దుమారం రేపిన కేరళమంత్రి వ్యాఖ్యలు – రాజ్యాంగాన్ని అవమానించిన చెరియన్-రాష్ట్రవ్యాప్త నిరసనలతో రాజీనామా
భారత రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో తన పదవికి రాజీనామా చేశారు కేరళ మంత్రి సాజీ చెరియన్. పతినంతిట్ట జిల్లా మల్లపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో భారత రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేశా... Read more
సంగీత దర్శకుడు మ్యూజిక్ మాస్ట్రోను రాజ్యసభకు నామినేట్ చేసింది కేంద్రం. ఆయనతో పాటు దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్, పరుగులరాణి పీటీ ఉష కూడా నామినేట్ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేద... Read more
నూపుర్ శర్మ పిటిషన్ విచారణ సందర్భంగా ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెకు మద్దతు మరింత పెరుగుతోంది. న్యాయమూర్తుల అభిశంసన ప్రక్రియకోసం పిటిషన్ మొదలైన 12 గంటల్లోపు 10 వే... Read more
నూపుర్ శర్మ మద్దతుదారులకు బెదిరింపులు ఆగడం లేదు. ఆమె ఫొటోను స్టేటస్ గా పెట్టుకున్న కారణంగా ఇద్దర్ని ఇప్పటికే రాక్షసంగా పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అహ్మదాబాద్ కు చెందిన ఓ న్యాయవ... Read more
స్టార్టప్ రంగంలో కర్నాటక దూసుకెళ్తోంది. తాజా ర్యాంకింగ్ లో అత్యుత్తమ పనితీరులో గుజరాత్ ను దాటుకుని అగ్రభాగాన నిలిచింది పొరుగురాష్ట్రం. అత్యుత్తమ సాధన, కార్యనిర్వహణ, నాయకత్వం, వర్ధమాన లీడర్ష... Read more
బిహార్ సీఎం లాలూప్రసాద్ యాదవ్ ను ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు. ప్రత్యేక విమానంలో ఆయన్ని తీసుకెళ్లారు.ఇటీవల తనింట్లో మెట్లపైనుంచి జారిపడడంతో లాలూకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలి... Read more
నూపుర్ కు మద్దతుగా రిటైర్డ్ న్యాయమూర్తులు,బ్యూరోక్రాట్లు,ఆర్మీ వెటరన్లు – న్యాయమూర్తుల వ్యాఖ్యలపై అభ్యంతరం
దాదాపు 15 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు, 77 మంది మాజీ బ్యూరోక్రాట్లు మరియు 25 మంది ఆర్మీ వెటరన్లు నూపుర్ శర్మ కేసులో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు కు వ్యతిరేకంగా బహిరంగ ప్రకటన విడుదల చేశారు. దీనిపై... Read more
హిందుత్వ వాయిస్ వినిపించకుండా, సావర్కర్ పేరు కూడా తలవకుండా చేశారు – ఉద్ధవ్ పై షిండే ఆరోపణలు
విశ్వాస పరీక్షలో నెగ్గిన తరువాత మహారాష్ట్ర నూతన సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రెండున్నరేళ్ల పాలనలో శివసేన స్థాపకుడు బాల్ థాకరే విధానాలను ఉద్ధవ్ ఠాక్రే అస్సల... Read more
అసోం వరదలు సహజమైనవి కావు – బరాక్ నది కట్టను కావాలని కూల్చేశారు-నిందితులను అరెస్ట్ చేసిన అసోం పోలీసులు
అసోంను వరదలు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం అప్రమత్తమై వందలాది మంది ప్రాణాలను కాపాడింది. సకాలంలో సహాయకచర్యలకు దిగడంతో ప్రాణనష్టం తప్పినా… భారీ ఆస్తినష్టం జరిగింది. అయిత... Read more
కేరళ సరిహద్దు, సముద్ర తీర ప్రాంతం అయిన కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లా కేంద్రం మంగళూరులో అక్రమంగా నివసిస్తున్న 518మంది విదేశీయులను కర్నాటక పోలీసులు గుర్తించారు. వారంతా వివిధ దేశాలనుంచి విద్య... Read more
మహారాష్ట్రలో కొత్తగా కొలువైన షిండే సర్కారు ఆరునెలల్లో కూలిపోతుందని జోస్యం చెప్పారు పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ. 2024 ఎన్నికల్లో దేశప్రజలు బీజేపీకి బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారనీ ఆమె... Read more
హిందూదేవీదేవుళ్లను పరిహాసం చేస్తున్న ఘటనలు పథకం ప్రకారం జరుతున్నట్టు అనిపిస్తోంది. హిందూదేవతల ఫొటో పేపర్లలో చికెన్ ను విక్రయిస్తున్న వ్యక్తిని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. సంభాల్ పట్టణానికి... Read more
పాకిస్తాన్ మిలిటరీ అధికారులు, ఐఎస్ఐ అధికారులు రాజకీయాలకు దూరంగా ఉండాలని పాక్ ఆర్మీ చీఫ్ బజ్వా ఆదేశించారు. రాజకీయ నాయకులతో ఎవరూ మాట్లాడను కూడా వద్దని సంచలన ఆదేశాలు జారీచేశారు..పంజాబ్లో జరగను... Read more
మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి శ్రీ ఏకనాథ్ షిండే అసెంబ్లీ లో విశ్వాస తీర్మానం లో నెగ్గారు. బేబీ పెంగ్విన్ ఠాక్రే విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా వోటు వేశాడు. శివ సేన చీఫ్ వ్హిప్ గా నిన్న రాత్ర... Read more
కాళీమాత సిగరెట్ తాగుతున్నట్టు డాక్యుమెంటరీ – హిందువుల ఆందోళన – ఫిల్మ్ మేకర్ పై నెటిజన్ల ఆగ్రహం
కాళీ మాత సిగరెట్ తాగుతున్నట్లు చిత్రీకరించిన ఒక డాక్యుమెంటరీకి సంబంధించిన వీడియో క్లిప్, పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.దీనిపై నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.. ‘కా... Read more
నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రారంభించిన నేవీ ‘అగ్నిపథ్’ రిక్రూట్మెంట్ ప్లాన్లో వారంలోపే దాదాపు 10,000 మంది యువతులు నమోదు చేసుకున్నారు. “నిన్న సాయంత్రం వరకు, దాదాపు 10000 మంది... Read more
125వ జయంతి సందర్భంగా ఏపీలో అల్లూరి విగ్రహాన్నిఆవిష్కరించిన అనంతరం స్వాతంత్ర్య సమరయోధుడు పసల కృష్ణమూర్తి కుటుంబాన్ని పరామర్శించారు ప్రధాని మోదీ.కృష్ణమూర్తి కుమార్తె 90ఏళ్ల పసల భారతి పాదాలను త... Read more
అగ్నిపథ్ పథకంపై దాఖలైన పిటిషన్లపై విచారణకు సుప్రీం కోర్టు అంగీకరించింది. అయితే వచ్చేవారం వాదనలు వింటామని తెలిపింది. దేశంలో సైనిక దళాల్లో ప్రవేశం కోసం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై సు... Read more
దేశంలో జూలై 10న జరుపుకోనున్న ఈద్ అల్-అధా పండుగ సందర్భంగా ఆవులను బలి ఇవ్వద్దని ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (AIUDF) చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ ముస్లిం సమాజాన్ని కోరారు. “హిందువుల... Read more
సీతాపూర్ కు మహ్మద్ జుబైర్ తరలింపు – మతవిద్వేష వ్యాఖ్యలపై అరెస్టైన ఆల్ట్ న్యూస్ ఫౌండర్
మతపరమైన మనోభావాలను రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన ఆల్ట్ న్యూస్ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్ ను సీతాపూర్ తరలించారు డిల్లీ పోలీసులు. గతేడాది మేలో ముగ్గురు హిందూసాధువులపై అవమానకరమైన... Read more
తన పార్టీ షాహిద్ దివస్ నేపథ్యంలో మమతా బెనర్జీ చేసిన జిహాద్ వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. అసన్ సోల్లో జరిగిన బహిరంగసభలో ప్రసంగిస్తూ జూలై 21 నుంచి బీజేపీకి వ్యతిరేకంగా జిహాద్ ప్రారంభించార... Read more
మహారాష్ట్రలో విపక్షనేతగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఎంపికయ్యారు. 288 మంది ఉన్న సభ్యుల సభలో ఎన్సీపీ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా అవతరించిందని, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పవార్ బాధ్యతలు స్వీకరిస్త... Read more