పార్టీ మాజీ లెజిస్లేటివ్ కౌన్సిల్ అఫ్ తెలంగాణా – శ్రీ ఎన్ రామచంద్ర రావు అమెరికా పర్యటన లో బాగంగా న్యూ జెర్సీ లో ఆత్మీయ సభ (మీట్ అండ్ గ్రీట్) మరియు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ... Read more
నగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏర్పాటు కరీంనగర్ వాసుల చిరకాల వాంఛ అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.కరీంనగర్లో ఇప్పటికే రెండు ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఉన్నాయని నిరుపేదలు లక్షల రూపాయలు వెచ్చి... Read more
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యా సంస్థలను నిర్వీర్యం చేస్తూ పేద విద్యార్థులకు అన్యాయం చేస్తోందని,కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ము కాస్తోందని ఏబీవీపి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ మండిపడ... Read more
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి కి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. Read more
వచ్చేఏడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మపురస్కారాల కోసం నామినేషన్లను ఆహ్వానిస్తోంది కేంద్ర ప్రభుత్వం. Read more
ఘనంగా దశాబ్ది ఉత్సవాలు - తెలంగాణ సర్కారు ఉత్తర్వులు Read more
ఓఆర్ఆర్ టోల్ టెండర్ అప్పగింతలో అవకతవకలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ చీఫ్ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. ‘‘ఓఆర్ఆర్’’ పై వస్తున్న ఆరోపణలపై సమాధానం చెప్పాల్సిన మీరు ఎందుకు స్పందించడం లేదని ప్... Read more
'ఏందిరా బై ఇక్కడ ఇద్దరం మంత్రులం, ఓ ఎమ్మెల్యే ఉన్నాం..తోసుకుంటూ వస్తున్నావ్..కండ్లు కనపడటం లేదా..నువ్వు బయటకు పో'.... Read more
ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్ మాన్ లు తెలంగాణ సీఎం కేసీఆర్ తో హైదరాబాద్ లో భేటీ అయ్యారు. Read more
తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పే ఆషాడ బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. Read more
ప్రపంచంలోని తెలుగు ఐటీ సంస్థలకు వేదికగా నిలిచి రెండు రాష్ట్రాలను అభివృద్ధి పథంలో తీసుకుపోవడం లక్ష్యంగా ఏర్పాటైన వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ (WTITC- ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక... Read more
గంట్లకుంట చెరువులో జాలర్లతో కలిసి చేపలు పట్టిన ఎర్రబెల్లి
మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగరలో స్థానిక జాలర్లతో కలిసి చేపలు పట్టారు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు. జ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా గురువారం చెరువుల పండుగను నిర్వహిస్తున్న సంగత... Read more