కాంగ్రెస్ పార్టీకి మరో షాక్, కపిల్ సిబల్ రాజీనామా – సమాజ్ వాదీ పార్టీ మద్దతుతో రాజ్యసభ నామినేషన్
కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. సీనియర్ నేత కపిల్ సిబల్ పార్టీకి రాజీనామా చేసి సమాజ్ వాదీ పార్టీ మద్దతుతో రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి మే 16నే రాజీనామా చేసినట... Read more
2022 గ్లోబల్ ఎయిర్ పవర్స్ ర్యాంకింగ్లో చైనాను వెనక్కి నెట్టిన భారత్ – ప్రపంచంలోనే మూడో బలమైన వైమానిక దళం ఉన్నదేశంగా గుర్తింపు
గ్లోబల్ ఎయిర్ పవర్స్ ర్యాంకింగ్ 2022లో భారత్ చైనాను వెనక్కి నెట్టింది. ప్రపంచంలోనే మూడో బలమైన వైమానిక దళంగా అవతరించింది. వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడరన్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ (WDMMA) ద్వారా చే... Read more
కోర్టులో జడ్జిల పోడియం పక్కన ఇద్దరు మహిళలు నమాజ్ చేస్తున్న వీడియో వైరల్ – ఎఫ్ఐఆర్ నమోదు
కర్ణాటక హైకోర్టులో న్యాయమూర్తుల పోడియం పక్కన ఇద్దరు మహిళలు నమాజ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను మొదట ‘సంవాద’ అనే మీడియా ఛానెల్ తన యూట్యూబ్, ఫేస్బుక్ లలో అప్లో... Read more
శ్రీనగర్లో పోలీసు కానిస్టేబుల్ను కాల్చిచంపిన ఉగ్రవాదులు – అతని ఏడేళ్ల కుమార్తెకు గాయాలు
జమ్మూ కశ్మీర్లోని ఉగ్రవాదులు లు మళ్లీ రెచ్చిపోయారు. శ్రీనగర్ జిల్లాలోని సౌరా ప్రాంతంలో కానిస్టేబుల్ సైఫుల్లా ఖాద్రీని ఉగ్రవాదులు కాల్చి చంపారు. అతని 7 ఏళ్ల కుమార్తె కూడా ఉగ్రదాడిలో గాయపడింద... Read more
రామమందిరం ఇటుకలపై కుక్కలు మూత్ర విసర్జన చేస్తాయి – గుజరాత్ కాంగ్రెస్ మాజీ మంత్రి భరత్సింగ్ సోలంకివ్యాఖ్యలు
గుజరాత్ కాంగ్రెస్ సీనియర్ నేత, గుజరాత్ మాజీ మంత్రి భరత్సింగ్ సోలంకి అయోధ్యలోని రామ మందిరంపై నీచమైన వ్యాఖ్యలు చేశారు. రాముడి పేరుతో బీజేపీ డబ్బులు వసూలు చేసిందని.. అయితే రామ మందిరంలోని... Read more
చెన్నైలో బీజేపీ మైనారిటీ విభాగం నాయకుడి హత్య – చెన్నై మర్డర్ సిటీ గా మారిందని విపక్షాల ఆందోళన
తమిళనాడు బీజేపీ మైనారిటీ విభాగం నాయకుడు బాలచందర్ దారుణ హత్యకు గురయ్యారు. ముగ్గురు దుండగులు ఆయన్ని చెన్నైలో హత్య చేశారు. చింతాద్రిపేటలో ఆ గ్యాంగ్ ఈ ఘాతుకానికి పాల్పడింది. బాలచందర్ పీఎస్ఓ(పర్స... Read more
ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో దోషిగా తేలిన కశ్మీరీ వేర్పాటువాది, నిషేధిత జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) అధినేత యాసిన్ మాలిక్కు మరణశిక్ష విధించాలని నేషనల్ ఇన్వెస్టి... Read more
మత విద్వేషాలు రెచ్చగొట్టేలా బాలుడి నినాదాలు – పీఎఫ్ఐ ర్యాలీ వీడియో వైరల్ – కేరళ హైకోర్ట్ ఆందోళన
ఓ ర్యాలీలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా నినాదాలు చేసిన వ్యవహారంలో కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు.పిల్లాడిని ర్యాలీకి తీసుకొచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు తెలిసింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండ... Read more
టైమ్ “ప్రభావశీల వ్యక్తులు’ జాబితాలో భారత్ నుంచి గౌతమ్ ఆదానీ, అడ్వకేట్ కరుణానంది పేర్లు
ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ‘ప్రపంచంలో అత్యంత ప్రభావశీల వ్యక్తుల మొదటి100 మంది’ జాబితాలో భారత్ నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, అడ్వొకేట్ కరుణా నందికి చోటుదక్కింది. పెద్దగా ప్రజల్... Read more
జ్ఞానవాపి మసీదు కేసులో విచారణ గురువారానికి వాయిదా – సర్వే నివేదికపై అభ్యంతరాలుంటే చెప్పాలని ఇరు వర్గాలకు కోర్ట్ ఆదేశం
జ్ఞానవాపి మసీద్ కేసులో విచారణ గురువారానికి వాయిదా పడింది. ఈ నెల 26వ తేదీన విచారణ చేపట్టనున్నట్టు వారణాసి జిల్లా కోర్టు స్పష్టం చేసింది. సర్వే నివేదికలో ఏవైనా అభ్యంతరాలుంటే వారం రోజుల్లోగా త... Read more
క్వాడ్ సమ్మిట్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు మోదీ. ఇరుదేశాల మధ్య బంధం బలోపేతానికి కట్టుబడిఉన్నట్టు ఈ సందర్భంగా బైడెన్ తెలిపారు. అయితే ఎజెండాలో లేని అంశా... Read more
అవినీతి ఆరోపణలతో బర్తరఫ్ అయిన పంజాబ్ తాజామాజీ ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లాను పోలీసులు అరెస్టు చేశారు. మంత్రిపై ఆరోపణలకు సంబంధించి బలమైన ఆధారాలుండడంతో కేబినెట్ నుంచి తొలగిస్తున్నట్టు సీఎం భగవం... Read more
కుతుబ్ మినార్ ఉన్నప్రదేశంలో హిందూ ఆలయాన్ని పునరుద్ధరించాలన్న అభ్యర్థనను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తోసిపుచ్చింది. ఈ కేసులో ఏఎస్ఐ సాకేత్ కోర్టుకు ప్రత్యుత్తరం సమర్పించింది. కుతుబ్ మినార్... Read more
ఆర్ఎస్ఎస్ శాఖాల్లోలాగా విద్వేషం నింపడం లేదు – హిమంత మదర్సా వ్యాఖ్యలకు అసదుద్దీన్ కౌంటర్
మదర్సాలపై అసోం సీఎం హిమంతబిశ్వాశర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. హిమంతపై మండిపడ్డారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ. ఆర్ఎస్ఎస్ శాఖల్లోలాగా మదర్సాల్లో విద్వేషం నింపడంలేదని వ్యాఖ్యాని... Read more
అండమాన్ & నికోబార్ దీవులలో వీర సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం – ఆకట్టుకుంటున్న టెర్మినల్
అండమాన్ & నికోబార్ పోర్ట్ బ్లెయిర్ లో వీర సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మాణంలో ఉన్న నూతన టెర్మినల్ కు సంబందించిన కొన్ని అద్భుతమైన ఫోటోలను ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల... Read more
అండర్ వాల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లోని కరాచీలో నివసిస్తున్నాడని ఈడీ తెలిపింది. మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా అతని మేనల్లుడు అలీషా పార్కర్ ఈవిషయం చెప్పాడని అధికారులు తెలిపారు.... Read more
ముస్లిం యువకులు దాడి చేస్తే హిందువులు దాడి చేశారని యువకుడి ప్రచారం – అబద్దమని తేలడంతో అరదండాలు
తనను జైశ్రీరామ్ అనమని బలవంతపెట్టి.. తన దగ్గరున్న డబ్బులు లాక్కెళ్లారంటూ ఓ యువకుడు వీడియో రికార్డ్ చేసి వైరల్ చేశాడు. అయితే ఆ ఆకతాయి చెప్పినవన్నీ అబద్ధాలని తేలడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్... Read more
రాంబన్ సొరంగం కూల్చివేత ఘటనపై దర్యాప్తునకు ముగ్గురు సభ్యుల పానెల్ ఏర్పాటు చేసిన కేంద్రం – నివేదక ఆధారంగా చర్యలు
జమ్మూ-శ్రీనగర్ హైవేపై రాంబన్లో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిన ఘటనలో దర్యాప్తుకోసం ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది కేంద్రం. ప్రమాదానికి గల కారణాలను పరిశోధించి.. నివారణ చర్యలను సూచించడంతోపా... Read more
సర్వీస్ ఛార్జీలపై రెస్టారెంట్లను హెచ్చరించిన కేంద్రం – బలవంతపు వసూలు సరికాదన్న కేంద్రం
సర్వీస్ ఛార్జీలు వసూలు చేయకూడదని కేంద్రం రెస్టారెంట్లను హెచ్చరించింది. ఈ విషయంపై చర్చించడానికి జూన్ 2 న నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) తో సమావేశాన్ని ఏర్పాటు చేసింది.... Read more
నవజ్యోత్ సింగ్ సిద్ధూ ; ఖైదీ నెంబర్ 241383-పంజాబ్ లోని పాటియాల జైల్. 1. డిసెంబర్ 27, 1988 పంజాబ్ లోని పాటియాలా నగరంలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ రోడ్డుకి అడ్డంగా తన మారుతి జీప్సి కారుని నిలిపి ఉం... Read more
అవినీతి ఆరోపణలపై ఆరోగ్య మంత్రి డాక్టర్ విజయ్ సింగ్లాను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తొలగించారు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్. కాంట్రాక్టుల కోసం అధికారుల నుంచి 1 శాతం కమీషన్ డిమాండ్ చేసినట్టు త... Read more
మదర్సాలను కీర్తించిన జర్నలిస్టుకు NCPCR చైర్మన్ కౌంటర్- వాటిని సమర్థించడం అంటే బాలల హక్కుల్ని ఉల్లంఘించడమేనన్న ప్రియాంక్
ట్విట్టర్ వేదిగ్గా మదర్సాలను పొగిడిన ఇండిపెండెంట్ జర్నలిస్ట్ రణ్ విజయ్ సింగ్ పై మండిపడ్డారు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం చైర్మన్ ప్రియాంక్ కనూంగో. మదర్సాలు సాధారణ పాఠశాలలవంటివే తప్ప మరేం... Read more
మరో మూడు రోజుల పాటు దేశ రాజధానిలో ఉంది, జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖులతో భేటీ కావాలని అనుకున్నా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు షెడ్యూల్ కన్నా మూడు రోజుల ముందే హైదరాబాద్ కు తిరిగి రావడం రాజకీయ వర... Read more
శివుణ్ణి అవమానిస్తే 2 గంటల్లో బెయిల్ – శరద్ పవార్ ని అవమానిస్తే 14 రోజులు జైలు – ఇదేం న్యాయ వ్యవస్థ
శివుణ్ణి అవమానిస్తే 2 గంటల్లో బెయిల్. ఇదే దేశంలో శరద్ పవార్ ని అవమానిస్తే 14 రోజులు జైల్. ఇదీ ఈ దేశ న్యాయ వ్యవస్థ. ఈ వ్యవస్థ ఎవరి గుప్పెట్లో ఉంది? ఎందుకంటే హిందువులు చేతకాని వారు, చవటలు, చీమ... Read more
ఉరుములతో కూడిన భారీ వర్షం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలను ముంచేసింది.ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. భారత వాతావరణ శాఖ (IMD) దేశ రాజధానిలో ఎక్కువ వర్షాలు కురుస్తాయని ముందే అంచనా వేసింది. ఉదయం 5... Read more