నువ్వు డిజిటల్ వేశ్యవు, నీది గోడీ మీడియా – రిపబ్లిక్ భారత్ జర్నలిస్టుపై దాడిచేసి అవమానించిన షహీన్ భాగ్ లేడి ఐమన్ రిజ్వీ
రిపబ్లిక్ భారత్ జర్నలిస్టును డిజిటల్ తవైఫ్ అంటూ అంటే డిజిటల్ వేశ్య అంటూ అవమానించింది షాహీన్ భాగ్ నిరసనలతో వార్తల్లోకెక్కిన మహిళ ఐమన్ రిజ్వీ. అదిప్పుడు సోషల్మీడియోలో వైరల్ అవుతోంది. ఈ వీడియోన... Read more
“యూనివర్సిటీ హిందూ చాప్లెన్సీ” ఫెలోషిప్ ప్రోగ్రామ్ – స్టాన్ఫోర్డ్ , బర్కిలీలో మొదట ప్రారంభించే అవకాశం
అమెరికాలోని హిందూ కమ్యూనిటీ ఇన్ స్టిట్యూట్ HCI, మోత్వాని జడేజా ఫౌండేషన్ (MJF) యూనివర్సిటీలు…. హిందూ చాప్లెన్సీ పేరుతో కొత్త ఫెలోషిప్ ప్రోగ్రామ్ ను ప్రకటించాయి. ఈ కార్యక్రమం క్రింద విశ్... Read more
గూగుల్ కు సంబంధించిన భాషా-అనువాద సాధనమైన గూగుల్ ట్రాన్స్లేట్ మరో 24 భాషలను చేర్చింది. అందులో సంస్కృతం సహా కొత్తగా ఎనిమిది భారతీయ భాషలను యాడ్ చేసింది. వార్షిక డెవలపర్స్ కాన్ఫరెన్స్ గూగుల్ I... Read more
ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ అడ్డంగా బుక్కైన రానా ఆయూబ్ – రైట్ వింగ్ న్యూస్ వెబ్ సైట్ పై లిబరల్స్ అక్కసు
సేవకోసం సేకరించిన నిధులను తప్పుదోవ పట్టించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాలమిస్ట్ రానా ఆయూబ్ మరో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ అడ్డంగాబుక్కైంది. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లో ఆవుల స్మగ్లింగ్ ఘటనపై... Read more
బట్టతల పై వ్యాఖ్యలు చేయడం కూడా లైంగికవేధింపుల కిందకే వస్తుంది : యూకే ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్
బట్టతలపై వ్యాఖ్యలు చేయడం కూడా సెక్సువల్ హెరాస్ మెంట్ కింద పరిగణించవచ్చని తీర్పునిచ్చింది యునైటెడ్ కింగ్డమ్ ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్ . కార్యాలయ ప్రదేశంలో ఒక వ్యక్తి బట్టతలపై వ్యాఖ్యలు చేయడం... Read more
మొహాలీ హెడ్క్వార్టర్స్పై ఉగ్రదాడిలో ప్రధాన సూత్రధారి గ్యాంగ్స్టర్ లఖ్బీర్ సింగ్ – కేసును ఛేదించిన పంజాబ్ పోలీసులు
మొహాలీ హెడ్ క్వార్టర్స్ పై RPG దాడిలో కెనడాకు చెందిన గ్యాంగ్ స్టర్ లఖ్బీర్ సింగ్ అలియాస్ లిండాను సూత్రధారిగా తేల్చారు పంజాబ్ పోలీసులు. లఖ్బీర్ సోమవారం సాయంత్రం మొహాలీలోని పంజాబ్ పోలీస్ ఇంటె... Read more
ఛత్రపతి శివాజీ హైందవీ స్వరాజ్యం కోసం కలలు కన్నాడు, ఆయన ఎజెండాలో మరాఠా రాజ్యం లేదు : కాళీచరణ్ మహారాజ్
ఛత్రపతి శివాజీ మహరాజ్ హైందవీస్వరాజ్యం కోసం కలలుకంటూ పోరాటంచేశాడని…మరాఠారాజ్యం ఆయన ఎజెండాలోనే లేదని వ్యాఖ్యానించారు సంత్ కాళీచరణ్ మహారాజ్. శివసేన నాయకుడు ఆనంద్ దిఘే బయోపిక్ ధర్మవీర్ చూస... Read more
కోయంబత్తూర్లో హిందీ మాట్లాడేవారు పానీ పూరీలు అమ్ముతున్నారు : తమిళనాడు విద్యాశాఖ మంత్రి
హిందీపై రగడ ఆగడం లేదు. ఇక హిందీని వ్యతిరేకించే తమిళనాడులో నాయకులే రోజుకో ప్రకటన చేస్తూ హిందీపై తన నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తాజాగా తమిళనాడు విద్యాశాఖమంత్రి కె. పొన్ముడి చేసిన వ్యాఖ్య... Read more
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ జ్ఞానవాపి మసీదుపై తీర్పును ప్రార్థనా స్థలాల చట్టం 1991 ఉల్లంఘనగా అభివర్ణించారు. చట్టం ప్రకారం ఏ వ్యక్తి ఏ మతానికి చె... Read more
బీజేపీ మైనారిటీలను క్రూరంగా హింసిస్తోంది, కాంగ్రెస్ మనకు చాలా ఇచ్చింది, తిరిగి చెల్లించే సమయం వచ్చింది – సోనియా గాంధీ
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉదయ్పూర్లోని పార్టీ చింతన్ శివిర్లో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం మైనారిటీలను క్రూరంగా హింసిస్తోందని, మహాత్మా గాంధీని చంపిన హంతకులను కీర్తిస్తోందని అన్న... Read more
లోక్సభకు 70 ఏళ్లు పూర్తిచేసుకుంది. మొదటి సెషన్ 13 మే 1952న ప్రారంభమైంది. 1952వ సంవత్సరంలో ఇదే రోజున, రాజ్యసభ మొదటి సమావేశాన్ని నిర్వహించింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఎ... Read more
‘జ్ఞానవాపి మసీదు’పై వీడియోగ్రాఫిక్ సర్వేను అనుమతించిన సివిల్ జడ్జి రవి కుమార్ దివాకర్ భద్రతాపరమైన ఆందోళనలను వ్యక్తం చేశారు. భయానక వాతావరణం సృష్టిస్తున్నారని, తన కుటుంబ భద్రతపై ఆం... Read more
గురువారం కశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో బలైన కశ్మీర్ పండిట్ రాహుల్ భట్ భార్య మీనాక్షి భట్ సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త హత్యకు ఉగ్రవాదులతో కలిసి కార్యాలయ సిబ్బందే కుట్రపన్ని ఉండవచ్చనే అనుమానం వ... Read more
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ మళ్లీ వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి హిందూ దేవతలను ఉద్దేశించి అనుచిత పదాలు వాడారు. మహారాష్ట్రలోని సతారాలో ఇండియన్ ట్రైబల్ రీసెర్చ్ అండ్ డెవల... Read more
కశ్మీర్లో కానిస్టేబుల్ ను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. పుల్వామాలోని గుడ్రూలో జమ్మూకశ్మీర్ కానిస్టేబుల్ ను ఇంటిదగ్గరే కాల్చిచంపారు. 24 గంటల్లో ఇది రెండో ఉగ్రహత్య. ఉగ్రవాదుల కాల్పుల్లో ప్... Read more
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గురువారం రాత్రి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. తెలుగు రాష్ట్రాల గురించి కీలక విషయాలను ఆయనకు వివరించారు. తెలంగాణ డీజీపీని కలిసేందుకు టైం అడిగి... Read more
ఉత్తరప్రదేశ్ తరహాలో మధ్యప్రదేశ్ మదర్సాలలో జాతీయగీతాలాపన తప్పనిసరి చేయనున్నారు. మదర్సాలలో జాతీయగీలాతాపనను తప్పనిచేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు హోంమంత్రి మిశ్రా చెప్పారు. జాతీయగీతం ఎక్కడైన... Read more
ఇస్లాం మతంలోకి మారనందుకు దళిత మహిళ నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఇమాన్ హమీఫ్ అరెస్ట్
తమిళనాడులో దళిత హిందూ మహిళను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చడానికి ప్రయత్నించినందుకు, ఆమె నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఇమాన్ హమీఫ్ అనే 21 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు. నింద... Read more
మీ ఒంట్లో ఉన్నది రాజపుత్రుల రక్తమే అయితే ఆధారాలు చూపండి – దియాకుమారికి షాజహాన్ వారసుడి సవాల్
షాజహాన్ వారసుడని చెప్పుకునే యువరాజు యాకూబ్ హబీబుద్దీన్ టుసీ, బీజేపీ ఎంపీ దియా కుమారికి సవాల్ చేశారు. తాజ్ మహల్ జైపూర్ రాజ్పుత్ర రాజ కుటుంబానికి చెందిన భూమిలో నిర్మించారనీ ఆమె విమర్శించారు.... Read more
శ్రీలంక ప్రధానమంత్రిగా రణిల్ విక్రమసింఘే మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. కొలంబోలోని రాష్ట్రపతి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి గోటబయ రాజపక్స యునైటెడ్ నేషనల్ పార్టీ నాయకుడైన విక్రమ... Read more
శ్రీలంక మాజీ ప్రధాని మహింద రాజపక్స దేశం విడిచి వెళ్లకుండా నిషేధం విధించిన శ్రీలంక కోర్టు
ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనకారులపై హింసాత్మక చర్యలకు పాల్పడినందుకు శ్రీలంక మాజీ ప్రధాని మహింద రాజపక్స, ఆయన కుమారుడు నమల్ సహా పలు మిత్రపక్షాలను దేశం విడిచి వెళ్లకుండా గురువారం కోర్టు నిషేధించి... Read more
1857లో దేశ ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న 282 మంది భారతీయ సైనికుల అస్థిపంజరాలు అమృత్సర్ సమీపంలో జరిపిన తవ్వకాల్లో లభ్యమయ్యాయని పంజాబ్ యూనివర్సిటీ ఆంత్రోపాలజీ విభాగం అసిస్టెంట్ ప్... Read more
మతమార్పిడి నిరోధక బిల్లుకు కర్నాటక కేబినెట్ ఆమోదం – వ్యతిరేకిస్తున్నామన్న విపక్ష కాంగ్రెస్
మత మార్పిడి నిరోధక బిల్లుకు కర్ణాటక కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై చర్చిస్తామని రాష్ట్ర హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు. ఈ బిల్లుకు జీవం పోసేందుకు ఎలాంటి చట... Read more
57 రాజ్యసభ స్థానాల ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసింది. ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 57 సీట్లకు ఎన్నిక ఉంటుంది. మే 24న ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. జూన... Read more
మరో కశ్మీర్ పండిట్ ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. బుద్గాంలో రాహుల్ భట్ అనే పండిట్ ను లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పు లు జరిపారు. శ్రీనగర్లోని ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ రాహుల్ భట... Read more