రాజకీయాలలో జాయిన్ అయి తొందరగా పైకి వచ్చి అధికారం డబ్బు సంపాదించాలి అనే కోరిక ఉన్న తెలివైన రాజకీయ నాయకుడు ఎవరూ అసలు తమిళనాడు లో ఉనికే లేని, గట్టి హిందూ, హిందీ, బిజెపి వ్యతిరేకత గల తమిళనాడులో... Read more
ధనం,శక్తి రెండూ మతం కన్నా ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. అందుకే ఎడారి మతాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ దేశాలలో వ్యాపించగలిగాయి. BJP అధికార ప్రతినిధి నూపుర్ శర్మ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి మా... Read more
మహారాష్ట్ర లో ఠాక్రే సర్కారుకు గట్టిషాక్ తగిలింది. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా 3 స్థానాలు గెలుచుకుంది. అధికార మహా వికాస్ అఘాడీకి ఇది గట్టిదెబ్బేనని చెప్పవచ్చు. మహాలో మొత్తం ఆరు రాజ్య... Read more
దేశంలో ఇప్పటి వరకు 194 కోట్ల 90 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు. నిన్న 13 లక్షల 15 వేలకు పైగా వ్యాక్సిన్ డోసులు అందించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 12-14 ఏళ్లలోపు పిల్లలకు ఇ... Read more
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ దిశగా వడివడిగా అడుగేస్తున్నారు. జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీ ద్వారా బీజేపీపై తన పోరాటాన్ని ఉధృతంచేయాలని నిర్ణయించారు. శుక... Read more
భారత దేశ చెస్ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద, నార్వే చెస్ గ్రూప్ A ఓపెన్ చెస్ టోర్నమెంట్లో తొమ్మిది రౌండ్లలో 7.5 పాయింట్లతో విజేతగా నిలిచాడు. 16 ఏళ్ల గ్రాండ్ మాస్టర్ తొమ్మిది రౌండ్లలో అజేయం... Read more
అమెరికా కంటే ఉత్తరప్రదేశ్లో కోవిడ్-19 కట్టడి చర్యలు మెరుగ్గా ఉన్నాయి : బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ CEO
కోవిడ్-19 కట్టడిలో యునైటెడ్ స్టేట్స్తో పోలిస్తే ఉత్తరప్రదేశ్ మెరుగ్గా ఉందని బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్(BMGF) తెలిపింది. ఆరోగ్యం, పోషకాహారం సహా వ్యవసాయ రంగాలలో సాంకేతిక సహకారాన్ని పెం... Read more
జితేంద్ర త్యాగికి దుబాయ్, పాకిస్థాన్ నెంబర్ల నుంచి హత్య బెదిరింపు కాల్స్ – చర్యలు తీసుకోవాలని యోగిని కోరిన వసీం రిజ్వీ
ఇస్లాంను విడిచిపెట్టి, హిందూ మతాన్ని స్వీకరించిన మాజీ షియా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ త్యాగికి పాకిస్తాన్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. విదేశాల నుంచి ఫోన్లో బెదిరింపులు వస్తున్నాయని ఉత్తరప్రదేశ... Read more
ప్రతీ శుక్రవారం ప్రార్థనల తర్వాత హింసాత్మక నిరసనలు – రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను హెచ్చరించిన MHA
శుక్రవారం ప్రార్థనల తర్వాత దేశవ్యాప్తంగా హింసాత్మక నిరసనలు, ముస్లిం గుంపులు రాళ్లు విసరడం వంటి ఘటనల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసు ఉన్నతాధికారులకు హోం... Read more
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో పినరయి విజయన్ పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన రాజీనామాకు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.కేసులో కీలకనిందితురాలైన స్వప్న సురేష్ సీఎం పేరు చెప్పిన సంగతి తెలిసింద... Read more
నూపుర్ శర్మ వ్యాఖ్యలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ముస్లింలు ఆందోళనకు దిగినసంగతి తెలిసింది.అయితే పలుచోట్ల ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ఆందోళనకారులు, నిరసనకారుల మధ్య... Read more
మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా వ్యాఖ్యానించిన నుపుర్ శర్మను అరెస్టు చేయాలంటూ దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాల నిరసనలు ఊపందుకున్నాయి. కర్ణాటకలోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో రాష్ట్రంలో రెడ్ అ... Read more
శుక్రవారం పశ్చిమబెంగాల్లో హౌరాలోనూ హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఇందుకు కారణం బీజేపేనని మమతా మండిపడింది.బీజేపీ చేసిన పాపానికి ప్రజలెందుకు బాధపడాలని ప్రశ్నించారు. అల్లర్లకు పాల్పడేవారిపై కఠిన చర... Read more
భారతీయ చరిత్రకారులు అహోంలు, పల్లవులను పట్టించుకోలేదు… కేవలం మొఘలులపై మాత్రమే దృష్టి పెట్టారు : అమిత్ షా
చోళులు, పల్లవులు, అహోంలు సహా అనేక ప్రముఖ రాజవంశాలను చరిత్రకారులు విస్మరించారని.. కేవలం మొఘలులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశ రాజధానిలో ‘మహారాణా: సహస్త్ర... Read more
ఔరంగాబాద్ను శంభాజీ నగర్గా మారుస్తానని తన తండ్రి బాలాసాహెబ్ ఠాక్రే చేసిన వాగ్దానాన్ని మరిచిపోలేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బుధవారం అన్నారు. మా ప్రతి ఊపిరిలోనూ హిందుత్వం ఉంది..... Read more
కశ్మీర్ హిందువుల ఊచకోత, తరిమివేత నేపథ్యంగా వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ది కశ్మీర్ ఫైల్ ఇంకా చర్చల్లో ఉంది. సినిమాను చాలామంది ఆదరించగా…కొందరు అది రాజకీయ ప్రేరేపితమని ఆరోపించ... Read more
‘ఆటా’ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 17వ మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మహాసభలలో భాగంగా న్యూజెర్సీలో ఆటా సయ్యంది పాదం నృత్య పోటీలను భారీ స్థాయిలో విజయవంతంగా నిర్వహించింది. కూచిపూడి, భరత నా... Read more
పాకిస్తాన్లో హిందువుల జనాభా గణనీయంగా పడిపోతోంది. ప్రస్తుత లెక్కల ప్రకారం పొరుగుదేశంలో ఉన్నహిందువుల సంఖ్య 22 లక్షలు. నేషనల్ డేటాబేస్ నివేదిక ప్రకారం 18,68,90,601 జనాభాలో కేవలం 1.18 శాతం మాత్ర... Read more
నూపుర్ శర్మకు మద్దతుగా నిలిచారు ఆ పార్టీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞ. ‘సత్యం పలకడం తిరుగుబాటు అయితే, నేను కూడా రెబెల్నే’ అని ట్వీట్ చేశారు. సనాతన ధర్మానికి, హిందుత్వానికి జయం కలగాలని ఆకాంక్షించారు.... Read more
ఇరువర్గాల మధ్య చిచ్చుపెట్టేలా ప్రసంగం – ఎంఐఎం చీఫ్ పై అసదుద్దీన్ పై డిల్లీ పోలీసుల కేసు
ఇరువర్గాల మధ్య చిచ్చుపెట్టేలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఢిల్లీ పోలీసులు కేసునమోదు చేశారు. ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్లోని ఇ... Read more
ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న వేళ పాకిస్తాన్లో కొందరు దుండగులు హిందూ ఆలయాలు లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. కరాచీ కోరంగిలోని ఆలయంలో దాడి జరిగింది. హనుమాన్ విగ్రహం సహా... Read more
ప్రవక్తపై వ్యాఖ్యల విషయంలో నూపుర్ పై భారత్ చర్యలను అభినందించిన ఇస్లామిక్ దేశం ఇరాన్ – దోవల్ తో ఇరాన్ విదేశాంగమంత్రి సమావేశం
ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన నూపుర్ పై చర్యలు తీసుకున్న భారత్ ను అభినందించింది ఇస్లామిక్ దేశం ఇరాన్. ఈ వ్యవహారంలో భారత్ స్పందించిన తీరుపై సంతృప్తి వ్యక్తం చేసింది. భారత్ పర్యటనలో ఉన్న ఇరాన్ విద... Read more
భారత రాష్ట్రపతి ఎన్నికకు జూలై 18 పోలింగ్ జరగనుంది. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగియనుంది. జూలై 25వ తేదీలోగా... Read more
వందేభారత్ రైళ్ల కోసం ఓవర్ హెడ్ పవర్ లైన్ల సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని ఇండియన్ రైల్వే నిర్ణయం
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను సజావుగా నడపడంకోసం.. ఓవర్ హెడ్ పవర్ లైన్ల సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని ఇండియన్ రైల్వే యోచిస్తోంది.ఇప్పటికే ఉన్న 1×25 KV ట్రాక్షన్ సిస్టమ్ నుండి అప్గ్ర... Read more
గిల్గిట్ -బాల్టిస్తాన్ భారత్ నియంత్రణలో ఉండి – బలూచ్ స్వంతంత్రంగా ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవి – అమెరికా రిపబ్లికన్ నాయకుడు లాన్సియా
గిల్గిట్- బాల్టిస్తాన్ భారత్ నియంత్రణలో ఉండి..బలూచిస్తాన్ స్వతంత్రంగా ఉంటే ఆఫ్గన్ లో అమెరికా సేనలు అలాగే ఉండేవని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అగ్రదేశపు రిపబ్లికన్ నాయకుడు బాబ్ లాన్సియా.... Read more