దేశంలోనే అతిపెద్ద మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి – ఫరీదాబాద్ లో అమృత ఆస్పత్రిని ప్రారంభించిన ప్రధాని – మాతా అమృతానందమయి ఆశీస్సులు
హర్యానాలో ఫరీదాబాద్ లో మాతా అమృతానందమయి ఆధ్వర్యంలో నిర్మించిన అత్యాధునిక అమృత ఆస్పత్రికి ప్రధానిమోదీ ప్రారంభించారు. దేశం అమృతోత్సవాలు చేసుకుంటున్న వేళ… సమిష్టి ఆకాంక్షలు, తీర్మానాలు రూ... Read more
బిజేపి మీడియాని కూడా రాజకీయం చేస్తున్నది ! ఔనా ? బిజేపి తనకి అనుకూలంగా ఉన్న పారిశ్రామికవేత్తలని మీడియా మీదకి ఉసిగొల్పుతున్నది ! అవునా ? నేషనల్ హెరాల్డ్ పత్రిక ఎవరు ఎవరికోసం స్థాపించారు ? మార... Read more
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ శాసనసభ సభ్యత్వాన్ని ఎన్నికల సంఘం రద్దు చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 9ఎని ఉల్లంఘించి, తన పదవిని దుర్వినియోగం చేసి, మైనింగ్ లీజులను తనకు తానే కే... Read more
నోయిడా ట్విన్ టవర్ల కూల్చివేత ఆగస్టు 28న- మధ్యాహ్నం కుప్పకూలనున్న 40 అంతస్థుల టవర్స్
నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నోయిడాలోని ట్విన్ టవర్లు ఈనెల 28న కుప్పకూలనున్నాయి. టవర్లను పేల్చేందుకు అధికారులు అన్నీ సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ టవర్స్ పరిధిలో ఎక్స్ క్లూజివ... Read more
కూలీలను విమానంలో ఇళ్లకు పంపిన మంచి రైతు పప్పన్ సింగ్ ఇకలేరు – అనారోగ్య కారణాలతో ఆత్మహత్య
లాక్ డౌన్ సమయంలో తన దగ్గర పనిచేసే కూలీలను విమానాల్లో స్వస్థలాలకు పంపిన మంచి మనిషి ఇక లేరు. డిల్లీ రైతు పప్పన్ సింగ్ గెహ్లాట్ ఆత్మహత్య చేసుకున్నారు. 55 ఏళ్ల గెహ్లాట్ అలీపోర్ లోని తనింటి ముందు... Read more
విశ్వాస పరీక్షలో నెగ్గిన నితీశ్ సంకీర్ణ సర్కారు – నితీశ్ కు 160 మంది ఎమ్మెల్యేల మద్దతు
బిహార్లో నితీశ్ సారథ్యంలోని సంకీర్ణ సర్కారు విశ్వాస పరీక్ష నెగ్గింది. 160 మంది ఎమ్మెల్యేలు సంకీర్ణానికి మద్దతు ఇచ్చారు. బీజేపీతో బంధాన్ని తెంచుకున్న నితీశ్ ఆగస్ట్ 10న ఆర్జేడీ, కాంగ్రెస్ తదిత... Read more
మోదీ తీసుకువస్తున్న సంస్కరణలు అన్ని దీర్ఘకాలిక శాశ్వత పరిష్కారాలు. దీని కోసం అతను టెక్నాలజీ విరివిగా ఉపయోగిస్తున్నారు. మనందరికీ బాగా తెలిసిన ఓపెన్ సీక్రెట్ ప్రభుత్వ టెండరింగ్ పద్దతిలో ఉన్న భ... Read more
ఎమ్మెల్యే రాజాసింగ్ ను సస్పెండ్ చేసింది బీజేపీ అధిష్టానం. ఆయన మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ వేటువేసింది. ఆ వ్యాఖ్యలపై పదిరోజుల్లోగా వివరణ ఇవ్వాలనీ ఆదేశించింది... Read more
బీజేపీ నేతలపై కవిత పరువునష్టం దావా – కవితను టార్గెట్ చేస్తూ బీజేపీ, కాంగ్రెస్ విమర్శలు
అటు డిల్లీ లిక్కర్ స్కామ్ లో తనపై ఆరోపణలు చేసిన బీజేపీ నేతలపై పరువు నష్టం దావా వేశారు ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మజుందర్ సిస్రా ప్రెస్ మీట్ పెట్... Read more
బల్కిస్ బానో దోషుల విడుదలను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ – పరిశీలిస్తామన్న చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ
అటు బల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులో 11 మంది దోషుల విడుదలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. జీవితఖైదు అనుభవిస్తున్న వారందరినీ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ప్రభుత్వ రి... Read more
శివసేన పార్టీ గుర్తు విషయంలో దాఖలైన పిటిషన్ ను గురువారం విచారించనుంది సుప్రీంకోర్టు. అప్పటివరకు ఠాక్రే-షిండే శిబిరాల మధ్య పార్టీ గుర్తువివాదంపై గురువారం వరకు చర్య తీసుకోవద్దని సుప్రీం కోర్టు... Read more
నూపుర్ శర్మ హత్యకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను భగ్నం చేశారు పోలీసులు. ఆత్మాహుతి దాడికి సిద్ధమై రష్యా నుంచి భారత్ వస్తున్న 28ఏళ్ల ఐసిస్ ఉగ్రవాది అజమౌని అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు రష్యాకు చె... Read more
తెలంగాణలో ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రకంపనలు – బండి సంజయ్ అరెస్ట్ – బీజేపీ శ్రేణులపై కేసులు నమోదు
ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రకటన తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందన్న ఆ రాష్ట్ర బీజేపీ నేత వ్యాఖ్యలతో ఇక్కడ బీజేపీ ఆమెనుటార్గెట్ చేసింది. ఆమె ఇంటి... Read more
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ (బాహుబలి మరియు RRR రచయిత) మొదటినుండి జాతీయవాది. అందుకే అతని సినిమాల్లో మన దేశ ప్రాచీన సంస్కృతి కి సంబంధించిన దృశ్యాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అయితే చాలా మంద... Read more
క్వాంటమ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ లో చైనా అన్ని దేశాలకంటే ముందు ఉంది! ఫోటానిక్ క్వాంటమ్ కంప్యూటర్ విభాగంలో మిగతా అన్ని దేశాలకంటే చైనా ముందు ఉంది. 2017 లో మోదటిసారిగా ఫోటాన్ల ని 73 నుండి... Read more
“డిజిటల్ చెల్లింపుల” పై చార్జీలు వేసే యోచనలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అని మీడియాలోనూ సోషల్ మీడియాలో నూ వస్తున్న వార్తలు అవాస్తవమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. కేంద్ర... Read more
2023 ఆస్కార్ బరిలో Jr. NTR? జేమ్స్ బాండ్ గా రామ్ చరణ్ ? ప్రస్తుతం హాలీవుడ్ లో ట్రెండ్ అవుతున్న రెండు వేరే వేరే వార్తలు ఇవి ! హాలీవుడ్ కి సంబంధించి వెరైటీ అనే ఎంటర్టైన్మెంట్ మాగజైన్ ఆస... Read more
కల్హణ వలస పాలన లేదా సామ్రాజ్యవాదపు విషపుగోళ్లు ఒక వర్గం ఆత్మ విచ్ఛిత్తితోనే తృప్తిపడవు. అవి ధ్వంసం చేసేది- మొత్తం జాతి ఆత్మను. ఆ జాతి గతం మీద, ఆ గతంలోని వారి ఔన్నత్యం మీద, వారి సృజన పైన, మేధ... Read more
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కాం రోజుకో మలుపు తిరుగుతోంది. ‘టూల్కిట్ మాడ్యూల్’పై సీబీఐ దృష్టిపెట్టంది. ముంబైలో ఇలాంటి చిరునామాలతో ఢిల్లీలో కొనసాగుతున్న మద్యం లైసెన్సింగ్ కుంభకోణంతో ముడిపడి ఉన్న క... Read more
మునుగోడు పర్యటనలో భాగంగా తెలంగాణకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పులను పార్టీ చీఫ్ సంజయ్ పట్టుకున్న వీడియో వైరల్ అవుతోంది. మునుగోడు సభకోసం వచ్చిన షా..ఉదయం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవా... Read more
పార్టీలో చేరితే కేసులుండవని మెసేజ్ పంపారు – బీజేపీపై సిసోడియా ఆరోపణలు-ఖండించిన బీజేపీ
మద్యం పాలసీలో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న డిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరితే కేసులనుంచి రిలీవ్ అవచ్చని మెసేజులు వస్తున్నాయని చెప్... Read more
గత జులై నెల మధ్యలో పాకిస్థాన్ నావీ కి చెందిన వార్ షిప్ ఒకటి గుజరాత్ తీరంలోని భారత జలాలలోకి ప్రవేశించింది. అయితే భారత్ కోస్ట్ గార్డ్ కి చెందిన డోర్నియర్ నిఘా విమానం ఒకటి మన దేశ ప్రాదేశిక జలాల... Read more
భారతి ఎయిర్టెల్ ఈనెల 17న ప్రభుత్వంతో కుదిరిన ఒప్పొందం ప్రకారం 5G స్పెక్ట్రమ్ కోసం టెలికాం డిపార్ట్మెంట్ (DoT)కి రూ. 8312.40 కోట్లు చెల్లించింది. అలా చెల్లించిన కొన్ని గంటల్లోనే ఎయిర్టెల్... Read more
షీనా బోరా హత్య నిందితుడు శ్యాంవర్ రాయ్కి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇంద్రాణి ముఖర్జీ, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా సహా ఇతర నిందితులందరికీ బెయిల్ మంజూరైనందున సమానత్వం ప్రాతిపదికన బె... Read more