కర్ణాటకలో ప్రవీణ్ నెట్టారు హత్యను వ్యతిరేకిస్తూ బెంగళూరులో హిందూ సంఘాలు నిరసనలు ప్రదర్శించారు. రాడికల్ ఇస్లామిక్ ఆర్గనైజషన్ లు అయిన SFI, SDPI, CFI దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. దక్షిణ కన్నడ జి... Read more
అల్ఖైదా చీఫ్ అల్-జవహరిని అమెరికా మట్టుబెట్టింది. అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్లో డ్రోన్ దాడులు జరిపి జవహరీని అంతమొందిందినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన అధికారిక ట్విటర్ అకౌంట్లో పోస్... Read more
మన దేశం స్వరాజ్యం సాధించడానికి ఎందరెందరో వీరులు తమ జీవితాలను ఘనంగా పెట్టి పోరాటం సాగించారు దేశమంతటా పల్లే పట్నం ఊరు వాడ చిన్నాచితకా పురుష మహిళా బాల వృద్ధా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్వతం... Read more
భారత్ స్వాతంత్య్రం సాధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆజాదీ జా అమృత్ మహోత్సవ్ లో భాగంగా స్వాతంత్య్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. కాగా ఇదివరకే ప్... Read more
ఆగస్టు 2 పింగళి వెంకయ్య జయంతి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ప్రభుత్వం ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమానికి ఆమోదం తెలిపింది. భారతీయులు తమ ఇళ్ల వద్ద జెండాను ఎగురవేయడానికి ఇది స్ఫూర్తినిస్... Read more
బంగ్లాదేశ్ అంతర్జాతీయ ద్రవ్య నిధి [IMF] నుంచి 4.5 బిల్లియన్ డాలర్ల అప్పు కోసం అభ్యర్ధన పంపింది. బంగ్లాదేశ్ కి చెందిన డెయిలీ స్టార్ న్యూస్ కధనం ప్రకారం శ్రీలంక, పాకిస్థాన్ ల సరసన బంగ్లాదేశ్ క... Read more
నలుగురు కాంగ్రెస్ లోక్సభ సభ్యుల సస్పెన్షన్ను స్పీకర్ ఓం బిర్లా ఈరోజు రద్దు చేశారు. అయితే మళ్లీ సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఓం బిర్లా హెచ్చరించారు. జులై 25న ప్లకా... Read more
పాత్రాచల్ కుంభకోణం కేసులో శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్న మధ్యాహ్నం అదుపులోకి తీసుకుని.. ఈరోజు మధ్యాహ్నం పీఎంఎల్ఏ కోర్టు ముందు హాజరుపరిచారు. ఆయనను 8 రోజులు త... Read more
బర్మింగ్హామ్లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత వెయిట్లిఫ్టర్ల విజయ పరంపర కొనసాగుతోంది. 73 కేజీల పురుషుల విభాగంలో భారత వెయిట్ లిఫ్టర్ అచింత షూలి స్వర్ణ పథకం గెలుచుకున్నాడు. దీంతో... Read more
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ గా అదనపు బాధ్యతలు స్వీకరించిన SSB డైరెక్టర్ జనరల్ సుజోయ్ లాల్ థాసేన్
సశస్త్ర సీమా బల్ డైరెక్టర్ జనరల్, SSB డాక్టర్ సుజోయ్ లాల్ థాసేన్ ఈరోజు న్యూఢిల్లీలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ థాసేన్ 1988 బ్యాచ్,... Read more
మనీ లాండరింగ్ చట్టంపై విపక్షాల పెడబొబ్బలకు కారణమేంటి? సుప్రీం తీర్పుతో నోర్లు మూతపడ్డాయెందుకు?
2014 లో మోదీ ప్రభుత్వం వచ్చాక ఈడీ దాడులు ఎక్కువ అయ్యాయి. రాజకీయ అవసరాల కోసం ఈడీని వాడుకుంటున్నారు అనే ఆరోపణల నేపధ్యంలో మొన్న కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వివరాలు తెలిపింది. మనీలాండరింగ్ చట్టం... Read more
డిల్లీ సర్కారు కొత్త పాలసీ తీసుకురావడంతో తీవ్ర మద్యం కొరత ఏర్పడింది. జులై 31వ తేదీతో ఎక్సైజ్ లైసెన్సుల గడవు తీరడంతో ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీని అమలు చేయాలని ఢిల్లీ సర్కారు నిర... Read more
జ్ఞానవాపి కేసులో ముస్లింల తరపున వాదిస్తున్న లాయర్ మృతి – గుండెపోటుతో కుప్పకూలిన అభయ్ నాథ్ యాదవ్
జ్ఞానవాపి మసీదు కేసులో ముస్లింల తరుపున వాదించిన న్యాయవాది అభయ్ నాథ్ యాదవ్ గుండెపోటుతో చనిపోయారు. జ్ఞానవాపి మసీదు వివాదంపై కోర్టులో నడుస్తున్న కేసులో అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ తరపున... Read more
అల్ ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కుటుంబం నుంచి మిలియన్ పౌండ్ల విరాళాలు స్వీకరించారు ప్రిన్స్ చార్లెస్. ఆ విషయం ఆలస్యంగా ఇప్పుడు బయటపడింది. సండే టైమ్స్ నివేదిక ప్రకారం 2013లో అంటే ఒసామా హత... Read more
ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్టు సమాచారం – ఆరు రాష్ట్రాల్లో పలుచోట్ల ఏకకాలంలో ఎన్ఐఏ దాడులు
జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)పలుచోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించింది. మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, కర్నాటక, బిహార్, మధ్యప్రదేశ్ లో సోదాలు సాగాయి. ఐసిస్ ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలున్నట్టు సమాచా... Read more
జమ్మూ కాశ్మీర్ లో జరిగిన టెర్రర్ ఆపరేషన్లో ఇండియన్ ఆర్మీకి చెందిన ‘ఆక్సెల్’ అనే శునకం మరణించింది. బిల్డింగ్ క్లియరెన్స్ ఆపరేషన్ సందర్భంగా శనివారం కాశ్మీర్ లోయలో జరిపిన ఉగ్రవాద... Read more
గత యెనిమిది ఏళ్ల మోదీ పాలనలో అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ భారీగా పతనం అయ్యింది అంటున్నారు. ఈ కింది చార్ట్ చూస్తే ఆగస్ట్, 2013 నుండి జూలై, 2022 వరకు డాలరుతో రూపాయి మారకం విలువ 15% క్షీణ... Read more
పంజాబ్ లో ఓ యూనివర్శిటీ అధికారిని అవమానించిన ఆరోగ్య మంత్రి – వైస్ ఛాన్సలర్ పదవికి డాక్టర్ రాజ్ బహదూర్ రాజీనామా
పంజాబ్ లో ఫరీద్ కోట్ లోని బాబా ఫరీద్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్-ఛాన్సలర్ డాక్టర్ రాజ్ బహదూర్ ను పంజాబ్ ఆరోగ్య మంత్రి చేతన్ సింగ్ జౌరమజ్రా కెమెరా ముందే అవమానించారు. ఇది జరి... Read more
బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ తరపున ఫురుషుల వెయిట్ లిప్టింగ్ 55 కేజీల విభాగంలో పోటీపడిన సంకేత్ సర్గర్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. ఒక్క కేజీ తేడాతో స్వర్ణ... Read more
అల్ ఇండియా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ తొలి సమావేశ ప్రారంభ సెషన్లో పాల్గొన్న మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం 10 గంటలకు అల్ ఇండియా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ తొలి సమావేశ ప్రారంభ సెషన్లో ప్రసంగించారు. న్యాయవ్యవస్థకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రధాని సహా... Read more
ఆపరేషన్ “విజయ్” ను స్మరించుకున్న భారత సైన్యం – కార్గిల్ పాయింట్ 5140కి ‘గన్ హిల్’ అని పేరు మార్పు
భారత సాయుధ దళాల విజయాన్ని స్మరించుకోవడానికి, ఆపరేషన్ “విజయ్” లో అమరవీరుల అత్యున్నత త్యాగానికి నివాళులర్పించేందుకు.. కార్గిల్ సెక్టార్లోని ద్రాస్ లోని పాయింట్ 5140కి “గన్ హిల్”... Read more
తెలంగాణాలో రామగుండం NTPC వద్ద 100 మెగావాట్ల సామర్థ్యంతో దేశంలోనే అతిపెద్ద తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టును ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేశారు.... Read more
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణకు ఉస్మానియా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇవ్వనుంది. ఆగస్టు 5న సాయంత్రం వర్సిటీలో జరగనున్న 82వ స్నాతకోత్సవంలో ఆయనకు డాక్టరేట్ ప్రదానం... Read more
దేశంలో భారీ విరాళాలు పొందుతున్న రాజకీయ పార్టీల్లో ముందువరుసలో ఉంది టీఆర్ఎస్. ప్రాంతీయ పార్టీలకు వస్తున్న విరాళాల్లో దాదాపు 91 శాతం వరకు కేవలం ఐదు పార్టీలకు చేరాయి. ఈసీకి ఆయా పార్టీలు ఇచ్చిన... Read more