ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆయన అన్న కొడుకు నిహార్ ఠాక్రే మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని వర్గానికి తన మద్దతును అందించారు. నిజమైన శివసేనగా తమ వర్గాన్ని గుర... Read more
దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన బెంగాల్ మంత్రి పార్థా ఛటర్జీ స్కామ్ కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి.అర్పిత ముఖర్జీకి చెందిన నాలుగు లగ్జరీ కార్లు కనిపించకపోవడాన్ని ఈడీ అధికారులు గుర్తించ... Read more
బ్యాన్ చేసిన తరువాత కూడా పేరు మార్చుకుని దేశంలో అందుబాటులోకి వచ్చిన పబ్జీ గేమ్ బీజీఎంఐ పైనా నిషేధం విధించింది కేంద్రం. బీజీఎంఐ(BGMI) అంటే బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా. మరోసారి ప్రభుత్... Read more
తన బహిష్కరణను సవాల్ చేస్తూ పన్నీర్ సెల్వం పిటిషన్ పై విచారణను మద్రాస్ హైకోర్టుకు అప్పగించిన సుప్రీం
పార్టీ తనను బహిష్కరించడాన్ని సవాల్ చేస్తూ అన్నాడీఎంకే నేత పన్నీర్ సెల్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణ బాధ్యతను సుప్రీం కోర్టు మద్రాస్ హైకోర్టుకు అప్పగించింది. విచారణ జరిపి మూడు వారాల్లోగా తీర్... Read more
రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలో నిన్న సాయంత్రం MIG-21 యుద్ధ విమానం కూలిపోవడంతో భారత వైమానిక దళానికి చెందిన ఇద్దరు పైలట్లు మరణించారు. వింగ్ కమాండర్ మోహిత్ రాణా (39), ఫ్లైట్ లెఫ్టినెంట్ అద్విత... Read more
కర్ణాటకలో పుత్తూరులో బీజేపీ యువమోర్చా కార్యకర్త ప్రవీణ్ నెట్టారు హత్య కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కి అప్పగిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని సీని... Read more
ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో ఏ రాష్ట్రంలో పర్యటించినా ఆయా రాష్ట్రాల సంప్రదాయా వస్త్రాలు ధరిస్టారు. అలాగే నిన్న చెన్నైలో జరిగిన చెస్ ఒలంపియాడ్ ప్రారంభోత్సవంలో కూడా తమిళ సంప్రదాయ పంచకట్టుతో హాజ... Read more
మీరు రోడ్డుపై ప్రయాణించడానికి గూగుల్ మ్యాప్స్ ని ఉపయోగిస్తున్నారా? అయితే, మీ కోసం ఒక శుభవార్త ఉంది. ఎట్టకేలకు స్ట్రీట్ వ్యూ ఫీచర్ను ఇండియాకు తీసుకొచ్చింది గూగుల్. బుధవారం సెర్చ్ ఇంజన్ దిగ్గ... Read more
చెన్నైలో జరిగిన చెస్ ఒలింపియాడ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ స్వదేశానికి తిరిగి వచ్చిందని ఆయన అన్నారు. భారతదేశం తొలిసారిగా ఆతిథ... Read more
స్కూల్ రిక్రూట్మెంట్ స్కామ్ కేసులో అరెస్టయిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) నేత పార్థ ఛటర్జీని బెంగాల్ మంత్రివర్గం నుంచి తొలగించారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావే... Read more
17 ఏళ్లు పైబడిన యువకులు తమ ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి 18 ఏళ్లు నిండే వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదని భారత ఎన్నికల సంఘం (ECI) ఈరోజు ప్రకటించింది. 17 ఏళ్లు నిండిన యువత ఓటర్ కార్డ... Read more
పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ నివాసంలో నిన్న రాత్రి చోరీ జరిగింది. మంత్రి నివాసంలోకి తాళం పగులగొట్టి దొంగ చొరబడ్డాడు. ఛటర్జీ నివాసం నుంచి అనేక వస్తువులను పెద్ద పెద్ద సంచులలో దొంగ తీసుకు... Read more
తమిళనాడులో చెన్నై లోని జవహర్ లాల్ నెహ్రు స్టేడియంలో 44వ చెస్ ఒలింపియాడ్ను ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ మార్క్యూ ఈవెంట్ను భారత్ మొదటిసారిగా నిర్వహిస్తోంది. మోదీ పర్యటనకు... Read more
యూపీఏ మాజీ రక్షణ మంత్రి ఏ.కె ఆంథోని 2013లో పార్లమెంట్ లో మాట్లాడుతూ,, 1. నిజాన్ని ఒప్పుకోడానికి నాకు అనుమానం ఏమీ లేదు. 2. భారత్ బోర్డర్ ఏరియా తో పోలిస్తే చైనా తన బోర్డర్ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్ర... Read more
ద్రౌపది ముర్మును ‘రాష్ట్రపత్ని’ అంటూ కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు – సభలో గందరగోళం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేత, ఎంపీ అధిర్ రంజన్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ లో దుమారం చెలరేగింది. అధిర్ రంజన్.. ద్రౌపది ముర్మును ‘రాష్ట్రపత్ని’ అంటూ కామెంట్ చేశార... Read more
2022 సంవత్సరం జులై 25న భారతదేశపు 15వ రాష్ట్రపతిగా ద్రౌపతి ముర్ము అవతరించారు. భారత్ పార్లమెంట్కు అధినేత్రిగా, భారత్ సాయుధ బలగాలకు సుప్రీం కమాండర్గా నిలిచిన తొలి వనవాసీ మహిళగా ఆమె వినుతికెక్... Read more
ఎంతకీ ఎగతెగని రష్యా ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం వలన అటు రష్యా తో పాటు ఇటు ఉక్రెయిన్, ఐరోపా దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. యూరోపియన్ దేశాలు తమ దేశాల గ్యాస్ వాడకం మీద కఠిన ఆంక్షలు విధించే దిశగా ఆ... Read more
నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్ ఫ్రాడ్ కేసులో జరిగిన అవకతవకలు గురించి అంటే ఆ కంపనీ ఆస్తులు అడ్డదారులో కొట్టేయ్యడానికి ప్రయత్నించిన సోనియాని, రాహుల్ ని ఈడీ ప్రశ్నించడానికి పిలిస్తే కాంగ్రెస్ నాయ... Read more
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ప్రీవెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం 2002 [Prevention of Money Laundering Act, 2002] ఇస్తున్న అపరిమిత అధికారాలని సవాలు చేస్తూ దాదాపుగా 250 మంది పీటీషన్లు వేశారు... Read more
“హర్ ఘర్ తిరంగ” లో భాగంగా 12 వేల అడుగుల ఎత్తులో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ITBP దళాలు
భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవం’లో భాగంగా ‘హర్ ఘర్ తిరంగ’కు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు దేశ సరి... Read more
తిహార్ జైలులో శుక్రవారం నుంచి నిరాహారదీక్ష చేస్తున్న కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ కు బీపీ పెరగడంతో ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తరలించారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో దోషిగా ఆయనకు యా... Read more
నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈడీ విచారణ ముగిసింది. ఈరోజు ఉదయం నుంచి 3 గంటలపాటు ప్రశ్నించాక ఈడీ కార్యాలయం నుంచి ఆమె... Read more
ప్రతి జిల్లాలో ఫ్యామిలీ కోర్టులను ఏర్పాటు చేయాలి – అన్ని రాష్ట్రాలను కోరిన న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు
ప్రతి జిల్లాలో ఫ్యామిలీ కోర్టులను ఏర్పాటు చేయాలని న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్ని రాష్ట్రాలను కోరారు. ఫ్యామిలీ కోర్టుల ముందు విచారించే అంశాలు సున్నితమైనవి, ఎంతో జాగ్రత్త అవసరమని చెప్పిన క... Read more
మహారాష్ట్ర చీఫ్ ఏక్నాథ్ షిండే ఇవాళ ఉదయం టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటాతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఇరువురి మధ్య భేటీకి సరైన కారణం వెల్లడికాలేదు. ముంబైలోని కోలాబాలోని ఆయన నివాసంలో రతన్ టాటాన... Read more
పాకిస్థాన్ కు సైనిక సమాచారాన్ని లీక్ చేశారనే ఆరోపణలపై 24 ఏళ్ల భారత ఆర్మీ జవాన్ శాంతిమయ్ రాణాను అరెస్టు చేశారు. భారత సైన్యానికి సంబంధించిన సమాచారాన్ని లీక్ చేసేందుకు పాకిస్థానీ మహిళ అతడిని హ... Read more