అసోం రాష్ట్రంలోని 27 జిల్లాల్లో వరదల కారణంగా 6.6 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. బరాక్ లోయ, దిమా హసావో సహా హొజాయ్ ప్రాంతాలు ఎక్కువగా విపత్తుకు గురయ్యాయి. నీటి ఎద్దడి కారణంగా అనేక చోట్ల రో... Read more
మథుర షాహీ ఈద్గా మసీదును తొలగించాలని డిమాండ్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణకు కోర్ట్ అంగీకరించింది. కృష్ణ జన్మభూమి పక్కనే ఉన్న షాహీ ఈద్గా మసీదును వీడియో తీయాలని పిటిషన్ దాఖలైంది. వారణాశి జ్ఞాన... Read more
జైలు నుంచి విడుదలైన రాజీవ్ గాంధీ హంతకుడు పెరరివాళన్ తమిళనాడు సీఎం స్టాలిన్ ను కలిశారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో పెరరివాళన్ ఏడో నిందితుడు. 31ఏళ్లపాటు జైలుశిక్ష అనుభవించాడు పెరరివాళన్. విడుదలై... Read more
పంజాబ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు సునీల్ జక్కర్ బీజేపీలో చేరారు. మాజీ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీని విమర్శించినందుకు ఆయనకు పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. పార్టీతీరుపై సన్నిహితుల దగ్గర... Read more
జ్ఞానవాపి వ్యవహారంలో తదుపరి చర్యలు తీసుకోవద్దని సివిల్ కోర్టుకు సుప్రీం ఆదేశం – విచారణ రేపటికి వాయిదా
కాశీ విశ్వనాథ దేవాలయం-జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ వీడియోగ్రఫీ సర్వే నిర్వహించేందుకు వారణాసిలోని కోర్టు నియమించిన కమిషన్ నివేదికను సమర్పించింది. మే 14 నుంచి 16 వరకు నిర్వహించిన సర్వే పనుల నివ... Read more
1988లో జరిగిన రోడ్ రేజ్ కేసులో పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టు ఇవాళ ఏడాది జైలు శిక్ష విధించింది. రోడ్డుపై దాడి చేసి ఒకరి హత్యకు కారణమైన కేసులో సిద్ధూను... Read more
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ పశ్చిమ బెంగాల్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అల్లర్లు చెలరేగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్ర... Read more
ఉగ్రవాదులకు నిధుల కేసులో కశ్మీర్ వేర్పాటువాది యాసిన్ మాలిక్ ను దోషిగా నిర్ధారించిన ఢిల్లీ కోర్టు
తీవ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో కశ్మీరీ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ను ఢిల్లీ కోర్టు దోషిగా తేల్చింది. మాలిక్ ఆర్థిక పరిస్థితిని అంచనా వేయాల్సిందిగా ఎన్ఐఏ అధికారులను ప్రత్యేక న్య... Read more
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 26న తెలంగాణ రానున్నారు. ఆరోజు ప్రత్యేక విమానంలో నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ISB) వార్షికోత్సవంలో పాల్గ... Read more
హిందూ దేవుళ్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన గుజరాత్ ఎంఐఎం నేత డానిష్ ఖురేషిని అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.వారణాశి జ్ఞానవాపి మసీదులో శివలింగాన్ని గురించి ప్రస్తావిస్తూ హిం... Read more
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బుధవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు పంపించారాయన. 2016 నుంచి అనిల్ బైజల్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్... Read more
దేశంలోని ద్రవ్యోల్బణ, నిరుద్యోగ పరిస్థితులు చూస్తుంటే భారత్ శ్రీలంకలాగే కనిపిస్తోందన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రజల దృష్టిని మళ్లించడంవల్ల వాస్తవ పరిస్థితులు మారబోవని ట్వీట్ చేశారు.... Read more
అవును మా సినిమా వల్లే లోయలో జనం మాటలు నేర్చుకున్నారు, కశ్మీర్లో పాక్ జెండా ఎగిరింది – ఫరూఖ్ అబ్దుల్లాకు వివేక్ అగ్నిహోత్రి కౌంటర్
కశ్మీర్ హిందువుల తరిమివేత, పండితుల ఊచకోత నేపథ్యంగా తీసిన ది కశ్మీర్ ఫైల్ మూవీపై మరోసారి మండిపడ్డారు ఆ రాష్ట్ర మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా. ఆయితే అంతే ఘాటుగా బదులిచ్చాడు సినీదర్శకుడు వివేక్ అగ్... Read more
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భుయాన్ – సిఫార్సు చేసిన సుప్రీం కోర్టు కొలీజియం
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్స్ చేసింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టు ప్ర... Read more
కశ్మీర్ ను వీడకుంటే అంతం చేస్తాం – ‘లష్కరే ఇస్లాం’ లేఖను పోస్ట్ చేసిన సీఎన్ఎన్ అసిస్టెంట్ ఎడిటర్ జితేందర్ సింగ్
కశ్మీర్ పండిట్లను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని మళ్లీ రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే కొందరు పండిట్లను ఉగ్రవాదులు హత్యచేశారు. తాజాగా రాహుల్ భట్ ను టెర్రరిస్టులు పొట్టనపెట్టుకున్నారు. ఈ... Read more
చిదంబరం ఆడిటర్ భాస్కర్ రామన్ అరెస్ట్ – చైనా పౌరులకు వీసాల కోసం చిదంబరం లంచాలు తీసుకున్నట్టు ఆరోపణలు
వీసాల కోసం లంచం తీసుకున్న కేసులో కార్తీ చిదంబరం ఆడిటర్ ఎస్ భాస్కర్ రామన్ను మే 17న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్ట్ చేసింది. చిదంబరం నివాసం సహా పలు చోట్ల దర్యాప్తు సంస్థ దా... Read more
రాజీవ్ హంతకుడు పెరరివాళన్ విడుదలకు సుప్రీం ఆదేశాలు – 30 ఏళ్లుగా జైల్లోనే రాజీవ్ హంతకులు
దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి ఏజీ పెరరివాళన్ ను విడుదల చేస్తూ కీలక ఆదేశాలు ఇచ్చింది సుప్రీం కోర్టు. ఆ కేసులో పెరరివాళన్ ముప్పైఏళ్లకు పైగా జైలుశిక్ష అనుభవించాడు. జీవిత ఖైదును ర... Read more
కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ ఉనికి చాటుకుంది. మొత్తం 42 వార్డులకు ఎన్నికలు జరగ్గా లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ 24 వార్డులు, యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ 12 వార్డులు గెలుచుకోగ... Read more
షీనాబోరా హత్యకేసు ప్రధాన నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జీకి బెయిల్ – కన్నబిడ్డనే హత్యచేసినట్టు ఆమెపై అభియోగాలు
పదేళ్లనాడు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనాబోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆమె తల్లి ఇంద్రాణీ ముఖర్జీకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇంద్రాణీ ఆరున్నరేళ్లుగా కస్టడీలో ఉంది. అ... Read more
మథుర మసీదులో ప్రార్థనలను నిషేధించండి – స్థానిక కోర్టులో పిటిషన్ – శ్రీకృష్ణ మందిరంపైనే మసీదు కట్టినట్టు ఆధారాలు
ఉత్తరప్రదేశ్ లో మథుర శ్రీకృష్ణాలయానికి ఆనుకుని ఉన్నమసీదు వాస్తవానికి ఆలయ భాగమేనని అక్కడ నమాజు చేయకుండా ఆపాలని స్థానిక కోర్టులో కొందరు పిటిషన్ వేశారు. మసీదు నిర్మాణానికి ముందు ఆస్థలంలో దేవాలయ... Read more
జ్ఞానవాపి మసీదు వ్యవహారంపై యూపీ మాజీ సీఎం మాయావతి స్పందించారు. దేశంలో ఉన్న సమస్యలను పక్కదారి పట్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని అందులో ఈ వ్యవహారం ఒకటని ఆమె అన్నారు. అసలు స్వాతంత్ర్యం వచ్చ... Read more
వెయ్యి చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తాకట్టు పెట్టుకొని 20 బిలియన్ డాలర్లు అప్పుగా ఇస్తాం – శ్రీలంకకు చైనా ఆఫర్ !
వెయ్యి చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తాకట్టు పెట్టుకొని $20 బిలియన్ డాలర్లు అప్పుగా ఇస్తాను-చైనా ! ప్రస్తుత ఆర్ధిక సంక్షోభం నుండి గట్టేక్కాలంటే ఇంతకంటే వేరే మార్గం లేదు శ్రీ లంకకి! ఈ ప్రతిపాదన... Read more
కోవిడ్ ని ఎలా నియంత్రించాలో కేరళ ని చూసి నేర్చుకోండి ! 0 జీరో కోవిడ్ పాలసీ ని ఎలా అమలు చేయాలో చైనా ని చూసి నేర్చుకోండి! చైనా ఎలా చెప్పమంటే రాహువు అదే చెప్తాడు. పైగా నేపాల్ లో నైట్ క్లబ్ లో మ... Read more
జ్ఞానవాపి మసీదు సర్వేపై నివేదిక పూర్తికానందున కోర్టును అదనపు సమయం కోరనున్నాం – అసిస్టెంట్ కమిషనర్ అజయ్ సింగ్
జ్ఞానవాపి మసీదు సముదాయానికి సంబంధించిన వీడియో సర్వే పూర్తైనప్పటికీ నివేదికను గడువులో సమర్పించలేకపోతున్నారు. అందుకు కాస్త అదనపు సమయం కోరుతున్నామని అసిస్టెంట్ కోర్టు కమిషనర్ అజయ్ సింగ్ తెలిపార... Read more
మధ్యప్రదేశ్లోని నీముచ్ లో ఘర్షణ – మసీదు సమీపంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపనను అడ్డుకున్న కొందరు
మధ్యప్రదేశ్ మాల్వా ప్రాంతంలోని నీముచ్ పట్టణంలో మతపరమైన ఉద్రిక్తత నెలకొంది. అక్కడి ఓ మసీదు సమీపంలో హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్టించడాన్ని ముస్లింలు వ్యతిరేకించారు. సోమవారం రాత్రి ఆ ప్రాంతంలో... Read more