మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఎదుర్కొన్న బీజేపీ అధికార ప్రతినిధి నవీన్ కుమార్ జిందాల్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. “మా దేవుళ్లపై అసభ్య పదజాలం ఉపయోగించే వ్యక... Read more
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ముని ప్రకటించిన తర్వాత, కేంద్రం ఆమెకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ద్వారా రౌండ్-ది క్లాక్ Z+ కేటగిరీ భద్రతను అందించిం... Read more
ఉగ్రవాదం రాజ్యమేలుతున్న సమయంలో సినిమా తీయడం మామూలువిషయం కాదు, మేం ధైర్యంగా ముందుకెళ్లాం-వివేక్ అగ్నిహోత్రి
కశ్మీర్ లోయలో హిందువుల మారణహోమంపై సినిమా తీయడమంటే తామెంతో ధైర్యం చేసినట్టని ది కశ్మీర్లో ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి అన్నారు. తీవ్రవాదానికి అందరూ భయపడ్డారని మేం మాత్రం ముందుకు వెళ్లా... Read more
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేసిన అస్సాం సీఎం సతీమణి
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ భార్య రినికి భుయాన్ శర్మ…. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై పరువునష్టం దావావేశారు. గౌహతిలో కమ్రూప్ (మెట్రో)లోని సివిల్ జడ్జి కోర్టులో రూ.100... Read more
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ను హతమార్చేందుకు ఆఫ్ఘన్ హంతకుడి సహాయం కోరిన ఉగ్రవాదులు…
పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ను హత్య చేసేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారని ఉగ్రవాద నిరోధక శాఖ ఖైబర్ పఖ్తున్ఖ్వా విభాగం హెచ్చరించినట్లు... Read more
విపక్షాలు తమ రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను ప్రకటించిన కొన్నిగంటలకే అధికార ఎన్డీయే తమ అభ్యర్థిని ఖరారు చేసింది. జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్మును బరిలో ఉంటారని ప్రకటించారు బీజేప... Read more
పాకిస్తాన్లో ఘోరం – నవజాత శిశువు తలను నరికి, మహిళ గర్భంలో వదిలేసిన హాస్పిటల్ సిబ్బంది
పాకిస్తాన్ లో ఘోరం జరిగింది. సింధ్ ప్రావిన్స్లోని గ్రామీణ ఆరోగ్య కేంద్రం (RHC) సిబ్బంది నవజాత శిశువు తలను కట్ చేసి, తల్లి కడుపులోనే ఉంచారు. ఈ ఘటనలో తల్లి మృత్యువుతో పోరాడుతోంది. ఈ విషాదకరమై... Read more
మారుతున్న వార్ ఫేర్ లో భారతదేశాన్ని బలోపేతం చేయడమే ప్రధాని మోదీ లక్ష్యం : అగ్నిపథ్ కు అజిత్ దోవల్ మద్దతు
సాయుధ దళాల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనల వెల్లువెత్తుతున్న వేళ… జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. “దీన్ని విభిన్న కోణం న... Read more
వ్యవసాయంలో సేంద్రియ, భారతీయ ప్రాచీన సంప్రదాయ విధానం ఎంతో అవసరమని, వాటిని పరిశీలించకుండా ఈ స్థానిక పరిజ్ఞానాన్ని తిరస్కరించడం పొరపాటు అవుతుందనిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచ... Read more
మహారాష్ట్ర రవాణా మంత్రి, శివసేన నాయకుడు అనిల్ పరబ్ జూన్ 21న ముంబైలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కార్యాలయానికి వెళ్లారు. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి కేంద్ర ఏజెన్సీ ఆయనకు సమన్లు జా... Read more
మహారాష్ట్రలో రాజకీయం రసకందాయంలో పడింది. 26 మంది ఎమ్మెల్యేలతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిన శివసేన నేత ఏక్నాథ్ షిండే చేసిన ట్వీట్ చర్చనీయాంశం అయింది. అధికారం కోసం బాలాసాహెబ్ మార్గాన్ని వీడి తమ ఆ... Read more
హిమాలయాల్లో తక్కువ ఆక్సిజన్ ఉండే ఎత్తైన ప్రదేశాల్లో యోగా సాధన చేసిన ITBP సిబ్బంది..
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు(ITBP) లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ సహా భారతదేశం-చైనా సరిహద్దుల్లోని వివిధ ఎత్తైన హిమాలయ శ్రేణులలో యోగా ఆసనాలను ప్రదర్శిస్తూ ప్ర... Read more
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈరోజు కెవాడియాలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర యోగాడేలో పాల్గొన్నారు. నిత్య జీవితంలో యోగా సాధన వల్ల కలిగే ప్రయోజనాలను మంత్రి ఎత్తి... Read more
రాష్ట్రపతి అభ్యర్థిగా విపక్షాలు యశ్వంత్ సిన్హాను ఏకగ్రీవంగా ఎంపికచేశాయి. ఇక అధికార పార్టీ అభ్యర్థి ఖరారు కావల్సి ఉంది. అభ్యర్థి ఎంపికపై చర్చించేందుకు సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సాయంత... Read more
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ శుక్షాకాంక్షలు తెలిపారు. కర్నాటక మైసూరులో జరిగిన యోగా దినోత్సవాల్లో పాల్గొన్న ప్రధాని…యోగాతో సమాజంలో శాంతి చేకూరుతుం... Read more
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నేపాల్లో ఘనంగా నిర్వహించారు. రాజధాని ఖాట్మండులో పెద్దఎత్తున యోగా డే వేడుకలు జరిగాయి. ప్రధాని షేర్ బహదూర్ దేవ్ బా ‘యోగా ఫర్ హ్యుమానిటీ’ సందేశాన్ని హై... Read more
రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి విపక్షాల అభ్యర్థి ఎవరనే సస్పెన్స్ కు తెరపడింది. తమ ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్ర విదేశాంగమంత్రి యశ్వంత్ సిన్హాను ప్రతిపక్షాలు నిర్ణయించాయి. ఆయన అభ్యర్థిత్వానికి... Read more
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉత్తరాఖండ్లోని జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ లో కూడా యోగా వేడుక నిర్వహించారు. ITBP, పోలీస్, NDRF, DDRF, SDRF సిబ్బంది సహా పెద్ద సంఖ్యలో యాత్రికులు కే... Read more
నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబందించిన మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ ఆఫీసుకు వెళ్లారు. నాలుగు రోజుల విరామం తర్వాత రాహుల్ మళ్లీ ఈడీ విచారణకు ఇవాళ ఉదయం 11... Read more
అగ్నిపథ్ – అగ్నివీర్ ! కేంద్ర రక్షణ శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ అనే సైనిక నియామక పధకం మీద అనవసరమయిన ఆందోళన చెలరేగుతున్నది. నిజానికి ఇప్పటి వరకు జరిగిన ఇంకా జరుగుతున్న అల్లర్లు లేదా ఆం... Read more
అఫ్గనిస్తాన్ కాబూల్ లో ఉన్న గురుద్వారా పై ఇస్లామిక్ టెర్రరిస్టుల బాంబు దాడి.. దానిలో ఎంత మంది ఉన్నారో వివరాలు తెలియలేదు. అక్కడ సిక్కులను ఈ దేశంలో ఉండదలిస్తే “సున్నిలు గా” మారండి... Read more
రియల్ రియల్ బిగ్ ఛాలెంజ్ మోడీ మరియు అమిత్ షా లకి ! సాధారణంగా సిబిఐ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ మూడు లేదా నాలుగు వాయిదాల్లో విచారణకి రమ్మని సమన్లు పంపుతాయి నిందితులకి. మూడో సారో లే... Read more
అంతా ఒక పధకం ప్రకారం జరిగిపోతున్నది ! ఈ టూల్ కిట్ కి ఏం పేరు పెట్టారో ? ప్రపంచవ్యాప్తంగా గోధుమలకి కొరత ఏర్పడ్డ సంగతి తెలిసిందే ! అలాగే పంట బాగా పండి చేతికొచ్చినా రష్యా మీద ఆంక్షల వల్ల ఎవరూ క... Read more
‘అగ్నిపథ్(Agnipath)’పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ… వేళ పలువురు దేశీయ కార్పొరేట్ దిగ్గజ సంస్థలు అగ్నిపథ్ కు మద్దతునిస్తున్నాయి. అంతేకాదు నాలుగేళ్ల తర్వాత బయటకొచ్చే అగ్న... Read more
సంస్కరణలు మొదట్లో ఇబ్బంది అనిపించినా వాటి ప్రయోజనాలు ముందుముందు అర్థమవుతాయి-నరేంద్ర మోదీ
ఏ రంగంలోనైనా సంస్కరణలు తీసుకొచ్చిన మొదట్లో కొంత ఇబ్బందికరంగా అనిపించినా…తరువాతి కాలంలో వాటి ఫలితాలు అందరకూ అందుతాయని ప్రధాని మోదీ అన్నారు. అగ్నిపథ్ పై ఆందోళనలు నెలకొన్న వేళ ఆయనీ వ్యాఖ్... Read more